BIG BREAKING: తాగి అసెంబ్లీకి వచ్చిన పంజాబ్ సీఎం?.. వీడియో వైరల్

పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది.

NEET UG 2026: పరీక్షా కేంద్రంలో పాటించాల్సిన కఠిన నిబంధనలు.. కచ్చితంగా తెలుసుకోండి..!

మే 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు వాటిని చూసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కింగ్‌ మేకర్‌గా మారనున్న విజయ్..

తమిళనాడు రాజకీయాల్లో  తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ ఇప్పుడు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Traffic Jam : కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నడిరోడ్డుపైనే ఎంపీ సుప్రియా సూలే!

ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహారాష్ట్ర దినోత్సవ వేడుకల వేళ వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో ప్రయాణికులు గంటల తరబడి నడిరోడ్డుపైనే చిక్కుకుపోయారు.

Jabalpur : అమ్మ ప్రేమంటే ఇది.. కన్నకొడుకును కౌగిలించుకుని ప్రాణాలు వదిలిన తల్లి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, శుక్రవారం రక్షక దళాలకు కనిపించిన ఒక దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది.

BIG Breaking : బిగ్ షాక్..  కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంపు!

దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు నేటి నుండి భారీగా పెరిగాయి. 19 కేజీల బరువుండే ఒక్కో కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Chandu : అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య

మెరుగైన భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కర్నూలుకు చెందిన చందు (26) అనే విద్యార్థి, అక్కడ ఎదురైన ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తనువు చాలించాడు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న Iran హూట్ టార్పెడో..  నీటి అడుగున బుల్లెట్ వేగంతో అటాక్!

అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ తన అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సముద్ర గర్భంలో శత్రువుల నౌకలను, జలాంతర్గాములను చీల్చుకుంటూ వెళ్లే హూట్ టార్పెడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Donlad Trump : ట్రంప్ హత్యకు స్కెచ్: ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు జరిగిన ప్రయత్నానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ షాకింగ్ వీడియో ఫుటేజీని విడుదల చేసింది. గత వారం వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన ఈ దాడికి సంబంధించిన ప్రతి దృశ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.

Donald Trump : ట్రంప్‌కున్న రోగమదే.. డాలర్‌పై సంతకం, పాస్‌పోర్ట్‌పై ఫోటో

అమెరికా రిపబ్లికన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా పాస్‌పోర్ట్‌లపై అధ్యక్షుడు ట్రంప్ ఫోటో దర్శనమివ్వనుంది. అయితే ఇవి లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్ట్‌లు అని, అంటే కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని జారీ చేస్తారని వైట్ హౌస్ ప్రకటించింది.

War Powers Act : నిక్సన్ నుండి ఒబామా వరకు సవాలు విసిరిన చట్టం..  ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు?

మే 1వ తేదీ నుండి అమెరికా తిరిగి ఇరాన్‌పై దాడికి దిగనుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దీనికి కారణం, యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ నుండి అనుమతి తీసుకోవాల్సిన గడువు ముగియడమే.

JPMorgan : జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్‌పై లైంగిక వేధింపుల కేసు.. నాశనం చేస్తానని బెదిరింపులు!

న్యూయార్క్‌లోని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న లార్నా హజ్దిని (37) పై ఆమె కింద పనిచేసే ఒక ఆసియా సంతతి బ్యాంకర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టులో దావా వేశారు.

చైనాలో కుదేలైన రియల్ ఎస్టేట్.. కారణం ఏంటి? భారత్ పై ఎఫెక్ట్ ఉంటుందా?

చైనాలో రియల్ ఎస్టేడ్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఆ దేశ జీడీపీలో 25 శాతం రియల్‌ స్టేట్‌ రంగం వాటానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆస్తి విలువలు దారుణంగా పడిపోయాయి.

ఇరాన్‌పై దాడులు చేయొద్దు.. ట్రంప్‌కు పుతిన్ సంచలన వార్నింగ్

ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు  చేయడం ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ ఇలాంటి చర్యలకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Extramarital Affair : 'ముగ్గురితో భార్యకు ఎఫైర్'.. చచ్చిపోతానని బెదిరింపులు..టెకీ సీతారాం సూసైడ్ కేసులో సంచలనాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య వివాహేతర సంబంధాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నట్లు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

Electrical Short Circuit: నేనున్నా.. వైరల్ వీడియో చూసి చలించిన సీఎం రేవంత్.. కీలక ఆదేశాలు!

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నిపాలైంది. దీంతో రైతులు గుండె పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

BIG BREAKING: కవితకు TRS.. అదిరిపోయే శుభవార్త చెప్పిన EC!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఆమె స్థాపించబోయే కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరును ఖరారు చేయాలంటూ చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ గా కన్ఫామ్ కానుంది.  

V. Hanumantha Rao : రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ సలహాదారుగా వి. హనుమంతరావు...మంత్రిస్థాయి హోదాతో పాటు....

తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి (BC Welfare & Development) సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వి.హనుమంత రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Metro : ప్రభుత్వ పరమైన హైదరాబాద్ మెట్రో...పూర్తిగా తప్పుకున్న ఎల్‌అండ్‌టీ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో ఒక కీలక అధ్యాయం ముగిసింది. దశాబ్దన్నర కాలంగా ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ నుంచి మొదటి దశ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది.

Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.

10th class Results 2026 : తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వాట్సాప్ , అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

Google AI Data Centre: విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఏపీ ఐటీ రంగ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలవనుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'గూగుల్' ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ డేటా సెంటర్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు.

Car accident : విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Anantapur Honey Trap Case : హనీట్రాప్‌ కేసు..  ఏకంగా 9 మంది పోలీసులపై వేటు!

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు నిజమని తేలడంతో డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ గట్టి చర్యలు చేపట్టారు.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->