ఇప్పట్లో పెంచలేం.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు కేంద్రం బిగ్ షాక్‌!

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. జీతభత్యాలను పెంచే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!

ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీలో సీఎంను ఎన్నుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని చాలామంది నాయకులకు ఉంది. లిస్టులో ఉన్నది ఎవరో చూద్దాం.

Manipur: ఏకే 47 తుపాకులుతో ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌...వైరల్‌ అవుతున్న వీడియోలు!

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ గత కొంతకాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అక్కడి క్రీడాకారులు ఏకై 47 రైఫిల్స్‌,అమెరికన్‌ ఎం సిరీస్‌ కు చెందిన తుపాకులతో ఫుట్‌బాల్‌ ఆడారు.

Delhi: ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్‌.. ఏడుగురితో బీజేపీ డీల్!?

ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆప్ ను చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్‌ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు తెలిసిందన్నారు. 

Gold and silver prices : బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు...ఈ రోజు బంగారం ధర ఎంతంటే ?

భారతీయులకు నగలు అంటే వ్యామోహం ఎక్కువ. బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇలా ఎవైనా అందంగా అలంకరించుకోవడం అలవాటు. రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండిధరలు నగలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి.

Mahakumbha Mela Accident : మహాకుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా కుంభమేళాకు వెళ్తూ జరిగిన ప్రమాదంలో 8మంది మృతి చెందారు

Indian Migrants: వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం.. ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు!

వలసదారుల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. విదేశాలనుంచి వస్తున్న వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని జై శంకర్ చెప్పారు.

Web Stories
web-story-logo ola electric bike వెబ్ స్టోరీస్

Ola Electric Bike: ఓలా నుంచి కిక్కిచ్చే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు.. మైలేజ్‌లో తోపు!

web-story-logo Chicken వెబ్ స్టోరీస్

వీటి ముందు చికెన్ కూడా దిగదుడుపే

web-story-logo muscle spasm వెబ్ స్టోరీస్

కండరాల నొప్పులకు విముక్తి ఇలా!

web-story-logo Soak seeds overnight వెబ్ స్టోరీస్

ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే చాలా లాభాలు

web-story-logo Urinein fection in woman వెబ్ స్టోరీస్

అమ్మాయిల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులకు కారణాలు

web-story-logo Raw coconut వెబ్ స్టోరీస్

పచ్చి కొబ్బరి తినే ముందు ఇవి గుర్తుంచుకోండి

web-story-logo sugarcane juice వెబ్ స్టోరీస్

చర్మం నుంచి కాలేయం వరకు మేలు చేసే చెరకు

web-story-logo mouth ulcers వెబ్ స్టోరీస్

నోటి పూతలకు కారణమేమిటి?

web-story-logo nabha with roses వెబ్ స్టోరీస్

నడుము అందాలు చూపిస్తూ నభా వయ్యారాలు.. కుర్రాళ్ళు ఫిదా!

web-story-logo Heart Health: గుండె జబ్బు ఉన్నవారు వేడినీరు తాగితే ఏం అవుతుందో తెలుసా..? వెబ్ స్టోరీస్

గుండె ఆరోగ్యానికి వ్యాయామాలు

Advertisment

America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ..అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు.అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు అక్రమ దారుల్లో ఒకటైన డేరియన్‌ గ్యాప్‌ ను దాటడమంటే ప్రాణాలతో చెలగాటమే.అసలేంటి డేరియన్‌ గ్యాప్‌, ఎందుకు ఇంత డేంజర్‌..ఈకథనంలో..

Crime News: స్కూల్లో మంటలు.. 17 మంది చిన్నారులు సజీవదహనం

నైజీరియా జంఫారాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ పక్కనే ఉన్న కర్రలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి స్కూల్లో 100 మంది విద్యార్థులున్నారు.

Indian Migrants: వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం.. ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు!

వలసదారుల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. విదేశాలనుంచి వస్తున్న వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని జై శంకర్ చెప్పారు.

KA Paul Comments: వాడో ఇడియట్.. మోదీ ఏం పీకుతున్నావ్: ట్రంప్‌కు కేఏపాల్ వార్నింగ్!

మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.

US Woman Viral News: ప్రేమ నిజంగానే గుడ్డిది.. దేశాలు దాటిన ఆన్‌లైన్ లవ్‌లో ఆమెకు 33, అతనికి 19

ఆన్‌లైన్‌లో ప్రేమించిన యువకుడి కోసం ఓ వివాహిత అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చింది. ఒనిజా ఆండ్రూ రాబిన్సన్(33) లవర్ కోసం న్యూయార్క్ నుంచి కరాచీ వచ్చింది. అహ్మద్ మెమన్‌ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆమె టూరిస్ట్ వీసా గడువు ముగిసి పాకిస్థాన్‌లో చిక్కుకుపోయింది.

Deep Seek- South Korea: డీప్‌సీక్‌ పై దక్షిణ కొరియా నిషేధం!

ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది

Donkey Route: అమెరికా వెళ్తామా.. పైకి పోతామా..? అసలేంటీ డాంకీ రూట్ స్టోరీ

అమెరికా వెళ్లే దొడ్డిదారినే గాడిద మార్గం అంటారు. ఏజెంట్లకు డబ్బు ఇస్తే పనామా, మెక్సికో అడవుల మీదుగా అమెరికాకు తీసుకెళ్తారు. కానీ ఇలా వెళ్లడం పెద్ద సవాలే. దట్టమైన అడవిలో ప్రాణాంతకమై జంతువులు, అమెరికా పోలీసుల కంటపడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

Advertisment

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌...11 రోజుల పాటు ఈ రైళ్లు రద్దు!

ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల వల్ల 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ సీపీఆర్వో ప్రకటించారు. కాజీపేట-డోర్నకల్‌,డోర్నకల్‌-విజయవాడ,భద్రాచలంరోడ్డు- విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లను 11రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

Fake employees : సచివాలయంలో నకిలీ ఉద్యోగులు.. ఏం చేస్తున్నారంటే..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం నేడు నకిలీ ఉద్యోగులతో నిండిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.తెలంగాణ సచివాలయంలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో ఉద్యోగులు కానీ వారు కూడా సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు..

Palamuru Ranga Reddy Project : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా....కేంద్రం ఏం చెప్పిందంటే...

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.

Gold and silver prices : బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు...ఈ రోజు బంగారం ధర ఎంతంటే ?

భారతీయులకు నగలు అంటే వ్యామోహం ఎక్కువ. బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇలా ఎవైనా అందంగా అలంకరించుకోవడం అలవాటు. రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండిధరలు నగలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి.

Elections to Local Bodies : స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి- రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయించిన సమగ్ర కుల గణనపై ఒకవైపు ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

R.Krishnaiah : రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే-- ఆర్. కృష్ణయ్య సంచలన సంచలన ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య గాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు.

Telangana Gurukulam : గురుకులాల్లో ఆగని మరణాలు... మరో విద్యార్థిని సూసైడ్

తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గత కొంతకాలంగా విద్యార్థిని, విద్యార్థులు అనుమానస్పదంగా మృతి చెందుతున్నారు. ఒకవైపు ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే... మరోపక్క అనుమానస్పద మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Advertisment

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే ఇకపై ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ హాల్‌ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 1 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ వాట్సాప్ నంబర్ 95523 00009 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Sailajanath : నేడు వైసీపీ గూటికి శైలజానాథ్

ఏపీలో ప్రభుత్వం పోయాక వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాత్రం అధికార పార్టీలను కాదని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Ram Gopal Varma: ఆర్జీవీకి షాక్....అరెస్ట్ తప్పదా?

వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. విచారణకు రావాలని ఆర్జీవీ కి  ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు.

AP Cabinet: ఫరూక్ కు ఫస్ట్, లోకేష్ కు 8.. మంత్రుల ర్యాంకింగ్స్ లో పవన్ కు చంద్రబాబు బిగ్ షాక్!

నేటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఫైళ్ల క్లీయరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబుకు 6, లోకేష్ కు 8, పవన్ కు పదో ర్యాంకు దక్కింది. ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఫరూక్ ఉండగా.. లాస్ట్ ప్లేస్ లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.

AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

KA Paul Comments: వాడో ఇడియట్.. మోదీ ఏం పీకుతున్నావ్: ట్రంప్‌కు కేఏపాల్ వార్నింగ్!

మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.

School Holidays: విద్యార్ధులకు మరో గుడ్‌న్యూస్.. ఈ నెలలో వరుసగా రెండు సెలవులు: తేదీలివే!

ఏపీ, తెలంగాణలో ఆదివారాలు కాకుండా వరుసగా మరోరెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒక సెలవు రానుంది. అలాగే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఆ రోజు సెలవు వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisment

Realme valentines Day sale 2025: ఆహా ఓహో ఆఫర్లే ఆఫర్లు.. రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ప్రారంభం!

టెక్ బ్రాండ్ రియల్ మీ వాలెంటైన్స్ డే సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎయిర్ బడ్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వీటిని రియల్‌మి అఫీషియల్ సైట్, అమెజాన్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుక్కోవచ్చు.

Honda Activa 7G: హోండా యాక్టివా 7G చూశారా? మైలేజీ, ఫీచర్స్‌ వివరాలు ఇవే!

హోండా కంపెనీ త్వరలో యాక్టివా 7జీ స్కూటర్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 110cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ రూ. 80వేల నుండి రూ. 90వేల మధ్య ప్రారంభించబడుతుందని సమాచారం. ఇది అధునాతన ఫీచర్లతో వస్తుంది.

Ola Electric Bikes: ఓలా కుమ్ముడు.. రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ దింపేసిందిగా.. సింగిల్ ఛార్జింగ్‌పై 500 కి.మీ మైలేజ్!

ఓలా తాజాగా తన రోడ్‌స్టర్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ X ధరలు రూ. 74,999 నుండి, అలాగే రోడ్‌స్టర్ X+ ధరలు రూ. 1,04,999 నుండి ప్రారంభం అవుతాయి. ఎక్స్ టాప్ రేంజ్ 252 కి.మీ కాగా.. ఎక్స్ ప్లస్ టాప్ రేంజ్ 501కి.మీగా ఉంది.

LIC Big Alert: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!

ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది. 

అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ నిన్న ప్రకటించిన వెంటనే నేడు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్లు పెరిగాయి. దాదాపుగా 20 శాతం షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది.

బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే?

బంగారం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. నేడు మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,060గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తన ప్రేయసి పాలా హర్డ్‌ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2