జైలు ఖైదీలకి వీడియో కాల్ చేసుకునే సదుపాయం..

ఛత్తీస్‌గఢ్‌ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

BIG BREAKING: వాహనాదారులకు బిగ్‌ షాక్‌.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే లీటరుకు రూ.3 మేర పెంచిన చమురు సంస్థలు.. తాజాగాపెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ షాక్ ఇచ్చాయి.

Bullet Train: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ఫస్ట్‌ లుక్..

భారత్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.

Yogi Adityanath: ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇకనుంచి ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకూడదని ఆదేశించారు.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్‌ వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

BIG BREAKING: సామాన్యులకు దెబ్బ మీద దెబ్బ.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. ఎంతో తెలుసా?

పెట్రోల్, డీజిల్, CNG లాంటి ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరో ఆర్థిక భారం పడనుంది. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.

Beautician: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భారీ కుట్ర వెనుక పుణెకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ఉన్నట్లు సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BREAKING: మసీదు బయట కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట  ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

మెక్సికోలో దారుణం.. 10 మందిని కాల్చి చంపిన దుండగుడు

మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Russia-Ukarine War: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు

గత వారం రష్యా జరిపిన భారీ దాడులకు ప్రతికారంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాకు చెందిన S-400, పాంట్సిర్ లాంటి అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆదివారం రాత్రి దాడులకు పాల్పడింది.

IRAN : ఇరాన్ సంచలన నిర్ణయం.. అమ్మాయిల చేతుల్లోకి ఏకే-47 తుపాకులు!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎంతలా పెరిగిపోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తన దేశంలోని యువతీ యువకులకు పెద్ద ఎత్తున తుపాకులు వాడటంలో శిక్షణ ఇస్తోంది.

Afghanistan : కన్యల మౌనం.. పెళ్లికి అంగీకారమే.. తాలిబన్లు సంచలన చట్టం!

వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి  ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్ పేరుతో ఒక కొత్త కుటుంబ చట్టాన్ని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించారు.

US Air Show : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న ఫైటర్ జెట్స్

అమెరికాలోని ఐడహోలో జరిగిన గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఒక అత్యంత అరుదైన, ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో విన్యాసాలు చేస్తూ అమెరికా నౌకాదళానికి చెందిన రెండు అత్యాధునిక యుద్ధ విమానాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

Iran-US War: ఇరాన్‌కు అయిదు కీలక షరతులు విధించిన అమెరికా..

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు జరిగిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు అమెరికా అయిదు కీలక షరతులు విధించింది.  ఆ తర్వాత ఇరాన్‌ కూడా అమెరికాకు అయిదు షరతులు విధించింది.

Amit Shah: బండి సంజయ్ కు బిగ్ షాక్.. అమిత్ షా చేతిలో భగీరథ్ రిపోర్ట్.. అసలేం జరుగుతోంది?

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను పోక్సో కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.

Weather Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Bandi Sanjay : బండి కుటుంబ సభ్యులు తప్పు చేశారు.. రామచంద్రరావు సంచలన కామెంట్స్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు స్పందించారు.  బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు.

Bandi Bhageerath : బండి భగీరథ్‌ కేసు.. పోలీసుల విచారణకు బండి సంజయ్, సంగప్ప!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తును రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Bandi Bhageerath : బండి భగీరథ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. బిగుస్తున్న ఉచ్చు

బండి భగీరథ్‌కు సంబంధించిన ఫోక్సో కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.

Weather Alert: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..

ఈ ఏడాది తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. గతేడాదితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.

BIG BREAKING : TG EAPCET ఫలితాలు విడుదల

తెలంగాణ ఎప్‌సెట్-2026 (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా విడుదల చేశారు.

Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

vijayawada : విజయవాడలో  ఘోరం: నర్సును రెండో పెళ్లి చేసుకుని రెండుసార్లు అబార్షన్  చేసిన డాక్టర్!

వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.

CM Chandrababu : ముగ్గురిని కంటే రూ.30 వేలు..నలుగురిని కంటే రూ. 40 వేలు...సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.

Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు

ఈ హృదయ విదారక ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లే ఆ కొడుకు కిరాతకానికి బలైపోయింది. చెడు స్నేహాలు, సెల్‌ఫోన్ వ్యసనం, క్రైమ్ వెబ్‌సిరీస్‌ల మాయలో పడి ఒక మైనర్ బాలుడు తల్లినే చంపేశాడు.

Andhra Pradesh:  కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం!

తెల్లవారితే చాలు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులు..రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరారు.ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది.

TDP : మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా మార్పుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

pawan kalyan : విజయ్ వేరు.. నేను వేరు...పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->