Pahalgam Attack : పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది.

Pahalgam : పహల్గాం గుండె మీద మానని గాయం... నిశ్చబ్ధం రాజ్యమేలుతున్న "బైసరన్‌'

భూతల స్వర్గం కశ్మీర్ లోని పర్యాటకుల స్వర్గధామమైన పహల్గాంలో ఇంకా నిశ్చబ్ధం రాజ్యమేలుతోంది. పర్యాటకుల నవ్వులతో కళకళలాడాల్సిన ఆ లోయ, తుపాకుల మోతతో వణికిపోయింది. అమాయకుల రక్తంతో ఆ తెల్లని మంచు ప్రాంతం ఎర్రబడింది. ఆ విషాద ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.

Pahalgam Terror Attack : పహల్గాం దాడికి ఏడాది పూర్తి...ప్రతి భారతీయుడి కళ్లలో రక్తంప్రవహించిన రోజు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై జరిగిన ఆ కిరాతక దాడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. 2025, ఏప్రిల్ 22న జరిగిన ఆ రక్తపాతం దేశాన్నికలిచివేసింది. దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' వంటి భారీ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చింది.

Crime News : ‘వెస్టర్న్‌ స్టైల్‌ సర్‌ప్రైజ్‌..’  అంటూ ప్రియుడి కళ్లకు గంతలు..ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి...

బెంగళూరు నగరంలో అత్యంత కిరాతకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి, నమ్మించి ఓ యువతి తన ప్రియుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రియుడిని కుర్చికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది యువతి.

Food Poison: పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్.. 400 మందికి అస్వస్థత

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్‌ పాయిజన్‌ వల్ల అస్వస్థతకు గురయ్యారు.

Pappu Yadav: మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే పురుషుల బెడ్రూంలోకి వెళ్లాల్సిందే.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బిహార్‌కు చెందిన పుర్నియా ఎంపీ పప్పు యాదవ్ వివాదంలో ఇరుక్కున్నారు. 90 శాతం మంది మహిళలు ఏ రాజకీయ నాయకుడి రూమ్‌కి వెళ్లకుండా తమ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టలేరని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Fertilizer Production : దేశంలో భారీగా పతనమైన ఎరువుల ఉత్పత్తి ..కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని తాకాయి. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, మార్చి నెలలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి దాదాపు నాలుగో వంతు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

America-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ?.. హర్మూజ్ జలసంధిలో కాల్పులు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడింది.

IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు.. అధ్యక్షుడు పెజెష్కియాన్ డమ్మీయేనా?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

Donald Trump : క్షిణించిన డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం.. సోషల్ మీడియాలో వైరల్ ?

ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. ఆయన ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్‌తో యుద్ధం వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై రకరకాల ప్రచారం సాగుతోంది.

Donald Trump : ఇరాన్ మహిళలకు మరణశిక్ష... రంగంలోకి డొనాల్డ్ ట్రంప్.. ‘ట్రూత్ సోషల్’ వేదికగా భావోద్వేగ విజ్ఞప్తి

ఇరాన్ జైళ్లలో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8మంది మహిళల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. 'ట్రూత్ సోషల్' వేదికగా సదరు మహిళలను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

Ceasefire : ఫలించిన పాక్ అభ్యర్థన..కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను (Ceasefire) మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

US-Iran: ఇరాన్‌లో 8 మంది మహిళలకు మరణ శిక్ష.. వాళ్లని విడిచిపెట్టాలని ట్రంప్ విజ్ఞప్తి

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయనుంది. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే వాళ్లని రిలీజ్ చేయాలని కోరారు.

Iran War 2026: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. డీల్ కుదరకపోతే యుద్ధమేనని ట్రంప్ హెచ్చరిక

అమెరికా ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Nadendla Bhaskar Rao : రాజకీయ వ్యూహకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు....ఆ రికార్డు కేవలం నాదెండ్లకే సొంతం..

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఉమ్మడి ఏపీకి 11 సీఎం గా నాదెండ్ల పనిచేశారు. 1935 జూన్‌ 3న జన్మించిన భాస్కర్‌ రావు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

Ponnam Prabhakar: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.

Kaleshwaram case : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

TGSRTC: స్తంభించిన రవాణా వ్యవస్థ...తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే

తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంగళవారం ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో, ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు.

RTC workers on strike : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో, నగర ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది.

Tollywood : టాలీవుడ్ లో విషాదం... ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) గుండెపోటుతో మంగళ వారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  

Telangana : తెలంగాణకు గుడ్ న్యూస్..రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లు..

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి 8 కొత్త 'వీక్లీ స్పెషల్' రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

suicide : "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు" కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి.. కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించింది.

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...

పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

BIG BREAKING: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది.

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Simhachalam : సింహాచలంలో వైభవంగా చందనోత్సవం... నిజరూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం (అక్షయ తృతీయ) అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత.

Anshu Malika : ప్రతిష్టాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు విజేతగా అన్షు

ఏపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక అంతర్జాతీయ స్థాయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రసిద్ధ 'ఇండియానా యూనివర్సిటీ' ప్రతి ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'హెర్మన్ బి వెల్స్' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->