Fire Accident : ఘోర అగ్నిప్రమాదం: 150 ఇళ్లు బూడిద!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో  దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

Delimitation : డీ లిమిటేషన్‌ తో తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఎన్నో తెలుసా?

డీ లిమిటేషన్‌ మూలంగా  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

Priyanka Gandhi : దేశ మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది..ప్రియాంకగాంధీ కౌంటర్‌ ఎటాక్‌

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీ లిమిటేషన్‌ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కాగా ప్రధాని నరేంద్రమోడీ బిల్లుపై చర్చించిన అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మోదీ ప్రసంగంపై కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.

Vijay Manifesto : మహిళలకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర ..విజయ్ సంచలన మేనిఫెస్టో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

Delhi IGI Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 2 విమానాలు ఢీ

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై టాక్సీయింగ్ చేస్తున్న స్పైస్‌జెట్ విమానం, అక్కడే నిలిపి ఉంచి ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది.

TCSలో మత మార్పిడి, లైంగిక వేధింపులు.. ఎనిమిది మంది అరెస్ట్!

నాసిక్ నగరంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన మత మార్పిడి, వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో బాధితులకు అండగా ఉండాల్సిన మహిళా ఆపరేషన్స్ హెడ్ , హెచ్‌ఆర్ మేనేజర్లే నిందితులకు మద్దతుగా నిలవడం గమనార్హం.

Prime Minister Modi : దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం:  ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగనివ్వం..ప్రధాని మోడీ

నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోడీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే ఇది కీలక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని ప్రధాని అన్నారు

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Donald Trump : ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య  కాల్పుల విరమణ: ట్రంప్ సంచలన ప్రకటన

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విజయం సాధించారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయని ఆయన ప్రకటించారు.

Afghanistan : బంగారం ప్రియులకు బంపరాఫర్.. ఆ నదిలో కొట్టుకొస్తున్న బంగారం.. ఎలా ఎగబడుతున్నారో చూడండి!

ఆఫ్ఘనిస్తాన్‌లో నిరుద్యోగం, తక్కువ జీతాలు వచ్చే వృత్తులతో బాధపడుతున్న ప్రజలను డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను ప్రయత్నించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో నివసించే వారు ఇప్పుడు నదులలో బంగారం కోసం వెతకడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.

Europe : యూరప్‌లో చమురు సంక్షోభం.. ఇలా అయితే విమానాలు రద్దే!

ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సంక్షోభం ముదురుతోంది. యూరప్ దేశాల్లో విమాన ఇంధనం నిల్వలు నిండుకుంటున్నాయని, మరో 6 వారాలకు మించి ఇంధనం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది.

US Iran talks second round : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. మాకేం తెలియదంటున్న పాక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండో సారి శాంతి చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదని పాకిస్థాన్ ప్రకటించింది.

China : చైనా సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా!

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్, చైనా తయారు చేసిన ఒక రహస్య గూఢచారి శాటిలైట్‌ను వాడుకున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది.

China: హర్మూజ్ వైపు అమెరికా.. దక్షిణ చైనా సముద్రంపై కన్నేసిన చైనా

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్‌ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.

Terrorist Amir Hamza: పాపం పండింది.. పాక్ లోని ఆ దుర్మార్గుడిపై కాల్పులు.. నడి రోడ్డు మీదే..!

పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్‌- ఇ తొయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్‌ హమ్జా పై కాల్పులు జరిగాయి. లాహోర్‌లోని ఓ న్యూస్‌ ఛానల్‌ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు.

GIRL MURDERED BY FATHER : కన్నతండ్రే కాలయముడు...ముక్కు,నోరు మూసి చిన్నారిని చంపేసి...

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కాలయముడిగా మారి కన్నబిడ్డను పొట్టనపెట్టుకున్నాడు. పాప ఏడుస్తుందని బిడ్డ ఊపిరి తీశాడు కసాయి తండ్రి. ముక్కు,నోరు మూసి చిన్నారిని తండ్రి శ్రీరామ్‌ చంపేశాడు.  

Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత... పీజీ హాస్టల్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య....

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న డాక్టర్ సురేష్ కాట్రావత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్‌లో ఉండే సురేష్‌ మత్తు ఇంజక్షన్‌తోపాటు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

KTR : తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్నివెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని ఆయన అన్నారు.

MANGLI CASE  : మంగ్లీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌...కీలక నిందితుడు మధు అరెస్ట్‌

సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Crime News: తన కొడుకును చిన్నచూపు చూస్తున్నారని.. తోడికోడలి కుమారుడిపై దారుణం

తన కొడుకును‌ ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని కోపంతో రగిలిపోయిన మహిళ తోడికోడలి కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్‌ తాగించింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

Weather Alert: మండిపోతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Road Accident: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

సూర్యాపేట  జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.  

MANGLI CASE  : మంగ్లీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌...కీలక నిందితుడు మధు అరెస్ట్‌

సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

JESSICA UPDATE : విశాఖ జెస్సికా మృతి కేసులో బిగ్‌ట్విస్ట్‌...స్నేహితుల దాడి..అవమానంతో సూసైడ్‌

స్నేహితులతో కలిసి బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Road Accident: మంత్రాలయం వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Crime News : విశాఖలో దారుణం...బర్త్‌ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి

విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

TDP Promotions : టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌..జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురికి ప్రమోషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు.

Gas Explosion : సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి రూరల్‌ మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు.

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->