షాకింగ్ ఘటన.. పెళ్లికి ఒకరోజు ముందు క్రిమినల్‌తో పారిపోయిన లేడీ కానిస్టేబుల్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ లేడి కానిస్టేబులు తన పెళ్లికి ఒకరోజు ముందు ఓ క్రిమినల్‌తో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కంగుతిన్నారు.

తెలుగు రాష్ట్రాలకు BIG అలర్ట్.. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న సర్.. కోట్లల్లో ఓటర్లు మాయం!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.

Adobe: విద్యార్థులకు అడోబ్‌ గుడ్‌న్యూస్‌.. ఈ సాఫ్ట్‌వేర్స్‌ ఉచితం

ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు అడోబ్ శుభవార్త తెలిపింది. ఏఐ ఆధారిత క్రియేటివ్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో ఈ ప్రకటన చేసింది.

గల్గోటియాస్ రోబోట్ వివాదం.. నేహా సింగ్ Open To Work పోస్ట్ వైరల్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన గల్గోటియాస్ యూనివర్సిటీ ఆఫీసర్ నేహా సింగ్ సడెన్‌గా లింక్డ్‌ఇన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్‌ టూ వర్క్ అని పోస్ట్ పెట్టారు.

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం

దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి పథకాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. వీటిపై సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్‌లు ఎందుకు తీసుకొస్తున్నాయని నిలదీసింది.

India-US: సముద్ర గర్భంలో ఇంటర్నెట్ విప్లవం.. భారత్-అమెరికాను కలిపే గూగుల్ ‘AIC’ ప్రాజెక్ట్

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇండియా కనెక్ట్‌(AIC) అనే సబ్‌సీ కేబుల్‌ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టు గురించి వెల్లడించారు.

మత విద్వేషానికి మానవత్వం బ్రేక్‌లు.. మొన్న దీపక్, నిన్న కోవాబన్ వలీ

కొందరు సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా మానవత్వం దానికి బ్రేక్‌లు వేసింది. బెస్ట్ ఎగ్జామ్‌పుల్ చెప్పాలంటే మేడారంలో కోవా బన్ అమ్ముకునే వలీ స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనే రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

దక్షిణ కొరియా రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా 'మార్షల్ లా' (సైనిక పాలన) విధించిన కేసులో మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

BIG BREAKING: ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..

బ్రిటన్‌ మాజీ యువరాజు, కింగ్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్‌ విండ్సర్‌ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీస్‌లో ఆయన దుష్ర్పవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

BREAKING: గనిలో విషవాయివు లీక్.. 37 మంది కార్మికులు స్పాట్‌డెడ్

నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రంలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఒక మైనింగ్ సైట్‌లో విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్) లీక్ కావడంతో కనీసం 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది.

India-US: సముద్ర గర్భంలో ఇంటర్నెట్ విప్లవం.. భారత్-అమెరికాను కలిపే గూగుల్ ‘AIC’ ప్రాజెక్ట్

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇండియా కనెక్ట్‌(AIC) అనే సబ్‌సీ కేబుల్‌ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టు గురించి వెల్లడించారు.

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భార్యలపై అరాచకత్వం.. గృహహింసను లీగల్ చేసిన తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అణివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరో క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. భార్యలను హింసించేలా గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు.

Canada : కెనడా వీసా రూల్స్ కట్..  ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది.

భారీగా పెరిగిన కీరా దోస ధరలు.. కిలో రూ.358 పెట్టి కొంటున్న రష్యన్లు

ప్రస్తుతం రష్యాలో కీరా దోసకాయ ధరలు ఆ దేశ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న రష్యన్లకు, ఇప్పుడు కీరా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ దోసకాయ ధర మన కరెన్సీలో రూ. 358కు చేరుకుంది.

Bio Asia Summit: బయో ఆసియా సమ్మిట్‌లో అద్భుతం.. చూపుడు వేలుతో ఆరోగ్య సమస్యలు గుర్తించే డివైజ్‌

హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఫిబ్రవరి 17,18న రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో లైఫ్‌ సైన్సెన్, ఫార్మా, బయో సాంకేతికతలో వస్తున్న మార్పులు చర్చలు జరిగాయి.

BREAKING: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఈసారి కీలక మార్పులు

మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

CM Revanth Reddy : 2034 నాటికి నెట్ జీరో సిటీగా హైదరాబాద్..  సీఎం రేవంత్ కీలక ప్రకటన!., నెట్ జీరో అంటే ఏమిటి?

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను కాలుష్యం లేని నెట్ జీరో సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా కార్బన్ ఆడిట్ చేపట్టబోతున్న నగరంగా హైదరాబాద్ నిలవబోతోందన్నారు.

Telangana : తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కోసం ఇకపై ఆధార్ కార్డు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే మీ చేతికి స్మార్ట్‌కార్డులు రాబోతున్నాయి.

Telangana BJP : ఈటల, రఘునందన్‌కు బిగ్ షాక్.. పొత్తులపై హైకమాండ్ ఫైర్ !

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలోప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారనే వార్తలు అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

తెలంగాణలో 2 రాజ్యసభ ఖాళీలు VH, జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నది వీరే!

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా వాటిలో ఒకదానిని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా, మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

Crime: అమెరికా నుంచి వచ్చి మాజీ భార్యని హత్య.. సునీత మర్డర్ కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. గ్రీన్‌సిటీ కాలనీలో జరిగిన ఈ దారుణానికి ఆమె మొదటి భర్త మహేశ్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది.

Ambati Rambabu: అంబటికి బిగ్‌ రిలిఫ్‌...ఆ కేసులో బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!

తెలుగు రాష్ట్రాల్లో  పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.

Madanapalle: చెరువులో యువకుడి మృతదేహం.. మదనపల్లి ఘటన నిందితుడేనా?

అన్నమయ్య జిల్లా  ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ యవకుడి మృతదేహం తేలడం కలకలం రేపింది. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా ఉన్న కులవర్దన్‌ మృతదేహంగా పోలీసులు  గుర్తించడంతో కలకలం సృష్టించింది.  

Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కు నిరాకరించిన ఏపీ హైకోర్టు

సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థినాయకుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టులో ఆయన  దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Nagababu: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->