Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. రెండు ఇళ్లను తగలబెట్టిన ఆందోళన కారులు

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం కలకలం రేపుతోంది. గురువారం ఉఖ్రుల్‌ జిల్లాలోని లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టారు. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది.

PM Modi: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం

ప్రధాని మోదీ కొత్త పీఎంవో కార్యాలయం సేవాతీర్థ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షిణ వైద్యం అందించేలా పీఎం రాహత్‌ అనే స్కీమ్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు.

Reliance: వెనెజువెలా నుంచి రిలయన్స్‌ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్

ఇంటర్నేషనల్‌ ఇంధన మార్కెట్‌లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ కీలక విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది.

Tamilnadu: స్టాలిన్ సంచలన నిర్ణయం.. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు

తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించింది.

బంగ్లాదేశ్‌‌తో భారత్‌కు మళ్లీ మంచిరోజులు.. కొత్త ప్రధాని దోస్త్ మేరా తారిఖ్ రెహమాన్!

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారత్ ప్రధాని మోదీ తారిఖ్ రెహమాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు చెబుతూ Xలో ట్వీట్ చేశారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఓ కొత్త మలుపుగా పరిగణించవచ్చు.

నిఫా వైరస్ నుంచి కోలుకున్నా.. గుండెపోటుతో నర్సు మృతి!

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిఫా వైరస్‌ బారిన పడి, దానిపై పోరాడి గెలిచిన ఓ నర్సు, దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారు. పూర్బబర్ధమాన్ జిల్లా కట్వా ప్రాంతానికి చెందిన ఒక నర్సు జనవరి చివరి వారంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

గవర్నమెంట్ టీచర్లకు కొత్త డ్యూటీ.. వీధి కుక్కల్ని లెక్కించాలని సర్కార్ వింత ఆదేశాలు

గుజరాత్‌లోని BJP సర్కార్ పాఠశాల టీచర్లకు వీధి కుక్కల వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ, ఈ పనిని ఎమర్జెన్సీగా భావించి కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన BNP.. బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ (BNP) షేక్ హసినా వ్యవహారంపై స్పందించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తమకు అప్పగించాలని కోరతామని స్పష్టం చేసింది.

Reliance: వెనెజువెలా నుంచి రిలయన్స్‌ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్

ఇంటర్నేషనల్‌ ఇంధన మార్కెట్‌లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ కీలక విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది.

Bangladesh: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్.. భారత్‌కు లాభమా? నష్టమా ?

బంగ్లాదేశ్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (NCP) అధికారం దక్కించుకుంది. తారిఖ్‌ రెహమాన్ బంగ్లా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధాని అవ్వడం భారత్‌కు లాభామా ? నష్టమా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్‌‌తో భారత్‌కు మళ్లీ మంచిరోజులు.. కొత్త ప్రధాని దోస్త్ మేరా తారిఖ్ రెహమాన్!

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. భారత్ ప్రధాని మోదీ తారిఖ్ రెహమాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు చెబుతూ Xలో ట్వీట్ చేశారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఓ కొత్త మలుపుగా పరిగణించవచ్చు.

బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని కొడుకే.. మళ్లీ కొత్త ప్రధానిగా!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్‌ రెహమాన్‌ బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.

BREAKING: బంగ్లాదేశ్‌ ఎన్నికల ఫలితాలు విడుదల.. తారిఖ్ రెహమాన్‌కు డబుల్ విక్టరీ!

బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం BNP భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (బొగ్రా-6, ఢాకా-17) ఘనవిజయం సాధించారు.

Imran Khan : 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఆయన, తన కుడి కంటి చూపును దాదాపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Komatireddy Raj Gopal Reddy: మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని తెలిపారు. ఒకవేళ తాను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు.

Municipal Elections : కొత్తగూడెం మేయర్ ఎన్నికపై ఉత్కంఠ..మారుతున్న సమీకరణలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ అధికస్థానాల్లో విజయం సాధించింది. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కావడం కలకలం రేపింది.

Municipal Elections : క్యాంపు రాజకీయాలు షురూ..సభ్యులకు లక్షల్లో ఆఫర్‌

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. అన్ని మున్పిపాలిటీల ఫలితాలు వెలువడినప్పటికీ సుమారు 40 మున్సిపాలిటీల వరకు ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. దీంతో మున్సిపాలిటీలకు చెందిన సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు

Jeevan Reddy : ఎమ్మెల్యే సంజయ్ వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా దోహదపడ్డాడో..జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి..ఎమ్మెల్యే సంజయ్ కారకుడు అయ్యాడని మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలుస్తామనుకుంటే.. 20-22 స్థానాలకి పరిమితమైందన్నారు.

Kothagudem Corporation : కొత్తగూడెం మేయర్ స్థానం మాదే.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సీపీఐ పార్టీ తన సత్తా చాటింది. మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ స్పష్టం చేసింది.

BRS : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. సింగిల్ డిజిట్ కే పరిమితం

పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో భారీగా మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో పలుజిల్లాల్లో పూర్తిగా సతికిల పడింది. కాగా పెద్దపల్లి జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉండగా ఏ ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది.

Telangana: ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని తెలిపారు. ఇప్పటిదాక వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామన్నారు

Ambati Rambabu : అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌..ఆయనపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

PM Kisan : రైతులకు గుడ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్ సమ్మాన్‌ పై అదిరిపోయే అప్డేట్!

పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర  ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్‌ పై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 22వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు

మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

AP అసెంబ్లీలో వైసీపీకి బిగ్ షాక్.. ఇక నుంచి అసెంబ్లీలోపలికి వస్తేనే లెక్క!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.

రెండు అరటిపళ్లు తెచ్చిన గొడవ.. కాలేజీలో సీరినయర్స్, జూనియర్స్ మధ్య రాళ్ల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని APRJC కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం రణరంగానికి దారితీసింది. విద్యార్థులు రాళ్లు విసురుకుంటూ దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Smuggling : ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

AP Politics : పాలిటిక్స్ లోకి యువరక్తం...వారసులొస్తున్నారు

ఏపీ రాజకీయాల్లో పాత నాయకులు తప్పుకొని తమ వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. కొందరు పూర్తిగా సైడ్ అయిపోయి తమసీట్లను వారసులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికొందరు తాము పవర్ లో ఉండగానే తమ వాళ్లను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా స్కెచ్ గీస్తున్నారు.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    Telangana Municipal Elections Counting 2026