ఏడుగురు ఎంపీలపై వేటు.. AAP సంచలన నిర్ణయం!

ఆమ్ ఆద్మీ పార్టీలో చెలరేగిన రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు సామూహికంగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆప్ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది.

Delhi airport flight fire :  టేకాఫ్‌ అవుతుండగా..విమానం ఇంజిన్‌లో మంటలు.. పలువురికి గాయాలు

ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సిన స్విస్ ఎయిర్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 విమానం ప్రమాదానికి గురైవది. విమానం గాలిలోకి ఎగిరేందుకు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి.

Imphal rally : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. సీఎం నివాసం ముట్టడికి నిరసన కారుల యత్నం

మణిపూర్‌ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక పరిస్థితులు అలుముకున్నాయి. గత ఏడాది కాలంగా అడపాదడపా కొనసాగుతున్న ఘర్షణలు, తాజాగా ఇంఫాల్‌లో జరిగిన భారీ నిరసన ప్రదర్శనతో మళ్లీ ఉద్రిక్తతకు దారితీశాయి.

DC vs PBKS : క్యాచ్‌ పట్టే క్రమంలో ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్2026 సీజన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్ లుంగి ఎన్గిడి ప్రయత్నించగా అతని తల మైదానంలోని నేలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది.

BREAKING: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

BIG BREAKING: ఆప్‌కు రాఘవ్ చద్దా రాజీనామా.. బీజేపీలో చేరిక

ఆప్‌ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తాజాగా రాజీనామా చేశారు. సొంత పార్టీయే తనను మాట్లాడనీయకుండా చేసిదంటూ విమర్శించారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.  

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

PM Modi : ట్రంప్ పై దాడి..ప్రధాని మోదీ సంచలన ట్వీట్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.

White House shooting : శ్వేతసౌధం కాల్పుల నిందితుడు విద్యావంతుడు..కానీ....

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులకు తెగబడిన నిందితుడి నేపథ్యం చర్చనీయాంశంగా మారింది. నిందితుడు అలెన్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిలా కాకుండా ఒక ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా రికార్డుల్లో తేలింది.

Donald Trump : నేను భయపడే రకం కాదు..డిన్నర్ కొనసాగిద్దాం...ట్రంప్....అంగీకరించని సీక్రెట్‌ సర్వీస్‌

వాషింగ్టన్‌ హిల్టన్ హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ధైర్యంగా స్పందించారు. ఈ దాడి తనను భయపెట్టలేదని, తన విధి నిర్వహణలో ఎదురయ్యే ముప్పుల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు.

Iran: ఇరాన్‌లో కరెన్సీ కష్టాలు.. ఒక కోడి గుడ్డు ధర 2 లక్షలు రియాల్స్

ఇరాన్‌లో ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్‌కు చేరింది. గతంలో రూ. 50-60 వేల రియాల్స్‌గా కోడి గుడ్డు ధర ఉండేది. కానీ యుద్ధం కారణంగా ఈ ధరలు భారీగా పెరిగాయి.

Washington Hilton Hotel : నాడు రొనాల్డ్, నేడు డొనాల్డ్...,అదే హోటల్‌..45 సంవత్సరాల తర్వాత సీన్‌ రిపీట్‌

వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక 'వాషింగ్టన్ హిల్టన్ హోటల్' మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తూ జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

(Iran leadership crisis : ఇరాన్ నాయకత్వంలో చీలిక... సైన్యం వర్సెస్ రాజకీయ వర్గం

ఇరాన్ అగ్ర నాయకత్వంలో తీవ్రస్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా దేశ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్' (IRGC) ఒకవైపు, ఎన్నికైన రాజకీయ నాయకత్వం మరోవైపు అధికారం కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Murder : అమెరికాలో పరిశోధనా విద్యార్థుల హత్య!  స్నేహితుడే హంతకుడు..

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ పరిశోధక విద్యార్థుల కథ విషాదాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (USF)లో పీహెచ్‌డీ చేస్తున్న జమిల్ లిమోన్, నహిదా బ్రిస్టీలు దారుణ హత్యకు గురైన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

Crime News : ప్రాణం తీసిన క్షణికావేశం..భార్య చేతిలో భర్త దారుణహత్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నపాటి మనస్పర్థలు ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య చేసిన దాడిలో భర్త ప్రాణాలు కోల్పోగా, ఆమె కటకటాల పాలైంది. ఈ ఘటనతో వారిద్దరి పసిబిడ్డలు దిక్కులేని వారయ్యారు.

Telangana : తెలంగాణలో మండుతున్న ఎండలు...రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు తోడు వడగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది.

Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

TRS : బీఆర్‌ఎస్‌కు కవిత బిగ్‌ షాక్...'టీఆర్‌ఎస్‌'  పేరుతో అభ్యంతరం లేదన్న ఈసీ

మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) గా ప్రకటించి, సొంత పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ వేదికగా ఉన్న 'టీఆర్‌ఎస్‌' పేరు ఇప్పుడు కవిత చేతికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Ashu Reddy : నటి అషురెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు: పెళ్లి పేరుతో బురిడీ?

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) ,ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.కోట్లు కాజేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.  

Hyderabad Metro : ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో...HMRL ఛైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావు

హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.15 వేల కోట్లతో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది.

Prime Minister Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ..పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది.దీంతో  రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

MLA Surendra Babu : వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపై వీరంగం సృష్టించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

Crime News : వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం..ట్విస్ట్‌ ఏంటంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

suicide : "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు" కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి.. కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించింది.

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...

పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->