Delhi AI Summit: మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. భారీ భద్రత మధ్య జరుగుతున్న ఈ సదస్సులో దొంగతనం జరగడం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'నియోసేపియన్'.

Election Schedule: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే

ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

Mumbai Climate Week: ముంబయి క్లైమెట్‌ వీక్‌ సదస్సుకు సీఎం రేవంత్.. కారణం ఇదే !

ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు.

Blood Pressure : బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్ :ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు.. ఇక ట్యాబ్లెట్లు బంద్!

బీపీ పేషెంట్లు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రోజూ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు. ఒక్క రోజు మర్చిపోయినా బీపీ పెరిగిపోతుందన్న భయం. అయితే, భవిష్యత్తులో ఈ పరిస్థితి మారబోతోంది.

Heroine Prathyusha Case: నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు..లొంగిపోవాలని ఆదేశం

తెలుగు సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్ధాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చింది. కాగా ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను ఈ రోజు కోర్టు డిస్మిస్‌ చేసింది.

SBI: వినియోగంలో రూ.40 లక్షల కోట్ల నగదు

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ నగదు చెల్లింపులు ఇంకా వినియోగంలోనే ఉన్నాయి. నగదు చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో నగదు వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదిక వెల్లడించింది.

Karnataka : కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ...అదంతా ఉత్తిదే..కేసు కొట్టేసిన కోర్టు

మహారాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల సమయంలో  ఓ ట్రక్కులో తరలిస్టున్న రూ.400 కోట్ల హవాలా సొమ్ము దోపిడికి గురైంది. ఈ కేసు అప్పట్లో  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదంతా కట్టుకథ అని తేల్చారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కూతురు, సోదరి మధ్య వారసత్వ పోటీ

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కూతురు పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు

China: అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు పెంచుకున్న డ్రాగన్

భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్‌హెడ్‌లు చేరినట్లు అంచనా.

Indian Arrest : చిన్నారులపై లైంగిక దాడి..  అమెరికాలో ఇండియన్ అరెస్ట్!

అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ జాతీయుడు అత్యంత దారుణమైన నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒదెల యశస్వి కొత్తపల్లి అనే యువకుడిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

India : ముంబై తీరంలో మూడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్!

ఇరాన్‌కు సంబంధించిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవల ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది.  

PM Modi: ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. నేతన్యాహూ కీలక ప్రకటన

ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు ఆయన్ని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

High Court: ఐబొమ్మ రవికి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Mumbai Climate Week: ముంబయి క్లైమెట్‌ వీక్‌ సదస్సుకు సీఎం రేవంత్.. కారణం ఇదే !

ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు.

Atrocity: రెండు కోట్ల బీమా కోసం దారుణం.. స్నేహితుడి చంపేందుకు కుట్ర

డబ్బు మానవ సంబంధాలను దూరం చేస్తుందని అనేకసార్లు రుజువైంది. అనాథ అయిన ఒక యువకుడిపై రెండు కోట్లు బీమా చేయించి, ఆ డబ్బును కాజేయడానికి అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి కటకటాల పాలయ్యారు.

Congress: లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం!

జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.

Municipal Elections : బీఆర్‌ఎస్‌ ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

వివిధ కారణాలతో వాయిదా పడ్డ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం,  సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీల్లో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరిగింది. కాగా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధించింది.

Luggage racks : సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఆ బాధ పోయినట్లే!

సాధారణంగా జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కగానే మన చేతిలో ఉన్న లగేజీని బస్సులో ఉన్న ర్యాక్ మీద పెడుతుంటాం. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో అలాంటి ర్యాకులు ఉండవు. సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు(ర్యాక్స్‌) ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

KCR బర్త్ డే..కవిత సంచలన ట్వీట్.. తిట్టిపోస్తున్న కార్యకర్తలు!

రాజకీయాల్లో బంధాల కంటే పదవులకే విలువా? తండ్రి కంటే నాయకుడే ముఖ్యమా? ప్రస్తుతం సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఒక ట్వీట్ చూస్తుంటే సగటు కార్యకర్తకు కలుగుతున్న సందేహాలివి.

Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Nagababu: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.

Boggula Srinivas : ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్పద మృతి..సంచలన విషయాలు వెలుగులోకి..

"పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' పుస్తకంతో పాపులరైన  ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్‌ దుర్మరణం పాలయ్యారు.

Bill Gates-AP: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్లుండి ఏపీకి బిల్ గేట్స్.. ఎందుకో తెలుసా?

ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిల్‌గేట్స్‌ సమావేశం కానున్నారు.

AP Budget 2026: మంత్రి లోకేష్ శాఖకు భారీ కేటాయింపులు.. పవన్‌కు ఎన్ని వేల కోట్లో తెలుసా?

మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.3,32,205 కోట్లు కాగా.. వాటిని వివిధ శాఖలకు ప్రకటించారు. మంత్రుల శాఖల వారీగా చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ శాఖకు బడ్జెట్‌లో పాఠశాల విద్యకు అత్యధికంగా రూ.32,308 కోట్లు కేటాయించడం విశేషం.

AP Budget 2026-27: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->