BIG BREAKING : శ్రీనగర్-లేహ్ మార్గంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు బలి.. హైవే క్లోజ్!

జోజిలా కనుమ ప్రాంతంలోని జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య వరుసగా విరుచుకుపడిన మంచు చరియల కింద దాదాపు డజను వాహనాలు చిక్కుకుపోవడంతో, ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

KBCలో రూ. 50 లక్షలు.. రియల్ లైఫ్ లో కోట్ల కుంభకోణం : కటకటాల్లోకి తహశీల్దార్.

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) షోలో పాల్గొని రూ. 50 లక్షలు గెలుచుకుని, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ తహశీల్దార్ అమితా సింగ్ తోమర్ ఇప్పుడు కటకటాల పాలయ్యారు.

West Bengal : బెంగాల్ ఫైట్: ముస్లిం ఓట్లు మమతకా? ఒవైసీకా? బీజేపీ బిగ్ స్కెచ్!

బెంగాల్‌లో దాదాపు 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే, వీరు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అన్నమాట. గత మూడు ఎన్నికల్లో మమతా బెనర్జీ (టీఎంసీ) విజయం వెనుక వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

Petrol-Diesel: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది.

Watch Video: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఉదంతం బయట పడింది. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ (NCP) కీలక నేత నరహరి జిర్వాల్‌కు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్రం గుడ్‌న్యూస్‌.. డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా కోటి ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రానున్న ఐదేళ్లలో ప్రైవేటు రంగంతో కలిసి డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపింది. వీటి ద్వారా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేశారు.

UAE పై ఇరాన్ దాడులు.. భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌.. UAE రాజధాని అబుదాబీలో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపుతోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran launches drone attacks : హైఫా పోర్ట్‌పై డ్రోన్లతోదాడి.. ఇజ్రాయెల్‌పై విరుచుపడ్డ ఇరాన్‌

అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్‌ పై విరుచుకుపడుతున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం జంకడం లేదు. ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ మీద మరోసారి దాడి చేసింది. ఇజ్రాయెల్‌ లోని కీలకమైనహైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌‌తో భీకర దాడి చేసింది.

Pentagon : ఇరాన్‌పైకి ఇప్పటివరకు 850కిపైగా తోమహాక్‌ క్షిపణుల ప్రయోగం..పెంటగాన్ ఆందోళన

ఇరాన్‌ పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు మొదలు పెట్టిన దాడులు నెలరోజులకు చేరుకున్నాయి. నెలరోజుల్లో అమెరికా 850కుపైగా తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించింది. అయితే యుద్ధంకోసం ఇంత భారీఎత్తున క్షిపణులను వినియోగించడంపై కొంతమంది పెంటగాన్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Pizza Metre : పెంటగాన్ కు  పిజ్జా ఆర్డర్లు పెరిగాయి.. అంటే ఇరాన్‌పై యుద్ధం మొదలైనట్టేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువును మరో 10 రోజులు పొడిగించినట్లు ప్రకటించినప్పటికీ, తెరవెనుక యుద్ధ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Iran warns Gulf countries : వారికి ఆశ్రయం ఇస్తే భారీ మూల్యం తప్పదు..గల్ఫ్‌దేశాలకు ఇరాన్‌ మరో వార్నింగ్‌

ఇరాన్‌ మరోసారి గల్ఫ్‌ దేశాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న వారికి గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించింది. అలా కాదని మీహోటళ్లలో ఆశ్రయం ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.

Nepal : నేపాల్ ప్రధానిగా రాపర్ :  35 ఏళ్లకే దేశ పగ్గాలు.. ఎవరీ బాలేంద్ర షా?

నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

New Covid variant : మళ్లీ కోవిడ్ కలకలం..  ప్రపంచ దేశాలను వణికిస్తున్న BA.3.2 వేరియంట్!

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరో కొత్త రకం కోవిడ్ వెరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి శాస్త్రీయంగా BA.3.2 అని పేరు పెట్టారు.

Iran: అమెరికాతో ఢీ అంటే ఢీ..10 లక్షల మందితో ఇరాన్ సైన్యం

ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్న వేళ ఇరాన్‌ అప్రమత్తమైంది. అమెరికా దాడులకు ఏమాత్రం బయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.

Telangana jagruthi : ఏప్రిల్ 25న కవిత కొత్తపార్టీ ప్రకటన..పార్టీ పేరు ఏంటంటే?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్‌ 25నపార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీని లాంఛనంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

Breakfast : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక 6 రోజులు.. 5 రకాల టిఫిన్లు

సర్కార్‌ బడుల్లో పిల్లలకు అందజేసే బ్రేక్‌ ఫాస్ట్‌కు సంబంధించి అధికారులు కొత్త మెనూను సిద్ధం చేశారు. వారంలో 6 రోజులు 5 రకాల టిఫిన్లను పిల్లలకు అందజేయనున్నారు. రెండు రోజుల పాటు మిల్లెట్‌ ఇడ్లీ, ఒక రోజు మిల్లెట్‌ ఉప్మాతో పాటు మూడు రోజులు రాగిజావ అందజేస్తారు.

Sri Rama Navami 2026: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి?

రాముల వారి తలంబ్రాలను భక్తులు భద్రాచలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే 'Mutyala Talambralu' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అన్ని వివరాలు నమోదు చేస్తే మీరు పెట్టిన అడ్రెస్‌కు వస్తాయి.

అలర్ట్: TGPSC OTR గడువు పొడిగింపు...పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్ డేట్.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Kavitha: కవిత కొత్త పార్టీ..  ముహుర్తం ఖరారు..ఎప్పుడు, ఎక్కడంటే ?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. మరో కొత్త పార్టీ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు.

Harish Rao : రేవంత్ నువ్వే నా మీద పోటీ చేయ్ .. హరీష్ సవాల్!

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు.  సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో  పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Hyderabad: అల్వాల్‌లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!

కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..

Tadipatri Police Open Fire : తాడిపత్రిలో కాల్పుల కలకలం..నిందితుడిపై పోలీసుల ఫైరింగ్‌..ఎందుకంటే?

అనంతపురం జిల్లాలో పోలీసుల ఫైరింగ్‌ కలకలం రేపింది. ఓ నిందితున్ని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు కాల్పులు జరపాల్చి వచ్చింది. దీంతో నిందితుడు గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Anantapur wife killed husband : భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టింది. ఆ పై కళ్లాపి చల్లి రోజూ ముగ్గులు...కట్ చేస్తే

అనంతపురం జిల్లాలో భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. అంతే కాదు శవాన్ని ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల కిందట జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది.

నో టెన్షన్.. చమురు, గ్యాస్ నౌకలు భారత్‌కు వస్తున్నాయ్

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడటంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. అయితే భారత్‌లోని  విశాఖ తీరానికి LPG, చమురు నౌకలు ఒక్కొక్కటిగా వస్తుండటం కాస్త ఊరటనిస్తోంది.

Sri Rama Navami 2026: రామయ్య కల్యాణానికి ఏపీ సారె..  కోవాతో 108 రకాల ప్రత్యేకమైన పదార్థాలు

శ్రీరామ నవమి వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్నారు. అయితే రాముల వారి కళ్యాణం కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, బాపట్ల జిల్లా చీరాల ప్రాంతాల నుంచి కోవాతో సారె తయారు చేశారు.

ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 13 మంది ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌ మార్కాపురం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది.

AP jobs 2026: ఏపీలో కొలువుల పండుగ: ఏ నెలకు ఏ నోటిఫికేషన్? పూర్తి షెడ్యూల్ ఇదే!

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. 2026 మార్చి 18న ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 ఖాళీలతో కూడిన అధికారిక జాబ్ క్యాలెండర్‌ను APPSC విడుదల చేసింది.

Vijayawada: విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..ముగ్గురు యువకులు అరెస్ట్‌

విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారన్న అంశం కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్ధతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురికి ఉగ్రమూలాలతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు.

Best Electric Scooty: పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇవి తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Nothing Phone (4a) Pro: ఈ ఫోన్ నిజంగా గేమ్ ఛేంజర్! డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. బడ్జెట్ ఎంతంటే..?

నథింగ్ ఫోన్ (4a) ప్రో 50K లో ప్రత్యేక డిజైన్, మంచి కెమెరా (టెలిఫోటోతో), ఫాస్ట్ పెర్ఫార్మన్స్, మంచి బ్యాటరీ ఇస్తుంది. Nothing OS కస్టమైజేషన్ కూడా ఉంది. కానీ అప్డేట్స్ తక్కువ, వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. మొత్తంగా ఇది బెస్ట్ వాల్యూ ఆండ్రాయిడ్ ఫోన్.

AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

BIG BREAKING: పెరిగిన పెట్రోల్ ధరలు

ప్రీమియం పెట్రోల్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.09 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ నార్మల్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ట్రేడింగ్ ప్రపంచంలో AI విప్లవం.. మైక్రో-ఆర్బిట్రేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు

పెట్టుబడి ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఏఐ బాట్ ట్రేడింగ్'. గతంలో కేవలం ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే పరిమితమైన కష్టమైన ట్రేడింగ్ ప్లానింగ్, ఇప్పుడు AI పుణ్యమా అంటూ సామాన్య పెట్టుబడిదారులకు కూడా చేరువవుతున్నాయి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->