AIADMK : మహిళలకే కాదు, పురుషులకూ ఫ్రీ బస్సు..  అన్నాడీఎంకే సంచలన మేనిఫెస్టో!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.

PM Modi : ట్రంప్ కు మోదీ ఫోన్..  హోర్ముజ్ జలసంధిపై కీలక చర్చ!

పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

Harish Rana : కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా ఇక లేరు..ఎయిమ్స్‌లో తుదిశ్వాస!

దేశంలోనే మొదటిసారిగా కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా (31) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో  కొట్టుమిట్టాడుతున్న ఆయన సుదీర్ఘ పోరాటం ఈ మరణంతో ముగిసింది.

BREAKING: టెన్షన్ వద్దు.. గ్యాస్ వస్తోంది.. హర్మూజ్ దాటిన రెండు నౌకలు.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

భారత్‌కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు 'జగ్‌ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి.

Assam Polls: అస్సాం ఎన్నికలు.. హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. పీపుల్స్ పల్స్ సర్వే విడుదల

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని  ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడయింది. 

Ticket Refund Rules : రైలు ప్రయాణికులకు బిగ్ షాక్:ఆలస్యమైతే ఒక్క రూపాయి రాదు.. రూల్స్ మారాయి!

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బిగ్ షాకిచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్,  రీఫండ్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రయాణానికి కొద్ది గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఇకపై నయా పైసా కూడా తిరిగి రాదని స్పష్టం చేసింది. 

BREAKING: మహిళలకు గుడ్‌న్యూస్‌... సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సాయుధ బలగాల్లో మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా షార్ట్‌ సర్వీస్ కమిషన్ (SSCO) ఆఫీసర్లు శాశ్వత కమిషన్ అధికారిణులుగా మారేలా హక్కులు కల్పించింది. ఆర్మీలో కూడా లింగ సమానత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BREAKING: పోలీసుల ఎదుట లొంగిపోయిన మరో మావోయిస్టు అగ్రనేత

గత కొంతకాలంగా మావోయిస్టులు పోలీసులు, ప్రభుత్వాల ముందు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. పాపారావు అలియస్ సున్నం చంద్రయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

B-52 BOMBERS : అమెరికాకు ఇరాన్‌ ఊహించని షాక్...భీకర దాడులకు సిద్దమైన అమెరికా

అమెరికా టెక్సాస్‌లో పోర్ట్ ఆర్థర్ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది.భారీగా మంటలు చెలరేగడంతో పాటు, దట్టమైన పొగ కమ్ముకున్నాయి. అయితే మొదట ఇది ప్రమాదంగా భావించిన అమెరికా సైబర్ అటాక్ ద్వారా పేలుడు జరిగేలా  ఇరాన్ కుట్ర చేసినట్లు అనుమానిస్తుంది.

Philippines : ఫిలిప్పీన్స్‌లో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ.. మార్కోస్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతుండటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ ఇంధన అత్యవసర స్థితి ప్రకటించారు.

Anthropic: ఏఐ రంగంలో ఆంత్రోపిక్ మరో సంచలనం.. మీ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయనున్న 'క్లాడ్'!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఆంత్రోపిక్ సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా తన క్లాడ్‌ ఏఐ మోడల్‌కు సంబంధించి కంప్యూటర్ యూజ్‌ ఫీచర్‌ను విడుదల చేసింది.

Trump peace claims Iran :.ఒకవైపు శాంతి చర్చలంటూనే...మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్‌ పై దాడులు మాత్రం ఆగడం లేదు. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్‌ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు.

Air Pollution: ప్రపంచవ్యాప్తంగా విషపు గాలి.. కాలుష్యంలో నెంబర్ 1 దేశంగా పాకిస్థాన్‌.. భారత్‌ స్థానం ఎంతంటే ?

వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ మంగళవారం ప్రపంచ దేశాల వాయు నాణ్యత జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.

Mohammad Zolghadr : ఇరాన్‌ కొత్త సెక్యూరిటీ చీఫ్‌గా మహమ్మద్‌ జోల్‌ఘాద్‌

గత వారం జరిగిన దాడిలో శక్తివంతమైన నేత అలీ లారిజానీ మరణించడంతో, ఆ ఖాళీని భర్తీ చేస్తూ మొహమ్మద్ బగేర్ జోల్గాదర్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమించారు.

VAISHU LOVE STORY : వైష్ణవి హత్యకేసులో సంచలన విషయాలు...కట్నం ఆశచూపి..

జగిత్యాల జిల్లా కోరుట్ల లో హత్యకు గురయిన యూట్యూబర్‌ వైష్ణవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కట్నం విషయంలో  మనస్థర్థలు రావడంతో ఆమెను భర్త హరిబాబు గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

Heavy rain :హైదరాబాద్‌లో భారీ వర్షం...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..కేటీఆర్‌తో కోమటిరెడ్డి సమావేశం

అధికార పార్టీకి చెందిన కొమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో కేటీఆర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై కూర్చుని లంచ్ చేశారు.

Jeevan Reddy : జీవన్ రెడ్డి ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించడంతో కాంగ్రెస్‌ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్‌ నేతలు ఆయన ఇంటికి క్యూకడుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు వంశీచంద్ రెడ్డి చర్చలు జరిపారు.

Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ కోసం జనం పరుగులు.. కిలోమీటర్ల మేర క్యూ!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు గట్టిగానే తగిలింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు బంకుల

Parents Support Bill : తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్‌.. తెలంగాణ కొత్త చట్టంలో ఏముందో తెలుసా?

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోకుండా నిర్లక్ష్యం వహించే సంతానానికి ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. వారి జీతం కట్‌ చేయనుంది. జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు కట్‌ చేసి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించడానికి  ప్రభుత్వం సిద్ధమైంది.

Operation Kagar క్లైమాక్స్: 2026 మార్చి 31 డెడ్ లైన్.. మిగిలిన మావోల లెక్కలివే!

2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని 'నక్సల్స్ రహిత' దేశంగా మార్చుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. దీని కోసమే ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఈ గడువు ముగియడానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో, బస్తర్ అడవుల్లో భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి.

Vijayawada: విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..ముగ్గురు యువకులు అరెస్ట్‌

విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారన్న అంశం కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్ధతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురికి ఉగ్రమూలాలతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు.

SC Reservation Verdict: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మత మార్పిడి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హక్కుల కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది.

కల్తీ పాల ఘటన .. 17కి చేరిన మృతుల సంఖ్య

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.

Fire Accident: మరో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన బస్సు

జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

BIG BREAKING : ఆ ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే...వైఎస్‌. విజయ సంచలన లేఖ

2009లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ( combined family assets). అని ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తల్లి  వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక సంచలన అడ్వకేట్‌ నోటరీ విడుదల చేశారు.

AP Group-1 Jobs: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్.. ఇలా చదివితే జాబ్ పక్కా!

APPSC నుండి గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ నోటిఫికేషన్ రానే వచ్చింది. పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం సాధించడం ఇక మిగిలి వుంది. ప్రిలిమ్స్ రాస్తున్న విద్యార్థుల్లో న్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలివే.

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్ క్యాలెండర్ విడుదల

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది సందర్భంగా 2026 జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

BIG BREAKING: పెరిగిన పెట్రోల్ ధరలు

ప్రీమియం పెట్రోల్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.09 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ నార్మల్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ట్రేడింగ్ ప్రపంచంలో AI విప్లవం.. మైక్రో-ఆర్బిట్రేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు

పెట్టుబడి ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఏఐ బాట్ ట్రేడింగ్'. గతంలో కేవలం ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే పరిమితమైన కష్టమైన ట్రేడింగ్ ప్లానింగ్, ఇప్పుడు AI పుణ్యమా అంటూ సామాన్య పెట్టుబడిదారులకు కూడా చేరువవుతున్నాయి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Credit Card : క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ల ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల వంటి ప్రయోజనాలను భారీగా తగ్గించేశాయి.

ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?

విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి ఒక భారీ వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->