Annamalai : BJPని మూడు రెట్లు పెంచిన లీడర్.. అన్నమలైకి మోదీతో ఎక్కడ చెడింది?
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళనాట బీజేపీకి పెద్ద ఆశాకిరణంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి గుడ్బై చెప్పారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళనాట బీజేపీకి పెద్ద ఆశాకిరణంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి గుడ్బై చెప్పారు.
హైదరాబాద్ లోని అమీర్పేట్ మెయిన్ రోడ్డుపై జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేవలం షాపుల దహనంతోనే ఆగకుండా, మెట్రో వ్యవస్థకు కూడా ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. మంటలు చెలరేగిన భవనానికి కేవలం అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉంది.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మరువచేసే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లంచం డబ్బులు ఇవ్వలేదనే కోపంతో.. ఒక ప్రభుత్వ డాక్టర్ చిన్నారికి ఆపరేషన్ చేసి అతికించారు.
హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్పేట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రష్యా అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు మళ్లీ సముద్రపు అలలను చీల్చుకుంటూ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే కిరోవ్ క్లాస్కు చెందిన అడ్మిరల్ నఖిమోవ్ అనే ఈ భారీ క్రూజర్ యుద్ధనౌక సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది.
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న ప్రసాద్ హాస్పిటల్లో నిన్న రాత్రి ఒక ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని ఐసీయూ లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కనీసం 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్లారని, వారు త్వరలోనే పార్టీ మారే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో నేడు భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' రిలీజైంది. అయితే మరి ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
త్వరలోనే జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల నుంచి టీమిండియా కొత్త కెప్టెన్గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల తారుమారుతో సంచలనం సృష్టించిన గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల సందర్భంగా సినీ ప్రముఖులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్, సమంత, అనిల్ రావిపూడి చరణ్ కష్టం, నటనను ప్రశంసిస్తూ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మధు యాష్కీ భార్య సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కిన 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో చరణ్ నటన కెరీర్లోనే ప్రత్యేకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్, జగపతి బాబు పాత్రలు కూడా ఆకట్టుకోనున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలంగా ఉంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ రాజకీయ అలజడి రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన రెబెల్స్ గట్టి షాక్ ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న వీసా స్కామ్ ఆరోపణలపై . నంద కిశోర్, మధుమిత దంపతులు గట్టిగా స్పందించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతూ.. వారి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడిన ఒక వీడియోను నందు సోషల్ మీడియాలో షేర్ చేశారు.