పాకిస్తాన్‌లో మిస్టరీగా మారిన ఉగ్రవాది మృతి.. ధురంధర్‌లో చూపించినట్లే!!

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో అతను తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

Operation Kagar : నేటితో ముగిసిన ఆపరేషన్ కగార్‍ డెడ్‌లైన్..నెక్ట్స్ ఏంటీ?

ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశాన్ని వామపక్ష నక్సలిజం రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా , వామపక్ష మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆఫరేషన్‌ కగార్‌ను మొదలు పెట్టింది. కేంద్రం పెట్టిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది.

VerSe Innovation : VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్..ఆయన బ్యాక్ గ్రౌండ్‌ ఇదే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' తన వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. పి.ఆర్. రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది.

హనీమూన్ హత్యకేసులో సంచలనం: 'రాజా ఈజ్ బ్యాక్'.. చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుట్టాడా?

గతేడాది మేఘాలయ అడవుల్లో హనీమూన్ సందర్భంగా దారుణ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటన చోటుచేసుకుంది.

BIG BREAKING: ఆలయంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి

బిహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

భారీగా పడిపోయిన రూపాయి విలువ.. ఇబ్బంది లేదంటున్న నిర్మలా సీతారామన్

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోతూ వస్తోంది. తాజాగా దీనిపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి విలువ బాగానే ఉందని పేర్కొన్నారు.

Census 2027: రేపటి నుంచే జనగణన ప్రారంభం.. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ

దేశవ్యాప్తంగా బుధవారం నుంచి జనగణన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యంజయ్‌కుమార్ నారాయణ్ వెల్లడించారు. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

అమెరికా టెక్ కంపెనీలకు బిగ్ షాక్.. గూగుల్, ఆపిల్ సంస్థలే ఇరాన్ టార్గెట్!

యుద్ధ ప్రభావం ఇప్పుడు అమెరికా టెక్ కంపెనీలపై పడనుంది. ఇరాన్ కన్ను అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై పడింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ షాకింగ్ ప్రకటన విడుదల చేసింది.

గూఢచారులపై ఇరాన్ ఉక్కుపాదం.. 'మరణశిక్ష' తప్పదని హెచ్చరిక!

యుద్ధం కారణంగా దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. శత్రు దేశాల కోసం గూఢచర్యం చేసే వారికి లేదా వారికి పరోక్షంగా సహాయపడే వారికి 'మరణశిక్ష' విధిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ సంచలన ప్రకటన చేసింది.

NATO US TRUMP : నాటో దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌..మిత్రదేశాల తిరుగుబాటు

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మూలంగా ప్రపంచమంతా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధానికి సహకరించాలని ట్రంప్‌ గత కొంతకాలంగా నాటో దేశాలను కోరుతూ వస్తున్నాడు. అయితే ఆ దేశాలు యుద్ధానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.

పాకిస్తాన్‌లో మిస్టరీగా మారిన ఉగ్రవాది మృతి.. ధురంధర్‌లో చూపించినట్లే!!

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో అతను తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

రష్యా-ఇరాన్ ‘వ్యూహాత్మక’ స్నేహం.. అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తున్న 'లియానా' డేటా!

ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధంలో రష్యా ఇరాన్‌కు అండగా చేయదగిన సాయం చేస్తోంది. అమెరికా యుద్ధనౌకల కదలికలపై రష్యా ఇంటెలిజెన్స్ డేటాను ఇరాన్‌కు అందిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రష్యాకు చెందిన ‘లియానా’ గూఢచర్య ఉపగ్రహ వ్యవస్థ ఇప్పుడు ఇరాన్‌కు కళ్ళుగా మారింది.

Iran-America war: చేతులు ఎత్తేసిన ట్రంప్.. మిత్రదేశాలకు సాయం ఉండదని ప్రకటించిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కోసం ఇబ్బంది పడుతున్న దేశాలు "కొంత ధైర్యం తెచ్చుకుని, సొంతంగా చమురును సమకూర్చుకోవాలని" ఆయన పిలుపునిచ్చారు. అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు. వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి" అని తేల్చి చెప్పారు.

ఆకాశంలో అదృశ్య యమరాజ్: అమెరికా 'NGAD'తో ఇరాన్ కోటలు బద్ధలు కానున్నాయా?

ప్రపంచ యుద్ధ తంత్రంలో మరో సంచలనం నమోదు కాబోతోంది. శత్రువు కంటపడకుండా, రాడార్లకు చిక్కకుండా మృత్యువులా విరుచుకుపడే సరికొత్త యుద్ధ విమానాన్ని అమెరికా సిద్ధం చేస్తోంది. అదే NGAD (Next Generation Air Dominance).

Chicken shops close : మాంసం ప్రియులకు బిగ్ అలెర్ట్...రేపటి నుంచి చికెన్ షాపులు క్లోజ్

రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల బంద్ జరగనుంది. పౌల్ట్రీకంపెనీలు ఇస్తున్న మార్జిన్ తగ్గింపుపై నిరసనగా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు తమ లాభాలకోసం వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

Singareni: సింగరేణిలో మరో కార్మిక సంఘం...ఆయన వెనుక ఎవరున్నారు?

తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి బొగ్గుగనుల్లో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. ఇప్పటివరకు ఉన్న కార్మిక సంఘాలకు బిన్నంగా కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కొత్త కార్మిక సంఘం పనిచేయనున్నట్లు చెబుతున్నారు.

Ponguleti Harsha Reddy : పొంగులేటి హర్షారెడ్డి భూకబ్జా.. రూ.1400 కోట్ల విలువైన భూమిని లాక్కునే ప్రయత్నం

రాష్ట్ర మంత్రి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కేటీఆర్ సహా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు.

Iran-America War: మొన్న గ్యాస్, నిన్న పెట్రోల్, నేడు సిమెంట్.. ఒక బస్తాపై ఎంత పెంచనున్నారో తెలుసా?

నిన్న మొన్నటి వరకు గ్కాస్‌, పెట్రోల్‌ పై ప్రభావం చూపిన పశ్చిమాసియాలో యుద్ధం ఇపుడు సిమెంట్‌ కంపెనీలపైనా పడింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో50 కిలోల సిమెంట్‌ బస్తా ధర త్వరలోనే రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

టాలీవుడ్‌ హీరోలకు MLA సవాల్.. డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే సినిమా రిలీజ్!

టాలీవుడ్‌ను టార్గెట్‌గా చేసుకొని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అది సినీ గ్లామర్ ప్రపంచం నుంచే మొదలవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Gas cylinder block racket : దేశవ్యాప్తంగా గ్యాస్‌ కొరత...తెలంగాణలో గ్యాస్ సిలిండర్ బ్లాక్ దందా

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రభావం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పడింది. డొమెస్టిక్ సిలిండర్లకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు బ్లాక్ మార్కెటింగ్ దందాకు తెరతీశారు.

MLa Padi Kaushik Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఫాక్...ఆ కేసులో సీఐడీ నోటీసులు

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. కౌశిక్‌ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

Durga temple : దుర్గ గుడిలో బంగారు కానుకలు మాయం...రోల్డ్‌గోల్డ్‌ పేరుతో సిబ్బంది చేతివాటం

బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్‌ గోల్డ్‌ను కావాలనే  పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Weather Alert: తెలంగాణ,ఏపీకి వెదర్‌ అలెర్ట్‌..రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవడం, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Ganapathi's surrender : రేపటితో ముగియనున్న డెడ్‌లైన్‌...గణపతి లొంగుబాటుపై వీడని సస్పెన్స్‌

దేశంలో మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గడువు రేపటితో ముగియనుంది. కానీ, మావోయిస్టు అగ్రనేత  ముప్పాళ్ల  లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.

India Census 2026 : రెండు విడతల్లో జనగణన..ఏపీ, తెలంగాణలో ఎప్పటినుంచంటే?

జనగణనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభాను లెక్కించనున్నారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోరెండు విడతల్లో జనగణన నిర్వహిస్తామని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి ,తెలంగాణలో మే 11 నుంచి ఇళ్ల సర్వే నిర్వహిస్తారు.

Andhra Pradesh: ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ.. పోలీసులకు లొంగిపోయిన కీలక నేత

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో ఏపీ మావోయిస్టుల కథ ముగిసిపోయింది.

AP Crime: విశాఖలో దారుణం.. లవర్ ను చంపి ఫ్రిజ్ లో సగం శవాన్ని దాచి..

విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాడు.

Crime News : విజయవాడలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా  బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ

అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్కును దాటి రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ, రూపాయి క్షీణతను అడ్డుకోవడం సాధ్యం కాలేదు.

Financial Changes: అందరికీ అలెర్ట్.. ఏప్రిల్‌ 1 నుంచి కీలక మార్పులు

కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ క్యానిలేషన్ రూల్స్‌ మారనున్నాయి.

Best Electric Scooty: పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇవి తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Nothing Phone (4a) Pro: ఈ ఫోన్ నిజంగా గేమ్ ఛేంజర్! డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. బడ్జెట్ ఎంతంటే..?

నథింగ్ ఫోన్ (4a) ప్రో 50K లో ప్రత్యేక డిజైన్, మంచి కెమెరా (టెలిఫోటోతో), ఫాస్ట్ పెర్ఫార్మన్స్, మంచి బ్యాటరీ ఇస్తుంది. Nothing OS కస్టమైజేషన్ కూడా ఉంది. కానీ అప్డేట్స్ తక్కువ, వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. మొత్తంగా ఇది బెస్ట్ వాల్యూ ఆండ్రాయిడ్ ఫోన్.

AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->