Aashirvaad Suryavanshi : ఫ్యామిలీ.. ఫ్యామిలీ అంతా క్రికెట్‌ను ఆడేసుకుంటున్నారు...వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత సెంచరీ

భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న సూర్యవంశీ కుటుంబం నుంచి మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. వైభవ్ 10 ఏళ్ల చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ ఒక స్థానిక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

Big Breaking : మళ్లీ ఒకటైన విజయ్ - సంగీత ? మరి త్రిష పరిస్థితి ఏంటి?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్నాళ్లు దూరంగా ఉంటున్న ఆయన భార్య సంగీతతో మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Jorhat : జోర్హాట్‌లో కుప్పకూలిన ఐఏఎఫ్ రవాణా విమానం: ఏఎన్-32 ప్రమాదంతో కలకలం!

అస్సాంలోని వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జోర్హాట్‌ వైమానిక స్థావరంలో (రౌరియా విమానాశ్రయం) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఏఎన్‌-32 (AN-32) రవాణా విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అవుతుండగా ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.

Single women : దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు... తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతో తెలుసా?

దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 8.0 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

Jayalalithaa : మళ్లీ తెరపైకి జయలలిత మృతి కేసు...విజయ్‌ ప్రభుత్వ సంచలన నిర్ణయం?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీపై దర్యాప్తు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె మరణంపై ఏర్పాటైన జస్టిస్ ఎ.ఆరుముగసామి కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలోని విజయ్ ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది.

Diesel :వాహనదారులకు బిగ్‌షాక్‌..ఇక మీదట ఒకరికి 200 లీటర్ల డీజిల్ మాత్రమే

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒక వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్‌ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది.

Charu Pandey : 23 ఏళ్లకే 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరీ చారు పాండే?

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక కల లాంటిది. లక్షలాది మంది ఏళ్ల తరబడి శ్రమిస్తే గానీ రాని ఉద్యోగాన్ని, కేవలం 23 ఏళ్ల వయసులోనే ఏకంగా 19 సార్లు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Starlink : భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవలకు బ్రేక్? భద్రతా అనుమతులపై కేంద్రం సమీక్ష..

ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ‘స్టార్‌లింక్’ సేవల ప్రారంభానికి భారత్‌లో మరోసారి కాలయాపన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Elon Musk : ఎలాన్ మస్క్ సంపదను ప్రపంచమంతటా పంచితే ఎవరికి ఎంత వస్తుందో తెలుసా?

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఆయన ప్రపంచంలోనే మొదటి 'ట్రిలియనీర్'గా నిలిచారు. అయితే మస్క్ ఆస్తిని గనుక ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ సమానంగా పంచితే, ఒక్కొక్కరికి దాదాపు రూ. 10,300 లభిస్తాయి.

US Iran War : ఇరాన్‌తో యుద్ధం ముగిసింది...డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనుంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన 'పీస్ డీల్' (శాంతి ఒప్పందం) దాదాపు పూర్తయిందన్నారు.

Elon Musk : ప్రపంచంలోనే తొలి 'ట్రిలియనీర్'గా ఎలన్ మాస్క్.. దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ షేర్లు

అమెరికా మార్కెట్లలో ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ఎక్స్' (SpaceX) షేర్లు అద్భుతమైన రీతిలో నమోదై సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ ఘనతతో కంపెనీ అధిపతి ఎలన్ మాస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి "ట్రిలియనీర్" గా అవతరించారు.

China : జనాభా సంక్షోభంలో 'డ్రాగన్' దేశం.. పతనం తప్పదంటున్న నిపుణులు

చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా రేటు కారణంగా దేశాభివృద్ధి కుంటుపడనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా విశ్లేషించారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే చైనా జనాభా మళ్లీ పుంజుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు.

Godzilla El Nino: ముంచుకొస్తున్న గాడ్జిలా ఎల్‌నినో.. ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రపంచం మరోసారి ప్రమాదంలో పడింది. గత దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తిమంతమైన 'ఎల్‌నినో' తీవ్ర రూపం దాల్చబోతుందని అమెరికాకు చెందిన జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ హెచ్చరించింది.

Donald Trump: ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. 10 శాతం దిగుమతి సుంకాలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఊరట లభించింది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 10 శాతం అదనపు సుంకాలను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది.

High Court : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బిగ్‌ షాక్.... భారీ జరిమానా విధించిన హైకోర్టు

హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీనికి రూ. 50,000 భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Crime News :హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ నగర శివార్లలోని ఎల్బీనగర్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ భ్రూణ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో సాగుతున్న ఈ అక్రమ దందాను ఛేదించేందుకు 'డికాయ్ ఆపరేషన్' నిర్వహించారు.

CM Revanth Reddy : కేటీఆర్ సైగలు చేస్తే కిషన్ రెడ్డి డాన్సులు చేస్తుండు : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, కాంగ్రెస్‌కు మూడో స్థానమే: KTR సంచలన వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమై మూడో స్థానానికి పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు.

Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది.

'Ignite' scam :హైదరాబాద్‌లో భారీ MLM మోసం భగ్నం: రూ. 5,000 కోట్ల 'ఇగ్నైట్' స్కామ్‌ను అడ్డుకున్న పోలీసులు!

మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు చేధించారు. IGNITE పేరుతో సుమారు రూ. 5,000 కోట్ల మేర చేయాలనుకున్న భారీ మోసాన్ని అడ్డుకున్నట్లు నగర కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Shabbir Ali:  కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా మారింది: మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన ఆడియో లీక్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధిష్ఠానం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమ్ముడుపోయే పార్టీగా తయారైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anna Lezhneva : పవన్ కల్యాణ్‌ను చూస్తే గర్వంగా ఉంది..  అన్నా లెజినోవా ఎమోషనల్ కామెంట్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.

Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది.

Gyaneshwari : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ ...కిడ్నాప్ కోణంలో దర్యాప్తు!

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ కిడ్నాప్ కోణంలో విచారిస్తున్నారు.

Gyaneshwari EXPLAINER : కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం...జ్ఞానేశ్వరి ఎక్కడుంది..?

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి కథ వణుకు పుట్టిస్తోంది.చిన్నారి మిస్సై 6 రోజులైన ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది..?అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా..?ఈ భయంతోనే ఆ తల్లిదండ్రులు క్షణక్షణం వణికిపోతున్నారు.

Bigg Boss Telugu 10 : తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వనున్న సెలబ్రిటీలు వీరే? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

బుల్లితెరపై మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్ట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మళ్లీ వచ్చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వానలే వానలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అలాగే వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి.

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2  విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Gold Rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.3 వేలు పెరిగి రూ.1,52,200కు చేరుకుంది. కేజీ వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.9,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది.

SpaceX IPO: రికార్డు స్థాయిలో స్పేస్‌ఎక్స్ ఐపీఓ.. ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఆర్డర్లు!

ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే 70 బిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->