రైతుకు జాక్‌పాట్.. రూ.15 కోట్ల పరిహారం.. హెలికాప్టర్‌నే కొనేశాడుగా

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మొదటి దశను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానశ్రయం కోసం సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్లు సమాచారం.

PM Modi : మిడిల్ ఈస్ట్ టెన్షన్: రంగంలోకి దిగిన మోదీ..సౌదీ ప్రిన్స్‌తో ఫోన్ కాల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం, దానివల్ల ప్రపంచ దేశాలపై పడే ప్రభావం గురించి ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

BREAKING: అయోధ్య రామాలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

IndiGo Flight : గాల్లో ఇంజన్ ఫెయిల్..ఢిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.వైజాగ్ నుండి ఢిల్లీకి (6E 579) బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా ఇంజన్ వైఫల్యం చెందినట్లు పైలట్లు గుర్తించారు.

BREAKING: తమిళనాడు ఎన్నికలు.. డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి బరిలోగి దిగనుంది. ఇక మిగతా 70 స్థానాలు మిత్రపక్ష పార్టీలకు కేటాయించింది.

మమ్మల్ని టార్గెట్ చేస్తే కేంద్రంలో బీజేపీ గద్దె దించుతాం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తాము గెలిచాకా దేశంలో ఇతర పార్టీలతో కలిసి బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు.

Allahabad HC : పెళ్లయిన వ్యక్తితో యువతి సహజీవనం.. కోర్టు సంచలన తీర్పు!

అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లైన పురుషుడు మరో స్త్రీతో  సహజీవనం చేయడం నేరం కాదని వెల్లడించింది. చట్టానికి, నైతికతకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

పశ్చిమాసియాలో కీలక పరిణామం.. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌కు సపోర్ట్ ఇచ్చే యెమెన్‌కు చెందిన హౌతీలు యుద్ధంలోకి దిగారు

BREAKING: మేము చెప్పేది వినాల్సిందే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ సంచలన హెచ్చరిక

తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BIG BREAKING: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల కువైట్ ఎయిర్‌పోర్టు రాడార్ వ్యవస్థ ధ్వంసం అయ్యింది.

BIG BREAKING: దెబ్బకు దెబ్బ.. ఒమన్‌పై ఇరాన్ భీకర దాడి !

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. శనివారం ఒమన్‌లోని వ్యూహాత్మక సలాహ్ ఓడరేవు లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓడరేవులో పనిచేస్తున్న ఓ విదేశీ కార్మికుడికి గాయాలయ్యాయి.

28 రోజుల యుద్ధం.. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీగా నష్టం.. లెక్కలు ఇవే

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం 28 రోజులకు చేరింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల ఈ మూడు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యంగా ఇరాన్ తీవ్రంగా ప్రభావితమైంది.

Indonesia : ఇండోనేషియా సంచలన నిర్ణయం ..సోషల్ మీడియా బంద్!

పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం  ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.  

Tomahawk cruise missiles : అమెరికా వద్ద తగ్గిపోతున్న ‘తోమహాక్‌’.. ఆందోళనలో పెంటగాన్‌

ఇరాన్‌ తో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా దాన్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో యుద్ధం మొదలైన నెలరోజుల్లో 850 తోమహాక్ క్రూజ్‌ క్షిపణులను ఇరాన్‌ పై ప్రయోగించింది. ఇంత పెద్ద మొత్తంలో క్షిపణులను ఉపయోగించడం రక్షణవర్గాలను కలవరానికి గురిచేస్తోంది.

BIG BREAKING : సీఎం రేవంత్ రెడ్డి సంచలన  ప్రకటన.. అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థతో పాటు

A massive scam : కరీంనగర్‌ ఆర్బీఎల్‌ బ్రాంచీలో భారీ కుంభకోణం..మ్యూల్‌ ఖాతాలతో రూ,137 కోట్ల లావాదేవీలు

కరీంనగర్‌ జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ బ్రాంచీలో ఏడు మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

Road Accident : చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Maoist movement : తుదిదశకు ఆఫరేషన్ కగార్...ఇక మిగిలింది 60 మందే (నా)?

దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఆఫరేషన్‌ కగార్‌ మావోయిస్టు ఉద్యమాన్ని చావుదెబ్బతీసింది. కేంద్రం ప్రకటించినట్లు ఈ నెల 31తో ఆఫరేషన్‌ కగార్ ముగింపు దశకు చేరుకుంది.

Telangana jagruthi : ఏప్రిల్ 25న కవిత కొత్తపార్టీ ప్రకటన..పార్టీ పేరు ఏంటంటే?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్‌ 25నపార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీని లాంఛనంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

Breakfast : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక 6 రోజులు.. 5 రకాల టిఫిన్లు

సర్కార్‌ బడుల్లో పిల్లలకు అందజేసే బ్రేక్‌ ఫాస్ట్‌కు సంబంధించి అధికారులు కొత్త మెనూను సిద్ధం చేశారు. వారంలో 6 రోజులు 5 రకాల టిఫిన్లను పిల్లలకు అందజేయనున్నారు. రెండు రోజుల పాటు మిల్లెట్‌ ఇడ్లీ, ఒక రోజు మిల్లెట్‌ ఉప్మాతో పాటు మూడు రోజులు రాగిజావ అందజేస్తారు.

Sri Rama Navami 2026: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి?

రాముల వారి తలంబ్రాలను భక్తులు భద్రాచలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే 'Mutyala Talambralu' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అన్ని వివరాలు నమోదు చేస్తే మీరు పెట్టిన అడ్రెస్‌కు వస్తాయి.

Crime News : విజయవాడలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా  బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

Road Accident : చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Tadipatri Police Open Fire : తాడిపత్రిలో కాల్పుల కలకలం..నిందితుడిపై పోలీసుల ఫైరింగ్‌..ఎందుకంటే?

అనంతపురం జిల్లాలో పోలీసుల ఫైరింగ్‌ కలకలం రేపింది. ఓ నిందితున్ని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు కాల్పులు జరపాల్చి వచ్చింది. దీంతో నిందితుడు గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Anantapur wife killed husband : భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టింది. ఆ పై కళ్లాపి చల్లి రోజూ ముగ్గులు...కట్ చేస్తే

అనంతపురం జిల్లాలో భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. అంతే కాదు శవాన్ని ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల కిందట జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది.

నో టెన్షన్.. చమురు, గ్యాస్ నౌకలు భారత్‌కు వస్తున్నాయ్

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడటంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. అయితే భారత్‌లోని  విశాఖ తీరానికి LPG, చమురు నౌకలు ఒక్కొక్కటిగా వస్తుండటం కాస్త ఊరటనిస్తోంది.

Sri Rama Navami 2026: రామయ్య కల్యాణానికి ఏపీ సారె..  కోవాతో 108 రకాల ప్రత్యేకమైన పదార్థాలు

శ్రీరామ నవమి వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్నారు. అయితే రాముల వారి కళ్యాణం కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, బాపట్ల జిల్లా చీరాల ప్రాంతాల నుంచి కోవాతో సారె తయారు చేశారు.

ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన 13 మంది ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌ మార్కాపురం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది.

Best Electric Scooty: పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇవి తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Nothing Phone (4a) Pro: ఈ ఫోన్ నిజంగా గేమ్ ఛేంజర్! డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. బడ్జెట్ ఎంతంటే..?

నథింగ్ ఫోన్ (4a) ప్రో 50K లో ప్రత్యేక డిజైన్, మంచి కెమెరా (టెలిఫోటోతో), ఫాస్ట్ పెర్ఫార్మన్స్, మంచి బ్యాటరీ ఇస్తుంది. Nothing OS కస్టమైజేషన్ కూడా ఉంది. కానీ అప్డేట్స్ తక్కువ, వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. మొత్తంగా ఇది బెస్ట్ వాల్యూ ఆండ్రాయిడ్ ఫోన్.

AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

BIG BREAKING: పెరిగిన పెట్రోల్ ధరలు

ప్రీమియం పెట్రోల్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.09 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ నార్మల్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ట్రేడింగ్ ప్రపంచంలో AI విప్లవం.. మైక్రో-ఆర్బిట్రేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు

పెట్టుబడి ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఏఐ బాట్ ట్రేడింగ్'. గతంలో కేవలం ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే పరిమితమైన కష్టమైన ట్రేడింగ్ ప్లానింగ్, ఇప్పుడు AI పుణ్యమా అంటూ సామాన్య పెట్టుబడిదారులకు కూడా చేరువవుతున్నాయి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->