డ్యూటీలో ఉంటే బొట్టు పెట్టుకోవద్దు.. పోలీసులకు DGP వార్నింగ్!

బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం  ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి.

Jyotiraditya Scindia : జేబులో ఉల్లిపాయ ఉంటే ఎండ దెబ్బ ఖతం..కేంద్ర మంత్రి చెప్పినదాంట్లో నిజమెంత?

దేశంలో ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 

Ajay Sharma : బెంగాల్ ఎన్నికల్లో యూపీ సింగం :  ఎవరీ అజయ్ పాల్ శర్మ? ఎందుకింత రచ్చ?

వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఎంట్రీతో వివాదం ముదిరింది.

Odisha Shocking News: అక్క అస్థిపంజరంతో బ్యాంక్‌కు..... తమ్ముడుచేసిన పనికి అంతా షాక్‌

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న 19,300 రూపాయలను డ్రా చేసేందుకు, జితు ముండా అనే వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మూడు కిలోమీటర్ల దూరం మండే ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్లాడు.

Nashik TCS: నాసిక్ TCS మతమార్పిడి కేసులో బిగ్‌ ట్విస్ట్.. సిట్‌ విచారణలో విదేశీ లింకులు బట్టబయలు

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో గల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న మతమార్పిడి యత్నాల కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. SIT కోర్టుకు సమర్పించిన వివరాలు ఈ కుట్రలోని అంతర్జాతీయ కోణాలను బహిర్గతం చేశాయి.

Food Poisoning : ముంబయి తీవ్ర విషాదం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురి మృతి

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి బిర్యానీ ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, కేవలం 12 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ దీనికి కారణమని పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.

FTA : భారత్-న్యూజిలాండ్ మైత్రి... కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

 ప్రపంచ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారత్,న్యూజిలాండ్ దేశాలు తమ ఆర్థిక బంధాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా కీలక అడుగు వేశాయి. సోమవారం ఇరు దేశాల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Russia : ఆకలి తీర్చుకోవడానికి తోటి సైనికులనే తింటున్న రష్యా జవాన్లు.. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంచలనం!

ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Iran US War : వ్యూహం మార్చిన అమెరికా ..... దిమ్మ తిరిగే ప్లాన్ వేసిన ట్రంప్

అమెరికా ,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే లక్ష్యంతో అమెరికా 'ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ' అనే పదునైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.

Strait of Hormuz : హోర్ముజ్ జలసంధిని తెరుస్తాం కానీ...అమెరికా ముందు మూడు షరతులుంచిన ఇరాన్‌

అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు ,గ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు షరతులుంచింది. ఆంక్షల ఎత్తివేత, అంతర్గత విషయాల్లో జోక్యం తగ్గించడం, అణు ఒప్పందంపై చర్చలు వంటి షరతులున్నాయి.

PV Sindhu : బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు అరుదైన ఘనత

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు క్రీడా పాలనారంగంలో సరికొత్త బాధ్యతలను చేపట్టారు. ఇప్పటికే BWF అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్న ఆమె, తాజాగా బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు.

South Sudan plane crash : దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం... 14 మంది మృతి

ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

International tensions : కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు..ఉక్రెయిన్‌ పై రష్యా బాంబుల వర్షం...అఫ్గాన్‌ పై పాక్‌ దాడి

ఒకవైపు ఇరాన్‌, అమెరికా యుద్ధం ముగించి శాంతి చర్చలకు సిద్ధమవుతుంటే మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ ల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిలో ఇద్దరు, అఫ్గానిస్థాన్‌ పై పాక్‌ చేసిన దాడుల్లో ఏడుగురు మరణించారు.

Sindhuja : అమెరికా గడ్డపై తెలుగు తేజం...హారిస్‌ స్కూల్‌ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా తీపిరెడ్డి సింధూజ

అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో తెలుగు అమ్మాయి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ యూనివర్సిటీ పరిధిలోని హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా హైదరాబాద్‌కు చెందిన తీపిరెడ్డి సింధూజ ఎన్నికయ్యారు.

Dog blood : మూగజీవాల రక్తంతో వ్యాపారం...ప్యాకెట్‌ రక్తం రూ.25 వేలు..ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారంటే?

విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Ashureddy : హైకోర్టును ఆశ్రయించిన నటి ఆషురెడ్డి.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ...

ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Constable Reels: సీఎం రేవంత్‌ను కల్పిస్తానంటూ కానిస్టేబుల్‌ రీల్స్‌..సంచలనంగా మారిన వీడియోలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో పనిచేస్తున్న చరణ్ యాదవ్ అనే కానిస్టేబుల్ సోషల్ మీడియా రీల్స్ వ్యామోహంలో పడి హద్దులు దాటిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ ఆయన చేసిన రీల్స్ వైరల్ గా మారాయి.

Temperature: నడినెత్తిన నిప్పుల వర్షం..46 డిగ్రీలు దాటిన ఉష్ణ్రోగ్రత..నలుగురు మృతి

రోహిణి కార్తె రాకముందే తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును తాకడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు మృతి చెందటం విచారకరం.

Kaleshwaram : కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ముందుకే...ఒత్తిడిపెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ జరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు ఒత్తిడి పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Sindhuja : అమెరికా గడ్డపై తెలుగు తేజం...హారిస్‌ స్కూల్‌ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా తీపిరెడ్డి సింధూజ

అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో తెలుగు అమ్మాయి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ యూనివర్సిటీ పరిధిలోని హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా హైదరాబాద్‌కు చెందిన తీపిరెడ్డి సింధూజ ఎన్నికయ్యారు.

KCR : బీఆర్ఎస్ ప్రక్షాళన...పాత కమిటీల రద్దు, సభ్యత్వ నమోదుపై కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలోని పాత కార్యవర్గాలన్నింటినీ రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీని మాత్రమే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

Google AI Data Centre: విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఏపీ ఐటీ రంగ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలవనుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'గూగుల్' ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ డేటా సెంటర్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు.

Car accident : విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Anantapur Honey Trap Case : హనీట్రాప్‌ కేసు..  ఏకంగా 9 మంది పోలీసులపై వేటు!

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు నిజమని తేలడంతో డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ గట్టి చర్యలు చేపట్టారు.

Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

MLA Surendra Babu : వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపై వీరంగం సృష్టించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

Crime News : వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం..ట్విస్ట్‌ ఏంటంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->