Lokayukta raids : కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు సంపాదన... లోకాయుక్త సోదాల్లో  ప్రభుత్వ అధికారి వింత సమాధానం!

మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చెందిన భారీ అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే తన భార్య కుట్టు మిషన్ నడుపుతూ, బట్టల అల్లికల పని చేస్తూ ఆ రూ.11 కోట్లు సంపాదించిందని ఆయన చెప్పడం గమనార్హం.

Cockroach Janata Party : ఇక రోజూ 'బొద్దింకల పార్టీ' సభలు... జూన్ 14న భాగ్యనగరంలో భారీ నిరసన.. షెడ్యూల్ విడుదల!

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం కలకలం రేపింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

'Ignite' scam :హైదరాబాద్‌లో భారీ MLM మోసం భగ్నం: రూ. 5,000 కోట్ల 'ఇగ్నైట్' స్కామ్‌ను అడ్డుకున్న పోలీసులు!

మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు చేధించారు. IGNITE పేరుతో సుమారు రూ. 5,000 కోట్ల మేర చేయాలనుకున్న భారీ మోసాన్ని అడ్డుకున్నట్లు నగర కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్...మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు బీజేపీ ఏకగ్రీవం

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

శత్రువులకు ఇక చుక్కలే.. రూ.449 కోట్లతో నౌకాదళంలోకి అత్యాధునిక దేశీయ జామర్లు

దేశీయంగా తయారయ్యే 'ఎలక్ట్రానిక్ సిగ్నల్ జామర్లను' సరఫరా చేయడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని విలువ సుమారు రూ.449 కోట్లు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల మన నౌకాదళం సముద్రంలో ఎదురయ్యే శత్రువుల దాడులను మరింత సమర్థవంతంగా అడ్డుకోగలదు.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

పెట్రోల్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న పలు రకాల ఎక్సైజ్ సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Donald Trump : ఈరోజు రాత్రికి ఇరాన్‌ ఖేల్‌ ఖతం..డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన హెచ్చరిక

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. "ఈరోజు రాత్రి ఇరాన్‌పై చాలా భీకరంగా, అత్యంత తీవ్రంగా దాడులు చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

U.S. Central Command : ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం: పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధ ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల శత్రుత్వం మరోసారి తీవ్రరూపం దాల్చింది.ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. USS Mitchell Murphy యుద్ధ నౌక నుండి 49 తోమాహాక్(Tomahawk) క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ లక్ష్యాలపైకి ప్రయోగించారు.

BIG BREAKING: భారత నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు ఇండియన్ నావికులు మృతి

ఒమన్ గల్ఫ్‌లో భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. అందులో 21 మందిని రక్షించారు.

Donald Trump: ఇరాన్‌కు అమెరికా బిగ్ షాక్.. హర్మూజ్‌లో ట్రంప్ సీక్రెట్‌ మిషన్‌!

తమ దేశంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాల చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ట్రంప్ ఓ రహస్య మిషన్ నిర్వహించినట్లు తెలిపారు.

POK: కీలుబొమ్మ ప్రభుత్వం.. కానరాని స్వేచ్ఛ.. POKలో తిరుగుబాటకు షాకింగ్ కారణాలివే!

ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు, తమకు కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

Fifa World Cup: నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి టోర్నమెంట్ కోసం భారీ ప్రైజ్ మనీని కేటాయించింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత జట్టుకు ఏకంగా 48 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు.

America-Iran: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. గల్ఫ్‌ దేశాలపై భీకర యుద్ధం

మిడిల్ ఈస్ట్‌లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ వరుస దాడులకు దిగింది. దీంతో మధ్యప్రాచ్య దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

'Ignite' scam :హైదరాబాద్‌లో భారీ MLM మోసం భగ్నం: రూ. 5,000 కోట్ల 'ఇగ్నైట్' స్కామ్‌ను అడ్డుకున్న పోలీసులు!

మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయకులను ముంచేందుకు సిద్ధమైన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు చేధించారు. IGNITE పేరుతో సుమారు రూ. 5,000 కోట్ల మేర చేయాలనుకున్న భారీ మోసాన్ని అడ్డుకున్నట్లు నగర కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Shabbir Ali:  కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా మారింది: మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన ఆడియో లీక్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధిష్ఠానం లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమ్ముడుపోయే పార్టీగా తయారైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bigg Boss Telugu 10 : తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వనున్న సెలబ్రిటీలు వీరే? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

బుల్లితెరపై మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్ట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మళ్లీ వచ్చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Harish Rao : మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డే...హారీష్ రావు సంచలన కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌ఛార్జికే వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి, రేపు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తారన్నారు.

Missing Mystery : కామారెడ్డిలో మిస్సింగ్‌ కలకలం.. తల్లి సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం ?

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన లయ (31) అనే మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు గత రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆందోళన నెలకొంది.

DOST: ఉపాధి అవకాశాలే లక్ష్యంగా డిగ్రీలో ఆధునిక కోర్సులు...ఎక్కడో తెలుసా?

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఉన్నత విద్యామండలి సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ ‘దోస్త్’ (DOST) మూడో విడత కౌన్సెలింగ్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో ఉన్నత విద్యామండలి విజయం సాధించింది.

BIG BREAKING: కవితకు బిగ్ షాక్.. TRS పేరుకు ఈసీ నో?

తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ (TRS) టైటిల్ వార్ వ్యవహారం రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తోంది.

Gyaneshwari : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ ...కిడ్నాప్ కోణంలో దర్యాప్తు!

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ కిడ్నాప్ కోణంలో విచారిస్తున్నారు.

Gyaneshwari EXPLAINER : కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యం...జ్ఞానేశ్వరి ఎక్కడుంది..?

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి కథ వణుకు పుట్టిస్తోంది.చిన్నారి మిస్సై 6 రోజులైన ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది..?అసలు ఆమె ప్రాణాలతోనే ఉందా..?ఈ భయంతోనే ఆ తల్లిదండ్రులు క్షణక్షణం వణికిపోతున్నారు.

Bigg Boss Telugu 10 : తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వనున్న సెలబ్రిటీలు వీరే? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

బుల్లితెరపై మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్ట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మళ్లీ వచ్చేస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వానలే వానలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అలాగే వాతావరణంలో ఏర్పడిన పలు మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి.

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2  విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Bigg Boss 10 Season: 'బిగ్‌బాస్ 10' సరికొత్త సామ్రాజ్యం: దశాబ్ది సీజన్‌ అఫీషియల్ ప్రోమోతో హోరెత్తించిన నాగార్జున!

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాన్‌స్టాప్ వినోదాన్ని పంచిన ఈ సూపర్ హిట్ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->