soldiers : హ్యాట్సాఫ్.. తండ్రిగా తోటి సైనికులు .. అరచేతులపై నడిపించి.. కన్యాదానం చేసి!

సైనికులు కేవలం సరిహద్దుల్లోనే కాదు, మానవత్వంలోనూ తాము అందరికంటే ముందుంటామని మరోసారి నిరూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

BREAKING: దేశంలో LPG కొరతలు.. సిలిండర్ల లారీ దొంగతనం

చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగలు LPG సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేయడం కలకలం రేపుతోంది. ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

TVK చీఫ్‌ విజయ్‌కు బిగ్ షాక్.. మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK అధినేత విజయ్‌కు CBI మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 15న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. విజయ్‌ను ఇప్పటికే జనవరి నెలలో సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు.

BREAKING: మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అసోం రాజధాని గువహటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంతో పాటు, 'జల్ జీవన్ మిషన్' గడువును 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

BIG BREAKING: హైదరాబాద్‌లో హోటల్స్ బంద్ !

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని హోటల్స్‌ మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో LPG కొరత లేదని మంగళవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

BIG BREAKING : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని కోక్రాఝర్ లో పర్యటించనున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BIG BREAKING: అమెరికా సంచలన ప్రకటన.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులకు సిద్ధం

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన అప్‌డేట్‌ వచ్చింది. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఆ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సె్త్ వెల్లడించారు.

బంగ్లాదేశ్‌కు భారత్ భరోసా.. పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ సప్లై

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇంధన సంక్షోభాన్ని తీర్చేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా మంగళవారం పర్బతిపూర్ సరిహద్దు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్‌ను భారత్ సరఫరా చేసింది.

కుప్పకూలుతున్న పాక్, బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.. భారత్ పరిస్థితి ఎలా ఉందంటే ?

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో ముడి చమురు, సహజ వాయువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

UAE: ఇరాక్‌లో UAE కాన్సులేట్‌పై దాడులు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న UAE కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ యుద్ధంలో తాము అనవసరంగా చిక్కుకున్నామని UAE వ్యాఖ్యానించిన కొన్ని గంటకే ఈ దాడులు జరిగాయి.

Israel-Iran War: తగ్గేదే లేదు.. ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన!

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకుపడుతుండగా, ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికా మిత్ర రాజ్యాలపై దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఎంత కాలమైనా యుద్ధం చేసే సత్తా మాకుంది. గల్ఫ్‌​ ఫ్యూచర్‌ డిసైడ్‌ చేసేది కూడా మేమే అంటూ ప్రకటించింది.

ఆడుకునే బొమ్మలతో యుద్ధంలో ఇరాన్ గెలుపు.. డెకాయ్ వార్ ప్లాన్‌తో అమెరికా లక్షల డాలర్లు వృధా!

అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో నడుస్తున్న ఉద్రిక్తతల్లో ఇరాన్ అనుసరిస్తున్న 'ఫేక్ ఫైటర్ జెట్ల’ వ్యూహం అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. యుద్ధంలో శత్రువును గందరగోళానికి గురిచేయడం పాత ప్లానే అయినా, ఇరాన్ దీనిని కొత్త పుంతలు తొక్కించింది.

Gas Shortage: గ్యాస్‌ కొరత.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు.. కట్టెల పొయ్యే దిక్కా ?

దేశంలో గ్యాస్‌ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఆపేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి.

BRS party : బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీలు దూరం...గులాబీ శ్రేణుల్లో ఆందోళన

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందనుకుంటే కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Insurance mafia : ఖమ్మంలో ఇన్సూరెన్స్ మాఫియా..క్లైయిమ్ కోసం హత్యలు

భీమా పాలసీలే ఇప్పుడు సామాన్యుల ప్రాణాలకు యమ పాశాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భర్తను, ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.

Kavitha Arrest : ఖమ్మంలో రాత్రంతా హైడ్రామా..కవిత అరెస్ట్‌ హైదరాబాద్‌కు తరలింపు

ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూమిలో ఇండ్ల కూల్చివేత అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ విషయమై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అక్కడ పర్యటించిఇ అనుహ్యంగా ఆమె ఆందోళనకు దిగడంతో ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.

Delhi liquor case : కవితకు మరోసారి బిగ్ షాక్..ఆ కేసులో హైకోర్టు నోటీసులు

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అగ్రనేతలు అరవింద్‌ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతోపాటు మరో 20 మందికి విముక్తి కలిగించడాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Telangana movement : కేసీఆర్, కేటీఆర్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత!

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Crime : భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో జరిగిన ఈ ఘటనలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Gas Shortage: గ్యాస్‌ కొరత.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు.. కట్టెల పొయ్యే దిక్కా ?

దేశంలో గ్యాస్‌ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఆపేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి.

Fake milk : మీ ఇంట్లోని పాలు, నెయ్యి కల్తీవేమో ఇలా చెక్ చేసుకోండి!

ఉదాహరణకు ఒక పళ్లాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వేసినప్పుడు, అది తెల్లటి ధారలా కిందకు దిగితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అలా కాకుండా నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండానే వేగంగా కిందకు జారిపోతాయి.

Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

Dhulipalla Narendra: ఊసరవెల్లి.. నన్ను ఏం పీకలేవ్ రా..

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.

IndiGo CEO : ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా!

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఇండిగో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.

LPG Cylinder Tips : సిలిండర్ 20 రోజులు అదనంగా రావాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే డబ్బు కూడా సేవ్!

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

iphone foldable phone design: డిజైన్ లీక్.. ఐఫోన్ 18 సిరీస్‌లోనే రిలీజ్

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Indian Stock Markets Crash: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.

Crude Oil: భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->