NCERT బుక్‌లో న్యాయ వ్యవస్థపై వివాదం.. కేంద్రం కీలక ప్రకటన

NCERT బుక్‌లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన పాఠ్యాంశం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశం తన దృష్టికి వచ్చాక ఆ బుక్‌లను సర్క్యులేషన్‌లో లేకుండా వెనక్కి తీసుకోవాలని NCERTకి ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

Metro : మెట్రోలో కరెంట్ పోతే టెన్షన్ వద్దు..  గ్రిడ్ ఫెయిల్ అయినా రైలు ఆగదు!

కొల్‌కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది.

Vijay Devarakonda : ‘నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా చేసుకున్నా’.. పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన విజయ్‌

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తమ వివాహ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను ఎక్స్ లోపంచుకున్నారు.

DGCA: విమాన ప్రయాణికలకు గుడ్‌న్యూస్‌.. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్‌లకు సంబంధించి నిబంధనలను సవరించింది.

వాహనాదారులకు అలెర్ట్.. ఆ తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది.

Holi రష్..  ట్రైన్ టికెట్ దొరకదు.. బస్సు రేటు తగ్గదు.. చుక్కలు చూస్తున్న ప్రయాణికులు!

హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,

Jagga Reddy : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..వారికే రాజ్యసభ ఇవ్వాలని ప్రతిపాదన

మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Indian-Origin Doctor : కూతురిని చంపి డ్రామా ఆడిన లేడీ డాక్టర్..  పోస్ట్‌మార్టంతో అసలు రంగు బయటపడింది!

కన్నబిడ్డను ప్రాణంగా చూసుకోవాల్సిన ఒక డాక్టర్, తన నాలుగు ఏళ్ల కూతురిని కడతేర్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన

India-Israel: భారత్‌ - ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.

ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు

ప్రపంచంలోనే లెటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను అమెరికా ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ప్రమాధాన్ని తిప్పికొట్టడానికి, ఈ ప్రాంతంలో తమ పట్టు నిరూపించుకోవడానికి ఎఫ్ 22 ఫైటర్ జెట్లు మోహరించినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీకి ఇజ్రాయిల్‌ నెస్సెట్ అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే మొదటి వ్యక్తి

భారత ప్రధాని మోదీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) అత్యున్నత పురస్కారమైన 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్'ను ఆయనకు ప్రదానం చేసింది.

ఇండియా కోళ్లు, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేదం.. మరో 40 దేశాలు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల నుండి కోళ్లు, కోడిగుడ్లు, సంబంధిత ఉత్పత్తుల దిగుమతిపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసమే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్రంప్‌కు బిగ్ షాక్.. ఒక్కటైన ఇరాన్, చైనా.. కీలక రక్షణ ఒప్పందం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్, చైనా మధ్య ఓ కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా నుంచి ఇరాన్‌ అధునాతన CM-302 సూపర్సోనిక్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Modi: ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలు ఇవే !

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. బెన్‌గురియన్ ఎయిర్‌పోర్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు రావడం ఇది రెండోసారి.

Collector Transfer: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్‌ నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆరోపించారు.

KTR : కాంగ్రెస్‌ ది దుర్మార్గమైన ప్రభుత్వం : కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని ప్రభుత్వం తొలగించిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు.

Falcon Group : ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్

ఫాల్కన్‌ ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ స్కీమ్‌ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్‌ కుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్‌షాకోట్‌లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.

Telangana : ఒకే జిల్లాకు కలెక్టర్ గా భార్య,ఎస్పీగా భర్త!

బదిలీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా ఆమె భర్త శబరీష్ ఎస్సీగా పనిచేస్తుండటం విశేషం. ఇలా భార్యభర్తలు ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తుండటం విశేషం. 

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్

హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.

Pension: పింఛను దారులకు పాక్షిక ఊరట...పెరగనున్న చేయూత పించన్‌..కానీ..?

తెలంగాణ పింఛను దారులకు శుభవార్త. కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛనుదారులకు చేయూత పింఛనును పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల మూలంగా పింఛనును ఒకే సారి కాకుండా విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది.

Telangana : తెలంగాణలో భారీగా పెరిగిన వేతనాలు.. స్వీపర్లకు రూ. 2 లక్షలు!

విద్యుత్ సంస్థల్లో పనిచేసే టాప్ లెవల్ చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ. 7 లక్షల వరకు జీతం అందుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పే-రివిజన్ల కారణంగా వీరి వేతనాలు ఈ స్థాయికి చేరాయి.

Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూటీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ  ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Rains : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

BIG BREAKING: ఏపీలో భారీగా గ్రూప్ 1 అధికారులు బదిలీ

ఏపీలో 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో దాఖలైన రిట్‌ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.

Supreme court : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.

Vasamsetti Subhash : కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.

CM Chandrababu : రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ap Assembly : అసెంబ్లీలో లడ్డూ ఫైట్: లోకేష్ vs బొత్స మధ్య మాటల యుద్ధం!

తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->