గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హుబ్బళ్లికి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది.

Jana Sena : దక్షిణాదిపై జనసేన గురి...జాతీయ పార్టీగా ఎదిగేందుకు కీలక అడుగులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి.

Bus Accident: జమ్మూ-కశ్మీర్‌లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ఒకటి నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Miss India 2026 : మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సతీష్ సైల్

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో పలువురు అందగత్తెలను వెనక్కి నెట్టి సాధ్వి 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్....తనిఖీల్లో సంచలన వస్తువులు

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి తన సామానులో నిషేధిత 'గార్మిన్ శాటిలైట్ ఫోన్' కలిగి ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో వెల్లడైంది.

Massive explosion : తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా, కందీలి సమీపంలోని విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్ పల్లి  గ్రామంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.

భారతీయ నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి ఇండియా సీరియస్ వార్నింగ్!

హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్‌పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఇరాన్ రాయబారి పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

అమెరికాకు గల్ఫ్ దేశాల షాక్.. అగ్రరాజ్యాన్ని నమ్మితే నట్టేట ముంచిన ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. 7 వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం, గల్ఫ్ దేశాల తీరుని పూర్తిగా మార్చేసింది. యుద్ధం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలిచిన దేశాలు, ఇప్పుడు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్‌కు డ్రోన్లు, బాంబులు సరఫరా.. అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్టు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్లు, బాంబులు సరఫరా చేస్తోంది.

BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఉత్తర తీరంలోని రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Military Revolution: ఇరాన్ లో పవర్ గేమ్.. IRGC చేతుల్లోకి దేశం.. అసలేం జరుగుతోంది?

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అతలాకుతలమైన ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ అధికారం ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేతుల్లోకి వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

Khamenei : ఇరాన్ పాలకులను వణికిస్తున్న భయం... ఖమేనీ అంత్యక్రియల్లో జాప్యం ?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడుస్తున్నా, నేటికీ ఆయన అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఖననం చేయకపోవడం వెనుక ఇరాన్ పాలకుల భయం, అంతర్గత అస్థిరత ప్రధాన కారణాలని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Hormuz Tensions : పతాకస్థాయికి హర్మూజ్‌ ఉద్రిక్తతలు.. ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా

హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న 'తౌస్కా' (Touska) అనే భారీ వాణిజ్య నౌకను అమెరికా నౌకాదళం అడ్డుకుంది. సుమారు 900 అడుగుల పొడవున్న ఈ రవాణా నౌక, అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది.

Mass Shooting: అమెరికాలో ఉన్మాది కాల్పులకు... 8 మంది చిన్నారులు బలి

అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ష్రీవ్‌పోర్ట్ నగరంలో ఒక దుండగుడు తన సొంత బిడ్డలతో సహా ఎనిమిది మంది చిన్నారులను అతి కిరాతకంగా కాల్చి చంపాడు.

Mancherial : మంచిర్యాలలో దారుణం:...వంద రూపాయల అప్పు కోసం ప్రాణం తీసిన ఉన్మాది!

కేవలం వంద రూపాయల అప్పు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి జరిపిన దాడి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది

Harish Rao : జగిత్యాల సభకు హరీష్‌రావు డుమ్మా..హుటాహుటిన ఢిల్లీకి పయనం..ఎందుకో తెలుసా?

జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో, ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్ రావు అనూహ్యంగా ఢిల్లీకి పయనమవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

BIG BREAKING: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. జీవన్ రెడ్డితో పాటు BRSలో చేరే కీలక నేతల లిస్ట్ ఇదే!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఈ రోజు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. జీవన్‌ రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

Indravelli : దున్నేవాడికే భూమి దక్కాలని ఒక్కటిగా...ఇంద్రవెల్లి మారణహోమానికి నేటికి 45 ఏళ్లు...

భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆదివాసీల పోరాట చరిత్రలో ఏప్రిల్ 20 ఒక మరపురాని, విషాదకరమైన రోజు. 1981లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనను "స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్" గా అభివర్ణిస్తారు.

Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌ వేదికగా..ఉత్కంఠ రాజకీయం..

 తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతుండగా, దానికి ఏమాత్రం తగ్గని రీతిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు నేడు పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి.

Social media : సోషల్ మీడియా వేదికగా వలపు వల...మైనర్లను బెదిరించి లక్షల్లో వసూలు

సోషల్ మీడియా వేదికగా యువతులను, మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచిస్తున్న ఒక కిలాడీ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23), తన మాయమాటలతో 20 మందికి పైగా యువతులను మోసం చేసినట్లు తేలింది.

Father Attacks Daughter : మాట వినడం లేదని కన్నతండ్రి కర్కశత్వం..నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ....

మంచిర్యాల జిల్లా మందమర్రి సమీపంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. కన్న కూతురిపై ఒక తండ్రి ప్రదర్శించిన అమానుష వైఖరి చూసి స్థానికులు విస్మయం చెందుతున్నారు. మాట వినడం లేదనే సాకుతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.

Simhachalam : సింహాచలంలో వైభవంగా చందనోత్సవం... నిజరూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం (అక్షయ తృతీయ) అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత.

Anshu Malika : ప్రతిష్టాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు విజేతగా అన్షు

ఏపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక అంతర్జాతీయ స్థాయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రసిద్ధ 'ఇండియానా యూనివర్సిటీ' ప్రతి ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'హెర్మన్ బి వెల్స్' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

RK Roja Daughter: తల్లికి మించిన కూతురు.. అన్షు మాలికకు అమెరికా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక అవార్డ్‌!

ఆర్.కె. రోజా కుమార్తె అన్షు మాలికకు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు లభించింది. కంప్యూటర్ సైన్స్‌లో ప్రతిభ చూపిన ఆమెకు ఈ గౌరవం దక్కింది. తల్లి రోజా ఎమోషనల్ గా స్పందిస్తూ గర్వంగా ఉందని, ఇది ఆరంభమేనని తెలిపారు.

Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ కు ఏమైంది..? సర్జరీ వెనుక అసలు కారణం ఇదే!

పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ సమస్య కారణంగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లో ముక్కుకు సంబంధించిన సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. వారం విశ్రాంతి తర్వాత పనులు ప్రారంభించవచ్చని డాక్టర్లు సూచించారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్ : 10 రోజుల పాటు బెడ్ రెస్ట్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MANGLI CASE  : మంగ్లీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌...కీలక నిందితుడు మధు అరెస్ట్‌

సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->