Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అమెరికా.. కారణం ఇదే!

భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

E-Pharmacy : ఈ-ఫార్మసీలపై పోరు...రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మందుల అమ్మకాలకు (ఈ-ఫార్మసీ) అనుమతివ్వడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌ పాటించనున్నాయి.

Water Metro : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ 18 నగరాల్లో వాటర్ మెట్రో.. ఛార్జీ ఎంత? ఎలా పని చేస్తుందో తెలుసా?

భారతదేశంలో రవాణా రంగం సరికొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. నగరాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి, పర్యావరణహితమైన,చవకైన ప్రయాణాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 'వాటర్ మెట్రో' (Water Metro) ప్రాజెక్టును వేగంగా విస్తరిస్తోంది.

Ebola Virus: ఎబోలా వైరస్ వ్యాప్తి... భారతీయుల్లో ఆందోళన?  WHO ఏమంటుందంటే?

ప్రస్తుతం ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇప్పటికే 118 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై నిఘా పెట్టడంతో భారతదేశంలోనూ దీనిపై చర్చ మొదలైంది.

BIG BREAKING: మమతా బెనర్జీకి మరో ఊహించని షాక్.. సొంత పార్టీ నేత ఎంత పని చేశాడంటే..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన,ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 'పుష్ప.. తగ్గేదే లే' (ఝుకేగా నహీ) అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్, అనూహ్యంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

Supreme Court : వీధి కుక్కల నియంత్రణకు...డార్విన్ సిద్ధాంతానికి లింకేంటీ? వీధి కుక్కలపై సుప్రీ కోర్టు సంచలన నిర్ణయం..

వీధి కుక్కల నియంత్రణ కేసు విచారణలో చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని ప్రస్తావించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పౌరుల భద్రత, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నాటి ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.

కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత చదువు చదువుకుని.. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా లాయర్‌పైనే  దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అమెరికా.. కారణం ఇదే!

భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Bangladesh : బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి విజృంభణ... 450 మందికి పైగా చిన్నారులు మృతి

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తట్టు వ్యాధి (మీజిల్స్) సంక్షోభం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 450 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోవడం, 53,000కు పైగా అనుమానిత కేసులు నమోదు కావడం అక్కడి ఆరోగ్య వ్యవస్థ పతనాన్ని సూచిస్తోంది.

Iran: యుద్ధ భయం.. సామూహిక వివాహాలు చేస్తున్న ఇరాన్

ఇరాన్‌పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది.

రహస్య ఒప్పందం లీక్.. చైనాను అణు జలాంతర్గాములు అడిగిన పాకిస్తాన్.. అసలు కథ ఇదీ!

పాకిస్తాన్, చైనాల మధ్య జరగబోయే రహస్య వ్యూహాత్మక ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' ఈ నివేదికను వెల్లడించింది.

US-Iran War: ఇరాన్‌పై దాడులకు బ్రేక్.. వెనక్కి తగ్గిన ట్రంప్

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్‌.. ముందస్తుగా ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు.

BREAKING: మసీదు బయట కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట  ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

మెక్సికోలో దారుణం.. 10 మందిని కాల్చి చంపిన దుండగుడు

మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Khammam CI : కామంతో కళ్లు మూసుకుపోయిన ఖాకీ..న్యాయం కోసం వస్తే.. గర్భవతిని చేసి..!

రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి, న్యాయం కోసం వచ్చిన అభాగ్యురాలి జీవితాన్ని నాశనం చేసిన ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బలవంతంగా గర్భస్రావం చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Shocking Video: హైదరాబాద్ లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను.

హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అత్యంత అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. పట్టపగలు, నడిరోడ్డుపై చంటి బిడ్డతో వెళ్తున్న ఒక మహిళ పట్ల ఒక సైకో యువకుడు ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Ibrahimpatnam : టీ తాగుదామని తీసుకెళ్లి..బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం

హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోరం జరిగింది. తోటి విద్యార్థినిని నమ్మించి, బలవంతంగా మద్యం తాగించి ఒక బీటెక్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Crime News : సినిమా షూటింగ్ పేరుతో దారుణం..యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ, చిత్రపరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఒక యువతిని సినిమాపేరుతో ఇద్దరు యువకులు మోసం చేశారు..షూటింగ్ ఉందంటూ తీసుకెళ్లి బంధించి రెండు రోజుల పాటు లైంగికదాడి చేశారు.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Amit Shah: బండి సంజయ్ కు బిగ్ షాక్.. అమిత్ షా చేతిలో భగీరథ్ రిపోర్ట్.. అసలేం జరుగుతోంది?

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను పోక్సో కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.

Weather Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Crime News : అల్లూరి జిల్లాలో దారుణం... పింఛను డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు!

కన్న తండ్రి అని కూడా చూడకుండా, కేవలం పింఛను డబ్బుల కోసం ఓ కొడుకు కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర కలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Pastor Abhinay's case : పాస్టర్‌ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్...దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

Chandrababu Naidu : మత్య్సకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం..కింద కూర్చుని చేపల కూరతో...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబంతో కలిసి భోజనం చేసి ఆత్మీయత చాటుకున్నారు. మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి వండించుకుని భోజనం చేశారు.

Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

vijayawada : విజయవాడలో  ఘోరం: నర్సును రెండో పెళ్లి చేసుకుని రెండుసార్లు అబార్షన్  చేసిన డాక్టర్!

వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.

CM Chandrababu : ముగ్గురిని కంటే రూ.30 వేలు..నలుగురిని కంటే రూ. 40 వేలు...సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.

Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు

ఈ హృదయ విదారక ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లే ఆ కొడుకు కిరాతకానికి బలైపోయింది. చెడు స్నేహాలు, సెల్‌ఫోన్ వ్యసనం, క్రైమ్ వెబ్‌సిరీస్‌ల మాయలో పడి ఒక మైనర్ బాలుడు తల్లినే చంపేశాడు.

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->