BREAKING: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 90 శాతం పోలింగ్ నమోదైంది.

Ambulance: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

BREAKING: అయిదు రాష్ట్రాల్లో గెలుపు వారిదే.. సంచలన ప్రీ పోల్‌ సర్వే నివేదికలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై పలు ప్రీ పోల్ సర్వేలు తమ నివేదికలు వెల్లడించాయి. 

BIG BREAKING: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లా నవోడ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శివనగర్ గ్రామంలో అధికార TMC, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి.

Tamil Nadu assembly elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Uttarpradesh: ఢీకొన్న రెండు వాహనాలు.. స్పాట్‌లో 11 మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ఉన్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

Assembly Elections 2026: నేడే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Watch Video: హిందూ మహాసముద్రంలో ఇరాన్‌ చమురు నౌక సీజ్.. వీడియో వైరల్

హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది.  శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకను సీజ్ చేసింది.

Iran: యుద్ధం ఉన్నా.. విద్యాలయాను విస్మరించని ఇరాన్.. 775 స్కూళ్లకు మరమ్మతులు

ఇరాన్‌లో జరిగిన దాడుల్లో మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకా.. దాదాపు 1300 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ప్రధానంగా టెహ్రాన్, కెర్మాన్‌షా, ఇస్ఫహాన్ , హోర్మోజ్‌గాన్ లాంటి కీలక ప్రావిన్సులలో ఎక్కువగా కనిపించింది

Donald Trump: నావికాదళ కార్యదర్శిపై వేటు.. ఇరాన్ యుద్ధం వేళ ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సమయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Britain: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్

మధ్య ఆసియాలోని ఐదు దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అలాగే ఉజ్బెకిస్తాన్‌లపై అగ్రదేశాల దృష్టి మళ్లింది. ఒకప్పుడు రష్యాకు బలమైన కోటలుగా ఉన్న ఈ ప్రాంతాలపై బ్రిటన్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది.

IRGC Attacks: హర్మూజ్‌ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.

పరువు తీసేశారు.. విదేశీ హోటల్‌లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు

ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.

Dating: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డేటింగ్ చేస్తే రూ.12 వేలు ఆర్థిక సాయం

జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఆ దేశంలోని కోచి ప్రిఫెక్చర్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ కింద రూ.12 వేల సబ్సిడీని అందిస్తోంది. 

JNTU కీలక నిర్ణయం.. యూజీ, పీజీ విద్యార్థులకు మంచి అవకాశం

ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు సంబంధించి JNTU కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. JNTU అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీల్లో చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉన్న అభ్యర్థులకు వన్‌టైం ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) అవకాశాన్ని కల్పించింది.

BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

కాళేశ్వరం స్కామ్‌పై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎలాంటి రూల్స్‌ పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది

Nadendla Bhaskar Rao : రాజకీయ వ్యూహకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు....ఆ రికార్డు కేవలం నాదెండ్లకే సొంతం..

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఉమ్మడి ఏపీకి 11 సీఎం గా నాదెండ్ల పనిచేశారు. 1935 జూన్‌ 3న జన్మించిన భాస్కర్‌ రావు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

Ponnam Prabhakar: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.

Kaleshwaram case : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

TGSRTC: స్తంభించిన రవాణా వ్యవస్థ...తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే

తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంగళవారం ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో, ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు.

RTC workers on strike : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో, నగర ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది.

suicide : "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు" కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి.. కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించింది.

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...

పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

BIG BREAKING: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది.

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Simhachalam : సింహాచలంలో వైభవంగా చందనోత్సవం... నిజరూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం (అక్షయ తృతీయ) అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత.

Anshu Malika : ప్రతిష్టాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు విజేతగా అన్షు

ఏపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక అంతర్జాతీయ స్థాయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రసిద్ధ 'ఇండియానా యూనివర్సిటీ' ప్రతి ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'హెర్మన్ బి వెల్స్' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->