పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర సర్కార్‌కు స్పష్టం చేసింది.

IRCTC : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..  మీ సీటు వద్దకే నచ్చిన ఫుడ్!

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక తీపి కబురు అందించింది. ప్రయాణంలో నాణ్యమైన ఆహారం కోసం ఇబ్బంది పడే అవసరం లేకుండా, తాజాగా 'E-Pantry' (ఈ-పాంట్రీ) సేవలను ప్రారంభించింది.

రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.54 వేల కోట్లు కాజేశారని ఆందోళన వ్యక్తం చేసింది.

PUBG పిచ్చి ప్రాణం తీసింది: గేమ్ ఆడుతుండగానే 300కు చేరిన బీపీ!

22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు తన ఆఫీసులో కూర్చుని ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌ ఆడుతున్నాడు. ఆటలో లీనమైపోయిన సమయంలో అతనికి ఒక్కసారిగా బీపీ విపరీతంగా పెరిగిపోయింది.

New FASTag Rule :ఏప్రిల్ 1 నుంచి "ఫాస్టాగ్ కొత్త రూల్" వాహనదారులు అలర్ట్‌ అవ్వాల్సిందే..

జాతీయ రహదారులపై టోల్‌ ఫీజూ వసూలు ఈజీ చేయడానికి ఫాస్టాగ్‌ ను తీసుకువచ్చింది.ఈ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌ గా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో ఇక మీదట నగదు చెల్లింపులు నిలిపివేయాలని నిర్ణయించింది.

Karnataka : వ్యభిచారానికి అత్తమామలు బలవంతం.. కోడలు ఆత్మహత్య!

అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే.. అక్కడ ఆమెను ఓ కూతురి లాగా చూసుకోవాల్సింది పోయి నరకం చూపించారు అత్తమామలు. చివరకు ఆ యువతి ప్రాణం తీసుకునేలా చేశారు.

Crime: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో రష్యా అధ్యక్షుడు.. వెయ్యి సార్లు పుతిన్ పేరు ప్రస్తావన

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసి పత్రాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Epstein files: వామ్మో.. ఎప్‌స్టీన్‌ మరణానికి ఒకరోజు ముందే అది జరిగిందా ? వెలుగులోకి సంచలన నిజాలు

లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఎప్‌స్టీన్‌.. 2019 ఆగస్టు 10న మృతి చెందిన సంగతి తెలిసిందే. జైల్లో ఉండగానే అతడు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతడు చనిపోవడానికి ఒకరోజు ముందే మరణ ప్రకటన తయారు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి.

అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. AIతో హెచ్‌1బీ వీసాలకు డిమాండ్

ఇటీవల ట్రంప్‌ సర్కార్‌ H1బీ వీసాలకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ కూడా టెక్‌ కంపెనీలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. H1బీ వీసాదారుల వైపే చూస్తున్నాయి.

AI Summit: ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్‌ ఆల్ట్‌మన్.. హోటల్‌ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఈ టెక్‌ దిగ్గజాలు పాల్గొననున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్‌ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Ali Khamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం.. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్‌ చేశారు.

Japan’s Takaichi: జపాన్‌లో చరిత్ర సృష్టించిన తొలి మహిళా ప్రధాని.. చెప్పి మరీ కొట్టింది

జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్‌లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి బాధ్యతలు చేపట్టారు. 2026 ఫిబ్రవరి 8న జపాన్‌లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

మూడో ప్రపంచ యుద్దం అంచున అమెరికా-ఇరాన్.. క్షణం క్షణం ఏం జరుగుతుందొన్న భయం!

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందా?

Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి కులమే అడ్డయితే తను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను అంటూ వ్యాఖ్యానించారు.

Crime News : సంతానం కలిగిస్తామని నమ్మించి మోసం..నగలతో జంప్‌

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

CM Revanth Reddy : కవిత జైలుకెళ్తే సీఎం సీటు కోసం కొట్టుకుంటున్నారు.. సీఎం సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు, కేటీఆర్ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Akbaruddin Owaisi: సీఎంల వద్దకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరికి వస్తారు: అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ‘రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నారు.

Crime : ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై అఘాయిత్యం..బలవంతంగా ఎత్తుకెళ్లి...

కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వృద్దులా? పసివారా? అనేది ఆలోచించకుండా ఆడవారైతే చాలు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

MLA Mahipal Reddy :కాంగ్రెస్‌కు షాక్..బీఆర్‌ఎస్‌కు ఓటేయమన్న మహిపాల్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.

Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో  తెరపడింది.

CM Chandrababu : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు..సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయండి.. సీఎం చంద్రబాబు

రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. సోమవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

BIG BREAKING : మాజీ మంత్రి  అంబటి రాంబాబుకు బెయిల్.. కానీ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు అయింది.

AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా.. ముహూర్తం ఎప్పుడంటే?

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Amaravati Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ: దేశానికే గేమ్ ఛేంజర్.. ప్రత్యేకతలివే?

ఈ వ్యవస్థ ద్వారా ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.

Woman And Boy Incident: ఆమెకు 37 అతనికి 17 ఇద్దరి మధ్య ఎఫైర్..భర్త, అత్తను లేపేందుకు స్కెచ్.. చివరకు ఏం జరిగిందంటే..?

చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Vijayawada : చైల్డ్ పోర్న్ చూస్తున్నారా? అయితే జైలుకే!.. ఐదేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

స్మార్ట్‌ఫోన్ మాయలో పడి యూత్ తమ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం, వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులతో తెలియకుండానే కటకటాల పాలవుతున్నారు.

Fire Accident: కాలి బుడిదైన మరో ట్రావెల్ బస్సు.. 39 మంది..

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలెర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్‌ నుంచి రూ.25వేలు

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్‌, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించనున్నారు.

Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.

Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

US tariff: అమెరికా సుంకాల తగ్గింపుతో ఈ కంపెనీలకు చాలా లాభం

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2