కదులుతున్న కారులో మహిళా లాయర్పై అత్యాచారం..
మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత చదువు చదువుకుని.. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా లాయర్పైనే దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.
మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత చదువు చదువుకుని.. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా లాయర్పైనే దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఇరాన్పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది.
బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్.. ముందస్తుగా ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు.
అమెరికాలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే లీటరుకు రూ.3 మేర పెంచిన చమురు సంస్థలు.. తాజాగాపెట్రోల్పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ షాక్ ఇచ్చాయి.
భారత్లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.
మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇకనుంచి ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకూడదని ఆదేశించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్ వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పెట్రోల్, డీజిల్, CNG లాంటి ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరో ఆర్థిక భారం పడనుంది. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను పోక్సో కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.