BIG ALERT: పెట్రోల్ కొరత(NO STOCK) కాదు.. అసలు విషయం తెలిస్తే షాక్!

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం చమురు కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే. గతంలో డీలర్లు అప్పుపై ఇంధనాన్ని పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారు.

central on de limitation : పెరగనున్న నియోజకవర్గాలు..ఉత్తరాదికి గుడ్...దక్షిణాదికి బ్యాడ్‌..ఎందుకో తెలుసా?

దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి.పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దామాషా లెక్కన 28 రాష్ట్రాల్లో 50 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎంపీ స్థానాలు 543నుంచి 816కి చేరుకోనున్నాయి.

War effect on Hyderabad : హైదరాబాద్‌ పై యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

పశ్చిమాసియాలో  నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు  నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్‌ దొరకక హోటల్స్‌, హాస్టల్స్‌ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్‌ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Sonia Gandhi Health:  సోనియా గాంధీకి సీరియస్‌...హుటాహుటిన రాహుల్, ప్రియాంక...

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు,

Women Reservation Act : నేడు కేంద్ర కేబినెట్‌కీలక భేటీ.. చట్టసభల్లో మహిళలకు 33% కోటాపై నిర్ణయం?

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో పాటు అనేక ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

AIADMK : మహిళలకే కాదు, పురుషులకూ ఫ్రీ బస్సు..  అన్నాడీఎంకే సంచలన మేనిఫెస్టో!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.

PM Modi : ట్రంప్ కు మోదీ ఫోన్..  హోర్ముజ్ జలసంధిపై కీలక చర్చ!

పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

యుద్ధంలో ట్రంప్ బిగ్ ట్విస్ట్.. చర్చలంటూనే రంగంలోకి 3వేల పవర్‌ఫుల్ ఆర్మీ!

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించగా పరిణామాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన పవర్‌ఫుల్ ఆర్మీ 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది.

Peace talks : శాంతి చర్చలలో ఇరాన్ షరతులు..టెహ్రాన్ కోరుతున్నవి ట్రంప్ అంగీకరిస్తారా?

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల మార్గం అంతకంతకూ కష్టతరం అవుతోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు రెండుసార్లు ద్రోహం చేసింది, అందుకే ఇరాన్ కఠినమైన షరతులను విధించింది.

TRUMP 15 POINTS : యుద్ధం ఆపేందుకు ట్రంప్‌ నానా తంటాలు..15 సుత్రాలతో శాంతి ప్రణాళిక

గడచిన నెల రోజులుగా  ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలాగైన ఆపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఇరాన్‌ తో సంధికోసం ట్రంప్‌ అనేక తిప్పలు పడుతున్నాడు. దీనికోసం 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపాడు.

kuwait airport attacked :  గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ ఊచకోత.. కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ఇరాన్‌ ధీటుగా సమాధానమిస్తోంది. ఇజ్రాయెల్‌ పై దాడులు కొనసాగిస్తూనే అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను ఊచకోత కోస్తుంది. తాజాగా కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి చేసింది.ఎయిర్‌పోర్టులోని ఫ్యుయల్ ట్యాంకర్‌ టార్గెట్‌గా దాడి జరిగింది.

Ramanujan Pi Formula: పై(π) సూత్రంలో దాగిన బ్లాక్ హోల్ సీక్రెట్.. రామానుజన్ మైండ్ బ్లోయింగ్ ఫార్ములా!

శ్రీనివాస రామానుజన్ రూపొందించిన π సూత్రాలు ఇప్పుడు ఫిజిక్స్‌లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇవి బ్లాక్ హోల్స్, ద్రవ ప్రవాహం వంటి విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతున్నాయి. ఆయన గణితం విశ్వ రహస్యాలకు కూడా కీలకమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

BREAKING: పోలీసుల ఎదుట లొంగిపోయిన మరో మావోయిస్టు అగ్రనేత

గత కొంతకాలంగా మావోయిస్టులు పోలీసులు, ప్రభుత్వాల ముందు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. పాపారావు అలియస్ సున్నం చంద్రయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

B-52 BOMBERS : అమెరికాకు ఇరాన్‌ ఊహించని షాక్...భీకర దాడులకు సిద్దమైన అమెరికా

అమెరికా టెక్సాస్‌లో పోర్ట్ ఆర్థర్ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది.భారీగా మంటలు చెలరేగడంతో పాటు, దట్టమైన పొగ కమ్ముకున్నాయి. అయితే మొదట ఇది ప్రమాదంగా భావించిన అమెరికా సైబర్ అటాక్ ద్వారా పేలుడు జరిగేలా  ఇరాన్ కుట్ర చేసినట్లు అనుమానిస్తుంది.

Telangana : తెలంగాణలో ఏప్రిల్ 01 నుంచి  చికెన్ షాపులు బంద్!

తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్‌పై నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌..జీవన్‌ రెడ్డి రాజీనామా

గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యత్వంతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

War effect on Hyderabad : హైదరాబాద్‌ పై యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

పశ్చిమాసియాలో  నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు  నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్‌ దొరకక హోటల్స్‌, హాస్టల్స్‌ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్‌ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

HYD TERRORIST ARREST : హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ ఉగ్రలింకులు..మహిళా అరెస్ట్‌

మరోసారి హైదరాబాద్ లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Jeevan Reddy : జగిత్యాలలో తీవ్ర ఉత్కంఠ...నేడు కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా?

జగిత్యాల కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టీ. జీవన్‌ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశం కానున్నారు.

VAISHU LOVE STORY : వైష్ణవి హత్యకేసులో సంచలన విషయాలు...కట్నం ఆశచూపి..

జగిత్యాల జిల్లా కోరుట్ల లో హత్యకు గురయిన యూట్యూబర్‌ వైష్ణవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కట్నం విషయంలో  మనస్థర్థలు రావడంతో ఆమెను భర్త హరిబాబు గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

Heavy rain :హైదరాబాద్‌లో భారీ వర్షం...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

Vijayawada: విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..ముగ్గురు యువకులు అరెస్ట్‌

విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారన్న అంశం కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్ధతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురికి ఉగ్రమూలాలతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు.

SC Reservation Verdict: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మత మార్పిడి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హక్కుల కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది.

కల్తీ పాల ఘటన .. 17కి చేరిన మృతుల సంఖ్య

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.

Fire Accident: మరో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన బస్సు

జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

BIG BREAKING : ఆ ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే...వైఎస్‌. విజయ సంచలన లేఖ

2009లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ( combined family assets). అని ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి తల్లి  వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక సంచలన అడ్వకేట్‌ నోటరీ విడుదల చేశారు.

AP Group-1 Jobs: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్.. ఇలా చదివితే జాబ్ పక్కా!

APPSC నుండి గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తూ నోటిఫికేషన్ రానే వచ్చింది. పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం సాధించడం ఇక మిగిలి వుంది. ప్రిలిమ్స్ రాస్తున్న విద్యార్థుల్లో న్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలివే.

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్ క్యాలెండర్ విడుదల

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది సందర్భంగా 2026 జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Best Electric Scooty: పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇవి తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Nothing Phone (4a) Pro: ఈ ఫోన్ నిజంగా గేమ్ ఛేంజర్! డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. బడ్జెట్ ఎంతంటే..?

నథింగ్ ఫోన్ (4a) ప్రో 50K లో ప్రత్యేక డిజైన్, మంచి కెమెరా (టెలిఫోటోతో), ఫాస్ట్ పెర్ఫార్మన్స్, మంచి బ్యాటరీ ఇస్తుంది. Nothing OS కస్టమైజేషన్ కూడా ఉంది. కానీ అప్డేట్స్ తక్కువ, వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. మొత్తంగా ఇది బెస్ట్ వాల్యూ ఆండ్రాయిడ్ ఫోన్.

AC prices : ఏసీ కొనాలనుకుంటున్నారా? జేబుకు చిల్లు పడకముందే ప్లాన్ చేసుకోండి.

వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

BIG BREAKING: పెరిగిన పెట్రోల్ ధరలు

ప్రీమియం పెట్రోల్ వినియోగదారులకు చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.09 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ నార్మల్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

ట్రేడింగ్ ప్రపంచంలో AI విప్లవం.. మైక్రో-ఆర్బిట్రేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు

పెట్టుబడి ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఏఐ బాట్ ట్రేడింగ్'. గతంలో కేవలం ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే పరిమితమైన కష్టమైన ట్రేడింగ్ ప్లానింగ్, ఇప్పుడు AI పుణ్యమా అంటూ సామాన్య పెట్టుబడిదారులకు కూడా చేరువవుతున్నాయి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->