భర్త వద్దు.. ప్రియుడే కావాలన్న యువతి.. కోర్టు కీలక తీర్పు

మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. చివరికి న్యాయస్థానం ఆ యువతి నిర్ణయాన్నే సమర్థించింది.

West Bengal: కాంగ్రెస్, స్టాలిన్‌తో బీజేపీ ఒప్పందం.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్‌, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ఆరోపించారు.

లాక్‌డౌన్ టైంలో లాక్‌అప్ డెత్.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన కోర్టు

తమిళనాడులోని సాతంకులం కస్టడీ మరణాల కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కరోనా లాక్డౌన్ సమయంలో తండ్రీకొడుకులను అన్యాయంగా ప్రాణతీసిన తొమ్మిది మంది పోలీసులకు మధురై ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

BREAKING: గుడ్‌న్యూస్‌.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్రం సంచలన ప్రకటన

యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తగినంత 'బఫర్ స్టాక్' (నిల్వలు) అందుబాటులో ఉన్నట్లు భరోసా ఇచ్చింది. అలాగే గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది.

BSNL: ధమాకా ఆఫర్.. రూపాయికే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి సూపర్ హిట్ అయిన ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ను సంస్థ పునరుద్ధరించింది.

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే.. ఎక్కడో తెలుసా ?

సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్‌పోర్టు, వీసా కావాల్సిందే.ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

PM Modi: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ వీటిపై కీలక ప్రకటన చేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

PM Modi: కాంగ్రెస్ - పాకిస్థాన్ బంధం దేశ భద్రతకే ముప్పు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, పాకిస్థాన్‌కు మధ్య విడదీయలేని సంబంధం ఉందని, ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. సోమవారం అస్సాంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ప్రతిపక్షం తీరును ఎండగట్టారు.

BREAKING: యుద్ధంలో బిగ్‌ట్విస్ట్.. కాల్పుల విరమణ వైపు ఇరాన్‌, అమెరికా..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.

Mpox : పాకిస్థాన్‌లో ఎంపాక్స్ కలకలం : ఏడుగురు శిశువుల మృతి!

పాకిస్థాన్‌ను మరో కొత్త ఆరోగ్య సంక్షోభం వణికిస్తోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ దేశంలో, ఇప్పుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్‌పూర్ పట్టణంలో ఏడుగురు శిశువులు మృతి చెందగా, వారిలో నలుగురికి ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది.

అమెరికాలో 'బర్త్ రైట్' పౌరసత్వానికి బ్రేక్? భారతీయ టెక్కీల్లో మొదలైన వణుకు!

అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వం గట్టిగా వాదించింది. దీంతో అమెరికాలో వారి పిల్లలకు పౌరసత్వం కోసం కలలు కంటున్న ఇండో అమెరికన్స్ ఆశలు ఆవిరి కానున్నాయి.

Donald Trump : ట్రంప్‌ను పీకేస్తారా? అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణకు పెరుగుతున్న డిమాండ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈస్టర్ పర్వదినం వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు అందులో వాడిన అత్యంత అభ్యంతరకరమైన, బూతు పదజాలం చూసి అంతా విస్తుపోతున్నారు.

యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. హార్మూజ్ జలసంధి ఓపెన్.. కానీ, ఇరాన్ ఓ కండీషన్!

కొంతకాలంగా మూసివేసిన హార్మూజ్ జలసంధిని తెరవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అయితే, యుద్ధం వల్ల తాము నష్టపోయినందుకు గాను "యుద్ధ పరిహారం" చెల్లించాలని, అప్పుడే హార్మూజ్‌ను ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులోకి తెస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

Pakistan : దిగజారిన పాకిస్థాన్‌: ఇకపై ఆవు, గేదె పేడ మీద కూడా ట్యాక్స్!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో పేదరికం తాండవిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన అక్కడి ప్రభుత్వం, ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి వింత మార్గాలను వెతుకుతోంది.

Telangana: తెలంగాణ అక్రిడిటేషన్‌ కార్డులపై కీలక అప్‌డేట్‌..

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.

Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana : యుద్ధం ఎఫెక్ట్ :  మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న బీరు రేటు..!

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. అసలే ఎండకాలం పైగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. ఇలాంటి టైమ్ లో చల్లని బీరు తాగి సేదతీరదామనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఆంధ్రా 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని.. అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటినా, భద్రాచలం సరిహద్దు గ్రామాల విలీన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

గుడ్‌న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

Revanth Reddy : బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

GHMC Demolition: జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు...రణరంగంగా మారిన మోండా మార్కెట్‌

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. అధికారులను వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శ్రీవారి హుండీలో 'చెల్లని' కానుకలు: టీటీడీకి రూ. 400 కోట్ల తలనొప్పి.. ఆ నోట్ల కథేంటి?

2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు రూ.400 కోట్లకు పైగా విలువైన రద్దైన పాత రూ.500, రూ. 1000 నోట్లు నిల్వ ఉన్నాయి.

Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో

ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.

Bullet Train: హైదరాబాద్‌ టు చెన్నై బుల్లెట్ ట్రైన్.. వయా అమరావతి

హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య బుల్లెట్‌ ట్రైన్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూట్‌ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్‌ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది.

Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ అమరావతికి బదులుగా మావిగన్‌ పేరుతో మరోరాజధానిని సూచించారు.

BIG BREAKING : అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘ఒరాకిల్’లో లేఆఫ్స్ కల్లోలం.. 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->