Thalapathy Vijay : విజయ్‌ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు

ముఖ్యమంత్రి విజయ్ తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారి (OSD)గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్ర విమర్శల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Thalapathy Vijay : ఐఎండీబీ రేటింగ్స్‌లో దూసుకెళ్లిన దళపతి విజయ్...21 నుంచి ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ

దళపతి విజయ్ వరుసగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) 'మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల' తాజా జాబితాలో విజయ్‌ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.

BIG BREAKING: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష.. మిత్రపక్షాల మద్దతు, 144 ఓట్లతో విక్టరీ..

తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా తొలి బలపరీక్షలో విజయం సాధించారు. ఆయనకు అనుకూలంగా 144 ఓట్లు రావడంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

Gold-Silver-Imports : బంగారం, వెండి దిగుమతిపై కేంద్రం షాక్‌...సుంకాలు డబుల్

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం ప్రియులకు షాక్ ఇచ్చింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పసిడి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు దిగుమతి సుంకాన్ని(ఇంపోర్ట్ డ్యూటీ) అమాంతం రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది

BIG BREAKING: నేడు  విజయ్‌ ప్రభుత్వానికి బలపరీక్ష.. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో పెరిగిన బలం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అయితే అన్నాడీఎంకేకు చెందిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం అత్యంత సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, సానా సతీశ్ బాబు

అస్సాంలోని గువాహటి సమీపంలో ఉన్న శ్రీ కామాఖ్య దేవి అమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran: మా జోలికొస్తే అణు బాంబులు తయారుచేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక

ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

Pakistan : అమెరికా ముందు పాక్ ను అడ్డంగా ఇరికించిన చైనా.. భలే దెబ్బ కొట్టిందిగా!

అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా విసిరిన ఒకే ఒక్క శాటిలైట్ చిత్రం ఇప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్ వరకు పెను సంచలనం రేపుతోంది. పాకిస్తాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచిన ఒక విమానం చిత్రం ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నిద్ర చెడగొడుతోంది.

Hantavirus : ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్‌...నో వ్యాక్సిన్ ...నో చికిత్స...కరోనా నాటి పరిస్థితులు తప్పవా?

హంటావైరస్ సోకిన విలాసవంతమైన క్రూయిజ్ షిప్ ఎంవి హోండియస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. కొందరు దీనిని కోవిడ్-19 వంటి కొత్త మహమ్మారిగా పరిగణిస్తుండగా, ఆరోగ్య నిపుణులు ఇది పూర్తిగా భిన్నమైనదని చెబుతున్నారు.

Canada : కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయ టీనేజర్లు మృతి

కెనడాలో మరోసారి గన్ కల్చర్ కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Pakistan :పాకిస్థాన్‌లో ముష్కరుల ఘాతుకం: రద్దీగా ఉండే బజారులో ఐఈడీ పేలుడు.. తొమ్మిది మంది దుర్మరణం!

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన ఘోర బాంబు పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం:..పర్యాటకుల బస్సు బోల్తా..వీడియో వైరల్

పాకిస్థాన్‌లో వారాంతపు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల ప్రయాణం తీవ్ర విషాదాంతమైంది. కరాచీ నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కీంఝర్ సరస్సు వైపు వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

BIG BREAKING: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మార్కెట్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.

BIG BREAKING: పోక్సో కేసు.. సిట్ విచారణకు హాజరుకాని బండి భగీరథ్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. విచారణ హాజరు కావాలని భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భగీరథ్‌ విచారణకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Bandi Bhagirath :హైదరాబాద్‌లో తీవ్ర కలకలం: 'బండి భగీరథ్ పరారీ' అంటూ పోస్టర్లు..

కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ పై 'పోక్సో' (POCSO) చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో "బండి భగీరథ్ అబ్‌స్కాండింగ్ (పరారీ)" అంటూ వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

Bandi Sanjay : బండి కొడుకుపై పోక్సో కేసు... సంబురాలు చేసుకుంటున్నబీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు సన్‌ స్ట్రోక్‌ తగిలి బాధపడుతుంటే మరోపక్క పార్టీలో కొందరు సీనియర్‌ నాయకులు ఫుల్‌హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Online betting : ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. నకిలీ బంగారంతో రూ.1.48 కోట్లు ముంచేసిన బ్యాంక్ మేనేజర్!

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్.. ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.48 కోట్ల రుణం పొందాడు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.31.35 లక్షల నగదును కూడా స్వాహా చేశాడు.

BIG BREAKING: బండి భగీరథ్‌ కేసులో కీలక మలుపు..దర్యాప్తు ముమ్మరం, కఠిన సెక్షన్లు నమోదు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో దర్యాప్తు పుంజుకుంది. బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలతో ఇప్పుడు అదనంగా పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(1) రెడ్‌విత్ 6ను చేర్చారు.

Bandi Sanjay: నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు సమయం ఇవ్వకుండా తప్పు చేశానంటూ వాపోయారు.

BIG BREAKING: అలాంటి నేతలకు నో టికెట్.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్!

ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో KCR కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం అంశాలపై దిశానిర్దేశం చేశారు. పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు ఉండవని అల్టిమేటం జారీ చేశారు.

Guntur : గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై దుండగుల హల్చల్... పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు

గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న రైల్వే పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->