Paper Leak: తొమ్మిదేళ్లలో 70కి పైగా పేపర్‌ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు

వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో జాతీయ పరీక్ష సంస్థ నీట్ పరీక్షను రద్దు చేసింది. గత తొమ్మిదేళ్లలో  70కి పైగా పేపర్ లీక్‌ ఘటనలు జరిగాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

BIG BREAKING : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. NEET (UG)-2026 పరీక్ష రద్దు

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET UG)2026 పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

UN Tourism :  భారతీయుల్లో పెరిగిన విదేశీ పర్యటనల క్రేజ్‌..ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) ఆదా చేసేందుకు భారతీయులు తమ విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

BIG BREAKING : ఆ TVK ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు?.. బల పరీక్ష వేళ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్!

తమిళనాడు అసెంబ్లీలో త్వరలో జరిగే విశ్వాస (బల) పరీక్షకు ముందే అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతి విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా, ఓటు వేయకుండా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం నిషేధం విధించింది.

Wine shops : సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం...ఏకంగా 717 వైన్స్‌ షాపులు క్లోజ్‌

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ‘దళపతి’ విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారు. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 మద్యం (వైన్) షాపులను 2 వారాల్లోగా (14 రోజుల్లో)పూర్తిగా మూసివేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నాడీఎంకేలో బయటపడ్డ వర్గపోరు...సీవీ షణ్ముగం కీలక నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో భారీ చీలిక అధికారికంగా బటయపడింది. మాజీ మంత్రి, సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం.. ప్రస్తుత ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు తమ మద్దతును ప్రకటించింది.

Tamil Nadu : నేడు తమిళనాడు శాసనసభ స్పీకర్ ఎన్నిక...టీవీకేకు మద్దతు ఇవ్వనున్న అన్నాడీఎంకే అసమ్మతి వర్గం?

తమిళనాడు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ప్రస్తుత స్పీకర్ ఎన్నిక అధికార పార్టీ టీవీకే స్థిరత్వానికి, ప్రతిపక్షాల వ్యూహాలకు ఒక పరీక్షగా నిలవనుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేలో నెలకొన్న సందిగ్ధత రాజకీయ సమీకరణాలను మారుస్తోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BIG BREAKING: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మార్కెట్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.

Pakistan : ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్‌ రహస్య రక్షణ? మండిపడుతున్న అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన కీలక సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Alberta Separation Protests: కెనడాలో అంతర్యుద్ధం.. రెండు ముక్కలుగా విడిపోనున్న దేశం.. కారణం ఏంటో తెలుసా?

కెనడా అంటే ప్రశాంతత, మంచి వాతావరణం గుర్తొస్తుంది. ఈ దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన ‘ఆల్బర్టా’ (Alberta) లో ప్రస్తుతం వేర్పాటువాదుల నిరసనలు జరుగుతున్నాయి.

Israel: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. ఐరన్ డోమ్‌ను కూల్చేసిన హెజ్‌బొల్లా

ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ కవచంగా, శత్రువుల పాలిట సింహస్వప్నంగా  గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా బిగ్ షాకిచ్చింది. ఐరన్ డోమ్‌లో అత్యంత కీలకమైన మిసైల్ లాంచింగ్ యూనిట్‌ను కూల్చేసింది.

Israel Secret Military Base Iraq : ఇరాక్ దేశంలో ఇజ్రాయెల్ 'సీక్రెట్ మిలిటరీ బేస్'...ఎలా బయటపడిందో తెలిస్తే షాక్‌..

సాధారణంగా ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం నడుస్తోంది. తన శత్రు దేశమైన ఇరాక్ గుండెల్లోనే ఇజ్రాయెల్ తన రహస్య సైనిక కేంద్రాన్ని (సీక్రెట్ మిలిటరీ బేస్) ఏర్పాటు చేసుకుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Iran : నిల్వ చేసే చోటు లేక...చమురును సముద్రం పాలు చేస్తున్న ఇరాన్‌?

రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్‌కు ఇప్పుడు ఆ చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో ఇరాన్‌ ఆ చమురును పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలోనే పారబోస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Terrorist attack : పాక్‌లో ఉగ్రవాదుల ఘాతుకం... 15 మంది పోలీసుల మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘోరానికి తెగబడ్డారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక భీకర ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ చెక్‌పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి వ్యూహ రచన చేశారు.

BIG BREAKING: అలాంటి నేతలకు నో టికెట్.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్!

ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో KCR కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం అంశాలపై దిశానిర్దేశం చేశారు. పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు ఉండవని అల్టిమేటం జారీ చేశారు.

BIG BREAKING : బండి భగీరథ్‌ పోక్సో కేసు... బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్

తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన పోక్సోకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చట్టపరమైన ఉపశమనం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Jail Museum : చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం..రూ.500 చెల్లిస్తే చాలు జైలు జీవితాన్ని అనుభవించచ్చు

తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తూ చంచల్‌గూడ జైలు ప్రాంగణం వేదికగా అత్యంత వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చంచల్‌గూడలోని సిబ్బంది శిక్షణ కేంద్రం (SICA) నందు ‘జైలు మ్యూజియం’, ‘ఫీల్ ద జైల్’ ప్రత్యేక బ్లాక్‌లను ప్రారంభించింది.

Maoist party : మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..మరో కీలక నేత లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన, అగ్రశ్రేణి విభాగమైన కేంద్ర కమిటీ (Central Committee) సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Bandi Bhagirath POCSO Case: పరారీలో బండి సంజయ్ కొడుకు భగీరథ్..

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బండి భగీరథ్‌ పరారీలో ఉన్నారని POCSO కేసు విచారణాధికారి రితిరాజ్ తాజాగా వెల్లడించారు

Telangana Women Commission: కాసోజు శంకరమ్మకు రేవంత్ కీలక పదవి.. మాజీ మేయర్ విజయలక్ష్మికీ గుడ్ న్యూస్!

తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌లో మరో కీలక సభ్యురాలిగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అవకాశం వచ్చింది.

Ponnam Prabhakar : బండి సంజయ్ తప్పు చేశాడు.. మంత్రి పొన్నం సంచలన కామెంట్స్!

 కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సంజయ్ తన కొడుకుపైన ఆరోపణలు రాగానే వెంటనే సంజయ్ విచారణ చేయమని కోరాల్సిందని పొన్నం చెప్పుకొచ్చారు. కుట్ర చేస్తున్నారని సంజయ్  అనడం కంటే ఆ అమ్మాయి బండి భగీరథ్ ను కలిసిన మాట వాస్తవమా కాదా అనేది నిరూపించాలని చెప్పారు.

Guntur : గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై దుండగుల హల్చల్... పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు

గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న రైల్వే పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->