Maoist leader Devji: రాజకీయాల్లోకి కామ్రేడ్ దేవ్‌జీ ఎంట్రీ.. తుపాకి వదిలి కోరుట్ల నుంచే పోరు

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు.

కేంద్రం కీలక నిర్ణయం.. కేరళ రాష్ట్రం పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం

కేరళ సర్కార్ చేసిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రాష్ట్ర పేరును అధికారికంగా 'కేరళం'గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ పంపిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం.. నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని భారత్ పర్యటన

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించే దిశగా కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వారం (ఫిబ్రవరి 26, 2026) భారత్‌లో పర్యటించనున్నారు.

PM Modi : ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఆ దేశానికి వెళ్తున్నారు.

Bengaluru BA college : ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి..

ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడితో పాటు అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడి చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

60 దేశాలతో భారత్ దోస్తీ.. సరికొత్త వ్యూహంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత పార్లమెంట్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 'పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్' పేరుతో ప్రత్యేక బృందాలను ప్రకటించారు.

ఉగ్రవాదానికి ప్రహార్‌తో చెక్.. కేంద్రం సరికొత్త ఎత్తుగడ

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం శక్తివంతమైన ‘ప్రహార్’ అనే కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదానికి మతం, కులం లేదా ప్రాంతం అనే తేడాలు లేవని స్పష్టం చేస్తూ.. హింసను ఏ రూపంలోనూ సహించబోమని కేంద్రం ప్రకటించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ట్రంప్‌ని ఓడించడానికి ఇరాన్ దగ్గరున్న ఆయుధాలివే.. అమెరికాకు దెబ్బే

అమెరికా సైనిక శక్తిని ఇరాన్ నేరుగా ఢీకొట్టి ఓడించలేకపోవచ్చు, కానీ యుద్ధం సంభవించినప్పుడు తనదైన వ్యూహాలతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తీసి, రాజకీయంగా గెలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.

దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం.. నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని భారత్ పర్యటన

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించే దిశగా కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వారం (ఫిబ్రవరి 26, 2026) భారత్‌లో పర్యటించనున్నారు.

Rob Jetten : మరో సంచలనం.. నెదర్లాండ్స్ కొత్త  ప్రధానిగా 38 ఏళ్ల  గే నాయకుడు!

నెదర్లాండ్స్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీ66 (D66) పార్టీ నేత రోబ్ జెటెన్ ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. హేగ్‌లోని హుయిస్ టెన్ బాష్ ప్యాలెస్‌లో కింగ్ విల్లెం-అలెగ్జాండర్ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

Iran-US war : ఇరాన్‌పై ఏక్షణమైనా అమెరికా దాడి..!

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.

Bomb Cyclone : అమెరికాను వణికుస్తున్న బాంబ్ సైక్లోన్.. 10 వేల విమానాల రద్దు

గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా బాంబ్ సైక్లోన్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆకాశం నుంచి కురుస్తున్న మంచు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

El Mencho : పక్కా ప్లాన్.. చిక్కిన డాన్! లవర్ కదలికలే డ్రగ్ లార్డ్ కొంపముంచాయా?

మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు ఎల్ మెంచో అని పిలవబడే నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వాంటెస్ సైనిక కాల్పుల్లో మరణించారు. మెక్సికో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Donald Trump : నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లోకి ఆయుధంతో చొరబడబోయిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు.

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎగ్జామ్ సెంటర్‌లో 5 నిమిషాలు గ్రేస్ టైం

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా అమల్లో ఉన్న 'ఒక్క నిమిషం నిబంధన' విషయంలో కీలక సడలింపు ఇస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Maoist leader Devji: రాజకీయాల్లోకి కామ్రేడ్ దేవ్‌జీ ఎంట్రీ.. తుపాకి వదిలి కోరుట్ల నుంచే పోరు

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన, దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు.

Maoist surrender: మిగిలింది ఈ 11 మందే.. అండర్‌గ్రౌండ్‌లో తెలంగాణ మావోయిస్టులు

తెలంగాణ DGP శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్ట్ కీలక నేత దేవ్ జి చెందిన మరో 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో కొందరు ఇప్పటికే పోలీసులతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

BREAKING: డీజీపీ ముందు లొంగిపోయిన దేవుజి.. 40 మంది మావోయిస్టులు

డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కీలక అగ్రనేతలతో పాటు మొత్తం 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్!

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అంబర్‌పేట పరిధిలో నివసించే రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24) ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

Hyderabad : బిర్యానీ లవర్స్ బీ కేర్ ఫుల్..  మందు తాగకపోయినా మీ  లివర్ ఖతం!

హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది వేడివేడి బిర్యానీలు. కానీ, ఇప్పుడు ఇవే నగరవాసుల కాలేయానికి శాపంగా మారుతున్నాయి. సాధారణంగా మద్యం తాగే వారికే లివర్ పాడవుతుందని అందరూ అనుకుంటారు.

Telangana Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది.నిన్న సాయంత్రం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున కూడా అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్ తో పాటుగా ఆనేక ఏరియాల్లో వర్షం పడుతోంది.

Supreme court : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.

Vasamsetti Subhash : కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.

CM Chandrababu : రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ap Assembly : అసెంబ్లీలో లడ్డూ ఫైట్: లోకేష్ vs బొత్స మధ్య మాటల యుద్ధం!

తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.

Rajahmundry : పాలు కాదు.. ప్రాణాలు తీసే విషం! రాజమండ్రిలో ఇద్దరు బలి.. 13 మంది పరిస్థితి విషమం!

మనం అమృతం అనుకుని తాగే పాలు.. అదే మన ప్రాణాలు తీసే విషంగా మారితే అవును  రాజమండ్రిలో సరిగ్గా ఇదే జరిగింది. పొద్దున్నే లేచి తాజా పాలు అనుకుని తాగిన ఆ ఇల్లాలు, కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయింది.

End Of Maoists: జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు..మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.

Anantababu Case :  అనంతబాబు కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->