Telangana: బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి.. కేటీఆర్ సంచలన డిమాండ్

కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో నిర్వహించిన ‘నా బూత్‌-నా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

Ebola Outbreak: ఎబోలా వైరస్‌ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష

ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 61 మంది మహిళలను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించడం కలకలం రేపింది.

Wayanad : రాహుల్, ప్రియాంక వాయనాడ్‌ను మర్చిపోండి.. కాంగ్రెస్‌లో పోస్టర్ల కలకలం!

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై సాగిన హైడ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను హెచ్చరిస్తూ వాయనాడ్‌లో వెలిసిన కొన్ని వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపాయి.

NEET స్కామ్‌లో మైండ్ బ్లాంక్ మిస్టరీ..  ఒకే ఫ్యామిలీలో 5 మెడికల్ సీట్లు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో రోజుకో ఒక షాకింగ్ నిజం బయటపడుతోంది. ఈ స్కామ్‌లో రాజస్థాన్‌కు చెందిన బివాల్ కుటుంబం కేంద్ర బిందువుగా మారింది.

కేంద్రం సంచలనం.. మళ్లీ పెరిగిన CNG ధరలు: 48 గంటల్లో రెండోసారి!

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆదివారం కిలో సీఎన్‌జీ ధరపై మరో రూపాయి పెంచింది.

BIG BREAKING : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్ లో 68 మంది!

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నెం: 12431) ఏసీ బోగీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran-US War: ఇరాన్‌కు అయిదు కీలక షరతులు విధించిన అమెరికా..

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు జరిగిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు అమెరికా అయిదు కీలక షరతులు విధించింది.  ఆ తర్వాత ఇరాన్‌ కూడా అమెరికాకు అయిదు షరతులు విధించింది.

UAE అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఇరాన్ మళ్లీ దెబ్బకొట్టిందా ?

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెంచుతూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లోని 'బరాకా' అణువిద్యుత్‌ కేంద్రంపై డ్రోన్‌ దాడి జరగడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడులు.. నలుగురు మృతి

రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్ దాడులకు పాల్పడింది. ఏడాది కాలంలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని రక్షణ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల వల్ల నలుగురు మృతి చెందారు.

హర్మూజ్‌ దాటి భారత్‌కు చేరిన మరో LPG నౌక..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మరో ఎల్పీజీ నౌక 'సైమి' హర్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి స్వదేశానికి చేరింది.

Australia : 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు..  భారతీయుడికి 13ఏళ్ల జైల శిక్ష!

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగి అనే భారతీయ వ్యక్తికి అక్కడి స్థానిక కోర్టు 13 ఏళ్ల 10 నెలల భారీ జైలు శిక్ష విధించింది. ఒక మసాజ్ పార్లర్‌లో పనిచేస్తూ

Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!

హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.

Donald Trump :  మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును ఖతం చేశాం.. ట్రంప్ కీలక ప్రకటన

ఆఫ్రికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ అగ్ర కమాండర్, సంస్థలో నెం.2 నాయకుడిగా ఉన్న అబు-బిలాల్ అల్-మినూకి (Abu-Bilal al-Minuki) ని తమ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

Weather Alert: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..

ఈ ఏడాది తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. గతేడాదితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.

BIG BREAKING : TG EAPCET ఫలితాలు విడుదల

తెలంగాణ ఎప్‌సెట్-2026 (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా విడుదల చేశారు.

Jadcherla : జడ్చర్లలో దారుణం.. నిశ్చితార్థం జరిగిందని ప్రియురాలి గొంతు కోసాడు!

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే కక్షతో ఒక ప్రేమోన్మాది ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

Bandi Bhagirath : బండి భగీరథ్‌కు14 రోజుల రిమాండ్.. చర్లపల్లికి తరలింపు!

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా, ఆయన భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.

Bandi Sanjay : నా కొడుక్కి బెయిల్ వస్తుంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

కుమారుడి లొంగుబాటుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా స్పందించారు. చట్టం మీద ఉన్న గౌరవంతో, విచారణకు సహకరించడం కోసమే తన కొడుకును పోలీసులకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు.

BIG BREAKING : తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్!

ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.

Kavitha : బండి సంజయ్ ను తీసేయండి.. మోదీకి కవిత సంచలన లేఖ!

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.

Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

vijayawada : విజయవాడలో  ఘోరం: నర్సును రెండో పెళ్లి చేసుకుని రెండుసార్లు అబార్షన్  చేసిన డాక్టర్!

వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.

CM Chandrababu : ముగ్గురిని కంటే రూ.30 వేలు..నలుగురిని కంటే రూ. 40 వేలు...సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.

Crime News : మాఫియా డాన్ కావాలనే పిచ్చితో..తల్లినే చంపిన తనుయుడు

ఈ హృదయ విదారక ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్నతల్లే ఆ కొడుకు కిరాతకానికి బలైపోయింది. చెడు స్నేహాలు, సెల్‌ఫోన్ వ్యసనం, క్రైమ్ వెబ్‌సిరీస్‌ల మాయలో పడి ఒక మైనర్ బాలుడు తల్లినే చంపేశాడు.

Andhra Pradesh:  కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం!

తెల్లవారితే చాలు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులు..రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరారు.ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది.

TDP : మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా మార్పుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

pawan kalyan : విజయ్ వేరు.. నేను వేరు...పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->