Kerala: కేరళలో అధికార మార్పు.. ఆ పార్టీకే అధికారం.. లోక్‌పోల్‌ సర్వే సంచలన రిపోర్టు

కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్ (LDF), విపక్ష యూడీఎఫ్ (UDF) మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌.. తాళి కట్టే సమయంలో పెళ్లి ఇష్టం లేదన్న వధువు.. వరుడు ఏం చేశాడంటే ?

కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఊహించని మలుపు తిరిగింది. వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా ఆమె అడ్డు చెప్పింది. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో BJP 27 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో తెలంగాణ మాజీ గవర్నర్, కేసీఆర్ బద్ద శత్రువు తమిళిసై సౌందరరాజన్‌కు చోటు కల్పించింది. ఈమె 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు గవర్నర్‌గా పని చేశారు.

Seema Haider: దేశభక్తిని చాటుకున్న సీమా హైదర్‌.. కొడుకుకు 'భరత్' అనే పేరుతో నామకరణం

పాకిస్థాన్ వలసదారురాలు సీమా హైదర్‌ గురించి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఆరో సంతానమైన కొడుకుకు దేశ భక్తిని చాటుకునేలా భరత్ అనే పేరు పెట్టినట్లు సీమా ప్రకటించారు. 

TVK Vijay: విజయ్‌కు బిగ్‌షాక్‌.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయన రెండుచోట్ల నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల అఫిడవిట్‌లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Raghav Chadha: నేనేం తప్పు చేశాను.. పార్టీ నుంచి తొలగించాక రాఘవ్ చడ్డా సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభలో ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్డాను తొలగించడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ రాఘవ్ చడ్డా స్పందించారు. తాను ఏం తప్పు చేశానని పార్టీని నిలదీశారు.

Raghav Chadha Net Worth: CA నుంచి రాజ్యసభ దాకా: ఆప్ ఎంపీ ఆస్తుల లెక్క ఎంతంటే?

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చడ్డాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ పదవి నుండి తొలగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ నాయకత్వంతో విభేదాలు తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం, ఆయనకు భవిష్యత్తులో పార్టీ కోటాలో మాట్లాడే అవకాశం

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Lockdown : ఆ దేశంలో మళ్లీ లాక్ డౌన్...కరోనా కాదండోయ్..ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ లో మరోసారి లాక్ డౌన్ అనే మాట వినపడుతోంది. అయితే ఇది కరోనా లాక్ డౌన్ లాంటిది కాదు. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రమైన 'ఇంధన కొరత' ను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో దేశంలో 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

UAEలో ఇరాన్ దాడులు.. అయిదుగురు భారతీయులు.. ?

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం యూఏఈ రాజధాని అబుదాబిలోని గ్యాస్‌ప్లాంట్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడులు చేసింది. క్షిపణి శకలాలు కిందపడటంతో అయిదుగురు భారతీయులకు గాయాలయ్యాయి.

BIG BREAKING: అమెరికా యుద్ధ విమానాలు నేటమట్టం.. పైలట్ కోసం ఇరాన్ గాలింపు

నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. కూలిన విమానం నుంచి పైలట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు వార్తలు వస్తున్నాయి. అతని కోసం ఇరాన్ గాలింపు చర్యలు చేపట్టింది.

భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇక చమురు, గ్యాస్ కొరత ఉండదు..

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ముదురుతున్న నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ అందింది. భారత్‌కు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచేందుకు రష్యా ముందుకొచ్చింది.

Middle East War : పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్.. భారత్ లో మందుబాబులకు BIG షాక్!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశంలో అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ పై విపరీతమైన ప్రభావం పడటంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. తాజాగా ఈ వార్ మందుబాబులకు శాపంగా పరిణమించనుంది. మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చూశారా ?.. 'ఆర్టెమిస్‌-2' మిషన్ తీసిన దృశ్యాలు వైరల్

చంద్రుని వద్దకు మానవులను చేర్చే లక్ష్యంతో నాసా చేపట్టిన 'ఆర్టెమిస్‌-2' మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి వ్యోమనౌక భూమికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను తీసింది. ఇందులో మన భూమి నీలిరంగు నెలవంకలా కనిపిస్తోంది.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Rain alert : తెలంగాణకు వర్ష సూచన..రానున్న మూడు రోజులు...

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లాలో దారుణం..కవల పిల్లలకు గడ్డి మందు తాగించి బావిలో పడేసిన తండ్రి

కరీంనగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా కన్నతండ్రే అమానుషానికి పాల్పడ్డాడు. అల్లారు ముద్దుగాపెంచుకోవలసిన పిల్లలను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కవల పిల్లలను చంపి బావిలో పడేసిన ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో చోటు చేసుకుంది.

CM Revanth Reddy :  గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హార్షం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. తర్వాత రీఎంట్రీ..!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం ఖరారు చేశారు. పెళ్లికి ముందుగా నిర్వహించే ‘పసుపు కుంకుమ’ వేడుకను బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ACB raid in Hanmakonda : హన్మకొండలో ఏసీబీ దాడి... కళ్లు చెదిరే రిజిస్ట్రార్ల అవినీతి సొమ్ము

హన్మకొండలోని వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అక్రమ సంపాదన గుట్టు రట్టయింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిపిన ఈ దాడులకు సంబంధించి ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

CP Sajjanar : కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. వేసవి సీజన్ లో వచ్చే మామిడి పండ్లను తినడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. నోరూరించే  ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని విస్మరించకూడదంటున్నారు సీపీ సజ్జనార్.

KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో BJP 27 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో తెలంగాణ మాజీ గవర్నర్, కేసీఆర్ బద్ద శత్రువు తమిళిసై సౌందరరాజన్‌కు చోటు కల్పించింది. ఈమె 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు గవర్నర్‌గా పని చేశారు.

Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ అమరావతికి బదులుగా మావిగన్‌ పేరుతో మరోరాజధానిని సూచించారు.

BIG BREAKING : అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Durga temple : దుర్గ గుడిలో బంగారు కానుకలు మాయం...రోల్డ్‌గోల్డ్‌ పేరుతో సిబ్బంది చేతివాటం

బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్‌ గోల్డ్‌ను కావాలనే  పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Weather Alert: తెలంగాణ,ఏపీకి వెదర్‌ అలెర్ట్‌..రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవడం, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Ganapathi's surrender : రేపటితో ముగియనున్న డెడ్‌లైన్‌...గణపతి లొంగుబాటుపై వీడని సస్పెన్స్‌

దేశంలో మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గడువు రేపటితో ముగియనుంది. కానీ, మావోయిస్టు అగ్రనేత  ముప్పాళ్ల  లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.

India Census 2026 : రెండు విడతల్లో జనగణన..ఏపీ, తెలంగాణలో ఎప్పటినుంచంటే?

జనగణనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభాను లెక్కించనున్నారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోరెండు విడతల్లో జనగణన నిర్వహిస్తామని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి ,తెలంగాణలో మే 11 నుంచి ఇళ్ల సర్వే నిర్వహిస్తారు.

Andhra Pradesh: ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ.. పోలీసులకు లొంగిపోయిన కీలక నేత

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో ఏపీ మావోయిస్టుల కథ ముగిసిపోయింది.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘ఒరాకిల్’లో లేఆఫ్స్ కల్లోలం.. 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

హిస్టరీలో ఫస్ట్ టైం.. రూపాయి భారీ పతనం: 95 మార్క్ దాటిన మారకం విలువ

అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్కును దాటి రికార్డు స్థాయి కనిష్టానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ, రూపాయి క్షీణతను అడ్డుకోవడం సాధ్యం కాలేదు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->