Mancherial: మంచిర్యాల కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్గా రమ్య ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్గా రమ్య ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
గతేడాది కర్ణాటకలోని ఇజ్రాయెల్కు చెందిన టూరిస్టుతో పాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు నిందితులకు మరణశిక్ష పడింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్లో భారత జట్టు.. పాకిస్థాన్కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
కొత్తగూడెం కార్పొరేషన్ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు.
ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు.
ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని టీమిండియా ప్లేయర్లను రియల్గా చూసి తెగ మురిసిపోతుంటారు. వారితో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని ఎంతో తహతహలాడుతుంటారు. దీనికోసం టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్తుంటారు. అలాంటి వారికి బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మేడారం జాతరలో కోవా బన్ అమ్మిన ముస్లిం వ్యాపారులను ఒక యూట్యూబ్ ఛానల్ “ఫుడ్ జిహాద్” అంటూ టార్గెట్ చేయడంతో వివాదం చెలరేగింది. వ్యాపారిని బలవంతంగా బన్ తినమన్న వీడియో వైరల్ అయింది. నారా లోకేష్, నాగబాబు వంటి నాయకులు వలీకి మద్దతుగా నిలిచారు.
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
సాధారణంగా చాలా మంది ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి బెడ్ మ్యాట్రెస్ యూజ్ చేస్తుంటారు. అది చిరిగిపోయినా దాని పైనే పడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్లో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చివరికి బీజేపీయే మేయర్ పదవిని దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల సపోర్ట్తో మేయర్ పీఠాన్ని కమలం పార్టీ సొంతం చేసుకుంది.
నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రెండింటినీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నిజామాబాద్లో MIMతో కలిసి మేయర్ పదవిని కైవసం చేసుకుంది.
కొత్త 5జీ స్మార్ట్ఫోన్ యూజ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుత మోడళ్లన్నీ దాదాపు రూ.30 వేలకు పైగానే ఉండటంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.
మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన ఎన్నో భక్తిరస గీతాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా మహా శివరాత్రి సందర్భంగా మరో శివ గీతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అకీ క్రియేటివ్ వర్క్స్ ' సంస్థ 'ఓం భం భోలే' అంటూ ఓ మంచి డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేసింది.