BIG BREAKING: ఇరాన్‌ సంచలన ప్రకటన.. ప్రజలు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఇరాన్‌ నాగరికతను ఈ రాత్రికి అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ అలెర్ట్ అయ్యింది. భారీగా సైనిక సమీకరణకు సిద్ధం అవుతోంది.

IIT Baba: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కుంభమేళా ఫేమ్ ఐఐటీ బాబా.. లవ్‌స్టోరీ ఇదే

కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.

Suicide drones : భారత ఆర్మీ అమ్ముల పొదిలో ఆత్మాహుతి డ్రోన్స్

భారత్ అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. శత్రుమూకలను భయకంపితులను చేసే ఆత్మాహుతి డ్రోన్స్‌ను (కామెకాజీ డ్రోన్స్) గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ ఉత్పత్తి చేసింది. వీటిని తాజాగా సైన్యానికి అప్పగించింది.

Vande Bharat: వందేభారత్‌లో మరోసారి పురుగుల ఆహారం.. ఫుడ్‌ కంపెనీకి రూ.10 లక్షల ఫైన్

వందేభారత్‌ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది.

Rajnath Singh : బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కోల్ కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ముగిసిన జ్యోతి-అలోక్ మౌర్య వివాదం.. పిల్లల కోసం ఒక్కటైన దంపతులు!

ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపుల పరస్పర అవగాహనకు వచ్చారు.

పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టం.. తొలి 'క్వీర్' ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణస్వీకారం

భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, భారతదేశపు మొదటి బహిరంగ 'క్వీర్' పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. సోమవారం ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US Vs Iran: ఈ రాత్రికి ఏం జరగబోతోంది ? ఇరాన్ VS అమెరికా..

హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.  దీంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలకు ద్వారాలను మూసేసింది.

Iran War Update: రాబోయే 48 గంటలు ఇళ్లల్లోనే ఉండండి..ఇరాన్‌లోని ఇండియన్స్‌కు కేంద్రం హెచ్చరిక

ఇరాన్‌, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంతో పాటుటెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారత పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

IRAN :‘ఇరాన్‌ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’..ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై ఇరాన్ అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చింది. అమెరికా, దాని మిత్రదేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

Lockdown : పాకిస్థాన్‌లో లాక్‌డౌన్...ఇంధన సంక్షోభంతో విలవిల

ఇరాన్‌, అమెరికా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ ఇంధన సమస్యను ఎదుక్కొంటున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో నెలకొన్న ఇంధన సమస్యతో అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించక తప్పలేదు. రాత్రి 8:00 గంటలకే మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ క్లోజ్‌ చేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.

Trump : ఇరాన్‌కు ఇదే చివరి రాత్రి.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్

హార్మూజ్ జలసంధి తెరవకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్‌కు ఇదే చివరిరాత్రి అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇరాన్‌‌‌ను ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెడుతాం అంటూ తెగేసి చెప్పాడు.

Flights Cancellations :  వార్‌ ఎఫెక్ట్‌.. ఆప్రాంతానికి 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధం మూలంగా మనదేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 10 వేలకు పైగా విమాన సర్వీసులను ఆయా సంస్థలు రద్దు చేసుకున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.

బ్రిడ్జి వద్ద భారీ పేలుడు.. మంట‌ల్లోంచి వెళ్తున్న వాహ‌నాలు.. సంచలన వీడియో

సెంట్రల్ అమెరికాలోని పనామా సిటీలో 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలో భారీ పేలుడు సంభవించింది. లా బోకాలోని బల్బో వద్ద ఉన్నటువంటి ఇంధన నిల్వ కేంద్రంలో ఓ ట్యాంకర్ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి.

MARRIAGE SUICIDE : 5 రోజుల్లో పెళ్లి..ఇంతలోనే దారుణం

మరో 5 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. హైదరాబాద్‌ కోండాపూర్‌లోని మై హోం మంగళలో నివాసం ఉంటున్న వెంకట కృష్ణసాయికి ఇటీవలె పెళ్లి ఖాయమైంది. అయితే ఇంతలోనే గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదం నెలకొంది.

Lucky Biryani: బిర్యానీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. లక్కీ హోటల్‌లో కుళ్లిన బిర్యానీ..

చాలామంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్య వీటిని కూడా కల్తీగా మార్చి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Husband Killed Wife: ప్రియుడే కావాలన్న భార్య.. కానిస్టేబుల్‌ ముందే గొంతుకోసిన భర్త

ఫేస్‌బుక్‌లో  ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ప్రియుడి మోజులోపడి భర్తను,పిల్లల్నివదిలేసి అతడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. కోపంతో భర్త కత్తితో దాడిచేయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే కీలకమైన విజయవాడ–కాజీపేట రైల్వే మార్గంలో మూడో లైన్ ప్రాజెక్టు పురోగతి సాధించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో బాగా రద్దీగా ఉండే ఈ మార్గంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

Telangana: తెలంగాణ అక్రిడిటేషన్‌ కార్డులపై కీలక అప్‌డేట్‌..

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.

Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana : యుద్ధం ఎఫెక్ట్ :  మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న బీరు రేటు..!

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. అసలే ఎండకాలం పైగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.. ఇలాంటి టైమ్ లో చల్లని బీరు తాగి సేదతీరదామనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే కీలకమైన విజయవాడ–కాజీపేట రైల్వే మార్గంలో మూడో లైన్ ప్రాజెక్టు పురోగతి సాధించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో బాగా రద్దీగా ఉండే ఈ మార్గంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

శ్రీవారి హుండీలో 'చెల్లని' కానుకలు: టీటీడీకి రూ. 400 కోట్ల తలనొప్పి.. ఆ నోట్ల కథేంటి?

2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు రూ.400 కోట్లకు పైగా విలువైన రద్దైన పాత రూ.500, రూ. 1000 నోట్లు నిల్వ ఉన్నాయి.

Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో

ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.

Bullet Train: హైదరాబాద్‌ టు చెన్నై బుల్లెట్ ట్రైన్.. వయా అమరావతి

హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య బుల్లెట్‌ ట్రైన్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూట్‌ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్‌ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది.

Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ అమరావతికి బదులుగా మావిగన్‌ పేరుతో మరోరాజధానిని సూచించారు.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘ఒరాకిల్’లో లేఆఫ్స్ కల్లోలం.. 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->