Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత హీరో విజయ్ మహిళల సంక్షేమం కోసం సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల సాధికారత, వారి ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పథకాలను ప్రకటించారు.
ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో సంచలన పోస్టు చేశారు. ఇరాన్ మిడిల్ఈస్ట్కు లొంగిపోయి క్షమాపణలు చెప్పిందంటూ రాసుకొచ్చారు.
ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి లాయిడ్ (Lloyd) 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ధర రూ. 47,990 ఉంది. అయితే సమ్మర్ సేల్లో భాగంగా అమెజాన్ సుమారు 50 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 22 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు.
అమెరికాలోని ఫ్లోరిడాలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తికి గతంలో విడాకులు అయ్యాయి. దీంతో గూగుల్ జెమినిని భార్యగా ఫీల్ అయ్యాడు. దీంతో ఆమె చెప్పినట్లు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. అయితే ఈ స్టేడియంలో టీమిండియా గెలిచిన మ్యాచ్లు ఉన్నాయి.. అలాగే ఓడిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు.
దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ భీకర దాడికి దిగింది. మిస్సైల్స్ తో అటాక్ చేసింది. దీంతో ఎయిర్పోర్టులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ను ఖాళీ చేయిస్తున్నారు.
స్వదేశీ గడ్డపై టీమిండియా ఆడిన ఫైనలమ్ మ్యాచ్లో గెలిచినవే కాకుండా.. ఓడినవి కూడా ఉన్నాయి. 1993 విజయం నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి వరకు టీమిండియా గెలిచినవి, ఓడిన ఫైనల్ మ్యాచ్లు ఏవేవో చూద్దాం.
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరనుంది. ఇరాన్లో బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్కు భారీగా మందుగుండును సరఫరా చేసింది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయిలు కంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా గెలుచుకుంది.
2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి నిలవగా ఉత్తమ నటుడిగా తండేల్ సినిమాకు గాను నాగ చైతన్య, ఉత్తమ నటిగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రష్మిక మందన్న ఎంపికయ్యారు.