కొత్త పార్టీ పెట్టనున్న రాఘవ్ చద్దా ?.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్

ఇటీవల పార్లమెంటులో కీలక ప్రశ్నలను లేవనెత్తిన ఆప్ నేత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా పార్టీ పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాఘవ్ చద్దా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది. 

BIG BREAKING: అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. ఓటింగ్ శాతం ఎంతంటే ?

అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్‌ నమోదైంది. కేరళలో 75 శాతం పోలింగ్‌, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్‌ నమోదైంది.

పురుషులకూ అనుమతి లేని ఆలయాలున్నాయ్‌.. ‘శబరిమల’ అంశంపై కేంద్రం కీలక ప్రకటన

కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 15 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించింది. ఈ విధానాన్ని పాటించడం మహిళలపై చూపిస్తున్న వివక్ష కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమని తెలిపింది.

Kerala Girl Missing: 14 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఆ అడవుల్లో ఏం జరుగుతోంది?

కర్ణాటకలోని అటవీ ప్రాంతాలు, కొండల్లో ట్రెక్కింగ్‌ వెళ్తున్న వారు వరుసగా అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగు రోజుల పాటు అడవిలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది.

Punjab: గ్యాంగ్‌స్టర్ల గుండెల్లో వణుకు: ఒక్కరోజే 501 దాడులు.. 202 మంది అరెస్ట్!

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 501 చోట్ల మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 202 మందిని అరెస్ట్ చేసింది.

Election 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు పోలింగ్

కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

కోమాలో భర్త.. వీర్యం కోసం హైకోర్టును ఆశ్రయించిన భార్య

ఢిల్లీ హైకోర్టులో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. కోమాలో ఉన్న తన భర్త వీర్యం కావాలని ఓ మహిళ పిటిషన్ వేసింది. గతేడాది మార్చి నుంచి ఆయన కోమాలో ఉన్నారని.. భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లి అయ్యేందుకు అతడి వీర్యం కావాలని కోరింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. హర్మూజ్‌లో రోజుకు 15 నౌకలకు మాత్రమే పర్మిషన్

ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ గుండా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ 'టీఏఎస్‌ఎస్' (TASS) కు వెల్లడించాయి.

Israel: ఇజ్రాయెల్ 'బ్రహ్మాస్త్రాలు'.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న హెర్మెస్ డ్రోన్లు!

ఇరాన్, లెబనాన్‌లతో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ వద్ద ఉన్న రెండు 'బ్రహ్మాస్త్రాలు' వాడుతోంది. అవే ఒకటి హెర్మెస్ 450, రెండోది హెర్మెస్ 900 డ్రోన్లు.  ఈ మానవరహిత వైమానిక వాహనాలు  గాజా నుంచి ఇరాన్ సరిహద్దుల దాకా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

Iran: యూరేనియం శుద్ధి మా హక్కు ..ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌లో శుద్ధి చేసిన యూరేనియం నిలువలు ఉన్నాయన్న అనుమానంతో ఇజ్రాయెల్‌, అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయమై ఇరాన్‌ అణు సంస్థ అధిపతి మహ్మద్‌ ఎస్లామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అని తేల్చి చెప్పారు.

సీజ్‌ఫైర్ ఒప్పందం.. ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు ఇవే

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. సీజ్‌ఫైర్‌ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

VerSe Innovation : VerSe Innovation చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ప్రసన్న ప్రసాద్‌

డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh) వంటి ప్రసిద్ధ యాప్‌ల మాతృ సంస్థ వెర్సే ఇన్నోవేషన్ (VerSe Innovation) తమ నూతన చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO)గా ప్రసన్న ప్రసాద్‌ను నియమించింది. ఈ రోజు (ఏప్రిల్ 9, 2026)న ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.

దెబ్బ మీద దెబ్బ.. IT ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇక ఆ ఫెసిలిటీ బంద్!

పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా  కోవిడ్‌ నాటి పరిస్థితులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇపుడు కూడా పలు ఐటీ సంస్థలు మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి.

మారణహోమం నుంచి మాతృభూమి దాకా.. ఇజ్రాయెల్ ఆవిర్భావ చరిత్ర ఇదే !

ప్రపంచ పటంలో ఒక చిన్న ముక్కలా కనిపించే దేశం ఇజ్రాయెల్. కానీ దీనికి ప్రపంచ రాజకీయాలను శాసించే శక్తి ఉంది. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్ర, చెల్లాచెదురైన జాతి, తిరిగి తమ మాతృభూమిని నిర్మించుకున్న చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Telangana Doctors Federation : తెలంగాణ డాక్టర్ల నియామ‌కంలో అక్రమాలు...టీడీఎఫ్ సంచలన ఆరోపణలు

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ (TDF) సంచలన ఆరోపణలు చేసింది. ఈ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు.

Crime News : వరంగల్ జిల్లాలో దారుణం...యువతిపై గ్యాంగ్ రేప్..హత్య

వరంగల్ జిల్లాలో ఓ యువతి అనుమానస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఆమెను గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేశారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఏకే తండాకు చెందిన 21 ఏళ్ల యువతిని రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు గంజాయి మత్తులో రేప్ చేసి చంపారని ఆరోపిస్తున్నారు.

KAKATIYA MEDICAL COLLEGE : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం..ఏడుగురు సీనియర్లు సస్పెండ్‌

వరంగల్‌లోని కాకతీయమెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు జూనియర్‌ లను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఏడుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

మేడ్చల్ జిల్లాలో దారుణం..అన్నదమ్ములతో కలిసి భర్తను హతమార్చిన భార్య..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన మహిళా ఆ మత్తులో దారుణానికి ఒడిగట్టింది. సోదరులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి సైబర్ టోకరా: లక్ష రూపాయలు మాయం

సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ఇప్పుడు చదువుకున్న వారిని, ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా  జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు.

Jeevan Reddy : మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక నిర్ణయం.. రేపు కేటీఆర్‌‌తో భేటీ

తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టీ. జీవన్‌ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తొలిసారి భేటీ కాబోతున్నారు.

Telangana: తెలంగాణలో ఎయిర్‌పోర్టులపై సంచలన అప్‌డేట్

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

AP High Court : మోహన్ బాబుకు ఊరట...తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి నిర్భంధించిన విషయంలో సినీనటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు  తదుపరి విచారణ జరిపే వరకు మోహన్ బాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

GST shock : సెలూన్ షాపు ఓనర్‌ కు జీఎస్టీ షాక్‌.. రూ.72 లక్షలు కట్టాల్సిందే..

పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్యుడికి జీఎస్టీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.72లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతా మొత్తం చెల్లించడానికి తానేం వ్యాపారం చేస్తున్నానని అతను లబోదిబో మంటున్నాడు.

తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే కీలకమైన విజయవాడ–కాజీపేట రైల్వే మార్గంలో మూడో లైన్ ప్రాజెక్టు పురోగతి సాధించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో బాగా రద్దీగా ఉండే ఈ మార్గంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

శ్రీవారి హుండీలో 'చెల్లని' కానుకలు: టీటీడీకి రూ. 400 కోట్ల తలనొప్పి.. ఆ నోట్ల కథేంటి?

2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు రూ.400 కోట్లకు పైగా విలువైన రద్దైన పాత రూ.500, రూ. 1000 నోట్లు నిల్వ ఉన్నాయి.

Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో

ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘ఒరాకిల్’లో లేఆఫ్స్ కల్లోలం.. 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->