pawan kalyan : విజయ్ వేరు.. నేను వేరు...పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.
సంచలనం సృష్టించిన నీట్2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక పురోగతి సాధించింది. ఈ భారీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తూనే, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాలో హీరో త్రిగుణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేస్తాడు. టెక్నాలజీతో రైతులకు సహాయం చేసే యాప్ రూపొందిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. మంచి మెసేజ్, రైతుల సమస్యలు, ఎమోషనల్ సీన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది.
33 ఏళ్ల త్విషా శర్మ మరణం ఇప్పుడు అనేక అనుమానాలకు, చర్చలకు దారితీసింది. భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్తో ఐదు నెలల క్రితమే వివాహం జరిగిన త్విషా 2026 మే 12 రాత్రి తన అత్తవారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధిస్తూ పాయింట్ల కోత విధించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పొక్సో కేసులో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. బాధిత బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
కర్ణాటకలోని విజయనగర జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని మృత్యువు కబళించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అత్యంత ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, క్లీనర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. రెంటల్, పర్సంటేజ్ విధానంపై నిర్ణయం కోసం 18 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఏ, బి, సి సెంటర్ల పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని దిల్ రాజు తెలిపారు.
అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్వాంగ్ (64)ను దోషిగా నిర్ధారించింది.
విదేశీ పాస్పోర్టులు ఉండి కూడా గత నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేశారనే ఆరోపణలపై 10 మంది విదేశీయులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
పుట్టపర్తి వేదికగా నిర్మించనున్న 'అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్' (AMCA) ప్రాజెక్టును కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అతడిని జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.