Deadly on-camera stunt : తుపాకీతో ఆట.. గుండెల్లోకి దూసుకెళ్లిన తూటా..ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి

ఢిల్లీలో రీల్స్ పిచ్చితో చేసిన ఓవరాక్షన్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తుపాకీతో స్టంట్‌ చేయబోయిన ఓ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. లోడ్‌ చేసిన గన్‌తో రీల్‌ చేస్తుండగా.. అది పేలిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.  

జమ్మూకశ్మీర్‌లో మంచు తుపాను.. స్తంభించిన జనజీవనం.. వీడియోలు వైరల్

కశ్మీర్‌ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులుగా మంచు తుఫానుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన జీవనం స్తంభించిపోయింది. మార్చి 20 దాకా ఇలాంటి వాతావరణమే ఉంటుందని IMD ప్రకటించింది.

స్కూల్‌లో టవల్‌తో అమ్మాయిల డ్యాన్స్‌.. స్పందించిన మానవ హక్కుల కమిషన్

కోల్‌కతాలోని ఇటీవల ఓ పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిలు టవల్‌తో స్టేజీ మీద డ్యాన్స్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జాతీయ మానవ హక్కుల చట్టం కమిషన్ (NHRC) స్పందించింది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

Tamilnadu: 'నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా'.. ఎంపీ వింత కోరిక

అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Iran War: ఇరాన్‌కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక నేత హతం

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి.

TMC అభ్యర్థుల జాబితా విడుదల.. మళ్లీ దీదీ VS సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం బీజేపీ.. 144 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం టీఎంసీ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. 294 స్థానాలకు 291 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు బరిలోగి దిగనున్నారు.

BIG BREAKING: ముగ్గురు MLAలను బహిష్కరించిన కాంగ్రెస్!

ఒడిశాలోని కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి రాజ్యసభలో ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

TRUMP : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు బిగ్‌షాక్.. NCTC చీఫ్ రాజీనామా

ఇరాన్‌ పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ NCTC చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. యుద్ధానికి మద్దతు ఇవ్వలేక రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.

Mojtaba Khamenei: ఖమేనీ రష్యాలో లేడు.. ఇరాన్ సంచలన ప్రకటన..

మొజ్తబా ఖమేనీ చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్‌ వీటిపై స్పందించింది. ఖమేనీ రష్యాలో ఉన్నట్లు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని రష్యాలో ఉన్న ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ వెల్లడించారు.

Mojtaba Khamenei : అమెరికా దాడి.. జర్రయితే మొజ్తాబా ఖమేనీ చచ్చిపోతుండే...

ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్నయుద్ధం 3వారాలకు చేరుకుంది. ఇజ్రాయెల్‌, అమెరికా తొలిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

90 మైళ్ల దూరం.. 60 ఏళ్ల వైరం.. క్యూబాపై ట్రంప్ కన్నేయడానికి కారణాలివే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటామని అన్నారు. ఆ దేశంలో ప్రస్తుతం విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి తరుణంలో ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Fuel Shortage: ఇంధన సంక్షోభం.. ఆ దేశంలో ఆగిపోయిన దహన సంస్కారాలు

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. ఈ ఇంధన సంక్షోభ ప్రభావం థాయ్‌లాండ్‌లో అంత్యక్రియలపై పడటం కలకలం రేపుతోంది. అక్కడ డీజిల్ లేక ఓ ప్రాంతంలో దహన సంస్కారాలను ఆపేశారు.

కాబుల్‌ ఆస్పత్రిపై దాడులు.. పాక్‌పై భారత్‌ తీవ్ర విమర్శలు

అఫ్గానిస్థాన్‌లో కాబుల్‌ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానికి దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత్‌.. పాకిస్థాన్‌ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద, అమానుష చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Mojtaba Khamenei gay : ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గే.. పగలబడి నవ్విన ట్రంప్!

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు బయటకు వస్తున్నాయి.  56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కి అయి ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.

Khiladi couples : డాక్టర్‌గా నమ్మించి మత్తులో ముంచి నగల దోపిడీ..కిలాడీ దంపతులు అరెస్ట్‌

డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతున్న ఒక మహిళా డాక్టర్‌ను అని చెప్పుకుంటూ తన భర్తతో కలిసి రోగులకు మత్తుమందు ఇచ్చి నగలు కాజేస్తోంది. తాజాగా యశోధ ఆసుపత్రిలో నగలు కాజేసీ పోలీసులకు చిక్కింది. విలాసాలకు అలవాటు పడి వారు చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Telangana Jagruti : వెలుగు మట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ...తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి

వెలుగు మట్ల బాధితులందరికీ న్యాయం జరగడం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహద పడుతుందన్నారు.

Moinabad drugs case :  మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు...విచారణకు సిట్‌ ఏర్పాటు

ఇటీవల అత్యంత చర్చనీయంశంగా మారిన మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం 9మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

VC Sajjanar : ఆ యాప్‌ల మాయలో పడకండి...అదిసైబర్‌ కేటుగాళ్ల ఉచ్చు...ఎక్స్‌ లో కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సంచలన పోస్టు

అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనంతో మొబైల్‌ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే  ఆ సంతృప్తి వెనుక సైబర్‌ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

MLA Raja Singh : శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసు భద్రత వద్దు..సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన లేఖ

మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి నగర కమిషనర్‌కు గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన లేఖ రాశారు. గతంలో జరిగిన లాఠీచార్జి ఘటనలు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వేధింపులను ఉటంకిస్తూ, ఊరేగింపునకు పోలీసు రక్షణ కల్పించవద్దని ఆ లేఖలో పేర్కొన్నారు.

Telangana gig workers : తెలంగాణ గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్..త్వరలో చట్టం...అందులో ఏముందంటే?

తెలంగాణలో పనిచేస్తున్నలక్షలాది మంది గిగ్‌ వర్కర్ల(ఉబర్, స్విగ్గీ, జోమాటో, జెప్టో, ర్యాపిడో ) కోసం ప్రభుత్వం ఒచ సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తోంది. గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం  లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

TGPSC : పరీక్ష రాసిన వెంటనే  స్క్రీన్‌పై మార్కులు! సీబీఆర్‌టీ పరీక్షల్లో సంస్కరణల దిశగా టీజీపీఎస్సీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రొఫెషనల్‌ కేటగిరీ ఉద్యోగాలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని, పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థులకు ప్రైమరీ మార్కులు ఇవ్వాలని భావిస్తోంది.

ఏలూరు MP పుట్టా మహేష్‌కు TDP షాక్.. పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరణ

మొయినాబాద్ ఫాంహౌస్‌లో శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడం, ఆయనకు బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రావడంతో పార్టీ దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

Half Day Schools: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే ఒంటిపూట బడులు.. సర్కార్ కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి.

Amaravati : అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక.. "Statue of Sacrifice" విగ్రహావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ నెల 16న చేయనున్నారు.

Carbon Monoxide: పుంగనూరులో విషాదం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి నలుగురు మృతి

ద్విచక్రవాహనం నుండి వచ్చే  కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు మరణించాడు.

Wood Fire Cooking:   కట్టెల పొయ్యితో కొన్ని నష్టాలు, మరిన్ని లాభాలు.. అవేంటో తెలుసా..!?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో గ్యాస్, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక హోటల్స్‌ మూసివేతకు గురయ్యాయి. మరికొన్ని హోటల్స్‌ మాత్రం సంప్రదాయ కట్టెల పొయ్యిలు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

AP Jobs: ఏపీ నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్.. భారీ జాబ్ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని ఖాళీలంటే..?

ఇకముందు ప్రతి ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజున ప్రకటించనున్న జాబ్‌ క్యాలెండర్‌ కు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది 10,060 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Annadata sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది

Credit Card : క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ల ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల వంటి ప్రయోజనాలను భారీగా తగ్గించేశాయి.

ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?

విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి ఒక భారీ వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది.

IndiGo CEO : ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా!

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఇండిగో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.

LPG Cylinder Tips : సిలిండర్ 20 రోజులు అదనంగా రావాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే డబ్బు కూడా సేవ్!

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

iphone foldable phone design: డిజైన్ లీక్.. ఐఫోన్ 18 సిరీస్‌లోనే రిలీజ్

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->