Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు.
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను మేము పూర్తిగా దెబ్బతీశామని, ఇప్పుడు ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.
యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడియా వివాదం ముదిరింది. ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ నిరాశపరిచిన తర్వాత, ఫ్యాన్స్కు ట్రీట్గా ఆయన హిట్ సినిమా డార్లింగ్ ను ఏప్రిల్ 23, 2026న 4Kలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా పెట్టిన గొంతెమ్మ కోర్కెల వల్లే ఈ చర్చలు ఆగిపోయాయని ఇరాన్ ప్రకటించింది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి ఓపెనింగ్స్ సాధించినా, ప్రేక్షకుల్లో మాత్రం జెన్ Z లవ్ స్టోరీలపై ఆసక్తి తగ్గుతోంది. కొత్త కథలు కోరుకుంటున్నారు. సినిమా 65 కోట్ల బడ్జెట్తో విడుదలై, మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్లో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంచలన ప్రకటన చేశారు.
దర్శకుడు రవిబాబు నటిస్తూ రూపొందించిన Razor డార్క్ థ్రిల్లర్ మే 8 2026, ఆయన తండ్రి చలపతి రావు జయంతి రోజున విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (AK 47) లో ఆయన విలన్గా నటిస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వ్యవహారంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్పై సైనిక విజయం సాధించామనే ధీమాను వ్యక్తం చేశారు.
బీహార్ లో దారుణం జరిగింది. కటిహార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక బస్సు, వ్యాన్ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్ఫాల్ ట్యాక్స్'ను పెంచింది.
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు సానుకూలంగానే సాగినట్లు తెలుస్తోంది.