Delimitation : డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత..జనాభా ప్రాతిపదిక ఒక్కటే కాదు...

దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తారని సాగుతున్న ప్రచారానికి తెరదింపుతూ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Samrat Chaudhary : ఎవరీ సామ్రాట్ చౌదరి...ఆయన బీహార్ ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా?

బీహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి BJP సీఎం పీఠం అధీష్టించింది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్నబీజేపీకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది.

Bulldozer Action : 180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. నిందితుడికి బుల్డోజర్‌ ట్రీట్‌మెంట్‌

బాలికలను లైంగికంగా వేధించడమే కాకుండా ఆశ్లీల వీడియోలు చిత్రీకరించిన మహారాష్ట్రకు చెందిన తన్వీర్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.తన్వీర్‌ చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది.  అతడి నివాసం సమీపంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసింది.

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల!

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సెషన్-1 ఫలితాలను బోర్డు అధికారికంగా ప్రకటించింది.

దేశభక్తిని చాటుకున్న జమ్ముకశ్మీర్ సీఎం.. రిబ్బన్ కట్టింగ్‌ చేయని ఒమర్ అబ్దుల్లా!

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన దేశభక్తిని, జాతీయ జెండా పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. బుధవారం శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాట్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల 'హస్తకళలు & చేనేత ప్రదర్శన' ప్రారంభోత్సవంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

Picasso : రెస్టారెంట్‌లో భోజనం.. లాటరీలో పికాసో పెయింటింగ్: భలే కొట్టాడురా ఛాన్స్!

అదృష్టం అంటే ఇతనిదేనేమో! కేవలం 117 డాలర్ల (దాదాపు వంద యూరోలు) లాటరీ టికెట్‌తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయల) విలువైన పాబ్లో పికాసో పెయింటింగ్‌ను గెలుచుకున్నాడు ఒక పారిస్ వాసి.

నాసిక్‌ TCSలో పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. వెలుగులోకి సంచలన విషయాలు!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ముసుగులో అమాయక ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రేరేపించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి విస్తుపోయే అంశాలు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran : ట్రంప్ చమురు దెబ్బ.. ఇరాన్‌కు రోజుకు రూ. 4 వేల కోట్ల నష్టం!

హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక స్పష్టం చేస్తోంది.

Donald Trump : ప్రపంచ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. చమురు ధరలు భారీగా తగ్గుతాయన్న ట్రంప్‌

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్‌ ఇచ్చాడు. నవంబర్‌లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.

Donald Trump : చైనా అంగీకరించింది.. చాలా హ్యాపీ: ట్రంప్‌ ఆసక్తికర పోస్ట్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు.

US : అమెరికాకు బిగ్ షాక్: పర్షియన్ గల్ఫ్‌లో రూ. 1600 కోట్ల డ్రోన్ మాయం!

అమెరికా సైనిక అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కేవలం రెండు రోజులకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

IRAN DEMANDING : గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ షాక్..నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌

ఇరాన్‌-అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆ నష్టాన్ని గల్ఫ్ దేశాలు చెల్లించాలని  ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. యుద్ధంలో US ఇజ్రాయెల్‌కు గల్ఫ్‌దేశాలు సహకరించాయని అందువల్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

Pakistan : అప్పుల్లో పాకిస్తాన్..  సౌదీ భారీ ఆర్థిక సాయం!

తన విదేశీ మార్పిడి నిల్వలను పెంచుకోవడానికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెల్లించాల్సిన అప్పును తీర్చడానికి పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

Trump: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు !.. కాల్పుల విరమణ పొడగింపు ఉండదన్న ట్రంప్

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించే ఉద్దేశం తమకు లేదన్నారు.

Suryapet : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

సూర్యాపేట  జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.  

Kalvakuntla Kavitha : వికారాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత..కల్వకుంట్ల కవిత అరెస్ట్..

వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది. రైతులకు మద్దుతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత చేయిదాటింది.

MANGLI CASE : సింగర్‌ మంగ్లీ కేసులో పూటకో మలుపు..పెరుగుతున్న బాధితులు

సింగర్‌ మంగ్లీకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్‌ మధు, బాలాజీ నాయక్‌, భరత్‌ చౌహాన్‌లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

Telangana : తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..ఆ సమయంలో ఎవరు బయటకు రావద్దని హెచ్చరిక

గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

40ఏళ్ల కాంగ్రెస్ ఆత్మగౌరవం KCR కాళ్ల దగ్గర తాకట్టు.. జీవన్ రెడ్డిపై CM సంచలన వ్యాఖ్యలు!

జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Anchor Vishnu Priya: ముదురుతున్న విష్ణుప్రియ వివాదం...ఈజీ మనీ కోసం గలీజ్ దందా

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కరలేదు. సోషల్‌ మీడియాలోనూ తన అందాలతో ఆకట్టుకుంటోంది. అయితే తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని..ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ..డబ్బులు సంపాదిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

Crime News : విశాఖలో దారుణం...బర్త్‌ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి

విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

TDP Promotions : టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌..జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురికి ప్రమోషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు.

Gas Explosion : సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి రూరల్‌ మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు.

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.

Anchor Vishnu Priya: ముదురుతున్న విష్ణుప్రియ వివాదం...ఈజీ మనీ కోసం గలీజ్ దందా

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కరలేదు. సోషల్‌ మీడియాలోనూ తన అందాలతో ఆకట్టుకుంటోంది. అయితే తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని..ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ..డబ్బులు సంపాదిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌...ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్‌. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట. 

Singer Mangli: రూ.200 కోట్ల స్కామ్‌లో సింగర్‌ మంగ్లీ పాత్ర ఏంటీ? అసలు సూత్రదారులు ఎవరు?

సింగర్ మంగ్లీ తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. స్టేజ్ మీద స్టెప్పులేసే మంగ్లీ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ 200 కోట్ల కథ ఏంటి? ఎవరిని నమ్మించి ముంచేశారు? ఈ స్కామ్‌లో నిజంగానే మంగ్లీ పాత్ర ఉందా?

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->