Fire incidents in trains : ప్రమాదాల వెనుక కుట్ర కోణం...రైల్వేశాఖ సంచలన విషయాలు!

దేశంలో ఇటీవల వరుసగా జరిగిన రైలు అగ్నిప్రమాదాల వెనుక పెను కుట్ర దాగి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రమాదాలు సాంకేతిక లోపాల వల్లో లేదా ప్రమాదవశాత్తో జరిగినవి కావని, వీటి వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం స్పష్టంగా ఉందని పేర్కొంది.

Mamata Banerjee : పాపం.. మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా చేశారేంటి?

పశ్చిమ బెంగాల్ లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. బుధవారం కోల్‌కతాలోని అసెంబ్లీ ప్రాంగణంలో టీఎంసీ చేపట్టిన మొట్టమొదటి భారీ నిరసన ప్రదర్శనకు పార్టీ ఎమ్మెల్యేల గైర్హాజరు కావడం చర్చనీయంశంగా మారింది.

Tamil Nadu CM Vijay : 21న విజయ్‌ మంత్రి వర్గ విస్తరణ....15 మందికి చోటు..వారికి అవకాశం లేనట్లే...

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సరికొత్త కూటమి ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 21న (గురువారం) క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు పార్టీ అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందింది.

Chandrayaan-3 : చంద్రయాన్-3 తాజా సంచలనం...విక్రమ్ ల్యాండర్ కీలక ఎక్స్‌పెరిమెంట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం వెలుగులోకి వచ్చింది. విక్రమ్ ల్యాండర్ నిర్వహించిన 'హాప్ ఎక్స్‌పెరిమెంట్' (Hop Experiment) పై శాస్త్రవేత్తలు కీలక వివరాలను వెల్లడించారు.

Big breaking : సీఎం విజయ్‌కు వరుస తలనొప్పులు...మంత్రివర్గ ఏర్పాటులో గందరగోళం

తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

Suryastra : భారత్‌ అమ్ములపొదిలో మరో అస్త్రం.. విజయవంతమైన ‘సూర్యాస్త్ర’ ప్రయోగం

ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో భారతదేశం మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ప్రముఖ ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ 'నిబే లిమిటెడ్' అభివృద్ధి చేసిన సరికొత్త సుదూర గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ 'సూర్యాస్త్ర' (Suryastra) ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది.

Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు.. DK శివకుమార్తో ఖర్గే  సీక్రెట్ మీటింగ్!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో అత్యంత రహస్య చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Gulf -Gujarat pipeline:  హర్మూజ్ జలసంధి ముప్పునకు భారత్ మాస్టర్ ప్లాన్! గల్ఫ్ దేశాల నుండి నేరుగా పైప్‌లైన్‌...

పశ్చిమాసియా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ఈ ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి, హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా సముద్రగర్భం గుండా నేరుగా పైప్‌లైన్ నిర్మించే ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయాలని భారత్ భావిస్తోంది.

Chandrayaan-3 : చంద్రయాన్-3 తాజా సంచలనం...విక్రమ్ ల్యాండర్ కీలక ఎక్స్‌పెరిమెంట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం వెలుగులోకి వచ్చింది. విక్రమ్ ల్యాండర్ నిర్వహించిన 'హాప్ ఎక్స్‌పెరిమెంట్' (Hop Experiment) పై శాస్త్రవేత్తలు కీలక వివరాలను వెల్లడించారు.

PM MODI : ఇటలీ ప్రధానికి మోదీ స్పెషల్ గిప్ట్..  మెలోనీ రియాక్షన్ ఇదే!

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చివరి స్టాప్‌గా ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎంతో సాదరంగా, ఆత్మీయంగా ఆతిథ్యం ఇచ్చారు.

Mahmoud Ahmadinejad : ఇరాన్‌ కొత్త సుప్రీం  లీడర్‌గా ఇజ్రాయెల్ బద్ధశత్రువు?..పాలనా మార్పులో ట్రంప్ మైండ్ గేమ్‌.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి చేయడం వెనుక కేవలం ఇరాన్ సైనిక శక్తిని అణచడమే కాకుండా, టెహ్రాన్‌లో పూర్తిస్థాయి 'పాలనా మార్పు' (Regime Change) తీసుకురావాలనే ఒక రహస్య వ్యూహాన్ని అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్‌కు బిగ్ షాక్.. భారత్‌కు రానున్న పుతిన్, జిన్‌పింగ్

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

హర్మూజ్ సంక్షోభానికి భారత్ బ్రేక్.. అరేబియా సముద్రం గుండా రూ. 40,000 కోట్ల మెగా గ్యాస్ పైప్‌లైన్!

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, ఒమన్ నుంచి భారత్‌కు నేరుగా సముద్రగర్భం గుండా పైప్‌లైన్ నిర్మించే ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

Ebola: ఎబోలా వైరస్ డేంజర్ బెల్స్.. 134 మంది మృతి

ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన 'బుండిబుగ్యో' అనే ఎబోలా వేరియంట్‌ విజృంభిస్తోంది. ఈ భయంకరమైన అంటువ్యాధి బారిన పడి ఇప్పటిదాకా 131 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

BREAKING :  బండి సంజయ్‌కు బిగ్‌ షాక్‌...ఢిల్లీకి రావాలంటూ అమిత్ షా ఫోన్‌ ?

గత కొంతకాలంగా తెలంగాణలో హాట్‌ టాఫిక్‌గా మారిన బండి భగీరథ్‌ వివాదం పై బీజేపీ హై కమాండ్‌ సీరియస్‌ అయినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన తండ్రిని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆర్డర్‌ వేసినట్లు తెలుస్తోంది.

BREAKING :  సోషల్ మీడియా సంచలనం 'కుర్చీ తాత' హఠాన్మరణం...

కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, సోషల్ మీడియాను ఊపేసిన 'కుర్చీ తాత' ఇకలేరు. హైదరాబాద్‌కు చెందిన కుర్చీతాత కృష్ణ కాంత్ పార్కులో తీవ్రమైన వడదెబ్బ (Sunstroke) కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

Engineering Counseling : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ఫీజు సెగ... షెడ్యూల్ మరింత ఆలస్యం.. ఆందోళనలో విద్యార్థులు!

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న 'ఫీజు రీయింబర్స్‌మెంట్‌' వివాదమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.

Bandi Sanjay : కొడుకు అరెస్ట్.. కొత్త పార్టీపై బండి సంజయ్ సంచలన ప్రకటన !

తాను కొత్త పార్టీ పెట్టే ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదన్నారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు.

TG JOBS: తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్.. నిరుద్యోగులకు శుభవార్త.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పురావస్తు, చారిత్రక, వారసత్వ పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకం చేసేందుకు 'టూరిస్ట్ గైడ్ ప్రోగ్రామ్ - 2026' కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Telangana : మందుబాబులకు బిగ్ షాక్ : పెరగనున్న మద్యం, బీర్ల ధరలు..  ముహుర్తం ఫిక్స్

తెలంగాణలోని మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ గట్టి షాకే ఇవ్వబోతోంది. రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Bandi Bhageerath : బండి భగీరథ్‌కు బిగ్‌ షాక్..కేసులో మరో కఠిన సెక్షన్‌!

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో రోజుకొక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ పై SIT అధికారులు మరో కీలకమైన సెక్షన్‌ను అదనంగా చేర్చారు.

Crime News : ప్రకాశం జిల్లాలో ఘోరం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడని ముక్కలుగా నరికి...

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో  ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసాడు.

Abhinay Darshan : అభినయ్‌ దర్శన్ 'హత్యాయత్నం' డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు.

Chandrababu-Palm Fruit: కుప్పంలో తాటి ముంజలు తిన్న చంద్రబాబు.. అవి తింటే ఎన్నిలాభాలతో తెలుసా?

సీఎం చంద్రబాబు దంపతులు చిత్తూరు జిల్లా కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు దంపతులు..తాటిముంజలను రుచి చూశారు.

Kodali Nani : హ్యాపీ బర్త్ డే నాన్న.. తారక్ కు కొడాలి నాని బర్త్ డే విషెస్!

టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. 

Crime News : అల్లూరి జిల్లాలో దారుణం... పింఛను డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు!

కన్న తండ్రి అని కూడా చూడకుండా, కేవలం పింఛను డబ్బుల కోసం ఓ కొడుకు కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర కలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Pastor Abhinay's case : పాస్టర్‌ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్...దాడిని డ్రామాగా తేల్చిన పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. సింపతీ కోసం సొంతంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

Chandrababu Naidu : మత్య్సకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం..కింద కూర్చుని చేపల కూరతో...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబంతో కలిసి భోజనం చేసి ఆత్మీయత చాటుకున్నారు. మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి వండించుకుని భోజనం చేశారు.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->