Maharashtra: మహారాష్ట్రలో కీలక పరిణామం.. NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్

ఇటీవల మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) విలీనం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఎన్సీపీ వీలీనం అయ్యే అవకాశం దాదాపు లేనట్లేనని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్‌ తెలిపారు.

PM Modi: బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ..? కారణం ఇదే

బంగ్లాదేశ్‌లో BNP ఛైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు పలు దేశాల నేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్‌పీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణకు గుడ్‌న్యూస్

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దేశాభివృద్ధికి సంబంధించి కేంద్రం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రూ. 1,60,504 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ సర్కార్‌ ఆమోదం తెలిపింది.

Vijay and Trisha: 'త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్‌పై బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలన్నారు. ముఖ్యంగా నటి త్రిషను వదిలేసి, వివాదాల నుంచి బయటపడాలంటూ విమర్శించారు. 

Instagram Love Story: సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!

లవర్స్ డే రోజు ఓ ప్రేమకథలో చోటుచేసుకున్న విషాదం వెలుగు చూసింది. ఆ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయి.. తర్వాత జరిగిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌ భోపాల్‌కు చెందిన సమీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 33ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు.

Passport Ranking: ఇండియాకు ఇరాన్, బొలివియా బిగ్ షాక్.. వీసా లేకుండా రావద్దన్న దేశాలు

2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది.

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. రెండు ఇళ్లను తగలబెట్టిన ఆందోళన కారులు

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం కలకలం రేపుతోంది. గురువారం ఉఖ్రుల్‌ జిల్లాలోని లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టారు. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Tarique Rahman: ఎన్నికల ఫలితాలపై స్పందించిన తారిక్‌ రెహమాన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP) ఛైర్మన్ తారిక్ రెహమాన్ మొదటిసారిగా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.

AI: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక

రాబోయే 12 నుంచి 18 నెలల్లో వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు ఆటోమేషన్ అయ్యే ఛాన్స్ ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్‌ హెచ్చరించారు. తాజాగా హైపర్‌రైట్‌ సీఈవో మాట్‌ షుమార్‌ చేసిన ఏఐపై చేసిన హెచ్చరిక సంచలనం రేపుతోంది.

PM Modi: బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ..? కారణం ఇదే

బంగ్లాదేశ్‌లో BNP ఛైర్మన్ తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మోదీతో పాటు పలు దేశాల నేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్‌పీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌.. ఈయన్ని డార్క్‌ ప్రిన్స్ అని ఎందుకంటారో తెలుసా ?

బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ గెలిచింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కొడుకు, BNP ఛైర్మన్ తారిక్‌ రెహమాన్ (60) బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆయన్ని డార్క్ ప్రిన్స్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

USS Gerald R. Ford: మదురోని బంధించిన అమెరికా యుద్ధనౌక ఇప్పుడు ఇరాన్‌ వైపు ప్రయాణం

ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలించడం సంచలనం రేపుతోంది. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Passport Ranking: ఇండియాకు ఇరాన్, బొలివియా బిగ్ షాక్.. వీసా లేకుండా రావద్దన్న దేశాలు

2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది.

Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన BNP.. బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ (BNP) షేక్ హసినా వ్యవహారంపై స్పందించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తమకు అప్పగించాలని కోరతామని స్పష్టం చేసింది.

Formula E car race : ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం..వారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ -కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు గవర్నర్ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే.

BIG BREAKING: కింగ్ మేకర్ గా ఎంపీ రఘునందన్.. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్!

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పీఠాలను దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుంది. ఎక్స్ అఫిషియో ఓటుతో ఇస్నాపూర్ ను దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్ చేస్తుండగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకోవడం సంచలనంగా మారింది.

BJP: కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ.. కమలం గూటికి మరో ఇద్దరు స్వంతంత్రులు

మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీలో మరో ఇద్దరు స్వంతంత్రులు గెలిచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారు పార్టీలోకి చేరారు.

BIG BREAKING: మున్సిపల్ ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సంక్షేమ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఎక్స్ వేదికగా తెలిపారు.

జనగామలో పొలిటికల్‌ హీట్‌..ఇండిపెండెంట్లకు రూ. 2.కోట్లు

జనగామ జిల్లా మున్సిపల్‌ ఎన్నికల్లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు ఇక్కడ కీలకంగా మారారు. దీంతో ఇండిపెండెంట్లకు 2 కోట్ల వరకు ధర పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Telangana: మహబూబ్ నగర్ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. చీరాల బీచ్‌కు అభ్యర్థుల బృందం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల్లో మేయర్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత మూడు ఏసీ బస్సుల్లో అభ్యర్థుల బృందం ఏపీలోని బాపట్ జిల్లా చీరాల తీరానికి చేరుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Municipal Elections : రసకందాయంలో కొత్తగూడెం మేయర్‌ పీఠం..పట్టు వీడని కాంగ్రెస్..క్యాంపుల్లో అభ్యర్థులు

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం కోసం కాంగ్రెస్‌, సీపీఐ పట్టుబడుతున్నాయి. ఇక్కడ 60 స్థానాలకు గాను ఆ రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు దక్కడంతో హంగ్‌ ఏర్పడింది. మేయర్ కోసం సీపీఐ, కాంగ్రెస్ పట్టువీడకపోవడంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Bill Gates-AP: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్లుండి ఏపీకి బిల్ గేట్స్.. ఎందుకో తెలుసా?

ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిల్‌గేట్స్‌ సమావేశం కానున్నారు.

AP Budget 2026: మంత్రి లోకేష్ శాఖకు భారీ కేటాయింపులు.. పవన్‌కు ఎన్ని వేల కోట్లో తెలుసా?

మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.3,32,205 కోట్లు కాగా.. వాటిని వివిధ శాఖలకు ప్రకటించారు. మంత్రుల శాఖల వారీగా చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ శాఖకు బడ్జెట్‌లో పాఠశాల విద్యకు అత్యధికంగా రూ.32,308 కోట్లు కేటాయించడం విశేషం.

AP Budget 2026-27: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు.

Ambati Rambabu : అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌..ఆయనపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

PM Kisan : రైతులకు గుడ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్ సమ్మాన్‌ పై అదిరిపోయే అప్డేట్!

పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర  ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్‌ పై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 22వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు

మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

AP అసెంబ్లీలో వైసీపీకి బిగ్ షాక్.. ఇక నుంచి అసెంబ్లీలోపలికి వస్తేనే లెక్క!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->