West Bengal elections : ఈవీఎంలపై టేపులు.. భారీగా రిగ్గింగ్.. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గందరగోళం-VIDEO

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది

West Bengal Election 2026 : పశ్చిమ బెంగాల్‌లో రసవత్తరంగా పోలింగ్...మమత. సువేందు అధికారి పోటాపోటీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్‌లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.

Riyan Parag : ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు బిగ్‌షాక్‌.. వేపింగ్ వీడియో వైరల్! పొంచి ఉన్న సస్పెన్షన్ ముప్పు.

రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా, రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ 'వేపింగ్' (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ లైవ్ కెమెరాకు చిక్కాడు.

West Bengal : నువ్వు సింగం అయితే.. నేను పుష్ప: యూపీ పోలీస్ ఆఫీసర్‌కు టీఎంసీ నేత వార్నింగ్!

బెంగాల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు సినిమా డైలాగులు పేలుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు మధ్య గట్టి పోరు నడుస్తోంది.

Godhra : 100% ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ మహిళ ఘనవిజయం!

గుజరాత్‌లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది.

Indore : హనీమూన్ మర్డర్ కేసు: భర్తను చంపించిన సోనమ్ కు 10 నెలల తర్వాత బెయిల్!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గత పది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు, మూడుసార్లు పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత, నాలుగోసారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Raghav Chadha : బీజేపీలోకి రాఘవ్ చద్దా.. వెనకుండి చక్రం తిప్పిన ప్రియాంక చోప్రా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో  ఎవరూ చెప్పలేరు అంటారు..ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

State Dinner : మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది...ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

గతంలోట్రంప్ మాట్లాడుతూ.. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఇప్పుడు యూరోపియన్లందరూ జర్మన్ లేదా జపనీస్ భాషల్లో మాట్లాడుకునేవారు" అని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు పెట్టుకున్న బ్రిటన్ రాజు ఛార్లెస్, అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు.

JD Vance : ట్రంప్ ను ఎర్రిపప్ప చేస్తున్నారా?: జేడీ వాన్స్ షాకింగ్ కామెంట్స్!

ట్రంప్‌కు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుండి వాస్తవ సమాచారం అందడం లేదని, యుద్ధం గురించి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెంటగాన్ నివేదికలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

IRAN TWEET ON WAR : ప్రాణత్యాగాలకు సిద్ధం కండి....యుద్ధం వేళ ఇరాన్‌ సంచలన పోస్ట్

బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలంటూ ఇరాన్ ఎంబసీ పిలుపునివ్వడం బ్రిటన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Economic Blockade : ఇరాన్‌కు బిగ్‌ షాక్‌..దీర్ఘకాలిక ఆర్థిక ముట్టడికి ట్రంప్‌ ప్లాన్‌

పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు విడిపోకపోగా, హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష సైనిక దాడుల కంటే, దీర్ఘకాలిక ఆర్థిక ముట్టడి ద్వారానే ఇరాన్‌ను దెబ్బతీయడం సులభమని ట్రంప్ భావిస్తున్నారు.

US passports : అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో...విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని, దేశ అధికారిక పాస్‌పోర్ట్‌లపై డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది.

Iran : చమురు అమ్ముకోలేక..దాచుకోలేక..ఇరాన్‌కు కొత్త కష్టాలు

యుద్ధం కారణంగా ప్రపంచమంతా చమురు కొరతతో ఇబ్బందులు పడుతుంటే, ఇరాన్ మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఉత్పత్తి చేసిన చమురును అమ్ముకోలేక, అలాగని వచ్చిన చమురును దాచుకోలేక ఆ దేశం సతమతమవుతోంది.

Russia : ఆకలి తీర్చుకోవడానికి తోటి సైనికులనే తింటున్న రష్యా జవాన్లు.. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంచలనం!

ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

10th class Results 2026 : తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వాట్సాప్ , అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి.

Fake Currency : కొత్తగూడెం జిల్లాలో దొంగనోట్ల కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్ద ఎత్తున రూ. 500 ల నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం కలకలం రేపింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

BRS : బీఆర్‌ఎస్‌ దూకుడు..మే 6న వరంగల్‌లో బహిరంగసభ

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం మే 6న రాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన హామీలు, జరిగిన మోసాలను గుర్తు చేసేలా.. అదే రోజున వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.

Ashureddy : వారిద్దరి సమక్షంలో సెటిల్మెంట్‌ చేసుకుందాం.. సినీ నటి అషురెడ్డి ఆడియో వైరల్‌

సినీ నటి అషురెడ్డి అలియాస్ కె. వెంకట అశ్విని రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లు చెబుతున్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

10th class Results 2026: నేడే పదవ తరగతి ఫలితాలు..ఎలా తెలుసుకోవాలంటే?

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. (ఈ రోజు) ఏప్రిల్ 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి.

Karimnagar : అమానుషం: కన్నపిల్లలను పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు!

కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్‌లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

CV Anand: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

Google AI Data Centre: విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఏపీ ఐటీ రంగ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలవనుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'గూగుల్' ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ డేటా సెంటర్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు.

Car accident : విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Anantapur Honey Trap Case : హనీట్రాప్‌ కేసు..  ఏకంగా 9 మంది పోలీసులపై వేటు!

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు నిజమని తేలడంతో డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ గట్టి చర్యలు చేపట్టారు.

Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

MLA Surendra Babu : వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపై వీరంగం సృష్టించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->