దారుణం.. 3 ఏళ్ల మేనకోడలిని స్నేహితులతో కలిసి రేప్ చేసిన మామ

బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

Ashok Kharat case: నకిలీ బాబా కాల్ డేటా లీక్.. షిండేతో సంబంధాలపై CM ఫడ్నవీస్ సంచలనం!

మహారాష్ట్రలో 'గాడ్‌మ్యాన్ ఖరాత్'గా పిలవబడే అశోక్ ఖరాత్, ఆధ్యాత్మికత పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Layoffs: టెక్‌ ఇండస్ట్రీలో లేఆఫ్‌ల ఆందోళనలు.. NITES సంచలన ప్రకటన

ఐటీ ఉద్యోగులు ఏ క్షణాన ఎప్పుడు ఉద్యోగం పోతుందనే భయాందోళనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌ (NITES) తీవ్రంగా స్పందించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

‘థార్ ఎడారి’ ప్లాన్‌తో ఇంధన సంక్షోభానికి ఇండియా చెక్.. రికార్డు స్థాయి ఉత్పత్తి!

రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల నుంచి భారత్ ముడి చమురు ఉత్పత్తిని అసాధారణ రీతిలో పెంచింది. ముఖ్యంగా జోధ్‌పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రికార్డు స్థాయిలో రోజుకు 1202 బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.

Indian LPG Tanker: హర్మూజ్‌ దాటిన గ్రీన్ ఆష.. భారత్‌కు చేరిన 9వ LPG నౌక

భారత్‌కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే ఎల్పీజీ (LPG) నౌక హర్మూజ్ జలసంధి మార్గాన్ని సురక్షితంగా దాటింది. శనివారం 'గ్రీన్ శాన్వి' ఈ రూట్‌ను దాటిన సంగతి తెలిసిందే. ఆదివారం గ్రీన్ ఆశా కూడా అదే బాటలో ప్రయాణించింది.

విడాకులు తీసుకున్న కూతురు.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ చేసిన పేరెంట్స్

ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందని సంబరాలు చేసుకున్నారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిపోయిన టెంపో.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

డీజిల్, పెట్రోల్ కష్టాలు: వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు మన పొరుగు దేశమైన నేపాల్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఇరాన్‌పై పచ్చి బూతులతో రెచ్చిపోయిన ట్రంప్.. 48 గంటలు డెడ్‌లైన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఇరాన్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రూత్ సోషల్‌లో సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

Iran: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం.. ఇరాన్‌లో 30 పైగా యూనివర్సిటీలు ధ్వంసం

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు మండుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లోని 30కి పైగా యూనివర్సిటీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Internet Shutdown: ప్రపంచ రికార్డు.. 864 గంటల పాటు చీకట్లో ఇరాన్ ఇంటర్‌నెట్ లోకం!

ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంలో ఆ దేశం అంధకారంలో కూరుకుపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జాయింట్ ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరాన్ ఆ దేశంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇప్పుడు ఐదో వారంలోకి చేరింది.

China: అగ్రరాజ్యానికే చైనా 'AI' షాక్: ఇరాన్‌కు సీక్రెట్ డేటా.. అమెరికా సేనలపై డ్రాగన్ నిఘా!

పశ్చిమాసియా యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ల గర్జనల కంటే నిశ్శబ్దంగా సాగుతున్న 'డిజిటల్ వార్' సంచలనంగా మారింది. యుద్ధంలో చైనా తన ప్రైవేట్ టెక్ కంపెనీలతో ఇరాన్‌కు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Missile: భారత్-పాక్ మధ్య క్షిపణి యుద్ధం: కోల్‌కతాను టార్గెట్ చేస్తామన్న పాక్.. భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

ఇండియా, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల చేసిన హెచ్చరికలకు కౌంటర్‌గా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌లోని కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Iran: అమెరికాకు మరో బిగ్ షాక్.. రెస్క్యూ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది.

ఆంధ్రా 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని.. అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటినా, భద్రాచలం సరిహద్దు గ్రామాల విలీన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

గుడ్‌న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

Revanth Reddy : బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

GHMC Demolition: జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు...రణరంగంగా మారిన మోండా మార్కెట్‌

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. అధికారులను వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Khanapur Chairman election : ఖానాపూర్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా.. కౌన్సిల్‌లో కొనసాగుతున్న నిరసన

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఎన్నిక మరోసారి వాయిదాపడింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నిక నిర్వహించాలని కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

Dharmapuri Sanjay : కాంగ్రెస్‌ను వీడుతాననడం లేదు..సరైన పదవి ఇవ్వాలంటున్న..ధర్మపురి సంజయ్ క్లారిటీ

నిజామాబాద్‌ మాజీ మేయర్‌,మాజీ మంత్రి డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని నిరాశ చెందుతున్నారు. అయితే తను పార్టీ మారుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కాకపోతే తనకు పదవి ఇవ్వాలంటున్నారు.

WhatsApp group :"పోలీస్ మామలు’ అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో అంతా ఎగ్జిట్‌..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి 1024 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దానికి "పోలీస్ మామలు’ అని పేరు పెట్టుకున్నారు. అనుకోకుండా గ్రూపులోకి ఎస్ఐ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాకయ్యారు.

Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Atreyapuram : తీవ్ర విషాదం.. బొబ్బర్లంక వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బొబ్బర్లంక గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Kakinada News : కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపాడని..కొడుకుకు వాతలు పెట్టిన సైకో

ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటుకు కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా పసివాడు అని చూడకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు.

Bullet Train: హైదరాబాద్‌ టు చెన్నై బుల్లెట్ ట్రైన్.. వయా అమరావతి

హైదరాబాద్‌ నుంచి చెన్నై మధ్య బుల్లెట్‌ ట్రైన్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూట్‌ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్‌ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది.

Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ అమరావతికి బదులుగా మావిగన్‌ పేరుతో మరోరాజధానిని సూచించారు.

BIG BREAKING : అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం!

లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Durga temple : దుర్గ గుడిలో బంగారు కానుకలు మాయం...రోల్డ్‌గోల్డ్‌ పేరుతో సిబ్బంది చేతివాటం

బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్‌ గోల్డ్‌ను కావాలనే  పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘ఒరాకిల్’లో లేఆఫ్స్ కల్లోలం.. 30 వేల మంది ఉద్యోగులపై వేటు!

ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

ATM వాడేవారికి అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్‌ను సవరిస్తున్నాయి.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->