నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో ''ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2026'' ప్రారంభించింది.

BREAKING: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

BIG BREAKING: ఆప్‌కు రాఘవ్ చద్దా రాజీనామా.. బీజేపీలో చేరిక

ఆప్‌ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తాజాగా రాజీనామా చేశారు. సొంత పార్టీయే తనను మాట్లాడనీయకుండా చేసిదంటూ విమర్శించారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.  

PM Modi: మే 4న తర్వాత ఆ ఫైల్స్‌ బయటపెడతాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మే 4 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యాలకు సంబంధించిన ఫైల్స్‌ అన్నీ బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. 

Terrorists : ఢిల్లీలో దాడులకు ప్లాన్‌...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (UP ATS) దేశ రాజధాని ప్రాంతంలో పెను ప్రమాదాన్ని తప్పించింది. నోయిడాలో మెరుపు దాడి నిర్వహించిన ఏటీఎస్ అధికారులు, పాకిస్థాన్ ఐఎస్‌ఐ (ISI) , అక్కడి గ్యాంగ్‌స్టర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

BREAKING: లోయలో పడ్డ వాహనం.. స్పాట్‌లో 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

BREAKING: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 90 శాతం పోలింగ్ నమోదైంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: మాకు సహకరించకుంటే శిక్ష తప్పదు.. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలకు నాటో దేశాలు సహకరిస్తుండేవి. కానీ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

Social Media: ఆస్ట్రేలియా బాటలో మరో దేశం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం !

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇండోనేషియా కూడా ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశాల జాబితాలో తాజాగా నార్వే కూడా చేరనుంది.

ఆ దేశంలో విచ్చలవిడిగా సె*క్స్.. ప్రతి నలుగురిలో ఒకరికి HIV..

ప్రపంచాన్ని వణికించే అతిప్రమాదరకమైన వైరస్‌లలో HIV ఒకటి. అయితే ఓ దేశంలో మాత్రం ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు HIVతో బాధపడుతున్నారు. ఇంతకీ అదెక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

China: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన

చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్‌ రంగాన్ని విస్తరిస్తోంది.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు క్యాన్సర్‌.. క్లారిటీ

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్‌ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా దీనిపై నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రోస్టెట్ క్యాన్సర్‌ ప్రారంభ దశలోనే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.

నికోలస్ మదురో నిర్బంధంపై పందెం.. రూ.3 కోట్లు గెలుచున్న సైనికుడు

ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్బంధం గురించి ముందుగానే తెలుసుకున్న అమెరికా సైనికుడు పందెం వేసి 4 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) గెలుచుకున్నాడు.

BIG BREAKING: అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. H1 బీ వీసా మూడేళ్లు రద్దు !

అమెరికాలో హెచ్‌1 బీ వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్‌1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Population census : తెలంగాణలో రేపటి నుంచే జనాభా లెక్కలు...సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో జనగణన

తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత అత్యంత కీలకమైన జనగణన (Census) ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తి వివరాలను సేకరించేలా పకడ్బందీ ప్రణాళికను తెలంగాణ జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి ప్రకటించారు. రేపటి నుంచే నమోదు కార్యక్రమం.

Big twist : కవిత పార్టీ పేరు ప్రకటనలో బిగ్‌ట్విస్ట్‌....చివరివరకు సస్సెన్స్‌...

కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన'(TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఒక కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు. బీఆర్ఎస్ పునాదులను కదిలించే ఒక శక్తివంతమైన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత మరియు లొంగుబాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టులు సామూహికంగా లొంగిపోయారు.

BIG BREAKING: అజారుద్ధీన్, కోదండరాంకు ఎమ్మెల్సీ పదవులు.. గవర్నర్ ఆమోదం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవుల కోసం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు.

Kavita: కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్.. 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే' అంటూ సెటైర్లు

జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తన అధికారిక ఎక్స్‌లో కవితను విమర్శిస్తూ ఓ సెటైరికల్ పోస్టు చేసింది.

TGSRTC: రోడ్డెక్కిన బస్సులు.. ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పీఆర్సీ పెంపు..

ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.

Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

Crime News : వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం..ట్విస్ట్‌ ఏంటంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

suicide : "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు" కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి.. కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించింది.

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...

పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

BIG BREAKING: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది.

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->