AIADMK : మహిళలకే కాదు, పురుషులకూ ఫ్రీ బస్సు.. అన్నాడీఎంకే సంచలన మేనిఫెస్టో!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ పై దాడులు మాత్రం ఆగడం లేదు. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు.
పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో మోదీ ఫోన్లో మాట్లాడారు.
వేసవి కాలం మొదలవ్వకముందే ఏసీ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ ఈ ఏడాది ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ తమ ఏసీల ధరలను 5% నుండి 15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ మంగళవారం ప్రపంచ దేశాల వాయు నాణ్యత జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.
దేశంలోనే మొదటిసారిగా కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా (31) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయన సుదీర్ఘ పోరాటం ఈ మరణంతో ముగిసింది.
భారత్కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి.
గత వారం జరిగిన దాడిలో శక్తివంతమైన నేత అలీ లారిజానీ మరణించడంతో, ఆ ఖాళీని భర్తీ చేస్తూ మొహమ్మద్ బగేర్ జోల్గాదర్ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు, ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్కు గట్టిగానే తగిలింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు బంకుల
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడయింది.
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బిగ్ షాకిచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రయాణానికి కొద్ది గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఇకపై నయా పైసా కూడా తిరిగి రాదని స్పష్టం చేసింది.
భారత్లో సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్-2' సినిమా ప్రస్తుతం పాకిస్థాన్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాలో చూపించిన పలు సీన్లు పాక్ గూఢచారి సంస్థలకు, పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో తమ దేశంలో భారత ఏజెంట్లు ఉన్నారనే అనుమానంతో తనిఖీలు చేపట్టింది.
గత కొంతకాలంగా ఇరాన్, అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
సాయుధ బలగాల్లో మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSCO) ఆఫీసర్లు శాశ్వత కమిషన్ అధికారిణులుగా మారేలా హక్కులు కల్పించింది. ఆర్మీలో కూడా లింగ సమానత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రం పోర్ట్ ఆర్థర్లో ఉన్న ఒక భారీ చమురు శుద్ధి కర్మాగారంలో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. వాలెరో ఎనర్జీ సంస్థకు చెందిన ఈ రిఫైనరీలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.
వాల్స్ట్రీట్ జర్నల్ తాజాగా ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంలోకి మరో రెండు దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.