కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్‌పై భారీగా సుంకాలు పెంపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్‌ఫాల్ ట్యాక్స్'ను పెంచింది.

FASTag Update : నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే ఇక అంతే...

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ప్లాజా సిబ్బంది బిగ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ రోజు నుంచి అన్ని టోల్‌ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముందుగా చెప్పినట్లే నగదు లావాదేవీలు నిలిపివేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

BIG BREAKING: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. సోషల్‌ మీడియాలో రూల్స్‌

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్‌ విధించింది. దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

Bomb Threats: రజినీకాంత్‌, ధనుష్‌ ఇళ్లలో బాంబులు..

తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Electric Vehicle Policy : 2028 నుంచి అక్కడ ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్‌ బంద్‌..!

దేశ రాజధాని నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఇంధన వాహనాల వినియోగాన్ని తగ్గించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీని విడుదల చేసింది.

PM Modi: పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్

శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. రాహుల్‌ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Lawyer: నడిరోడ్డుపై లాయర్‌ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్‌ మొరాయించడంతో?

ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని  మీర్జాపూర్‌లో మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన లాయర్‌ రాజీవ్‌ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై  కాల్చిచంపారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

BIG BREAKING: మొదటి రౌండ్ పూర్తి.. సానుకూలంగా సాగిన అమెరికా-ఇరాన్ చర్చలు

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు సానుకూలంగానే సాగినట్లు తెలుస్తోంది. 

Trump: చర్చలు విఫలమైతే వ్యూహం మారుస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. ఒకవేళ చర్చలు అనుకున్నట్లుగా జరగకపోతే తమ వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు.

Jag Vikram LPG tanker : ఇండియాకు గుడ్‌ న్యూస్‌..హార్మూజ్‌ను దాటిన భారత ఎల్‌పీజీ నౌక

అమెరికా. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత  ఎల్‌పీజీతో బయలుదేరిన భారత రిజిస్టర్డ్ నౌక జగ్ విక్రమ్ హార్మూ్‌జ్‌ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం రాత్రి నౌక జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

BIG BREAKING: శాంతి చర్చలు ప్రారంభం.. ఇరాన్ కండిషన్లకు అంగీకరించని అమెరికా !

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.

Pakistan: శాంతి చర్చలకు ముందు పాకిస్థాన్‌లో హైటెన్షన్.. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. శాంతి చర్చలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Asim Munir: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..

శాంతి చర్చల కన్నా ముందుగా పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ధరించిన దుస్తులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కన్నా అసిమ్ మునీర్ తన ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఒకే రోజులో ఆయన రెండు విభిన్న దుస్తుల్లో కనిపించారు.

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

Singer Mangli : మంగ్లీ పేరుతో 200 కోట్ల మోసం?.. మలుపు తీసుకున్న వివాదం...

ప్రముఖ గాయనీ మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తి తో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి పది కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది

Inter Results 2026 : రేపు ఉదయం 11గంటలకే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే?

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. ఇంటర్‌ ఫలితాలు రేపు ఉదయమే విడుదల కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలను ఆదివారం ఉదయం  11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.  

Telangana Inter Results 2026: ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు ఇక తెరపడినట్లే.  తాజాగా వెలువడ్డ సమాచారం ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 12న (ఆదివారం) ఇంటర్‌ ఫలితాలను వెల్లడించనుంది.

CV Anand : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్..?

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన పూర్తిస్థాయి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్  బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Maoists Surrender : మావోయిస్టు గెరిల్లా ఆర్మీ లొంగుబాటు.. డిప్యూటీ కమాండర్‌తో పాటు 42 మంది సరెండర్‌

మరో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. ఆయనతో పాటు 42 మంది పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ సభ్యులు కూడా లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి ఇక కనుమరుగైనట్లేనని పోలీసులు అంటున్నారు.

Fire Accident :  గడ్డపోతారం పారిశ్రామికవాడలో  అగ్నిప్రమాదం..చెలరేగుతున్న మంటలు..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

Vijayawada Infant Baby :  విజయవాడలో అమానుషం..పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలేసిన మహిళ

విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంది. ఆ మహిళ ముక్కుపచ్చలారని శిశువును పబ్లిక్ టాయిలెట్‌లో వదిలివెళ్లింది. కృష్ణలంక దగ్గర బాత్‌రూమ్‌కు వెళ్లిన మహిళ శిశువును లోపల వదిలేసింది. పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్‌లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేసింది.

Keesara Toll Plaza :  కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం...స్పాట్‌లో ?

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో హైకోర్టు సీనియర్ లాయర్‌ బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.

Andhra Pradesh : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు.. పోలీస్ మార్క్ ట్రీట్ మెంటా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్‌మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Ration Marts : ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా రేషన్ మార్టులు.. ఎక్కడో తెలుసా?

 రేషన్‌ కార్డు ఉన్న ప్రజలు ఇక మీదట గంటల తరబడి రేషన్ షాపుల ఎదుట నిలబడి సరుకులు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏపీ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Fatal Accident: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.

Minor Girl Killed: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతుకోసి హత్య

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->