AIADMK : నేను సీఎం రేసులో లేను... విజయ్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పళనిస్వామి

అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) శనివారం చేసిన కీలక ప్రకటన తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌కు పరోక్షంగా లైన్ క్లియర్ చేస్తూ పళనిస్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

VCK Party :  విజయ్‌ని వణికిస్తున్న 2 సీట్ల పార్టీ.. ఎవరీ డాక్టర్ తిరుమావళవన్?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. కింగ్‌మేకర్‌గా మారిన విడుతలై చిరుతైగల్ కట్చి మద్దతు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

West Bengal : సీఎంగా సువేందు అధికారి.. బీజేపీ కొత్త కేబినేట్ ఇదే!

బెంగాల్‌లో రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

Narendra Modi : 98 ఏళ్ల వృద్ధుడి కాళ్లు మెక్కిన మోదీ. ఇంతకు ఎవరీ మాఖన్ లాల్ సర్కార్?

పశ్చిమ బెంగాల్ లో సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక 98 ఏళ్ల వృద్ధుడిని ఆలింగనం చేసుకున్నారు.

West Bengal : సువేందు అను నేను.. తొలి బీజేపీ సీఎంగా ప్రమాణం!

వెస్ట్ బెంగాల్‌లో రాజకీయాల్లో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఎమ్మెల్యే  సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

విజయ్కు దెబ్బ మీద దెబ్బ.. VCK పార్టీ  సంచలన డిమాండ్ !

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) చేస్తున్న ప్రయత్నాలకు క్షణక్షణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.

తమిళనాడు గవర్నర్కు దిమ్మతిరిగే షాక్.. సుప్రీంకోర్టులో TVK పిటిషన్!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.తమిళగ వెట్రి కజగం TVK పార్టీ చీఫ్ విజయ్ పూర్తి మెజార్టీతో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Middle East : అమెరికా -ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు..వచ్చే వారం ఇస్లామాబాద్ వేదికగా కీలక సమావేశం!

పశ్చిమాసియాలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా, ఇరాన్ లు మరోసారి చర్చలకు ముందుకు రాబోతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వచ్చే వారం రెండు దేశాల మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరగనున్నాయి.

Indonesia : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. పేలిన అగ్నిపర్వతం!

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో ఒక్కసారిగా బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీపంలో ఉన్న ముగ్గురు పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

N S Raja Subramani : శత్రువుల గుండెల్లో వణుకు..  తదుపరి సీడీఎస్‌గా ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి నియామకం

కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనుంది.

Putin: పుతిన్‌పై హత్యాయత్నం.. వెలుగులోకి సంచలన నిజాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయనపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఆయనపై ఉక్రెయిన్‌కు చెందిన సిబ్బంది హత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన వైరస్.. ముగ్గురు మృతి.. WHO సంచలన ప్రకటన!

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఎంవీ హోండియస్ (MV Hondius) క్రూయిజ్ షిప్‌లో బయటపడిన హంటావైరస్ (Andes virus strain) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది సజీవ దహనం..

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్‌ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు.

Barack Obama : ఒబామా సంసారంలో ట్రంప్‌ టెన్సన్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత జీవితంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని కుటుంబం, క్రియాశీలకంగా ఉండాలని పార్టీ ఒత్తిడి చేస్తుండటంతో ఒబామా సతమతమవుతున్నారు.

BIG BREAKING: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు.. బీజేపీ షాకింగ్ రియాక్షన్!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అత్యంత వివాదాస్పద పరిణామాలు చుట్టుముట్టాయి. ఒకటి మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు కాగా మరోటి బ్లాక్‌మెయిల్-హనీట్రాప్ కుట్ర ఆరోపణలు. 

karimnagar : కరీంనగర్‌ బంద్‌.. మాజీ మంత్రి గంగుల హౌస్ అరెస్ట్!

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది.

Census 2027: సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ!

వినూత్న స్వీయ గణన (Self-Enumeration) విధానానికి సంబంధించిన అవగాహన పోస్టర్లను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ, జనాభా గణన విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ పోస్టర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం

CP Sumati: వస్తావా.. రేటెంత.. మారువేషంలో మల్కాజ్‌గిరి CP సుమతి.. చిక్కిన 40 మంది పోకిరీలు!

భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి చేపట్టిన సాహసోపేతమైన 'సీక్రెట్ ఆపరేషన్' ప్రతి మహిళలోనూ ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒక పోలీస్ అధికారిణి సామాన్య మహిళగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాలుగా మారిందో తెలియజేస్తున్నాయి.

MMTS stations : నగరంలో మరో మూడు  కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు..ఎక్కడెక్కడో తెలుసా?

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, ప్రయాణికుల సౌకర్యార్థం మరో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. అల్వాల్ లయోలా కళాశాల, ఆనంద్‌బాగ్‌, మౌలాలీ ప్రాంతాల్లో ఈ కొత్త స్టేషన్లను నిర్మిస్తారు.

Instagram Blackmail Trap Case : ఆజాద్‌ పేరిట జాదు లీలలు..సంచలన విషయాలు వెలుగులోకి..

సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని యువత ఏ విధంగా పెడదారి పడుతున్నారో చెప్పేందుకు కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. ధనిక వర్గాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని 'ఎస్కార్ట్', 'సిట్యువేషన్‌షిప్' వంటి ముసుగుల్లో వారిని నిలువునా ముంచాడు.

Telangana : ఆట మొదలైంది..ఇక మిగిలింది తెలంగాణే

ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగియడంతో, బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పుడు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాగా వేయడం 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యానికి అత్యంత కీలకమని పార్టీ భావిస్తోంది.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->