Chinmayi : జ్ఞానపీఠ్ రచ్చ:కమల్ హాసన్ పోస్టు.. చిన్మయి ఫైర్!
ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ వరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ప్రముఖ తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తుకు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ వరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
తమిళనాడులోని కరూర్ జిల్లాలో భయంకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఒక ప్రైవేట్ కాలేజీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక కీలక ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సున్నితంగా తిరస్కరించారు.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంజా విసురుతున్నారు. మీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలి.. లేకపోతే సప్లై ఆగిపోతుంది అంటూ నమ్మించి
ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో స్టార్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం గతంలో విధించిన కట్టెల పొయ్యిల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది.
ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్లో అల్లకల్లోలం ఏర్పడింది. ఎప్పుడు పర్యాటలకుతో సండిగా ఉండే దుబాయ్ ఇరాన్ దాడులతో బోసిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దుబాయ్పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తన తాజా గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. గ్రీన్ సోఫాపై స్టైలిష్ పోజ్లతో షేర్ చేసిన ఈ చిత్రాలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి రూపొందుతున్న #SD15 సినిమాలో నటిస్తోంది.
హైదరాబాద్లో ధురంధర్ 2కు మార్చి 18 ప్రివ్యూ షోల కోసం భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 3 గంటలు 55 నిమిషాల రన్టైమ్, ‘A’ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆసక్తి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోటీ ఉన్నా కూడా బుకింగ్స్ జోరు కొనసాగుతోంది.
రాఘవ లారెన్స్ నటించిన హర్రర్ కామెడీ సినిమా కాంచన 4K వెర్షన్లో మళ్లీ థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ పొందుతోంది. తొలి రోజే దాదాపు ₹3.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు భారీగా రావడం విశేషం.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెడుతున్న విపరీతమైన ఖర్చులను తట్టుకోవడానికి,
గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్లోని వివిధ నగరాల్లో గ్యాస్ కొరత వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఫరూఖాబాద్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అమ్ములపొదిలో ఓ శక్తిమంతమైన ఆయుధం వెలుగులోకి వచ్చింది. అదే కర్రార్ UAV. ఇది కేవలం నిఘా డ్రోన్ మాత్రమే కాదు. జెట్ శక్తితో పనిచేసే ఈ డ్రోన్ బాంబర్గా, ఆత్మాహుతి దాడి చేసే క్షిపణిగా పనిచేస్తుంది.
శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఖర్గ్ ఐలాండ్పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అమెరికా చర్యలను ఖండిస్తూ ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ హర్ముజ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ రూట్లో వస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. దీంతో చాలాదేశాల్లో చమురు,గ్యాస్ కొరత నెలకొంది. అయితే చమురు రవాణాకు హర్ముజ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గం లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.