Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!

బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం వెలుగుచూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులమంటూ నమ్మించి, 74 ఏళ్ల వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.24 కోట్లు దోచేసారు.

ఫల్తా రీపోలింగ్‌.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో BJP భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

DMK దయాదాక్షిణ్యాలపైనే విజయ్ ప్రభుత్వం నడుస్తోంది: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై డీఎంకే అధినేత,మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలాన్ని పూర్తి చేయలేదన్నారు.

Bangalore Municipality : పక్క రాష్ట్రాలవైపు టీవీకే విజయ్‌ చూపు...కర్ణాటకలో ఎంట్రీకి మాస్టర్‌ ప్లాన్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. అదే ఊపులో కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నాడట.

Petrol prices : మరోసారి సామాన్యుడికి షాక్‌...విరామం లేకుండా 'పెట్రో వడ్డన'

దేశంలో సామాన్యుడిపై 'పెట్రో వడ్డన' విరామం లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో.. మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు సగటున 87 పైసల నుండి 91 పైసల వరకు పెంచారు.

TVK Vijay : టీవీకే విజయ్‌ షాక్‌... ఉప ఎన్నిక, రాజ్యసభ ఎన్నికల్లో త్రిషకు నో ఛాన్స్‌...

తమిళనాడులో సంచలన విజయం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్.. ఇప్పుడు అటు ఢిల్లీ వేదికగా రాజ్యసభలో అడుగుపెట్టేందుకు, ఇటు రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టు కునేందుకు ఏకకాలంలో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

TVK Vijay : ఢిల్లీ పెద్దల సభలోకి ‘దళపతి’ విజయ్ ఎంట్రీ?

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ఇటీవల తమిళనాడులో అధికారంలోకి వచ్చిన నటుడు, సీఎం విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాజ్య సభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US-Iran Deal : మిడిల్ ఈస్ట్ వార్‌లో పెను సంచలనం...వెనక్కి తగ్గిన ఇరాన్.. అమెరికాతో డీల్ ఖరారు!

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించేలా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అణ్వాయుధ తయారీ ముంగిట నిలిచిన ఇరాన్.. అనూహ్యంగా ఒక అడుగు వెనక్కి తగ్గింది. అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందానికి టెహ్రాన్ సిద్ధమైనట్లు శ్వేతసౌధ వర్గాలు ధృవీకరించాయి.

Pakistan train attack : పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి...రైలు లక్ష్యంగా ఆత్మాహుతి పేలుడు.. 23 మంది మృతి!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఘోర ఉగ్రదాడి సంభవించింది. ప్రావిన్స్ రాజధాని క్వెట్టా-చమన్ గేట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

China Beauty Influencer : సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్

సెలబ్రిటీ హోదా ఉన్నవారికే ఎక్కువగా ఫాలోవర్స్‌ ఉంటారు. కానీ, చైనాకు చెందిన ఓ సాధారణ యువతి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే కోటి (10 మిలియన్లు) మంది ఫాలోవర్స్‌ను సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Green Card : గ్రీన్‌ కార్డుల మెమో నిర్లక్షపూరిత నిర్ణయం..ట్రంప్ పై న్యాయనిపుణుల మండిపాటు

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌ కార్డు) కోసం ఎదురుచూస్తున్న వారి విషయంలో ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నూతన నిబంధనలపై తీవ్ర ఆందోళనతో పాటు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది తీవ్ర నిర్లక్ష్యపూరిత, తప్పుడు నిర్ణయమని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

China Coal Mine Explosion : చైనా బొగ్గు గనిలో పేలుడు.. 90 మంది దుర్మరణం

చైనాలోని షాన్‌షీ (షాంగ్జీ) ప్రావిన్సులో గల ఒక బొగ్గు గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం లియుషెన్యు బొగ్గుగనిలో అకస్మాత్తుగా గ్యాస్ లీకేజీ కావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 90 మంది వరకు మృతి చెందారు.

White house : ట్రంప్ ను వేటాడుతున్న మృత్యువు...శ్వేత సౌధం సమీపంలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు తుపాకీతో వచ్చిన ఒక అనుమానిత వ్యక్తి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు.

US GREEN CARD POLICY : గ్రీన్‌కార్డు కొత్త రూల్స్‌.. ఆ దరఖాస్తుదారులకు ఉపశమనం

అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. యూఎస్ గ్రీన్ కార్డ్ పాలసీలో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) భారీ మార్పులు తెచ్చింది.

Telangana : మేడిగడ్డ వద్ద భారీ అగ్నిప్రమాదం..  క్యాంపు కార్యాలయంలో మంటలు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Telangana Temperatures : భగ్గుమంటున్న భానుడు..పిట్టల్లా రాలుతున్న జనాలు

తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో అతలాకుతలం చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాలులతో జనం విలవిల్లాడుతున్నారు. వడ దెబ్బతో రాష్ట్రంలో ఒక్కరోజే 51 మంది మరణించారు.

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం...ఆ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వచ్చిన ఒక ఈమెయిల్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న అంతర్జాతీయ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెయిల్‌తో అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Summer beer sales : ఎండలతో తెలంగాణ బేజారు.. ఒక్క రోజే 24 లక్షల బీర్లు తాగేశారు

రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే.. మందు బాబులు చల్లటి బీర్లతో 'చిల్' అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గత 20 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ఎండలు మండిపోతున్నాయి. దానికి తగినట్లే తెలంగాణలో రికార్డు స్థాయిలో రోజుకు 24 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.

Telangana Cabinet : ఇళ్ల స్థలాలు ఉండి ఆర్థికంగా లేనివారికి ప్రభుత్వం గుడ్ న్యూస్...అదెంటంటే?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సొంతంగా ఇళ్ల స్థలాలు ఉండి, ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న అర్హులైన పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించింది.

Shocking Video : మణికొండలో మహిళపట్ల అసభ్య ప్రవర్తన..పోలీసులకు చిక్కిన నీచుడు

హైదరాబాద్‌ మణికొండలో కలకలం రేపిన మహిళపై అసభ్య ప్రవర్తన కేసును నార్సింగి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగరాజును రిమాండ్ కు తరలించారు.

Telangana Cabinet : విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌...తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కాగా, ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Bakrid Holiday : బక్రీద్ పండుగ సెలవు మార్పు.. బక్రీద్‌ సెలవు ఎప్పుడంటే?

ఈ ఏడాది బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగ ప్రభుత్వ సెలవు దినం మారింది. గతంలో  ప్రభుత్వ సెలవుమే 27, 2026 (బుధవారం)న ప్రకటించగా దాన్ని మే 28, 2026 (గురువారం)సెలవు వర్తించేలా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Pawan Kalyan : నీకు 4 వారాలే గడువు.. ఆ జనసేన MLAకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం ఇదే!

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, చిర్రి బాలరాజు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి పనితీరుపై పవన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం అరవ శ్రీధర్‌ విప్‌ పదవికి రాజీనామా చేయగా, చిర్రి బాలరాజుకు నాలుగువారాల సమయం ఇచ్చారు.

AP News : ఏపీలో కొత్త నిప్పుల కొలిమిగా మారిన 'లైమ్‌సిటీ'.. దానికి గల కారణాలు ఇవే!

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'రెంటచింతల' ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాన్ని ఇపుడు 'పిడుగురాళ్ల' భర్తీ చేసింది. తాజాగా రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డుల కెక్కింది.

Crime News : ప్రకాశం జిల్లాలో ఘోరం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడని ముక్కలుగా నరికి...

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో  ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసాడు.

Abhinay Darshan : అభినయ్‌ దర్శన్ 'హత్యాయత్నం' డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు.

Chandrababu-Palm Fruit: కుప్పంలో తాటి ముంజలు తిన్న చంద్రబాబు.. అవి తింటే ఎన్నిలాభాలతో తెలుసా?

సీఎం చంద్రబాబు దంపతులు చిత్తూరు జిల్లా కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు దంపతులు..తాటిముంజలను రుచి చూశారు.

Kodali Nani : హ్యాపీ బర్త్ డే నాన్న.. తారక్ కు కొడాలి నాని బర్త్ డే విషెస్!

టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. 

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->