RCB vs DC : నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ!
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది.
ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’కు సీక్వెల్గా ‘మంగళవారం 2’పై చర్చలు జరుగుతున్నాయి. కొరటాల శివ ఈ ప్రాజెక్ట్లో నిర్మాణం, స్క్రిప్ట్ పర్యవేక్షణలో భాగమవుతారని సమాచారం. సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో సినిమా రానుంది.
హార్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
శృతి హాసన్ పెళ్లి గురించి కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె కోసం తండ్రి కమల్ హాసన్ సరైన వరుడిని వెతుకుతున్నారని టాక్. గత ప్రేమ సంబంధాల తర్వాత శృతి కెరీర్పై దృష్టి పెట్టగా, ఇప్పుడు పెళ్లి చర్చలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి.
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ టాపర్గా నిలిచిన యువ అధికారిణి కాజల్ మీనా అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరౌలీ జిల్లాలోని నాడోటి పట్టణంలో ఈ అరెస్టులు జరిగాయి.
అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమా 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ దాటింది. మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్లో దూసుకెళ్తోంది. ఎమోషన్స్, యాక్షన్ కలిసిన ఈ మూవీలో శేష్ నటన, కథపై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా విడుదల కాకముందే అమెజాన్ ప్రైమ్తో రూ.160 కోట్ల భారీ ఓటీటీ డీల్ కుదిరింది. ఇది కోలీవుడ్లో అత్యధిక ఓటీటీ డీల్. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
పాకిస్థాన్లోని కరాచీ నగరం నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. గత తొమ్మిది నెలల్లో అక్కడి మూడు ప్రధాన ఆసుపత్రులలో చిన్నారుల్లో హెచ్ఐవీ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు బిగ్ షాక్ తగిలింది. రామాయణం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి.. ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసు పంపారు.
అనన్య నాగళ్ల ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించడంతో ప్రత్యేక కంటెంట్ కోసం ఫ్యాన్స్ నెలకు రూ. 390 చెల్లిస్తున్నారు. దీంతో ఆమె లక్షల్లో సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది సోషల్ మీడియా కొత్త ట్రెండ్గా మారుతోంది.
ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ మాట తప్పిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది.
విజయ్ దేవరకొండ శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. పోస్టర్ చూస్తే ఇది ప్రేమ నుంచి పుట్టిన కోపం నేపథ్యంలోని యాక్షన్ కథగా తెలుస్తోంది. హేశం సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.