Annadata sukhibhava : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
రైతులకు ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ యుద్ధం.. రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికి ముగియడం లేదు.
‘RRR’లోని ‘నాటు నాటు’ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. మైఖేల్ జాక్సన్తో పనిచేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ ఆయన పనిని మెచ్చుకున్నారు. దీనిపై హీరో రానా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధరించిన ఓ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లోహపు అలంకరణలతో ఉన్న ఈ మాల నాగాలాండ్ గిరిజన సంస్కృతికి చెందినది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త విడత దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భం దాల్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై నీనా గుప్తా స్పందించారు.
తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు అంతా సిద్దం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన శశికళ తన పార్టీ పేరును ప్రకటించారు.
దర్శకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరోసారి చర్చ మొదలైంది. గతంలో మారుతి వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను అసహనం కలిగించగా, ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్కు కారణమయ్యాయి.
కోకాపేటలోని అల్లు సినిమాస్ “వాల్ ఆఫ్ ఫేమ్”పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది దర్శకుల ఫోటోలు మాత్రమే ఉండగా శంకర్, పూరి జగన్నాథ్ వంటి ప్రముఖులు కనిపించకపోవడం విమర్శలకు దారితీసింది.
హైదరాబాద్ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్పై ప్రసంశల వర్షం కురిపించారు. రెండేళ్ల క్రితం అల్లు అర్జున్పై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్ను పాలించిన ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ(56) దేశపు మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు.
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఉద్యోగుల భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలైన HCL టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.
మార్చి 2026 నాటికి క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఒక అలిఖిత నియమాన్ని బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రసంగంతోనే ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్సాహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.