West Bengal: పశ్చిమ బెంగాల్‌లో TMCదే అధికారం.. సునీల్‌ మౌర్య సంచలన సర్వే

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ మాత్రం ఈసారి కూడా టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. తాజాగా సునిల్ మౌర్య అనే ఓ జర్నలిస్టు కూడా టీఎంసీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఈ కేసులో సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఆ బాలికకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Tamil Nadu Exit Polls: తమిళనాడు ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే?...ఆ పార్టీదే విజయం?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే (DMK) కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోనుందని 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. డీఎంకే కూటమి 125 నుండి 145 స్థానాలను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ 118ని సులభంగా దాటుతుందని అంచనా వేసింది.

Heavy Rain: భారీ వర్షం.. గోడ కూలి ఏడుగురు మృతి

బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వర్షం పెద్దఎత్తున కురవడం వల్ల బలమైన గాలులు వీయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Exit Polls 2026: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్‌ పల్స్‌ తమ సర్వేలో అంచనా వేసింది.

Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలు.. దీదీకి షాక్‌, DMK బ్యాక్

పశ్చిమ బెంగాల్‌ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆపరేషన్ చాణక్య అనే సర్వే సంస్థ అంచనా వేసింది. కమలం పార్టీ 147 నుంచి 153 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది.

Tamilnadu: తమిళనాడులో త్రిముఖ పోరు.. విజయ్ రాకతో మారిన లెక్కలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK, AIMDK కూటమిల మధ్యే గట్టి పోటీ ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపించనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పార్టీలకు అనుకూల, ప్రతికూల అంశాలేంటో ఈ ఆర్టికల్‌ తెలుసుకుందాం. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

NPT : అమెరికాకు బిగ్‌షాక్‌...NPT సమావేశానికి ఉపాధ్యక్షుడిగా ఇరాన్‌

న్యూయార్క్‌లో జరుగుతున్న అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(NPT) సమీక్షా సమావేశానికి ఉపాధ్యక్షుడిగా ఇరాన్ ఎన్నికైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితిలో ఆ దేశం సాధించిన దౌత్య విజయం అమెరికాకు మింగుడుపడటం లేదు.

Kohinoor Demand : తెరమీదకు ‘కోహినూర్’ డిమాండ్.. ఇండియాకు ఇవ్వండి...మామ్దానీ సంచలన ప్రకటన

ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'కోహినూర్' వజ్రాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించాలనే డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్IIIకు విజ్ఞప్తి చేస్తానని ప్రకటించడం సంచలనం రేపింది.

Iran : అమెరికాకు అత్యంత సమీపంలోనే "కొత్త ఆయుధం'...ఇరాన్ చెబుతున్న ఆ ఆయుధం ఏంటీ?

ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు పశ్చిమాసియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రు బలగాలకు "గుండెపోటు" తెప్పించే ఒక రహస్య కొత్త ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశ మయ్యాయి.

Iran Warns US : మా కొత్త ఆయుధంతో.. అమెరికాకు గుండెపోటు గ్యారంటీ..ఇరాన్ తాజా హెచ్చరిక

ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. శత్రు బలగాలపై ప్రయోగించబోయే ఒక రహస్య "కొత్త ఆయుధం" గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికా దళాలకు "గుండెపోటు" తెప్పించేంత శక్తివంతమైనదన్నారు.

Iranian Currency: అమెరికా దిగ్బంధనం, ఆంక్షల ప్రభావం......కనిష్టస్థాయికి పడిపోయిన ఇరాన్‌ కరెన్సీ

అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ జాతీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఓపెన్ మార్కెట్‌లో ఇరాన్ రియల్ విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 1.81 మిలియన్ల దాటి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Russia Oil Fire  : రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి... ప్రతాపం చూపిస్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్లు

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు ఏమాత్రం తగ్గడం లేదు. పరస్పర దాడులతో ఇరు దేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తన డ్రోన్ శక్తిని చాటుకుంటూ రష్యాలోని అత్యంత కీలకమైన ఇంధన వనరులపై విరుచుకుపడింది.  

State Dinner : మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది...ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

గతంలోట్రంప్ మాట్లాడుతూ.. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా గనుక ఆదుకోకపోయి ఉంటే, ఇప్పుడు యూరోపియన్లందరూ జర్మన్ లేదా జపనీస్ భాషల్లో మాట్లాడుకునేవారు" అని వ్యాఖ్యానించారు. దీనిని గుర్తు పెట్టుకున్న బ్రిటన్ రాజు ఛార్లెస్, అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు.

Extramarital Affair : 'ముగ్గురితో భార్యకు ఎఫైర్'.. చచ్చిపోతానని బెదిరింపులు..టెకీ సీతారాం సూసైడ్ కేసులో సంచలనాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య వివాహేతర సంబంధాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నట్లు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

Electrical Short Circuit: నేనున్నా.. వైరల్ వీడియో చూసి చలించిన సీఎం రేవంత్.. కీలక ఆదేశాలు!

నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నిపాలైంది. దీంతో రైతులు గుండె పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

BIG BREAKING: కవితకు TRS.. అదిరిపోయే శుభవార్త చెప్పిన EC!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఆమె స్థాపించబోయే కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరును ఖరారు చేయాలంటూ చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ గా కన్ఫామ్ కానుంది.  

V. Hanumantha Rao : రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ సలహాదారుగా వి. హనుమంతరావు...మంత్రిస్థాయి హోదాతో పాటు....

తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి (BC Welfare & Development) సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ వి.హనుమంత రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Metro : ప్రభుత్వ పరమైన హైదరాబాద్ మెట్రో...పూర్తిగా తప్పుకున్న ఎల్‌అండ్‌టీ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో ఒక కీలక అధ్యాయం ముగిసింది. దశాబ్దన్నర కాలంగా ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ నుంచి మొదటి దశ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది.

Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.

10th class Results 2026 : తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను వాట్సాప్ , అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

Google AI Data Centre: విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఏపీ ఐటీ రంగ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలవనుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'గూగుల్' ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ డేటా సెంటర్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు.

Car accident : విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Anantapur Honey Trap Case : హనీట్రాప్‌ కేసు..  ఏకంగా 9 మంది పోలీసులపై వేటు!

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు నిజమని తేలడంతో డీఐజీ షిమోషి బాజ్‌పాయ్, ఎస్పీ జగదీశ్ గట్టి చర్యలు చేపట్టారు.

Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->