West Bengal : బెంగాల్‌లో బీజేపీ 'నిశ్శబ్ద వ్యూహం'...ఐదు 'M' లే కీలకం...ఆ ఐదు 'M' లు ఏంటో తెలుసా?

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

PM Modi : మీ రాజకీయాలకు మహిళలే బలయ్యారు: మోదీ ఎమోషనల్!

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

PM Modi : మహిళా బిల్లును అడ్డుకుంది వారే.. ప్రధాని మోదీ ఫైర్!

ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

SpiceJet : ఆర్థిక సంక్షోభంలో స్పైస్‌జెట్: భారీగా ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.నిధుల కొరత వల్ల సంస్థ తన సిబ్బందిని తగ్గించుకుంటోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి సుమారు 500 మందిని తీసివేస్తున్నారు. కంపెనీ నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

Terror suspects arrested : భారీ పేలుళ్లకు ప్లాన్.. నలుగురు అనుమానితుల అరెస్టు

దేశంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపేందుకు సిద్ధపడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెక్కీలు నిర్వహించడంతో పాటు మరికొంతమందిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.

Kajal Meena : మొదటి పోస్టింగ్‌లోనే ఏసీబీకి చిక్కిన గోల్డ్ మెడలిస్ట్: లంచం కేసులో అరెస్ట్ !

రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ టాపర్‌గా నిలిచిన యువ అధికారిణి కాజల్ మీనా అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరౌలీ జిల్లాలోని నాడోటి పట్టణంలో ఈ అరెస్టులు జరిగాయి.

Priyanka Gandhi : మోదీ సర్కార్‌కు బ్లాక్ డే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు!

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Donald Trump : మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేరు: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగా అభివర్ణించారు.

Strait of Hormuz : భారతీయ నౌకలపై కాల్పులు... ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు

హోర్ముజ్ జలసంధిలో రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి భారత్ సమన్లు పంపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ రాయబారితో భేటీ అయ్యారు.

Hormuz : హార్ముజ్ జలసంధిలో కాల్పుల మోత..ఇండియన్ ట్యాంకర్‌పై ఇరాన్ అటాక్!

హార్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

Food crisis for US soldiers : చాలిచాలని చపాతీలు..కొన్ని క్యారెట్‌ ముక్కలు.. అమెరికా సైనికులకు ఆహార సంక్షోభం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా అమెరికా సైనికులు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాలిచాలని పలుచని చపాతీలు, ఉడికించిన కొన్ని క్యారెట్‌ ముక్కలు, కొంచెం మాంసంతో కడుపు నింపుకుంటున్నారు.

Pakistan : పాకిస్తాన్ లో పసి పిల్లలకు ఎయిడ్స్.. వందలాది కేసులు.. షాకింగ్ రిపోర్ట్!

పాకిస్థాన్‌లోని కరాచీ నగరం నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. గత తొమ్మిది నెలల్లో అక్కడి మూడు ప్రధాన ఆసుపత్రులలో చిన్నారుల్లో హెచ్‌ఐవీ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

US Student Visa : కలగా మిగలనున్న అమెరికా డాలర్‌ జాబ్‌..పెరుగుతున్న భారత విద్యార్థి వీసా తిరస్కరణలు

అమెరికా విద్యార్థి వీసా తిరస్కరణల విషయంలో వివిధ దేశాల మధ్య. భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తాజా నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో వీసా తిరస్కరణ రేటు అరవై ఒక్క శాతంగా నమోదైంది.

BIG BREAKING : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్... హోర్ముజ్ ను క్లోజ్ చేసిన ఇరాన్!

ఇరాన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ మాట తప్పిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది.

Raithu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త..20న రెండో విడత రైతుభరోసా నిధులు

తెలంగాణ రైతులకు ప్రభుత్వ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈనెల 20న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వీటిని విడుదల చేస్తారు.

Operation Safe School : నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'....558 షాపులపై పోలీసుల దాడులు

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. విద్యాసంస్థల పరిసరాల్లోని షాపుల్లో ప్రత్యేక సోదాలు చేపట్టింది.

Mangli microfinance case : మంగ్లీకి బిగ్‌ షాక్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు

ప్రముఖ సింగర్‌ మంగ్లీ అలియాస్‌ సత్యవతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ ముగిసే వరకు ఆమెకు సీనిమాల్లో అవకాశం ఇవ్వద్దని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు.

Punarvika : స్పందించిన దాతలు..₹16 కోట్ల ఇంజెక్షన్‌తో పునర్వికకు పునర్జన్మ..

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకి అరుదైన ఎస్‌ఎంఏ టైప్-1 వ్యాధి చికిత్స కోసం వైద్యులు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను అందించారు. ఈ కీలక పరిణామంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ తన హామీ నెరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

BIG BREAKING: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో శుక్రవారం కేంద్ర ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందని అన్నారు.

MPTC - ZPTC Elections: తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలు.. ఎప్పుడంటే ?

తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల లిస్టును రెడీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

GIRL MURDERED BY FATHER : కన్నతండ్రే కాలయముడు...ముక్కు,నోరు మూసి చిన్నారిని చంపేసి...

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కాలయముడిగా మారి కన్నబిడ్డను పొట్టనపెట్టుకున్నాడు. పాప ఏడుస్తుందని బిడ్డ ఊపిరి తీశాడు కసాయి తండ్రి. ముక్కు,నోరు మూసి చిన్నారిని తండ్రి శ్రీరామ్‌ చంపేశాడు.  

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్ : 10 రోజుల పాటు బెడ్ రెస్ట్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MANGLI CASE  : మంగ్లీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌...కీలక నిందితుడు మధు అరెస్ట్‌

సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

JESSICA UPDATE : విశాఖ జెస్సికా మృతి కేసులో బిగ్‌ట్విస్ట్‌...స్నేహితుల దాడి..అవమానంతో సూసైడ్‌

స్నేహితులతో కలిసి బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Road Accident: మంత్రాలయం వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Crime News : విశాఖలో దారుణం...బర్త్‌ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి

విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

TDP Promotions : టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌..జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురికి ప్రమోషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->