Odisha : పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!

ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

West Bengal SIR : మమతకు భారీషాక్.. బెంగాల్‌లో మరో 8 లక్షల ఓట్ల తొలగింపు..!

పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది.

March 1st Ruls : మార్చి 1 నుండి.. LPG ధరలు, సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ సహా భారీ మార్పులు ఇవే..!

మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా అనేక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైలు టికెట్ బుకింగ్స్, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ, మెసేజింగ్ యాప్స్ వంటి వాటిపై పలు మార్పులు రాబోతున్నాయి.

HPV Vaccination Drive: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్

శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Menaka Guruswamy: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి కూడా ఉన్నారు. ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.

Indian Railways: అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌, ఆర్మీ సిబ్బందికి గుడ్‌ న్యూస్ చెప్పింది. వీళ్లు రిటైరయ్యాక ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికోసం రైల్వేశాఖ, సైన్యం కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్‌ కో ఆపరేషన్‌)ను అమల్లోకి తీసుకొచ్చాయి.

Anna Hazare : కేజ్రీవాల్ క్లీన్ చిట్.. అన్నా హజారే రియాక్షన్ ఇదే!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US-Israeli strikes : బిగ్ షాక్..భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు!

ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా వణికించేస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు.. ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందో అని భయపడే ఇన్వెస్టర్లంతా షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గి, తమ పెట్టుబడులను బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు.

US-Israeli strikes : అమెరికా టొమాహాక్ విశ్వరూపం... ఇరాన్ గుండెల్లోకి దూసుకెళ్తున్న మృత్యు బాణం!

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద విరుచుకుపడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఏకంగా 8 దేశాలపై క్షిపణులతో దాడులు ప్రారంభించి మరణ మృదంగం వాయిస్తోంది.

Burj Khalifa : దుబాయ్ లో హైటెన్షన్.. బూర్జు ఖలీఫా ఖాళీ.. ఏ క్షణమైనా ఇరాన్ అటాక్?

ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్‌ ని ఇరాన్‌ టార్గెట్‌ చేయడంతో దుబాయ్ ఎయిర్‌‌పోర్టులో విమానాలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు.

US–Iran war : ఇరాన్‌పై దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు..రష్యా వార్నింగ్

మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది.

Saudi Arabia : అమ్మానాన్నలను నరికేసి.. హాయిగా లంచ్ చేసి..వామ్మో వీడెం పిల్లాడురో!

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు.

Iran war : ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు..ప్రాణభయంతో సెల్ఫీ వీడియోలు

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు భారతీయులు తమను కాపాడాలంటూ  భారత ఎంబసీకి సెల్ఫీ వీడియోలు పంపుతున్నారు. ఇరాన్‌లో ప్రస్తుతం 10వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Israel-US Strikes : ఇరాన్‌లో ఘోరం: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 24 మంది విద్యార్థినులు బలి!

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం పసిప్రాణాలను బలి తీసుకుంటోంది.  భీకర దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై బాంబులు పడటంతో 24 మంది విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

MP Mallu Ravi : ఆ పాప జాతరలో చనిపోలేదు..కాంగ్రెస్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణలో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న జాతరలో ఘర్షణ జరిగింది వాస్తవం.. కానీ ఆ పాప మృతికి ఘర్షణ కారణం కాదన్నారు.

Sarada Peetham : శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు....జ‌ల‌మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు..

కోకాపేట శారదా పీఠం భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. పీఠానికి కేటాయించిన భూమిని వారికే కొన‌సాగించాల‌ని ఆదేశించింది. జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై సీఎం రేవంత్ అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.

Kadiyam Srihari : అనర్హత నుంచి సేఫ్.. స్పీకర్ ముందు కడియం ఊహించని ట్విస్ట్.. నేడు ఏం జరిగిందంటే?

కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద వేసిన అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీహరిని వివేకానంద అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్‌ చేశారు. అయితే శ్రీహరి మాత్రం తను పార్టీ మారినట్లు చేస్తున్న ఆరోపణ నిజం కాదని వాదించారు.

IAS Aravind Kumar: IAS అరవింద్ కుమార్ సస్పెండ్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్‌ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Hyderabad: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. మూడు కార్పొరేషన్‌లకు ప్రత్యేక చట్టం

సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ఇప్పుడున్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Kavitha: కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

EAPCET: తెలంగాణలో ఎంసెట్ రద్దు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్ ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

Fire Accidents : ఏపీలో వరుస ప్రమాదాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న బాణాసంచా షెడ్లు!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు వల్ల దాదాపు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.

BIG BREAKING : కాకినాడ జిల్లాలో ఘోరం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి!

ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.  

Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్‌

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.

Ayesha Meera: అయేషా మీరా కేసు ముగిసిందా .. నిందితులకు శిక్ష పడకపోవడానికి కారణాలేంటి ?

అయేషా మీరా కేసులో అడుగడుగున అనుమానాలు తలెత్తుతున్నాయి. హాస్టల్‌లో ఆమె తోటి విద్యార్థినులను పోలీసులు ఇప్పటికీ విచారించలేదు. ఆ రోజు అయేషా రూమ్‌ తలుపులు ఎవరు తెరిచారు ?, హంతకుడికి హాస్టల్‌లో ఎవరు సహకరించారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->