Bengaluru BA college : ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి..

ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడితో పాటు అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడి చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

60 దేశాలతో భారత్ దోస్తీ.. సరికొత్త వ్యూహంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత పార్లమెంట్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 'పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్' పేరుతో ప్రత్యేక బృందాలను ప్రకటించారు.

ఉగ్రవాదానికి ప్రహార్‌తో చెక్.. కేంద్రం సరికొత్త ఎత్తుగడ

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రం శక్తివంతమైన ‘ప్రహార్’ అనే కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదానికి మతం, కులం లేదా ప్రాంతం అనే తేడాలు లేవని స్పష్టం చేస్తూ.. హింసను ఏ రూపంలోనూ సహించబోమని కేంద్రం ప్రకటించింది.

Tamil Nadu Voter List : తమిళనాడు ఓటర్ల లెక్క తేలింది...74లక్షల మంది ఓటర్లు ఔట్‌

తమిళనాడులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (sir) పూర్తయింది. తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే 74లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు.

IAF: 35 తేజస్ ఫైటర్ జెట్లు నిలిపివేత.. వరుస ప్రమాదాలతో IAF కీలక నిర్ణయం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన వద్ద ఉన్న దాదాపు 35 తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల ఫిబ్రవరి 7న వెస్ట్రన్ ఫ్రంట్‌లో జరిగిన ఒక ప్రమాదం నేపథ్యంలో, భద్రత దృష్ట్యా ఈ విమానాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది.

Thiruvananthapuram Fire : కేరళలో ఘోర అగ్ని ప్రమాదం...స్పాట్‌లో మూడు స్కూల్‌ బస్సులు...

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పల్లిప్పురం సమీపంలోని స్కాటిష్‌ స్కూల్‌లో ఉదయం 2.30 గంటల ప్రాంతంలో ఒక పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన స్కూల్‌ బస్సులు ఒక్కసారిగా పేలిపోయి నిప్పంటుకుంది.

Big Alert: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం బిగ్ అలర్ట్.. ‘ఎలాగైనా ఇండియా వచ్చేయండి’

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా ముప్పుల దృష్ట్యా భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని సూచించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Mexico Cartel Violence : అట్టుడుకుతున్న మెక్సికో...మాఫియా డాన్ మృతితో రెచ్చిపోయిన అనుచరులు

తన డ్రగ్స్‌ వ్యాపారంతో మెక్సికోతో పాటు, అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా మారిన డ్రగ్స్ ముఠా డాన్ ఎల్ మెంచోను ఆర్మీ మట్టుపెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి.ఎల్‌ మెంచో అనుచరులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగడంతో మెక్సికో అట్టుడుగుతోంది.

Big Alert: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం బిగ్ అలర్ట్.. ‘ఎలాగైనా ఇండియా వచ్చేయండి’

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా ముప్పుల దృష్ట్యా భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని సూచించింది.

Zelensky : పుతిన్ అప్పుడే మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారు: జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే అనధికారికంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేశారని ఆయన హెచ్చరించారు.

Nepal Bus Accident : ఘోర ప్రమాదం: నదిలో పడ్డ బస్సు.. 18 మంది స్పాట్ డెడ్!

నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా గజూరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కంట్రోల్ తప్పి పృథ్వీ హైవే పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది.

El Mencho : మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో సైనిక ఆపరేషన్‌లో మరణించాడు. గత దశాబ్ద కాలంగా మెక్సికోను వణికించిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) బాస్ మరణంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది.

ట్రంప్ హత్యకు స్కెచ్.. తుపాకీతో ఇంట్లోకి దూరిన యువకుడు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో సెక్యురిటీ వైఫల్యం బయటపడింది. ఫ్లోరిడాలోని 'మార్-ఎ-లాగో' ఎస్టేట్‌లో శనివారం అర్ధరాత్రి ఆయుధంతో చొరబడిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Pakistan : ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. పదుల సంఖ్యలో పౌరుల మృతి

పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.

BREAKING: మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 20న రాష్ట్ర బడ్జెట్!

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుండి 30వ తేదీ వరకు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో, మార్చి 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Mullapudi Venkataratnam : ప్రముఖ వైద్యుడు ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత

ఉషాముళ్లపూడి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్డర్  ముళ్లపూడి వెంకటరత్నం (89) కన్నుమూశారు. గత మూడు నెలలుగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలో అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని వారు తెలిపారు.

L&T నుంచి HYD మెట్రో సర్కార్ స్వాధీనం.. కేబినెట్ మరో కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ L&T నుంచి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మెట్రో భవిష్యత్తులో కీలక మలుపుగా మారనుంది.

Crime : చేతబడి చేస్తున్నాడని స్నేహితుడినే నడిరోడ్డుపై నరికి...

వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తన స్నేహితుడితే నరికి చంపాడో వ్యక్తి. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

TG EdCET 2026 :  తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ ఇదే..దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

తెలంగాణలో బీఎడ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిర్వహించే ప్రవేశాలకు సబంధించి నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EDCET) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చైర్మన్ విడుదల చేశారు.

పేరు వాడుకుంటే ఊరుకోం.. అభిమానులకు KTR వార్నింగ్

రాష్ట్రంలో కొంతకాలంగా కేటీఆర్ అభిమానులు, అనుచరులు ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ వంటి పేర్లతో ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి వివిధ రకాల సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

Road Accident : మృత్యు శకటాలైన కంటైనర్‌, వాటర్‌ ట్యాంక్‌...నలుగురు మృత్యువాత

నగరంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన బైక్‌ ప్రమాదాల్లో  ఒక యువతితో పాటు ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరోకరు గాయపడ్డారు.

Supreme court : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.

Vasamsetti Subhash : కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.

CM Chandrababu : రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Ap Assembly : అసెంబ్లీలో లడ్డూ ఫైట్: లోకేష్ vs బొత్స మధ్య మాటల యుద్ధం!

తిరుమల కల్తీ లడ్డూ వివాదం ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.

Rajahmundry : పాలు కాదు.. ప్రాణాలు తీసే విషం! రాజమండ్రిలో ఇద్దరు బలి.. 13 మంది పరిస్థితి విషమం!

మనం అమృతం అనుకుని తాగే పాలు.. అదే మన ప్రాణాలు తీసే విషంగా మారితే అవును  రాజమండ్రిలో సరిగ్గా ఇదే జరిగింది. పొద్దున్నే లేచి తాజా పాలు అనుకుని తాగిన ఆ ఇల్లాలు, కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయింది.

End Of Maoists: జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు..మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.

Anantababu Case :  అనంతబాబు కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->