Mamata Banerjee : పాలకులే హంతకులుగా మారుతున్నారు...మమత బెనర్జీ ఘాటు విమర్శలు

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో జరిగిన దాడిపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. "పాలకులు హంతకులుగా మారుతున్నారు..బీజేపీకి ఇది సిగ్గుచేటు" అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

IPL 2026 : రేపే అంతిమపోరు...ఉత్కంఠ పోరులో ఐపీఎల్ విజేత ఎవరు?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మరికొద్ది గంటల్లో ముగింపు దశకు చేరుకోనుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

Devul Bandh 2 : మరాఠీ చిత్రం సంచలనం..రూ.9 కోట్లతో నిర్మాణం..9 రోజుల్లో రూ.40 కోట్ల వసూలు

పెద్ద అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం దేవూల్‌ బంద్‌ 2 కేవలం మౌత్‌ టాక్‌తోనే భారీ విజయాన్ని అందుకుంది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై తొమ్మిది రోజుల్లోనే దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

DK Shivakumar : సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక..జూన్‌ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..!

కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DKS) శనివారం అధికారికంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Abhishek Banerjee: బెంగాల్‌లో ఉద్రిక్తత.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై రాళ్లు,గుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం తీవ్ర కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్న సీనియర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో ఊహించని విధంగా రాళ్లు, గుడ్లతో దాడి జరిగింది.

Sand Storm : రాజస్థాన్‌లో విరుచుకుపడిన ఇసుక తుపాన్..వెనువెంటనే కుండపోత వర్షం..కారణం ఏంటో తెలుసా?

రాజస్థాన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడారి రాష్ట్రంలో శనివారం ప్రకృతి విచిత్ర రూపాన్ని ప్రదర్శించింది.పలు ప్రాంతాల్లో మొదట ఊహించని విధంగా భీకర ఇసుక తుపాను విరుచుకుపడగా, ఆ మరుక్షణమే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం ముంచెత్తింది.

Sukanya Samriddhi Yojana : ఆడపిల్లల భవిష్యత్తుకు ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY) ఎంతవరకు ఉపయోగం?

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు, ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY). అత్యధిక వడ్డీనిస్తూ, పన్ను మినహాయింపులు కల్పించే ఈ పథకం ద్వారా ₹50 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని కూడబెట్టవచ్చు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Asian Games : ఆసియా గేమ్స్ లిస్టులో  వైభవ్ సూర్యవంశీ.. 30 మందితో జాబితా విడుదల

2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ30 మంది ఆటగాళ్లతో కూడిన లాంగ్-లిస్ట్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు పంపింది. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం.

Crime News : అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలుశిక్ష..కిడ్నాపర్లతో చేతులు కలిపి మైనర్లపై లైంగిక దాడి చేసి...

అమెరికాలో ఒక భారతీయ పౌరుడు అత్యంత అనాగరిక, అసాంఘిక చర్యకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల కావన్ కుమార్ పటేల్ అనే యువకుడు, మానవ అక్రమ రవాణాదారులతో చేతులు కలిపి ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు రుజువైంది.

Khamenei Funeral : మూడు నెలల తర్వాత..ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు?

ఇరాన్ సర్వోన్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఉధృతి తగ్గిన నేపథ్యంలో..తమ దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున, వైభవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

USA : గ్రీన్‌కార్డులపై అమెరికా సర్కారు యూటర్న్‌!

గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందే వరకు దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలంటూ వారం క్రితం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూ-టర్న్ తీసుకుంది.

Hormuz : ప్రపంచ దేశాలకు షాక్.. ఇరాన్ యుద్ధ మార్గంలో ఇండియా మాస్టర్ ప్లాన్!

ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధనంలో చిక్కుకుంది.

Saudi Arabia : తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం : ఇరాన్ ఫార్ములాతోనే కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న సౌదీ!

ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.

UN Blacklist: బ్లాక్ లిస్టులో రష్యా, ఇజ్రాయెల్.. ఐరాస సెక్రటరీ జనరల్‌పై దేశాలు ఫైర్

ఐరాస విడుదల చేసిన ఓ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎందుకంటే ఈ నివేదికలో తొలిసారిగా రష్యా, ఇజ్రాయెల్ సైన్యాల పేర్లను చేర్చడంపై ఆయా దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Allu Arjun : టాలీవుడ్‌లో సంచలనం...రాజకీయాల్లోకి ఐకాన్‌ స్టార్‌?

సినిమా రంగానికి, రాజకీయాలకు ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది.

Revanth Reddy : ఉచిత విద్యుత్‌ ఇవ్వకుంటే ఎన్నికల్లో పోటీ చేయం..మీరూ సిద్దమా? బీఆర్‌ఎస్‌ కు రేవంత్‌ సవాల్‌

తెలంగాణలో 'రైతు డిస్కం' ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని తేల్చి చెప్పారు.

Dasari Narayana Rao : ‘దర్శకరత్న’ సమాధి దుస్థితిపై నెటిజన్ల ఆవేదన..స్పందించిన మనోజ్‌

తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించిన వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన మరణం తర్వాత మొయినాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో ఒక మెమోరియల్‌ను నిర్మించారు. అయితే దాన్ని పట్టించుకునేవారు లేక చెత్తాచెదారంతో నిండిపోవడం అందరిని కలిచివేస్తోంది.

Balka Suman : తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా – బాల్క సుమన్‌ అరెస్ట్‌

భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే ఆయన అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు రావడంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

BIG BREAKING : BRS మాజీ MLA బాల్క సుమన్‌ అరెస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

pawan kalyan : తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జూన్ 02న కీలక ప్రకటన!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు

Telangana : ఒకే కార్డు – అన్ని పథకాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రకరకాల సంక్షేమ పథకాలను, సేవలను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది.

Mantralayam : మంత్రాలయం తుంగభద్రలో విషాదం.. ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతు

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద ఆదివారం ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పవిత్రమైన తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఐదుగురు యువకులు, యువతులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తిరుపతికి వెళ్తున్నారా.. శ్రీవాణి దర్శన టికెట్ల రూల్స్ మార్చిన TTD!

తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేసింది.

Weather Update: డేంజర్ బెల్స్.. దూసుకొస్తున్న తుపాను.. రెండు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 'జాంగ్మీ' తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

CM Chandrababu : రికార్డులు సృష్టించడం టీడీపీకే సాధ్యం.. కార్యకర్తలకు చంద్రబాబు పాదాభివందనం!

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల మహానాడు మహోత్సవం అత్యంత అద్భుతంగా, విజయవంతంగా ముగిసిందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

BIG BREAKING : నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన!

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసు వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ కోసం ఏపీ పోలీసులు తెలంగాణకు కూడా వెళ్లారని, కానీ నేనే స్వయంగా జోక్యం చేసుకుని, ఆ కేసు వద్దు వదిలేయమని చెప్పాను" అని వెల్లడించారు.

Road accident : ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఇన్నోవా క్రిస్టా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->