TMC : మమతా బెనర్జీకి భారీ షాక్: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రెబెల్ లీడర్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ రాజకీయ అలజడి రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన రెబెల్స్ గట్టి షాక్ ఇచ్చారు.

BIG BREAKING : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

కర్ణాటక 35వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణం చేయించారు. డీకే క్యాబినేట్ లో 13 మంది మంత్రులకు చోటు దక్కింది.

Karnataka : సిద్దరామయ్యకు దిమ్మతిరిగే షాక్..కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం!

కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్.  సాయంత్రం 4గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. సీఎంతో పాటుగా చేయనున్న 13 మంది కేబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది .

BIG BREAKING: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్పాట్‌లో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి.

భారత్‌లో మళ్లీ చమురు కష్టాలు.. ఇందిరా గాంధీ మాస్టర్ ప్లాన్‌తో సేఫ్?

ప్రస్తుతం పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచం మొత్తానికి చమురు సరఫరా చేసే ఈ మార్గం మూతపడే ప్రమాదం ఉంది.

Trump Tariffs: భారత్‌కు బిగ్ షాక్.. మళ్లీ భారీగా సుంకాలు.. ఈసారి ఎంతంటే?

అమెరికా సుంకాలను అమలు చేస్తే ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు అదనపు పన్నులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్ర, దుస్తుల రంగానికి సంబంధించిన దిగుమతులపై కఠినమైన నిబంధనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Donald Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్.. భారత్‌కు లాభమా? నష్టమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే స్టీల్ దిగుమతులపై పన్నులను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో తయారయ్యే వస్తువుల్లో కనీసం 85 శాతం అమెరికన్ స్టీల్‌నే వాడాలని ట్రంప్ రూల్ పెట్టారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

madhu yashki : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణి కారు పల్టీ!

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కుటుంబం అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మధు యాష్కీ భార్య సుచి యాష్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టింది.

బ్రిటన్‌ను అడుక్కుంటున్న ట్రంప్.. పాపం అగ్రరాజ్యానికి ఏం గతి పట్టిందంటే?

ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో అమెరికా తన అమ్ములపొదిలోని డ్రోన్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అమెరికా బ్రిటన్ దేశం నుంచి డ్రోన్లలను కొనుగోలు చేస్తోంది. రూ. 5 లక్షల కోట్లతో 3 లక్షల డ్రోన్లను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

భారత్‌లో మళ్లీ చమురు కష్టాలు.. ఇందిరా గాంధీ మాస్టర్ ప్లాన్‌తో సేఫ్?

ప్రస్తుతం పశ్చిమాసియాలోని హోర్ముజ్ జలసంధి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ప్రపంచం మొత్తానికి చమురు సరఫరా చేసే ఈ మార్గం మూతపడే ప్రమాదం ఉంది.

Trump Tariffs: భారత్‌కు బిగ్ షాక్.. మళ్లీ భారీగా సుంకాలు.. ఈసారి ఎంతంటే?

అమెరికా సుంకాలను అమలు చేస్తే ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు అదనపు పన్నులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్ర, దుస్తుల రంగానికి సంబంధించిన దిగుమతులపై కఠినమైన నిబంధనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Donald Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్.. భారత్‌కు లాభమా? నష్టమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వచ్చే స్టీల్ దిగుమతులపై పన్నులను 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాలో తయారయ్యే వస్తువుల్లో కనీసం 85 శాతం అమెరికన్ స్టీల్‌నే వాడాలని ట్రంప్ రూల్ పెట్టారు.

America-Iran: మళ్లీ యుద్ధం స్టార్ట్.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే.. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేపట్టింది.

600 మందితో అత్యాచారం.. బ్రిటన్ పార్లమెంట్‌లో సంచలన విషయాలు

బ్రిటన్‌లో కొన్ని ముఠాలు చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలను, మహిళలను లైంగికంగా వేధిస్తున్నాయి. ఈ విషయం గురించి బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు తాజాగా చర్చించారు. బ్రిటన్ ఎంపీ రూపెల్ట్ లోవ్ పార్లమెంటులో మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలను వివరించారు.

పరారీలో పిల్లల హంతకుడు..  CEO జంప్.. RTV ఎక్స్ క్లూజివ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల తారుమారుతో సంచలనం సృష్టించిన గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.

Nandu World Couple : వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు: నందు దంపతులపై అడ్వకేట్‌ వీడియో రిలీజ్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న వీసా స్కామ్ ఆరోపణలపై . నంద కిశోర్, మధుమిత దంపతులు గట్టిగా స్పందించారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని తేల్చి చెబుతూ.. వారి హైకోర్టు అడ్వకేట్ మాట్లాడిన ఒక వీడియోను నందు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Vennela : పవన్‌కి గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు.

Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు వర్షాలే వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో ఏకంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

TGSPC : గుడ్ న్యూస్.. 290 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ  నిరుద్యోగులకు నయా కానుక ఇస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

Ponnam prabhakar : మిస్టర్ పవన్.. తెలంగాణ మా అయ్యా జాగీరే : మంత్రి పొన్నం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకూ కౌంటర్ ఇస్తూ మంత్రి పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

GHMC ఎన్నికల్లో పోటీ చేస్తాం... BJPతో పొత్తుపై పవన్ కీలక ప్రకటన!

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా?

BIG BREAKING : తెలంగాణ ఎన్నికల్లో  పోటీపై పవన్ కల్యాణ్ యూటర్న్!

తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.

CM Chandrbabu: తెలంగాణ లీడర్లు రెచ్చగొడుతున్నారు..  చంద్రబాబు సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Janasena : తెలంగాణలో జనసేన సభ రద్దు ..  ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్!

పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

South Coast Railway Zone : సాకారమైన 4 దశాబ్దాల కల.. నేటి నుంచే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’!

ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన 'దక్షిణ కోస్తా రైల్వేజోన్‌' నేటి నుంచి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Chittoor : చిత్తూరులో అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ గుట్టు రట్టు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు, వైద్యశాఖ అధికారులు రట్టు చేశారు. బంగారుపాళ్యం మండలం చంద్రశేఖరపురం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో ఈ అక్రమ కేంద్రం నడుస్తుంది.

Mantralayam : మంత్రాలయం తుంగభద్రలో విషాదం.. ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతు

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద ఆదివారం ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పవిత్రమైన తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఐదుగురు యువకులు, యువతులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తిరుపతికి వెళ్తున్నారా.. శ్రీవాణి దర్శన టికెట్ల రూల్స్ మార్చిన TTD!

తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేసింది.

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->