BIG BREAKING: నీట్‌ పేపర్ మళ్లీ లీక్ !

మెడికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశపరీక్ష-2026 మరోసారి లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ఈ పరీక్ష నిర్వహించే ముందు రాజస్థాన్‌లో పంపిణీ చేసిన మెటీరియల్.. నీట్‌ పేపర్‌లోని 600 మార్కుల ప్రశ్నలతో పోలిఉంది.

తమిళనాడు అసెంబ్లీలో సంచలనం.. జయలలిత ఫోటోతో TVK మంత్రి ప్రమాణం!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అధికారంలోకి  వచ్చింది. విజయ్ తన టీమ్‌ను చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు.

Rising prices :పెరగనున్న నిత్యావసరాల ధరలు...సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు!

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (FMCG) కంపెనీలు సామాన్యుడికి మరోసారి ‘ధరల షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

Prime Minister Modi :పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు ఆర్థిక కారణాలు ఏంటో తెలుసా..?

భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, శుభకార్యాలు ఏదైనా సరే పసిడి మెరుపులు లేనిదే పూర్తి కావు. అయితే, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

State Anthem : రాష్ట్ర గీతానికి అవమానం..విజయ్ ప్రమాణ స్వీకారంపై వివాదం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు మిత్రపక్షాల నుంచే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర గీతమైన ‘తమిళ్ తాయి వాళ్తు’ ఆలపించడంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారంటూ వామపక్షాలు, వీసీకే (VCK) పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

విజయ్‌ క్యాబినెట్‌లోకి త్రిష..త్వరలో సినిమాలకు గుడ్‌ బై

నటుడు విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్టార్ హీరోయిన్ త్రిష చీరకట్టుకొని, మల్లెపూలు చుట్టుకొని సాంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. త్రిష స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ ప్రసంగం చేస్తున్న సమయంలో త్రిష ఎంతో ఎమోషనల్ అయ్యారు.

AIADMK : అన్నాడీఎంకేలో చీలిక? విజయ్‌కు అనుకూలంగా 38 మంది ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి (ఈపీఎస్‌) నాయకత్వానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడంతో, పార్టీ చీలిక దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Israel Secret Military Base Iraq : ఇరాక్ దేశంలో ఇజ్రాయెల్ 'సీక్రెట్ మిలిటరీ బేస్'...ఎలా బయటపడిందో తెలిస్తే షాక్‌..

సాధారణంగా ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం నడుస్తోంది. తన శత్రు దేశమైన ఇరాక్ గుండెల్లోనే ఇజ్రాయెల్ తన రహస్య సైనిక కేంద్రాన్ని (సీక్రెట్ మిలిటరీ బేస్) ఏర్పాటు చేసుకుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

Iran : నిల్వ చేసే చోటు లేక...చమురును సముద్రం పాలు చేస్తున్న ఇరాన్‌?

రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును ఉత్పత్తి చేసే ఇరాన్‌కు ఇప్పుడు ఆ చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. దీంతో ఇరాన్‌ ఆ చమురును పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలోనే పారబోస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Terrorist attack : పాక్‌లో ఉగ్రవాదుల ఘాతుకం... 15 మంది పోలీసుల మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘోరానికి తెగబడ్డారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక భీకర ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ చెక్‌పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి వ్యూహ రచన చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ? పర్షియన్ గల్ఫ్‌లో నౌకపై భీకర దాడులు

పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ బల్క్ క్యారియర్ (కార్గో) నౌకపై ఆదివారం భీకర దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

ఛీ..ఛీ బౌద్ధుల పరువు తీసేశాడు.. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన బౌద్ధ సన్యాసి

శ్రీలంకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి 15 ఏళ్ల మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

BIG BREAKING: పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రదాడి.. 12 మంది మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. పుతిన్ సంచలన ప్రకటన

గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో నిర్వహించిన రష్యా 'విక్టరీ డే' వేడుకల సందర్భంగా ప్రసంగించారు.

BIG BREAKING: బండి సంజయ్ కొడుకు కేసు.. DGPకి సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేంద్రమంత్రి బండిసంజయ్‌ కొడుకు బండి భగీరథపై నమోదైన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసు సమగ్ర, నిష్పక్షపాత విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.

Crime News : పాత ప్రేమ చిగురించిందని వెళ్తే.. ప్రాణాలు తీసిన భర్త!

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు వంశీ.. వివాహేతర సంబంధం కారణంగా అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. గాడిదల గండి లోయలో కుళ్ళిన స్థితిలో వంశీ శవం లభ్యమైంది.

Road accident : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం రాత్రి అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, ఒక స్పోర్ట్స్ బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

PM Modi: పెట్రోల్, డీజిల్ పరిమితంగా వాడండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందన్నారు. కష్టసమయంలో దేశమంతా ఏకంగా ఉండాలన్నారు.

PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అక్కడి ప్రజలు ప్రతిజ్ఞ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి ఉత్సాహమే కనిపిస్తోందని చెప్పారు. 

BREAKING: ' నాపై తప్పుడు ప్రచారాలు నమ్మకండన్నా'.. తల వంచుకునే పనులు చేయను: బండి సంజయ్

కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నేను ఏరోజు కూడా తల వంచుకునే పనులు చేయనని.. కొందరు కావాలనే నాపై కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->