Telangana Rains : హైదరాబాద్ అలర్ట్ : పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నలాసోపరా ఈస్ట్లోని ఆచోలే విలేజ్లో ఉన్న సాయి సంతోషి బిల్డింగ్ నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య సంచిత తన బెడ్రూమ్లోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నారు.
కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై తెగబడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన మద్దతుదారులతో కలిసి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా ఈ ఘోరం జరిగింది.
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమం, ఇక్కడి యువత చేసిన పోరాటం తనకు ఎప్పటికీ ఆదర్శమని, వారి బలిదానాలు తనను తీవ్రంగా కదిలించాయని చెప్పారు.
రాజశేఖర్ హీరోగా నటించిన అకుశం సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రాజశేఖర్, విలన్ రామిరెడ్డిని నడిరోడ్డుపై లాక్కెళ్లిన సీన్ గుర్తుంది కదా? సరిగ్గా అలాంటి సినిమా సీనే పశ్చిమ బెంగాల్ వీధుల్లో అలాంటి సీనే రిపీట్ అయింది.
ఈరోజు ఆంథ్రోపిక్ … రేపు ChatGPTనా? ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్రలేస్తారు. మొబైల్ తీసుకుంటారు. ఎప్పటిలాగే ChatGPT ఓపెన్ చేస్తారు. కానీ అది ఓపెన్ కాదు. మీరు అనుకుంటారు…
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ఫోర్స్కు చెందిన ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కుప్ప కూలింది. ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. వారిని ఫ్లైట్ లెఫ్టినెంట్ ముహమ్మద్ ఖాసిం అబ్దుల్లా, లెఫ్టినెంట్ తాహా అబ్బాసిగా గుర్తించారు.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ హాల్ టికెట్లను తన వెబ్సైట్లో తాజాగా విడుదల చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఒప్పందానికి సంబంధించిన తుది చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న ఒక నిర్ణయం చర్చల ప్రక్రియను ప్రమాదంలోకి నెట్టిందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య సుమారు 107 రోజుల పాటు సాగిన యుద్ధానికి తెరదించుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ అంతర్జాతీయ పరిణామం వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా లబ్ధి పొందే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో నిలిచింది.
పశ్చిమ ఆసియాలో గత మూడున్నర నెలలుగా (107 రోజుల పాటు) కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణానికి, తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ప్రాథమిక శాంతి ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య 14 ఒప్పందాల మీద అంగీకారం కుదిరింది.
ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వేదికగా గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫబెట్’ సీఈఓ సుందర్ పిచాయ్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా ఇజ్రాయెల్ తో గూగుల్ వివాదాస్పద ఒప్పందాన్ని నిరసిస్తూ విద్యార్థులు సభ నుంచి మధ్యలోనే వాకౌట్ చేశారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా స్వాగతించింది. నెలల తరబడి ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమాసియా సంక్షోభానికి ఈ డీల్తో శుభం కార్డు పడింది.
ఏపీ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం అందిస్తున్న పీఎం ఈ-బస్' పథకం కింద వీటిని ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ చేత నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న ఉద్రిక్తతలకు ఈ ఒప్పందంతో చెక్ పడింది. ఇరుదేశాలు ఈ మేరకు తమ అంగీకారం తెలిపాయి.
వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.