Delhi: పీజీ హస్టల్‌లో దారుణం.. ప్రియుడితో వెళ్లిన గంటకే శవమై తేలిన మహిళ

ఢిల్లీలోని ఓ పీజీ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. బెడ్‌బాక్స్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. మంగోల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News

Watch Video: భక్తి పేరుతో నర్మదా నదిలోకి 11 వేల లీటర్ల పాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో వేల లీటర్ల పాలను కుమ్మరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలు వృథాగా నదిలోకి పారబోయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Watch Video: నడిరోడ్డుపై డ్రైవర్‌ తల నరికిన వ్యక్తి.. వీడియో వైరల్

బిహార్‌లోని అరేరియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వీధి వ్యాపారి.. డ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడి తన నరికేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Thappad Gang : ముజఫర్‌నగర్‌లో 'థప్పడ్ గ్యాంగ్' హల్‌చల్‌

మనం దోపిడీ దొంగల ముఠాలు, చెడ్డీ గ్యాంగ్‌ ముఠాలు, గొలుసు దొంగల ముఠాలను చూసే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ముఠా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ముఠా దారివెంట వెళ్లేవారిని చెంపదెబ్బలు కొడుతూ ముజఫర్‌నగర్ జిల్లాలో హల్ చల్ చేస్తోంది.

BJP Manifesto: బెంగాల్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో రిలీజ్!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు.

Monalisa : మోనాలిసాకు బిగ్ షాక్..భర్తపై ఫోక్సో కేసు, అరెస్ట్!

సోషల్ మీడియాలో వైరల్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మోనాలిసా భోంస్లే ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ, పెళ్లి అంటూ సాగిన ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కుట్రను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) బట్టబయలు చేసింది.

Mumbai Airport: లేడీ స్మగ్లర్ల భారీ స్కెచ్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 38 కోట్ల గోల్డ్ సీజ్!

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న ఒక భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. ఏకంగా 24 మంది విదేశీ మహిళలు కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

DUBAI : ఇండియాకు దుబాయ్‌ బిగ్‌షాక్ ..మన విమానాలపై ఆంక్షలు

దుబాయ్‌కి అత్యధిక విమానాలు నడిపే మనదేశానికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మన విమానాలపై ఆంక్షలు విధించింది. ఇండియాతో పాటు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలపై రిస్ట్రిక్షన్స్ పెట్దింది. విదేశీ ఎయిర్‌లైన్స్‌ రోజుకు ఒక్క విమానం మాత్రమే నడపాలని నిబంధన విధించింది.

Israel-Spain: స్పెయిన్‌పై ఇజ్రాయెల్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

స్పెయిన్‌పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ అయ్యారు. ఆ దేశంపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ సైన్యంపై స్పెయిన్ నిందలు వేస్తోందని ఆయన ఆరోపించారు.

Gold Purchases : టన్నుల కొద్దీ బంగారం కొంటున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను క్రమంగా పెంచుతున్నాయి, దీనివల్ల బంగారు నిల్వలు పెరుగుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా, కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటున్నాయి.

US-Iran: పాకిస్తాన్‌లో శాంతి చర్చలు.. ఇరాన్‌కు మరోసారి అమెరికా వార్నింగ్

మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరారు.

Israel Lebanon war : లెబనాన్‌పై వెనక్కి తగ్గని ఇజ్రాయెల్..పది నిమిషాల్లో 100 లక్ష్యాలపై దాడులు

ఇరాన్‌, అమెరికాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ లెబనాన్‌ పై మాత్రం ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరినప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

రష్యా యుద్ధంలో భారతీయులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

Iran-Isarel: నెతన్యాహుపై అవినీతి కేసులు.. ఇరాన్ సంచలన ఆరోపణలు

ఇరాన్ మాజీ రక్షణశాఖ మంత్రి మహమ్మద్ రెజా అష్తియాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనపై ఉన్న అవినీతి,  క్రిమినల్ కేసుల నుండి తప్పించుకునేందుకే యుద్ధాన్ని ఓ కవచంలా వాడుకుంటున్నారని విమర్శించారు.

Telangana Inter Results 2026: ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌. ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు ఇక తెరపడినట్లే.  తాజాగా వెలువడ్డ సమాచారం ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 12న (ఆదివారం) ఇంటర్‌ ఫలితాలను వెల్లడించనుంది.

CV Anand : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్..?

తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన పూర్తిస్థాయి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్  బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Maoists Surrender : మావోయిస్టు గెరిల్లా ఆర్మీ లొంగుబాటు.. డిప్యూటీ కమాండర్‌తో పాటు 42 మంది సరెండర్‌

మరో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. ఆయనతో పాటు 42 మంది పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ సభ్యులు కూడా లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి ఇక కనుమరుగైనట్లేనని పోలీసులు అంటున్నారు.

Fire Accident :  గడ్డపోతారం పారిశ్రామికవాడలో  అగ్నిప్రమాదం..చెలరేగుతున్న మంటలు..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

Hyderabad Minor Girl : ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌ బాలికకు వేధింపులు.. మనస్థాపంతో ఆత్మహత్య

హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో ఇన్‌స్టాగ్రామ్‌ వేధింపుల మూలంగా బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలిక తోటి విద్యార్థి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.

Jeevan Reddy : ‘అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని..కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

Love Jihad : హైదరాబాద్‌ లో మరో లవ్‌ జిహాద్‌...హిందూ అమ్మాయిలే టార్గెట్..

హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వలవేసి ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్న లవ్‌ జిహాద్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కూకట్‌పల్లి ఘటన మరువక ముందే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

Fatal Accident: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.

Minor Girl Killed: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతుకోసి హత్య

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.

AP High Court : మోహన్ బాబుకు ఊరట...తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి నిర్భంధించిన విషయంలో సినీనటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు  తదుపరి విచారణ జరిపే వరకు మోహన్ బాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

GST shock : సెలూన్ షాపు ఓనర్‌ కు జీఎస్టీ షాక్‌.. రూ.72 లక్షలు కట్టాల్సిందే..

పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్యుడికి జీఎస్టీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.72లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతా మొత్తం చెల్లించడానికి తానేం వ్యాపారం చేస్తున్నానని అతను లబోదిబో మంటున్నాడు.

తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే కీలకమైన విజయవాడ–కాజీపేట రైల్వే మార్గంలో మూడో లైన్ ప్రాజెక్టు పురోగతి సాధించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో బాగా రద్దీగా ఉండే ఈ మార్గంలో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

శ్రీవారి హుండీలో 'చెల్లని' కానుకలు: టీటీడీకి రూ. 400 కోట్ల తలనొప్పి.. ఆ నోట్ల కథేంటి?

2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గడం లేదు. టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు రూ.400 కోట్లకు పైగా విలువైన రద్దైన పాత రూ.500, రూ. 1000 నోట్లు నిల్వ ఉన్నాయి.

Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

RBI కీలక నిర్ణయం.. ఇకపై 2-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది.

Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->