EC: 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'సర్‌' మూడో దశ.. ఈసీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టును పటిష్టం చేసే టార్గెట్‌తో ఎన్నికల సంఘం (EC) గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) మూడో దశను ప్రకటించింది.

KC Venugopal : పాపం కేసీ వేణుగోపాల్.. ఎందరినో సీఎం, మంత్రులుగా చేసి.. ఆయన విషయంలో అసలేం జరిగింది?

కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడు, జాతీయ రాజకీయాలను శాసించే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయనది కీలక పాత్ర.

BIG BREAKING: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.

Gold Prices Hike : భారీగా పెరిగిన పసిడి ధరలు...ఈసారి ఎంత పెరిగిందంటే?

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్త అనిశ్చితుల కారణంగా దేశీయంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గురువారం (మే 14) మార్కెట్ కొంత స్థిరంగా సాగుతున్నప్పటికీ, ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

CM Vijay : 21 ఏళ్ల లోపు వారికి నో లిక్కర్.. CM విజయ్ మరో సంచలనం

తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తళపతి విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలపై క్రాక్‌డౌన్ ప్రారంభించింది.

Firecrackers Factory : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఖుటెజా గ్రామం సమీపంలో ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ (గురువారం) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

KC Venugopal : హైకమాండ్ నిర్ణయంపై కేసీ వేణుగోపాల్ సంచలన కామెంట్స్

సీఎం రేసులో బలంగా నిలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా స్పందించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US-Iran War: ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్'.. ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సరికొత్త ప్లాన్

అమెరికా ఇరాన్‌పై దాడులు చేయాల్సిన పరిస్థితులు వస్తే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి 'ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్‌' అనే పేరు మార్చి దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

Agni-5 Missile Test : భారత్ రహస్య ఆపరేషన్... చైనా, పాక్‌లకు నిద్రలేకుండా చేసిన సరికొత్త అస్త్రం!

మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత్.. ఒడిశా నుంచి MIRV సాంకేతికతతో కూడిన అధునాతన అగ్నిక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో MIRV సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా ఇప్పుడు  భారత్ నిలిచింది.

West Asian crisis : పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, ఆర్థిక అనిశ్చితి ఏర్పడటంతో అనేక దేశాలు 'పొదుపు' బాట పట్టాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాలు గత నెల రోజులుగా కఠినమైన పొదుపు చర్యలను అమలు చేస్తున్నాయి.

Digital Lockdown : చైనాను నమ్మని అమెరికా.. ట్రంప్ టూర్ లో ఆర్య-2 సినిమా రిపీట్.. ఏం చేస్తున్నారో తెలుసా?

మీకు అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2 సినిమా గుర్తింది కదా.. అందులో పెళ్లి సీన్ ఉంటుంది. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న విలన్లు.. పైకి నవ్వుతూనే లోపల ఒకరి మీద ఒకరు ఎన్ని అనుమానాలతో ఉంటారు.

Strait of Hormuz :హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు రాక..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన భద్రత విషయంలో ఊరట లభించింది. భారత్‌కు భారీ ఎత్తున వంట గ్యాస్ (LPG)ను తీసుకువస్తున్న 'ఎమ్‌వీ సన్‌షైన్' (MV Sunshine) అనే నౌక అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు సమాచారం.

Russia Ukraine war : రష్యాతో ఒడువని యుద్ధం..ఉక్రెయిన్ సైనికుల ఆకలి పోరాటం

యుద్ధరంగంలో ఉక్రెయిన్‌ సైనికులు రష్యాతో పాటు, అంతకన్నా ప్రమాదకరమైన ఆకలిదప్పులతోనూ పోరాడుతున్నారు. చాలా రోజులుగా తిండిలేక, పోషకాహార లోపంతో ఎముకలగూడును తలపించేలా మారిన ఉక్రెయిన్‌ సైనికుల ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమై ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేశాయి.

ఆ విషయం చెబితే రూ.145 కోట్లు ఇస్తాం.. అమెరికా బంపర్ ఆఫర్

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ఓ భారీ రివార్డును ప్రకటించింది. IRGCకి ఆర్థికంగా అండగా ఉంటున్న బినామీ కంపెనీలు, వ్యక్తులు లేదా సంస్థల సమాచారాన్ని ఇచ్చిన వాళ్లకి రూ.145 కోట్ల (దాదాపు 15 మిలియన్ డాలర్లు) వరకు నజరానా ఇస్తామని ఆఫర్ చేసింది.

BIG BREAKING: వారికి అండగా ఉంటా..BJP,  BRSపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్ష రద్దు నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పేపర్ లీకేజీ, రద్దుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

karimnagar robbery : దొంగలకు సాలరీ, ఇన్సెంటీవ్స్.. కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల షాకింగ్ నిజాలు!

కరీంనగర్‌లోని ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం, జైలు నుండి సూత్రధారి ప్లాన్, దొంగలకు జీతాలు, ఇన్సెంటీవ్‌లు ఇవ్వడం వంటి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి

BIG BREAKING: అండర్‌గ్రౌండ్‌లోకి తెలంగాణ బీజేపీ నేతలు.. అసలేం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం రాష్ట్ర బీజేపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.

Bandi Bhagirath POCSO : బండి భగీరథ్‌ బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు సంచలనంగా మారింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్‌ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

ORR : రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

తెలంగాణలోని ప్రముఖ నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖను ఆదేశించారు.

Crime: తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న ఓ మహిళా హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది.

BIG BREAKING: సిట్ నోటీసులపై స్పందించిన బండి భగీరథ్..

బండి భగీరథ్‌ సిట్ నోటీసుపై స్పందించారు. తాను ఎల్లుండి విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు లేఖ రాశారు. కీలక ఆధారాలతో సిట్ ముందుకు వస్తానని పేర్కొన్నారు.   

BIG BREAKING: వర్క్ ఫ్రం హోం పాటించాలి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రకటించిన 8 అంశాలను పాటించాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Guntur : గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్‌పై దుండగుల హల్చల్... పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు

గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న రైల్వే పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

Road Accident : టాలీవుడ్‌లో విషాదం...యువహీరో..సినిమాటోగ్రాఫర్ మృతి

సినీ పరిశ్రమలో రాణించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఇద్దరు యువ ప్రతిభావంతుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ ORR పై జరిగిన ఘోర ప్రమాదంలో యువహీరో కత్తి భరత్ కాంత్, యువ సినిమాటోగ్రాఫర్ గూడ సాయి త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->