EPF Interest Rate : ఈపీఎఫ్ చందాదారులకు గుడ్‌ న్యూస్‌..పీఎఫ్‌ వడ్డీ జమకు మోక్షం

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారులకు తీపి కబురు అందించింది. లక్షలాది మంది ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) వార్షిక వడ్డీ జమ ప్రక్రియకు ఎట్టకేలకూ మోక్షం లభించింది.

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

US Indo-Pacific Command: భారత్‌కు బిగ్ షాక్.. చైనాకు అమెరికా భయపడిందా? అందుకే 'ఇండో' పదాన్ని తొలగించిందా?

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు భారీ భరోసా ఇస్తూనే.. మరోవైపు అమెరికా మన దేశానికి ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. తమ అత్యంత పటిష్టమైన సైనిక విభాగం 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరు నుండి 'ఇండో' అనే పదాన్ని అమెరికా రక్షణ శాఖ సైలెంట్‌గా తొలగించేసింది.

Modi-Trump: మోదీ ఓ కిల్లర్.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌లోని ఇవియాన్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ జరిగింది. దాదాపు 16 నెలల తర్వాత ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్లు నేరుగా కలుసుకుని రక్షణ, వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు.

Meenakshi Natarajan Case : రిటర్నింగ్‌ అధికారి vs ప్రజాస్వామ్యం

మనదేశంలో ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో ఒకే ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ డిసైడ్ చేయొచ్చా..? పొరపాటున ఆ అధికారి ఏదైనా తప్పు చేస్తే, నష్టపోయిన ఆ అభ్యర్థిని ఎవరు కాపాడతారు? ఇది ఊహాజనితమైన ప్రశ్న కాదు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ గొడవ నుంచి వచ్చిన ప్రశ్న ఇది.

G7 Summit: ట్రంప్‌తో మోదీ చిట్ చాట్.. నేవీల డెడ్ నుంచి ట్రేడ్ డీల్ దాకా.. జీ7లో ఏం చర్చించారంటే?

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మోదీని చూసిన వెంటనే లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తూ కాసేపు మాట్లాడారు. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించారు. 

G7: వరల్డ్ పవర్‌ఫుల్ దేశాలకు భారత్ కింగ్ మేకర్.. జీ7లో ఎందుకంత ఇంపార్టెంట్ అంటే?

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే జీ7 కూటమిలో భారత్‌ అధికారిక సభ్యదేశం కాదు. అయితే వరుసగా ఎనిమిదోసారి ప్రత్యేక ఆహ్వానం అందుకోవడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US Indo-Pacific Command: భారత్‌కు బిగ్ షాక్.. చైనాకు అమెరికా భయపడిందా? అందుకే 'ఇండో' పదాన్ని తొలగించిందా?

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు భారీ భరోసా ఇస్తూనే.. మరోవైపు అమెరికా మన దేశానికి ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. తమ అత్యంత పటిష్టమైన సైనిక విభాగం 'యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్' పేరు నుండి 'ఇండో' అనే పదాన్ని అమెరికా రక్షణ శాఖ సైలెంట్‌గా తొలగించేసింది.

Donald Trump: శాంతి ఒప్పందం కుదిరినా తగ్గని ట్రంప్.. మాట తప్పితే ఇరాన్‌పై మళ్లీ దాడులే!

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. ఒకవేళ భవిష్యత్తులో ఆ దేశం మాట తప్పినా లేదా ఈ ఒప్పందం తనకు నచ్చకపోయినా మళ్లీ సైనిక దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

గాల్లో గల్లంతైన బోయింగ్ విమానం.. 125 మంది ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే?

రష్యాలో ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానం ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమైపోయింది. 125 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా గల్లంతు కావడంతో ఆందోళన చెందారు. ఇంతలో విమానం సోచీ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.

Modi-Trump: మోదీ ఓ కిల్లర్.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌లోని ఇవియాన్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ జరిగింది. దాదాపు 16 నెలల తర్వాత ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్లు నేరుగా కలుసుకుని రక్షణ, వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు.

America-Iran: శత్రుత్వాన్ని వీడి దోస్తీ కట్టిన అమెరికా-ఇరాన్.. 14 సూత్రాలతో చారిత్రాత్మక ఒప్పందం!

అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య శాంతి ఒప్పందం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని ముగించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.

Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..

ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ తరుణంలో అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ పేరునుంచి ఇండో పదాన్ని తిలగించింది.

Russia-India: ప్రపంచాన్ని శాసించే అరుదైన లోహాలు.. రష్యాతో భారత్ సీక్రెట్ డీల్!

రష్యాలోని కొండల్లో దాగిన భారీ టామ్‌టార్ నిక్షేపంపై భారతదేశం గట్టిగా కన్నేసింది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల కోసం మన దేశం జరుపుతున్న గ్లోబల్ అన్వేషణలో కీలకమైన ముందడుగుగా నిలిచింది.

Paddy Bonus : సన్న వడ్ల బోనస్‌పై  ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ ఏడు రకాలకు మాత్రమే..కారణం ఏంటంటే?

తెలంగాణలో వరి పండించే రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లకు ప్రకటించిన క్వింటాళుకు రూ.500 బోనస్‌ను ఇకపై కేవలం ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏడు రకాలకు పరిమితం చేయాలని నిశ్చయించింది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్.. నేటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఆప్యాయంగా చేతిలో చేయి వేసి.. ఆపై సెల్ఫీ.. చిన్నారి బాలుడు కుటుంబానికి అండగా పవన్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హన్మకొండలో అభిమాని చిన్నారి బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఆ బాలుడిని చేతిలో ఆప్యాయంగా చేయి వేసి.. సెల్ఫీ తీసుకున్నారు. చిన్నారి బాలుడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, అస్తిత్వానికి సమున్నత ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ (లష్కర్) శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది (2026) నిర్వహించబోయే బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదల చేశారు.

BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూమి రికార్డుల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Unemployees : దిల్‌సుఖ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత..నిరుద్యోగుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వందలాది మంది అభ్యర్థులు అకస్మాత్తుగా ప్రధాన చౌరస్తాలోకి దూసుకొచ్చి మెరుపు ధర్నాకు దిగారు.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్.. నేటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

APSRTC : ఏపీఎస్‌ ఆర్టీసీలో ప్రైవేటు ఈ బస్సుల ప్రవేశం...కార్మిక సంఘాల ఆందోళన బాట

ఏపీ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం అందిస్తున్న పీఎం ఈ-బస్' పథకం కింద వీటిని ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ చేత నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Crime News : సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్‌... పోలీసుల ఫైరింగ్‌

తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మహిళల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను లాక్కుని రైలు ఆపి పారిపోతుండగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

Srisailam : శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి అక్రమాలు.. దేవస్థానం కాటేజీల కబ్జా?

శ్రీశైలం దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దేవస్థానానికి సంబంధించిన వీఐపీ కాటేజీల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Jnaneshwari : చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. చనిపోయిన కుక్క!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) మిస్సింగ్ కేసు ఇప్పుడు మరింత మిస్టరీగా, అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

Anna Lezhneva : పవన్ కల్యాణ్‌ను చూస్తే గర్వంగా ఉంది..  అన్నా లెజినోవా ఎమోషనల్ కామెంట్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.

Gold Rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.3 వేలు పెరిగి రూ.1,52,200కు చేరుకుంది. కేజీ వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.9,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది.

SpaceX IPO: రికార్డు స్థాయిలో స్పేస్‌ఎక్స్ ఐపీఓ.. ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఆర్డర్లు!

ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే 70 బిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->