LPG Crisis: దేశంలో గ్యాస్ కొరత.. వర్క్ ఫ్రం హోం ఆఫర్లు ఇస్తున్న ఐటీ కంపెనీలు

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఉద్యోగుల భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలైన HCL టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. 

LPG ధరల పెరుగుదలపై రాజకీయ దుమారం.. కేంద్రం క్లారిటీ

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగడం దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కానీ భౌగోళిక ఉద్రిక్తతలను పరిశీలిస్తే దీని ఆర్థిక వాస్తవాలు వేరేలా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   

హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?

హర్ముజ్‌ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.

Iran War: యుద్ధం ఆగుతుందా ? అమెరికా, ఇరాన్ పెట్టిన షరతులు ఇవే

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. 

BIG BREAKING: దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.

Monalisa : ప్రేమంటే ఇదేరా.. కోట్లు వచ్చినా కోరుకున్న వాడినే పెళ్లాడిన మోనాలిసా!

కుంభమేళాలో ఒక్క ఫోటోతో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోసలే పెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.

Induction stoves : గ్యాస్ సిలిండర్ల దెబ్బ..ఆన్‌లైన్లో ఇండక్షన్ స్టవ్లు ఔట్ ఆఫ్ స్టాక్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Mojtaba Khamenei : రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం..   మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన !

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రసంగంతోనే ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్సాహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.

Dubai: దుబాయ్‌కు కష్టాలు.. వలస వెళ్లిపోతున్న మిలియనీర్లు

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్‌కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు.

Indian-Origin Brothers : అమెరికాలో మోసాలు.. భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష..?

పెన్సిల్వేనియాకు చెందిన భారత సంతతి సోదరులు భాస్కర్ సవాని, అరుణ్ సవాని భారీ మోసాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. దాదాపు పదేళ్ల పాటు సాగించిన ఈ విదేశీ వీసా మోసాలు, హెల్త్‌కేర్ కుంభకోణాలు, మనీ లాండరింగ్ వంటి నేరాల్లో వీరిద్దరూ దోషులుగా తేలారు. 

హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?

హర్ముజ్‌ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.

NOPO force: ఎవరీ 'నోపో' కమాండోలు? ఇరాన్ స్పెషల్ ఫోర్స్ సీక్రెట్ ఇదే!

ఇరాన్ రాజకీయాల్లో అత్యున్నత పదవిని చేపట్టిన మొజ్తాబా ఖమేనీ సెక్యూరిటీ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయనకు రక్షణ కవచంలా నిలుస్తున్న 'నోపో' ఫోర్స్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. భారత్‌కు తీరనున్న చమురు, LPG గ్యాస్ కష్టాలు!

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.

యుద్ధం ఆపడానికి అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు.. అవేంటో తెలుసా?

అమెరికా, ఇజ్రాయెల్‌తో సాగుతున్న పోరాటాన్ని ముగించేందుకు ఇరాన్ ఓ ప్రపొసల్‌తో ముందుకు వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బుధవారం ఈ కీలక ప్రకటన చేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాల అగ్రనేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మూడు  కండీషన్లు పెట్టారు.

LPG Crisis: గ్యాస్ కొరత.. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Hyderabad : కష్టాల్లో కుమారి ఆంటీ..బిజినెస్ డల్..నష్టాల్లో ఉన్నా రేట్లు పెంచనంటూ!

హైదరాబాద్‌ వీధి వంటకాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీ ప్రస్తుతం తీవ్రమైన గ్యాస్ సిలిండర్ల కొరతతో సతమతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగ్గా లేకపోవడంతో

Telangana: యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ .. ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం చోరీ

సికింద్రాబాద్‌లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్‌ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

BIG BREAKING: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్.. సుప్రీం కోర్టు సంచలన ప్రకటన

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. బీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించింది. స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఇప్పటికే ఈ పిటిషన్లపై స్పీకర్‌ తీర్పునిచ్చినారని కోర్టుకు తెలిపారు.

BIG BREAKING: కవిత ఇంటికి సీబీఐ అధికారులు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి నేడు సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటీవల హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చేందుకు కవిత ఇంటికి అధికారులు వచ్చారు.

Weather Upadtae: ఎండలకు బ్రేక్.. మార్చి 15 నుంచి భారీ వర్షాలు

మార్చి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మార్చి 15 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

BIG BREAKING: బిగ్ అలెర్ట్.. గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

YSRCP party: ఒంటరి పోరాటం.. అఖండ విజయం.. YCP ప్రస్థానంలో 15ఏళ్లు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలు, ఓ యువ నాయకుడి పోరాటం రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా నేటికి YSR కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15ఏళ్లు అయ్యింది.

Gas Shortage: గ్యాస్‌ కొరత.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు.. కట్టెల పొయ్యే దిక్కా ?

దేశంలో గ్యాస్‌ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఆపేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి.

Fake milk : మీ ఇంట్లోని పాలు, నెయ్యి కల్తీవేమో ఇలా చెక్ చేసుకోండి!

ఉదాహరణకు ఒక పళ్లాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కను వేసినప్పుడు, అది తెల్లటి ధారలా కిందకు దిగితే అవి స్వచ్ఛమైన పాలని అర్థం. అలా కాకుండా నీరు కలిపిన పాలు అయితే తెల్లటి ధార లేకుండానే వేగంగా కిందకు జారిపోతాయి.

Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?

విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి ఒక భారీ వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది.

IndiGo CEO : ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా!

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఇండిగో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.

LPG Cylinder Tips : సిలిండర్ 20 రోజులు అదనంగా రావాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే డబ్బు కూడా సేవ్!

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

iphone foldable phone design: డిజైన్ లీక్.. ఐఫోన్ 18 సిరీస్‌లోనే రిలీజ్

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది.

పుల్లలు పెట్టి పైసలు చేసుకుంటున్న ట్రంప్.. డ్రోన్ల తయారీపై ట్రంప్‌ ఫ్యామిలీ పెట్టుబడులు

రెండు దేశాలను రెచ్చగొట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొమ్ము చేసుకుంటున్నాడు. తండ్రి ఏమో కీలక వ్యాఖ్యలు చేసి దేశాల మధ్య వైరం పెంచితే.. ఆయన కొడుకులేమో యుద్ధాలు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి డ్రోన్లు సప్లై చేస్తున్నారు.

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Indian Stock Markets Crash: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->