BREAKING: ఇండియా నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై దాడి.. 80 మంది మృతి

శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ తెలిపిన వివరాల ప్రకారం, మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ అయిన ఐరిస్ డేనాలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది.

Ganapathi : మావోయిస్టు దళపతి గణపతి లొంగుబాటు ?

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇచ్చిన సమాచారం మేరకు దళపతి గణపతి అచూకీ తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. మరి కొన్నిగంటల్లో గణపతి లొంగిపోనున్నారు.

Divorce : వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేము.. కోర్టు సంచలన కామెంట్స్!

వాట్సాప్ చాట్‌ల ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. భార్యకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా

TN Elections: తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తు ఫైనల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది.

BIG BREAKING: రాజ్యసభకు నితీష్.. బీహార్ పీఠంపై బీజేపీ సీఎం!

నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్తే, బీహార్ ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. గతంలో అనేకసార్లు నితీష్ కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

డ్రోన్ వార్‌ఫేర్‌లో భారత్ శేషనాగ్- 150.. శత్రువుల గుండెల్లో వణుకు!

పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం డ్రోన్ల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో భారత్ అత్యంత రహస్యంగా అభివృద్ధి చేసిన 'శేషనాగ్-150' అనే లాంగ్ రేంజ్ డ్రోన్ ఇప్పుడు రక్షణ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Vijay Divorce : విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్: రూ.250 కోట్ల సెటిల్‌మెంట్‌కు విజయ్ సిద్ధం?

తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ విడాకుల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ స్వయంగా ఆయన భార్యే ఆరోపిస్తూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి పాకిస్తాన్.. రంగంలోకి దిగేందుకు 5 కారణాలు!

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం, ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఇస్లామాబాద్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ యుద్ధంలోకి ప్రవేశించే తర్వాతి దేశం పాకిస్తాన్.. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. 

BREAKING: ఇండియా నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై దాడి.. 80 మంది మృతి

శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ తెలిపిన వివరాల ప్రకారం, మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ అయిన ఐరిస్ డేనాలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది.

Ayatollah Ali Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి..మిగతా కుటుంబం ఎక్కడ?

పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇజ్రాయెల్-అమెరిగా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు . ఖమేనితోపాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు చనిపోతే మిగతా కుటుంబసభ్యులు ఎక్కడ అనేది అంతుచిక్కని రహస్యంగా మారింది.

యుద్ధంలో రూ.18.87 లక్షల కోట్లు నష్టం.. ట్రంప్‌పై అమెరికా ప్రజలు ఫైర్

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ చర్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అమెరికా అక్షరాలా రూ.6,900 కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు ట్రంప్‌పై అమెరికా ప్రజలు మండిపడుతున్నారు.

Iran-US War: ఒక్క తూటా పేలకుండా అమెరికా ఆట కట్.. ఇరాన్ కు చైనా ప్రొఫెసర్ సలహా ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఒంటరిగానే పోరాడుతున్న ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. కేవలం క్షిపణులు, తుపాకులతోనే కాకుండా తెలివితేటలతో యుద్ధం చేయవచ్చని ఒక చైనా ప్రొఫెసర్ ఇరాన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు.

సౌదీ రిఫైనరీపై మళ్లీ డ్రోన్ దాడి.. గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో వణుకు!

సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) రాస్ తనూరా పై బుధవారం మరోసారి డ్రోన్ దాడి జరిగింది. గత రెండు రోజుల్లో ఈ కేంద్రంపై దాడి జరగడం ఇది రెండోసారి. ఈ దాడులు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

BIG BREAKING : శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై దాడి.. 101 మంది గల్లంతు!

శ్రీలంక దక్షిణ తీరంలో చోటుచేసుకున్న ఒక భారీ సముద్ర విపత్తు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్‌కు చెందిన ఒక నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ భీకర దాడి ఫలితంగా కనీసం 101 మంది గల్లంతయ్యారు.

BREAKING: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. సీనియర్లకు నిరాశే

తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు నేతలకు ఈ అవకాశం దక్కింది.

Virosh's reception: విరోష్‌ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

విజయ్‌ దేవరకొండ- రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విరోష్‌ జోడీ మెరిసింది. చేతిలో చెయ్యి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఈ జంట.. తొలుత అతిథులను పలకరించి, తర్వాత సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.

Beer sales increase : మండుతున్న ఎండలు..రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల అమ్మకాలు

ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 కాకముందే ఎండ దంచి కొడుతుంది. ఇదిలా ఉంటే  ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్ కు గుడ్ బై చెప్పి బీర్లు తాగేస్తున్నారు. దీంతో గడచిన రెండు రోజుల్లోనే బీర్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

Ganapathi : మావోయిస్టు దళపతి గణపతి లొంగుబాటు ?

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇచ్చిన సమాచారం మేరకు దళపతి గణపతి అచూకీ తెలంగాణ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. మరి కొన్నిగంటల్లో గణపతి లొంగిపోనున్నారు.

Adulterated ghee : హోటళ్లు, ఫంక్షన్లలో నెయ్యి తింటున్నారా? అది ఎలా తయారువుతుందో తెలిస్తే....

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లో మహ్మద్ జునైద్‌ అనే యువకుడు  ప్రైడ్‌ డెయిరీ పేరుతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పామ్ ఆయిల్, డాల్డాతో పాటు కొన్ని హానికరమైన పదార్థాలను కలిపి వాటిని ఆవు, గేదె మీగడలో కలిపి నెయ్యిని తయారు చేస్తున్నాడు.

Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలు..తెరపైకి కొత్త పేర్లు

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లకోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. తాజాగా కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. అందులో దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొద్దిసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Special Crime Team : జెమినీ టీ పౌడర్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ వరకు.. హైదరాబాద్ లో కల్తీ దందా.. షాకింగ్ వీడియోలు!

కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు..హైదరాబాద్ లో నకిలీ కల్తీ సరుకుల దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. తాజాగా బేగంబజార్‌లో పలు గోదాంలు, షాపులపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టయింది.

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.

Punarvika : పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాప పునర్వికను కాపాడుకునేందుకు #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఆ విరాళాలకు తోడు ప్రభుత్వం మిగతా భరించేందుకు ముందుకు వచ్చింది.

నెల్లూరు జీజీహెచ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: తప్పిన ప్రాణాపాయం

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

Flipkart Sales 2026: ఫ్లిప్‌కార్ట్ సేల్స్ మొత్తం లిస్ట్ ఇదే..! ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ బాసూ..!

2026లో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్, హోలీ సేల్, రిపబ్లిక్ డే సేల్ వంటి అనేక భారీ సేల్స్ ఉంటాయి. మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, No Cost EMI లభిస్తాయి.

Today Gold Price : భారీగా పతనమైన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే?

కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. గత కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్‌ డెలివరీ యాప్‌..

ర్యాపిడో తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్‌లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్‌లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->