Strong room : స్ట్రాంగ్ రూముల్లో లీడర్ల భవిష్యత్తు...ఇంతకీ ఈ  స్ట్రాంగ్‌రూమ్‌ అంటే ఏంటంటే?

పలు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం (EVM), వీవీప్యాట్ యంత్రాలను తరలించే కేంద్రమే స్ట్రాంగ్ రూమ్.

TN Election Results: విజయ్ పార్టీకి 121 సీట్లు.. 41% ఓట్లు.. మరో సంచలన సర్వే

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారం చేపట్టబోతోందా? అంటే.. మాజీ ఐపీఎస్ అధికారి రవి నిర్వహించిన తాజా 'పోస్ట్-ఎగ్జిట్ పోల్' సర్వే ఫలితాలు "అవును" అనే సమాధానం ఇస్తున్నాయి.

BIG BREAKING: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ వేళ సుప్రీం సంచలన తీర్పు!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ కేంద్రాల్లో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదంటూ టీఎంసీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Indus Waters Treaty - IWT : పాకిస్థాన్ కు బిగ్ షాక్...సింధు జలాల ఒప్పందంపై ఇండియా కఠిన వైఖరి

సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty - IWT) విషయంలో భారతదేశం తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.

వాహనాదారులకు బిగ్ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ?

కమర్షియల్ సిలిండర్‌ ధరలు రూ.993 పెరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

BIG BREAKING: రేపు అందరీ ఫోన్‌లకు అలర్ట్‌.. ఆందోళన వద్దు

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్‌కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ వచ్చింది.  ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: మేము అలా చేయకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్‌ ముక్కలయ్యేవి.. ట్రంప్ కీలక ప్రకటన

బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. లేకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలై ఉండేవని హెచ్చరించారు. 

Iran-US War: అమెరికాతో మళ్లీ యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.

BIG BREAKING: మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ దేశం నుంచి 5 వేల మంది సైనికులు ఔట్.. కారణం అదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ దౌత్యం, సైనిక వ్యూహాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా భావించే జర్మనీ నుండి సుమారు 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి రప్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Strait of Hormuz : హర్మూజ్‌పై నియంత్రణకు కొత్త నిబంధనలు... ఇరాన్‌ సంచలన నిర్ణయం

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఈ మార్గంలో కొత్త సముద్ర నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Donald Trump : క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటాం..ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.

Dosa : మన దోశకు ప్రంపంచ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వంటకాలను సమీక్షించే ప్రముఖ గ్లోబల్ ఫుడ్ గైడ్ 'టేస్ట్‌అట్లాస్' (TasteAtlas), మే 2026కు సంబంధించి విడుదల చేసిన ప్రపంచంలోని 'టాప్ 50 ఉత్తమ పాన్‌కేక్స్' జాబితాలో భారతీయ దోశలు మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.

Iran Us War : ఇరాన్‌లో పేలుడు.. 14 మంది ఐఆర్‌జీసీ సైనికులు మృతి

ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన 14 మంది సభ్యులు మరణించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది.

Instagram Blackmail Trap Case : ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల...లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న వలపు వలను జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆకర్షణీయమైన ఫోటోలు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ యువతులను వంచించే ఓ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు, నిందితుల అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.

Balkonda : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని..పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకిన యువతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నాడు ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతి, స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Road Accident: శంషాబాద్‌ కారు యాక్సిడెంట్‌లో ఆరుగురు మృతి.. నెట్టింట వైరల్ అవుతున్న చలాన్ వివరాలు..!

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైన కారుకు ఇంతక ముందే ఓవర్ స్పీడ్‌తో చలాన్లు పడటం గమనార్హం. ఈ కారు గతంలోనూ చాలాసార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయి.

Road Accident: హైదరాబాద్‌లో వణుకుపుట్టించే యాక్సిడెంట్.. స్పాట్‌లో ఆరుగురు డెడ్

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ -16 సమీపంలో అత్యంత వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Commercial LPG Price Hike: హైదరాబాద్‌లో ఇక ఫుడ్ తినాలంటే చుక్కలు కనిపిస్తాయ్.. బాదుడే బాదుడు..!

ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరిగాయి. దేశ చరిత్రలో తొలిసారి గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయి. పది కాదు ఇరవై కాదు ఏకంగా రూ.993లు పెరిగి గ్యాస్ సిలిండర్ ధర సంచలనం సృష్టించింది.

Extramarital Affair : 'ముగ్గురితో భార్యకు ఎఫైర్'.. చచ్చిపోతానని బెదిరింపులు..టెకీ సీతారాం సూసైడ్ కేసులో సంచలనాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య వివాహేతర సంబంధాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నట్లు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం....వివాహితపై అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.

Google AI Data Centre: విశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఏపీ ఐటీ రంగ చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలవనుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'గూగుల్' ఏర్పాటు చేయనున్న మెగా ఏఐ డేటా సెంటర్‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు.

Car accident : విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->