BIG BREAKING: కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. DMK సంచలన ప్రకటన

తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. 

BREAKING: ఢిల్లీ, హర్యానాలో మళ్లీ ఉగ్రదాడులకు ప్లాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ (ISI) కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ISI టార్గెట్‌ చేసిన జాబితాలో హర్యానాలో ఓ మిలిటరీ క్యాంప్‌, ఢిల్లీలోని ఓ ఆలయం, దాబా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

BREAKING: ఇదేం పద్ధతి.. విజయ్‌కు VCK పార్టీ ఊహించని షాక్!

టీవీకే విజయ్‌కు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వాలని కోరిన విజయ్ తీరుపై విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు సపోర్ట్‌ ఇవ్వాలని వాట్సాప్‌లో లేఖ పంపించడంపై వీసీకే నేతలు మండిపడుతున్నారు.

Vijay Tweet : మంచే జరుగుతుంది .. విజయం నిశ్చయం : విజయ్ సంచలన ట్వీట్!

విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Suvendu Adhikari : పెళ్లి చేసుకోలేదు...పోరాటమే ఆయన జీవితం.. దీదీ కోటను బద్దలు కొట్టిన సువేందు ఎవరంటే?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ హవాకు బ్రేక్ వేసి, రాష్ట్రంలో తొలిసారి కమల వికాసానికి కారణమైన నేత సువేందు అధికారి.

హిస్టారికల్ చేంజ్.. మమత జైత్రయాత్ర మొదలైన చోటే .. BJP తొలి సీఎం ప్రమాణ స్వీకారం!

పశ్చిమ బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. TMC అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన కోల్‌కతాలోని ఐకానిక్  బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార జరగనుంది

West Bengal CM: పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరు ?.. నేడు బీజేపీ కీలక నిర్ణయం!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో  బీజేపీ మొదటి సారిగా ఘన విజయం సాధించడంతో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగిసింది. దీంతో బెంగాల్ సీఎం ఎవరూ అనేది నేడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం తేల్చనుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన వైరస్.. ముగ్గురు మృతి.. WHO సంచలన ప్రకటన!

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఎంవీ హోండియస్ (MV Hondius) క్రూయిజ్ షిప్‌లో బయటపడిన హంటావైరస్ (Andes virus strain) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది సజీవ దహనం..

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్‌ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు.

Barack Obama : ఒబామా సంసారంలో ట్రంప్‌ టెన్సన్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత జీవితంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని కుటుంబం, క్రియాశీలకంగా ఉండాలని పార్టీ ఒత్తిడి చేస్తుండటంతో ఒబామా సతమతమవుతున్నారు.

Texas : అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని కారోల్టన్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్‌లోఘటన చోటుచేసుకుంది. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన గొడవలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. మోదీకి ట్రంప్ అభినందనలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ విజయాన్ని ఆయన "చారిత్రాత్మక, నిర్ణయాత్మకమైనది"గా అభివర్ణించారు.

Iran Drone Attack UAE : ఇరాన్ డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులకు గాయాలు....కేంద్రం ఫైర్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూఏఈ (UAE) లోని ఫుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీ జోన్‌పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. దీనిపై ఇండియా తీవ్రంగా స్పందించింది.

White House : వైట్ హౌజ్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం..స్పాట్ లొ డొనాల్డ్ ట్రంప్

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రతలో భారీ లోపం బయటపడింది. సోమవారం శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులకు దిగడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.  

Census 2027: సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ!

వినూత్న స్వీయ గణన (Self-Enumeration) విధానానికి సంబంధించిన అవగాహన పోస్టర్లను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ, జనాభా గణన విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ పోస్టర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం

CP Sumati: వస్తావా.. రేటెంత.. మారువేశంలో మల్కాజ్‌గిరి CP సుమతి.. చిక్కిన 40 మంది పోకిరీలు!

భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి చేపట్టిన సాహసోపేతమైన 'సీక్రెట్ ఆపరేషన్' ప్రతి మహిళలోనూ ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒక పోలీస్ అధికారిణి సామాన్య మహిళగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాలుగా మారిందో తెలియజేస్తున్నాయి.

MMTS stations : నగరంలో మరో మూడు  కొత్త ఎంఎంటీఎస్‌ స్టేషన్లు..ఎక్కడెక్కడో తెలుసా?

హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, ప్రయాణికుల సౌకర్యార్థం మరో మూడు కొత్త స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. అల్వాల్ లయోలా కళాశాల, ఆనంద్‌బాగ్‌, మౌలాలీ ప్రాంతాల్లో ఈ కొత్త స్టేషన్లను నిర్మిస్తారు.

Instagram Blackmail Trap Case : ఆజాద్‌ పేరిట జాదు లీలలు..సంచలన విషయాలు వెలుగులోకి..

సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని యువత ఏ విధంగా పెడదారి పడుతున్నారో చెప్పేందుకు కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. ధనిక వర్గాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని 'ఎస్కార్ట్', 'సిట్యువేషన్‌షిప్' వంటి ముసుగుల్లో వారిని నిలువునా ముంచాడు.

Telangana : ఆట మొదలైంది..ఇక మిగిలింది తెలంగాణే

ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగియడంతో, బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పుడు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాగా వేయడం 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యానికి అత్యంత కీలకమని పార్టీ భావిస్తోంది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Weather Alert: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh 10th Results 2026 : నేడు ఏపీ పదవతరగతి ఫలితాలు..చెక్ చేసుకోండిలా...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->