Watch Video: విద్యార్థులతో హెడ్‌మాస్టర్‌ మసాజ్‌.. వీడియో వైరల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్‌ చేయించుకోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రంగంలోకి దిగిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

Success Story: క్యాన్సర్‌ను జయించి UPSCలో సత్తా చాటిన సంజయ్.. సక్సెస్ స్టోరీ వింటే గూస్‌బంప్సే!

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాకు చెందిన సంజయ్ దహరియా ఆరేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటారు. క్యాన్సర్‌తో పోరాడిన నిరాశ చెందకుండా UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో 946వ ర్యాంకు సాధించారు.

West Bengal: నిరుద్యోగులకు నెలకు రూ.1500.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన

వెస్ట్‌ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. యువ సాథి అనే స్కీమ్ కింద రాష్ట్రంలో 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 7 నుంచే నుంచే నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

India’s Richest Billionaires : ‘ప్రపంచ కుబేరుల జాబితా'లో మన స్థానం ఎంతో తెలుసా?

 ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి మనదేశం తన స్థానాన్ని నిలుపుకుంది. ఈసారి కూడా మనదేశం మూడోస్థానంలో నిలిచింది. ఇక వ్యక్తిగతంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ నిలిచారు.

రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు అమెరికా పర్మిషన్ ? ఇందులో వాస్తవం ఎంత..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించేందుకు అమెరికా కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

Digital Census 2027: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

మోదీ జాతకంలో యుద్ధం.. పాకిస్తాన్‌పై ఇండియా ఆ రోజు దాడి చేయనుందా?

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ యుద్ధం సెగలు భారత్, పాకిస్తాన్‌కు కూడా అంటుకుంటాయని జ్యోతిష్కురాలు చెప్పుకొచ్చారు. ఆమె ఇండో- పాక్ సంబంధాలపై వేసిన అంచనాలు ఆన్‌లైన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.

Russia: భారత్‌కు షాక్‌.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు.

Donald Trump: ఇరాన్‌ ఓడిపోయింది.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇకనుంచి గల్ఫ్ దేశాలపై  దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇరాన్‌ మిడిల్‌ఈస్ట్‌కు లొంగిపోయి క్షమాపణలు చెప్పిందంటూ రాసుకొచ్చారు.

Google Gemini: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?

అమెరికాలోని ఫ్లోరిడాలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తికి గతంలో విడాకులు అయ్యాయి. దీంతో గూగుల్ జెమినిని భార్యగా ఫీల్ అయ్యాడు. దీంతో ఆమె చెప్పినట్లు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.

Gulf: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.

Iran: యుద్ధంలో కీలక పరిణామం.. గల్ఫ్‌ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు.

Telangana: సీఎం రేవంత్ ముందు 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

గత కొన్నిరోజులుగా మావోయిస్టులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

Special awards : చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, కమల్‌ హాసన్‌కు పైడిజయరాజ్‌ అవార్డు

2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ ఏడాది గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. స్పెషల్‌ అవార్డుల కేటాగిరిలో చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు ప్రకటించారు. ఇక జాతీయ నటుడు కమల్‌ హాసన్‌కు పైడి జయరాజ్‌ జాతీయ అవార్డు దక్కింది.

Gaddar Awards : ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్‌ రాంబాబు..2025  తెలంగాణ "గద్దర్‌ " అవార్డుల ప్రకటన

2025 సంవత్సరానికి గాను గద్దర్‌ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్‌ రాంబాయి నిలవగా ఉత్తమ నటుడిగా తండేల్‌ సినిమాకు గాను నాగ చైతన్య, ఉత్తమ నటిగా ది గర్ల్‌ ఫ్రెండ్‌ చిత్రానికి రష్మిక మందన్న ఎంపికయ్యారు.

Viral News: బీర్ బాటిల్‌లో చేప పిల్ల..! "ఇప్పుడు ఎట్లా తాగాలి తమ్మి..?"

హైదరాబాద్ మల్లాపూర్‌ వైన్ షాప్ లో కొన్న బీర్ బాటిల్‌లో చిన్న చేప పిల్ల కనిపించడంతో బీర్ కొన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. షాప్ సిబ్బంది బీర్ తాము తయారు చేయలేదని, కేవలం అమ్ముతున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Shiv Pratap Shukla: తెలంగాణ కొత్త గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. 9 రాష్ట్రాల గవర్నర్లు మార్పు

దేశంలోని 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ అనూహ్య రాజీనామాతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు.

Telangana First: కవిత కొత్త పార్టీ నినాదం ఇదే.. ‘తెలంగాణ ఫస్ట్’

తెలంగాణలో మరో 2 నెలల్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. ఈ పార్టీ నినాదం "తెలంగాణ ఫస్ట్" అని ఆమె స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో కోర్టు క్లీన్‌చీట్ ఇవ్వడంతో ఆమె ఫ్యామిలీతోపాటు అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...

విజయవాడలో పోలీసులు కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్‌ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.

AP Telangana Heatwave Alert: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 33–39°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరో 2–4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్‌

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా అటాచ్ చేసింది.

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విభేదాలు లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

Dhulipalla Narendra: ఊసరవెల్లి.. నన్ను ఏం పీకలేవ్ రా..

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.

Home Minister Anitha: హోం మంత్రి అనితకు అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ సమావేశాల్లో చర్చ సాగుతుండగా ఆమె ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై.. ఆమెను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.

Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.

Summer Sale AC Offers: సమ్మర్ సేల్‌లో రూ.20 వేలకే ఏసీ.. అదిరిపోయిన ఆఫర్లు

ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి లాయిడ్ (Lloyd) 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ధర రూ. 47,990 ఉంది. అయితే సమ్మర్ సేల్‌లో భాగంగా అమెజాన్ సుమారు 50 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీనిని కేవలం రూ. 22 వేలకే మీరు సొంతం చేసుకోవచ్చు.

ఇండియాలో కుప్పకూలిన కోడి గుడ్డు ధర.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించారు. దీంతో మార్చి 1 నుండి నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి సుమారు కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీల్లోనే నిలిచిపోయాయి.

Samsung Galaxy S26: 10-బిట్ డిస్‌ప్లే లేదు.. సామ్‌సంగ్ క్లారిటీ!

Samsung Galaxy S26 సిరీస్‌లో 10-బిట్ డిస్‌ప్లే లేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. మూడు మోడళ్లలో కూడా 8-బిట్ డిస్‌ప్లేనే ఉంది. కానీ FRC టెక్నాలజీతో స్క్రీన్ కలర్ క్వాలిటీ మెరుగుపరిచారు. అధిక ధర ఉన్న ఈ ఫోన్లలో 10-బిట్ లేకపోవడం కొంతమంది వినియోగదారులకు నిరాశ కలిగించింది.

Flipkart Sales 2026: ఫ్లిప్‌కార్ట్ సేల్స్ మొత్తం లిస్ట్ ఇదే..! ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ బాసూ..!

2026లో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్, హోలీ సేల్, రిపబ్లిక్ డే సేల్ వంటి అనేక భారీ సేల్స్ ఉంటాయి. మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, No Cost EMI లభిస్తాయి.

Today Gold Price : భారీగా పతనమైన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే?

కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. గత కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్‌ డెలివరీ యాప్‌..

ర్యాపిడో తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్‌లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్‌లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->