Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్....తనిఖీల్లో సంచలన వస్తువులు

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి తన సామానులో నిషేధిత 'గార్మిన్ శాటిలైట్ ఫోన్' కలిగి ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో వెల్లడైంది.

Massive explosion : తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా, కందీలి సమీపంలోని విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్ పల్లి  గ్రామంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.

భారతీయ నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి ఇండియా సీరియస్ వార్నింగ్!

హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్‌పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఇరాన్ రాయబారి పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు.

Quantum Communication: 1000 కి.మీ క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌తో భారత్ సరికొత్త రికార్డు!

సమాచార భద్రత విషయంలో భారత్ ప్రపంచం అబ్బురపడేలా ఓ విజయాన్ని సాధించింది. హ్యాకింగ్, ట్యాపింగ్ వంటి సైబర్ ముప్పులకు ఏమాత్రం అవకాశం లేని సురక్షితమైన 'క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్'ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ సిద్ధం చేసింది.

West Bengal : బెంగాల్‌లో బీజేపీ 'నిశ్శబ్ద వ్యూహం'...ఐదు 'M' లే కీలకం...ఆ ఐదు 'M' లు ఏంటో తెలుసా?

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

PM Modi : మీ రాజకీయాలకు మహిళలే బలయ్యారు: మోదీ ఎమోషనల్!

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

PM Modi : మహిళా బిల్లును అడ్డుకుంది వారే.. ప్రధాని మోదీ ఫైర్!

ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Donald Trump : మా ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తాం..ఇరాన్ కు ట్రంప్‌ మరో హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనున్న తరుణంలో, అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులకు ఇరాన్ అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Pakistan : హోటళ్లు సీజ్, మార్కెట్లు, బస్టాప్ లు క్లోజ్.. గల్లీల్లో వేల మంది సైనికులు.. పాక్ లో అసలేం జరగబోతోంది?

అమెరికా ,ఇరాన్ దేశాల మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందనే వార్తల నేపథ్యంలో, పాక్ యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ ,రావల్పిండి నగరాల్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

Pezeshkian : మా హక్కులను హరించే అధికారం నీకెక్కడిది: ట్రంప్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్ సూటి ప్రశ్న

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ అణు హక్కులను కాలరాసే అధికారం ట్రంప్‌కు ఎక్కడిదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Donald Trump : మీడియా సమావేశంలో ట్రంప్‌ దురుసు ప్రవర్తన..మండిపడుతున్న ఇండియన్స్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తరచుగా సహనం కోల్పోతున్నారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో భారతీయ ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల గురించి ప్రశ్నించిన విలేఖరిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Horizon Lord Sniper Rifle : ఇది బ్రహ్మోస్ కాదు, అగ్ని-5 అంతకన్న కాదు..కానీ, కనురెప్పపాటులో లక్ష్యాలను ఛేదిస్తుంది...అదేంటో తెలుసా?

ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్, కలాష్నికోవ్ అభివృద్ధి చేసిన ఏకే-47 కంటే చాలా ప్రమాదకరమైన రైఫిల్‌ను ఉక్రెయిన్ అభివృద్ధి చేసింది. దీన్నిహొరైజన్ లార్డ్ స్నైపర్ రైఫిల్ అని పిలుస్తారు. ఇది 4 కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 9సెకన్లలో ఛేదిస్తుంది.

Crime News : ఇటలీలో కాల్పులు..ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బెర్గామో  ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి. వైశాఖీ పండుగ వేడుకల కోసం అక్కడి గురుద్వారా కి వెళ్ళిన వారిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

Bab al-Mandeb Strait : మరో జలసంధికి మూసివేత ముప్పు.. బాబ్‌ అల్‌ మాండెబ్‌ పై హూతీల సంచలన ప్రకటన..

యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బాబ్ అల్-మందేబ్ జలసంధిని మూసివేస్తామని వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

octopus operation : హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌..9 రాష్ట్రాల్లో దాడులు..52 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కుంభకోణంలో షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకు అధికారులే స్వయంగా నేరగాళ్లతో చేతులు కలిపి ఈ స్కామ్‌కు బాటలు వేశారు.

Transfers of IPS officers : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్రంలో పరిపాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది.

Trapping Minors : సంపన్న కుటుంబాల పిల్లలే లక్ష్యంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ల ట్రాప్‌..నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌లోని సంపన్న వర్గాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇన్ స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాలికల జీవనశైలిని గమనించి, వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

Heavy Rain : హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...జలమయమైన రోడ్లు

హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగిస్తూ వరుణుడు నగరవాసులను పలకరించాడు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు, ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ ఊరటనిచ్చింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

MLA Rammohan Reddy : కుల్కచర్లలో డ్రోన్ ప్రదర్శనలో అపశృతి! పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి గాయాలు?

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది.

BIG BREAKING: జాగృతిలో చేరిన BRS మాజీ ఎమ్మెల్యే!

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాబురావు ఈ రోజు తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.

గవర్నర్ సూచనకు ఓకే చెప్పిన సీఎం రేవంత్.. భేటీకి అసలు కారణం ఇదేనా?

సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఆయనతోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం రెడ్డి నరేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న MLC నామినేషన్లు, విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై చర్చించారు.

RK Roja Daughter: తల్లికి మించిన కూతురు.. అన్షు మాలికకు అమెరికా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక అవార్డ్‌!

ఆర్.కె. రోజా కుమార్తె అన్షు మాలికకు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు లభించింది. కంప్యూటర్ సైన్స్‌లో ప్రతిభ చూపిన ఆమెకు ఈ గౌరవం దక్కింది. తల్లి రోజా ఎమోషనల్ గా స్పందిస్తూ గర్వంగా ఉందని, ఇది ఆరంభమేనని తెలిపారు.

Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ కు ఏమైంది..? సర్జరీ వెనుక అసలు కారణం ఇదే!

పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ సమస్య కారణంగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లో ముక్కుకు సంబంధించిన సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. వారం విశ్రాంతి తర్వాత పనులు ప్రారంభించవచ్చని డాక్టర్లు సూచించారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్ : 10 రోజుల పాటు బెడ్ రెస్ట్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MANGLI CASE  : మంగ్లీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌...కీలక నిందితుడు మధు అరెస్ట్‌

సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

JESSICA UPDATE : విశాఖ జెస్సికా మృతి కేసులో బిగ్‌ట్విస్ట్‌...స్నేహితుల దాడి..అవమానంతో సూసైడ్‌

స్నేహితులతో కలిసి బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Road Accident: మంత్రాలయం వెళ్తుండగా విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->