దేశంలో ఇంధన భద్రత.. ఆయిల్‌ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఆయనేనా..? హింట్ ఇచ్చిన నితీష్ కుమార్!

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైఖరితో కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత నవంబర్ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మళ్ళీ సీఎం పీఠం అధిష్టించిన నితీష్, అనూహ్యంగా రాజ్యసభకు వెళ్లడం రాజకీయ అనిశ్చితికి దారితీసింది.

అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు

గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.

BREAKING: ప్రభుత్వం సంచన నిర్ణయం.. డీజే పాటలు, ఐటం సాంగ్స్‌పై నిషేధం !

మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్‌ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు.అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

8 మందిని బలితీసుకున్న EV ఛార్జింగ్ పాయింట్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం బుధవారం సంభవించిన ఒక భీకర అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

లవర్‌కు ఫ్రెండ్ రంగు పూశాడని.. రైలు పట్టాలపై ఉంచి హత్య

హర్యానాలో దారుణం జరిగింది. రంగుల పండుగ హోలీ పూట జరిగిన చిన్నపాటి గొడవ కాస్తా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తన ప్రియురాలికి రంగులు పూశాడన్న కోపంతో, ఒక కిరాతకుడు తన స్నేహితుడిని అతి దారుణంగా హతమార్చాడు.

చైనాకు బిగ్ షాక్.. అమెరికా గ్రీన్ సిగ్నల్‌తో భారత్‌ వైపుకు 7 రష్యా చమురు నౌకలు

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను భారత్ వేగంగా పెంచుతోంది. ఎంతలా అంటే, వాస్తవానికి చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు ఇప్పుడు తమ మార్గాన్ని మార్చుకుని భారత తీరాలకు చేరుకుంటున్నాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

North korea: పార్లమెంట్ ఎన్నికల్లో కిమ్ జోరు.. ఉత్తర కొరియాలో ఎదురుతిరిగిన 7% ప్రజలు!

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన పట్టును నిరూపించుకున్నారు. ఆ దేశ పార్లమెంటరీ వ్యవస్థ అయిన 'సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ'కి ఈనెల 15న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో కిమ్ సారథ్యంలోని అధికార పార్టీ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేసింది.

దేశంలో ఇంధన భద్రత.. ఆయిల్‌ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Iran-US War: ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. వాషింగ్టన్‌లో గుర్తుతెలియని డ్రోన్ల కలకలం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రక్షణ, విదేశాంగ విధాన నిర్ణేతలు ఉండే కీలకమైన సైనిక స్థావరాల భూభాగంలో అనుమానస్పద డ్రోన్లు కనిపించాయి.

ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌పై ఇరాన్ దాడులు.. భారత్‌కు సవాళ్లు.. అసలేంటి రాస్‌ లఫాన్‌ ?

ఖతార్‌లోని రాస్‌ లఫాన్ నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి ఎంతో కీలకమైనంది. గత 20 ఏళ్లలో ఈ ప్రాంతం లిక్విఫైడ్‌ నేచురల్ గ్యాస్‌ ఇండస్ట్రీకి హబ్‌గా మారింది. ఇటీవల ఇరాన్‌ ఇక్కడ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి.

యుద్ధం ఆగడం కష్టమే.. పశ్చిమాసియాకు వెళ్తున్న వేలాది యూఎస్ బలగాలు

ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్‌ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్‌ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్‌కు షాక్.. యుద్ధం నుంచి వెళ్లిపోయిన అమెరికా నౌక

అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆప్‌ ఫోర్డ్‌ యుద్ధం నుంచి వెళ్లిపోయింది. గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు మరమ్మతులు చేయించుకునేందుకు వెళ్తోంది.

కెనడాలో దారుణం.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య

కెనడాలో దారుణాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

విప్‌లుగా ఇద్దరు MLCలు.. ముగ్గురు MLAలు నియామకం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకానికి సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Kalvakuntla Kavitha: మా డాడీ, మోడీ, చిన్న మోడీ.. ఉగాది వేళ కవిత ఊహించని కామెంట్స్!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పంథాను మార్చుకుంటూ, సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు రాబోతున్నారు. సరికొత్త రాజకీయం.. సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

BIG BREAKING: కవిత కొత్త పార్టీ పేరు ఇదే.. కానీ కోర్టులో చిక్కులు

తెలంగాణ జాగృతి చీఫ్‌ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె జనవరి 23న దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

KCRకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. అసెంబ్లీకి రాకుండానే కోటి 8 లక్షల జీతం

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "డిసెంబర్ 1, 2023 నుండి ఇప్పటివరకు కేసీఆర్ రూ.1,06,56,674 జీతభత్యాలుగా పొందారు. సభకు రాకుండా ఇలా జీతాలు తీసుకోవడంపై చర్చ జరగాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

MLA Raja Singh : ఇదే నీకు ఆఖరి శ్రీరామనవమి...ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇతర వర్గాలనుంచి తరచుగా బెదిరింపులు వస్తూనే ఉంటాయి. తాజాగా 27న జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయనను చంపేస్తామంటూ మరోసారి లేఖ రావడం కలకలం సృష్టించింది. ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి అంటూ అగంతకులు ఆ లేఖలో రాజాసింగ్ ను హెచ్చరించారు.

Brother Killed Sister : హైదరాబాద్‌ లో దారుణం..అక్కను చంపి..ముక్కలు ముక్కలు చేసి...

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్‌ బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతుందని ఆరోపిస్తూ ఆమెను తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

KTR :  సర్కస్‌లా ప్రభుత్వం.. రింగ్‌ మాస్టర్లుగా అధికారులు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రభుత్వ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడిపిస్తున్నారని.. అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్ క్యాలెండర్ విడుదల

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది సందర్భంగా 2026 జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

BREAKING: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు పునః ప్రారంభం

ఏపీలో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి.

DSC : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...3 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో 2026 ఉగాది రోజున 3,004ల పోస్టులతో కొత్త డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిన తర్వాత, ఈ ఏడాది కూడా టీచర్ పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఏలూరు MP పుట్టా మహేష్‌కు TDP షాక్.. పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరణ

మొయినాబాద్ ఫాంహౌస్‌లో శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడం, ఆయనకు బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రావడంతో పార్టీ దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

Half Day Schools: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే ఒంటిపూట బడులు.. సర్కార్ కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి.

Amaravati : అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక.. "Statue of Sacrifice" విగ్రహావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ నెల 16న చేయనున్నారు.

Carbon Monoxide: పుంగనూరులో విషాదం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి నలుగురు మృతి

ద్విచక్రవాహనం నుండి వచ్చే  కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు మరణించాడు.

ట్రేడింగ్ ప్రపంచంలో AI విప్లవం.. మైక్రో-ఆర్బిట్రేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు

పెట్టుబడి ప్రపంచంలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఏఐ బాట్ ట్రేడింగ్'. గతంలో కేవలం ఎక్స్‌పర్ట్‌లకు మాత్రమే పరిమితమైన కష్టమైన ట్రేడింగ్ ప్లానింగ్, ఇప్పుడు AI పుణ్యమా అంటూ సామాన్య పెట్టుబడిదారులకు కూడా చేరువవుతున్నాయి.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

Credit Card : క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ల ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల వంటి ప్రయోజనాలను భారీగా తగ్గించేశాయి.

ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?

విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి ఒక భారీ వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది.

IndiGo CEO : ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా!

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఇండిగో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.

LPG Cylinder Tips : సిలిండర్ 20 రోజులు అదనంగా రావాలా? ఈ 5 చిట్కాలు పాటిస్తే డబ్బు కూడా సేవ్!

ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

iphone foldable phone design: డిజైన్ లీక్.. ఐఫోన్ 18 సిరీస్‌లోనే రిలీజ్

యాపిల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సన్నీ డిక్సన్ షేర్ చేసిన 3D డిజైన్ ఫైల్స్ ప్రకారం, యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ అప్‌డేట్ లీక్ అయ్యింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->