AI Impact Summit 2026: ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ''ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌''ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, UAE, బ్రెజిల్, అమెరికా తదితర దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

Karnataka: టూరిస్ట్‌ యువతిపై గ్యాంగ్‌ రేప్.. ముగ్గురికి మరణశిక్ష

గతేడాది కర్ణాటకలోని ఇజ్రాయెల్‌కు చెందిన టూరిస్టుతో పాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు నిందితులకు మరణశిక్ష పడింది.

Trisha: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత

ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు. 

Chemical Foctory Accident: కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..  స్పాట్ లో 8 మంది కార్మికులు

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనం కాగా.. మరో 10 మందికి పైగా ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Ansar Interim: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో టెర్రరిస్టు గ్రూపు

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లు జరిపేందుకు నిర్ణయించుకున్న డాక్టర్ల బృందం అంతా కలసి ‘అన్సార్‌ ఇంటీరియం’ పేరుతో ఒక టెర్రరిస్టు గ్రూపును  ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

MP Renuka Chowdhury : ఎంపీ రేణుకా చౌదరికి  బిగ్ షాక్.. నోటీసులు జారీ!

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి  బిగ్ షాక్ తగిలింది. ఆమెకు పార్లమెంటు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకురావడమే కాకుండా, ఎంపీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమె వివరణ కోరింది.

Road Accient: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న కారు.. అయిదుగురు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ పైనుంచి దూకిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న అయిదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

PM Modi: ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. నేతన్యాహూ కీలక ప్రకటన

ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు ఆయన్ని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

Bangladesh : రాజకీయాలకు గుడ్ బై? మళ్ళీ పాత వృత్తికే ముహమ్మద్ యూనస్!

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకోనుంది. గత 18 నెలలుగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు.

Tarique Rahman's swearing : బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం:మోదీ బదులు ఓం బిర్లా

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ నెల 17న (ఫిబ్రవరి 17, 2026) ఢాకాలో జరగనున్న ఈ వేడుకలో ఆయన పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు ఒప్పందంపై రాజీకి సిద్ధం !

అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది.

Asim Munir: ''ఆగు.. నీ ఐడి ఏది ?''.. పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. జర్మనీలో ఓ కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tariq Rahman: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం

తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ అధికారికంగా ఆహ్వానం పంపింది. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

KTR: కేటీఆర్‌ కీలక నిర్ణయం.. హంగ్ మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జిల నియామకం

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్‌ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు.

Mancherial: మంచిర్యాల కార్పొరేషన్‌ దక్కించుకున్న కాంగ్రెస్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.

Mood Ganesh: డ్రైవర్‌ నుంచి మేయర్‌ దాకా.. కొత్తగూడెం మేయర్‌గా సీపీఐ నేత మూడ్‌ గణేశ్

కొత్తగూడెం కార్పొరేషన్‌ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మూడ్ గణేశ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు.

Kova Bun Issue: మేడారం జాతరలో ‘కోవా బన్’ చిచ్చు.. అసలు వివాదం ఎలా, ఎందుకు మొదలైందంటే?

మేడారం జాతరలో కోవా బన్ అమ్మిన ముస్లిం వ్యాపారులను ఒక యూట్యూబ్ ఛానల్ “ఫుడ్ జిహాద్” అంటూ టార్గెట్ చేయడంతో వివాదం చెలరేగింది. వ్యాపారిని బలవంతంగా బన్ తినమన్న వీడియో వైరల్ అయింది. నారా లోకేష్, నాగబాబు వంటి నాయకులు వలీకి మద్దతుగా నిలిచారు.

BJP: కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బిగ్‌ట్విస్ట్‌.. బీజేపీకే మేయర్‌ పీఠం

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చివరికి బీజేపీయే మేయర్‌ పదవిని దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల సపోర్ట్‌తో మేయర్ పీఠాన్ని కమలం పార్టీ సొంతం చేసుకుంది.

Congress: నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్లు దక్కించుకున్న కాంగ్రెస్

నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రెండింటినీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నిజామాబాద్‌లో MIMతో కలిసి మేయర్ పదవిని కైవసం చేసుకుంది.

Municipal Elections : మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తలు..నాటకీయ పరిణామాలతో వాయిదాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న మున్సిపల్‌ చైర్ పర్సన్‌, మేయర్‌ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తలు, లాఠీచార్జీలు, రాళ్లదాడులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది.

Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Nagababu: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.

Boggula Srinivas : ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్పద మృతి..సంచలన విషయాలు వెలుగులోకి..

"పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' పుస్తకంతో పాపులరైన  ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్‌ దుర్మరణం పాలయ్యారు.

Bill Gates-AP: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్లుండి ఏపీకి బిల్ గేట్స్.. ఎందుకో తెలుసా?

ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిల్‌గేట్స్‌ సమావేశం కానున్నారు.

AP Budget 2026: మంత్రి లోకేష్ శాఖకు భారీ కేటాయింపులు.. పవన్‌కు ఎన్ని వేల కోట్లో తెలుసా?

మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.3,32,205 కోట్లు కాగా.. వాటిని వివిధ శాఖలకు ప్రకటించారు. మంత్రుల శాఖల వారీగా చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ శాఖకు బడ్జెట్‌లో పాఠశాల విద్యకు అత్యధికంగా రూ.32,308 కోట్లు కేటాయించడం విశేషం.

AP Budget 2026-27: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేశారు.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->