Karnataka : ప్రయాణికులకు బిగ్ షాక్: పెరగనున్న బస్సు ఛార్జీలు.. అర్ధరాత్రి నుంచే అమలు!

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం అప్పుడే సామాన్యుడి జేబుపై పడటం మొదలైంది. తాజాగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు టికెట్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

NEET : నీట్ పేపర్ లీక్.. ప్రొఫెసర్‌ అరెస్ట్!

సంచలనం సృష్టించిన నీట్2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక పురోగతి సాధించింది. ఈ భారీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi : భర్తకు క్షయవ్యాధి, ముగ్గురు పిల్లలు : జాబ్ కోసమని వెళ్తే.. ఢిల్లీ సామూహిక అత్యాచార విస్తుపోయే నిజాలు!

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అత్యంత ఘోరమైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్,  క్లీనర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Tamil Nadu : తమిళనాడు ఎన్నికల్లో భారీ కుంభకోణం...  10 మంది విదేశీయులు అరెస్ట్.. ఎలా దొరికారంటే?

విదేశీ పాస్‌పోర్టులు ఉండి కూడా గత నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేశారనే ఆరోపణలపై 10 మంది విదేశీయులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.

Kuldeep Sengar: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్‌కు బిగ్‌ షాక్.. ఇక జైల్లోనే

ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అతడిని జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది.

NEET 2026: నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

Petro Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. IOCL, BPCL, HPCLకు ఎంత లాభమో తెలుసా?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. ఇలా పెంచడానికి గల కారణమేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

India Energy Crisis: WFH నుంచి పెట్రోల్ కంట్రోల్ వరకు.. ఇరాన్-US వార్ పై భారత్ వ్యూహం అర్థమైందా?

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలు పెరిగినా భారత్ పెద్దగా ప్రభావితంకాలేదు. పలు దేశాల నుంచి చమురు దిగుమతులు, భారీ నిల్వలు, బలమైన రిఫైనరీలు, దౌత్య సంబంధాలు భారత్‌కు సహాయపడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంధన పొదుపు సూచనలతో ప్రభుత్వం పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంది.

China : చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్ కేసు.. ఏజెంట్ అడ్డంగా దొరికిపోయాడు!

అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్‌వాంగ్‌ (64)ను దోషిగా నిర్ధారించింది.

US-China: అమెరికా పతనం అంచులో ఉందన్న జిన్‌పింగ్‌.. ఒప్పుకున్న ట్రంప్..

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్‌ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు.

సముద్ర జలాల్లో హైజాక్ కలకలం.. మునిగిన భారత నౌక.. మరో నౌక ఇరాన్ స్వాధీనం

UAEలోని ఫుజైరా ఓడరేవుకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఓ నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించింది.

Trump-Xi Summit: తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. ట్రంప్‌కు జిన్‌పింగ్ 'వార్నింగ్'..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. తొలిరోజు సమావేశంలోనే ఇరువురు నేతల మధ్య తైవాన్ అంశంపై వాడీవేడిగా చర్చలు జరిగినట్లు సమాచారం.

China: చైనాలో 'నో' పేపర్‌ లీక్స్.. 1.3 కోట్ల మందికి ఒకేసారి పరీక్ష.. ఎలా సాధ్యమో తెలుసా

భారత్‌లో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్-యూజీ పరీక్షా పత్రం లీకై కలకలం రేపింది. ఇలాంటి తరుణంలో పొరుగు దేశం చైనాలోని 'గౌకావో' పరీక్షా విధానం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

US-Iran War: ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్'.. ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సరికొత్త ప్లాన్

అమెరికా ఇరాన్‌పై దాడులు చేయాల్సిన పరిస్థితులు వస్తే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి 'ఆపరేషన్ స్లెడ్జ్‌ హ్యామర్‌' అనే పేరు మార్చి దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

BIG BREAKING : బండి సంజయ్ తల్లికి గుండెపోటు: ఆసుపత్రికి తరలింపు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల (83) శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు.

Telangana : 2034 వరకు నేనే సీఎంను..  రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తూనే, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.

Telangana : బండి భగీరథ్ కు బిగ్ షాక్... పోలీసుల వద్ద కీలక ప్రూఫ్స్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పొక్సో కేసులో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.  బాధిత బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

kavitha : తమిళనాడులో విజయ్.. తెలంగాణలో నేనే.. కవిత సంచలన కామెంట్స్ !

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేసింది.  జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే, ప్రజల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలనే బలమైన సంకల్పంతో ఈ పార్టీని స్థాపించినట్లు కవిత తెలిపారు.

KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది.

BREAKING: తెలంగాణ, ఏపీలో సర్‌ ఎప్పుడంటే ?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

BIG BREAKING :  బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌.. హైకోర్టు కీలక నిర్ణయం!

పోక్సో కేసులో అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. ఈ కేసులో కీలకమైన బాధితురాలి పుట్టినరోజు తేదీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

TDP : మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా మార్పుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

pawan kalyan : విజయ్ వేరు.. నేను వేరు...పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ పెట్టి విజయం సాధించిన నేపథ్యంలో, తనపై వస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు.

రక్షణ రంగ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. ఇక దేశంలోనే అయిదోతరం యుద్ధ విమానాలు తయారీ

పుట్టపర్తి వేదికగా నిర్మించనున్న 'అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌' (AMCA) ప్రాజెక్టును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

BREAKING: తెలంగాణ, ఏపీలో సర్‌ ఎప్పుడంటే ?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

సారీ తమ్ముళ్లు.. TDP మహానాడు రద్దు :  చంద్రబాబు సంచలన నిర్ణయం!

మిడిల్ ఈస్ట్ సంక్షోభం సృష్టించిన ఆర్థిక అనిశ్చితిని తట్టుకునేందుకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏఫెక్ట్ ఇప్పుడు టీడీపీ మహానాడుపై కూడా పడింది.

BIG BREAKING: AP ఉద్యోగులకు గుడ్ న్యూస్..రేపటి నుంచి వర్క్‌ఫ్రం హోం.. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు!

ఏపీలో గురువారం ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి వివరించారు.

BIG BREAKING: వర్క్ ఫ్రం హోం పాటించాలి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రకటించిన 8 అంశాలను పాటించాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->