CJP : పేపర్ లీక్‌లపై యుద్ధం :  కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ సంచలన నిర్ణయం!

 కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తాను జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.

Annamalai : బీజేపీకి బిగ్ షాక్‌.. అన్నామలై గుడ్‌బై!

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత పవర్‌ఫుల్ అండ్ క్రేజీ లీడర్‌గా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.

Mamata Banerjee : మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 60 మంది MLAలు డుమ్మా!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన నూతన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ఘోరంగా విఫలమైంది.

JEE Advanced-2026 : జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల: 330 మార్కులతో శుభమ్‌ కుమార్‌ ఆల్‌ ఇండియా టాపర్‌!

దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో (IITs) బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2026 పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్‌ కుమార్‌ ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు.

RCB Celebration Photos and Video: చారిత్రాత్మక ఫైనల్...ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్

అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన విజయ సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Gujarat Titans : టైటాన్స్‌కు తప్పిన ముప్పు.. గుజరాత్‌ ఐపీఎల్‌ బస్సులో అర్ధరాత్రి మంటలు!

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న అధికారిక బస్సులో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది.

Royal Challengers Bengaluru Win : 'అద్వితీయ' బెంగళూరు.. వరుసగా రెండోసారీ 'కప్‌ నమ్దే'!

ఐపీఎల్‌-19వ సీజన్‌ ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష పోరులో రజత్‌ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Nepal : భారత్-నేపాల్ సరిహద్దు పంచాయితీ.. వివాదం వెనుక ఉన్న అసలు హిస్టరీ ఇదీ!

నేపాల్ ప్రధాన మంత్రి బాలేన్ షా భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. వివాదాస్పద ప్రాంతాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా అంశాలపై ఆయన మొదటిసారి నోరు విప్పారు.

Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 'పాకిస్థాన్ బ్యాంక్' లింక్.. షాకింగ్ నిజాలు వెలుగులోకి తెచ్చిన NIA

జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో గతేడాది జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రభుత్వ, ఉగ్రవాదుల హస్తం ఉందనడానికి తిరుగులేని డిజిటల్ ఆధారాలు లభించాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌కు చెందిన ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంకుతో ఉన్న లింకు బయటపడింది.

Underground Missile Cities : అమెరికా బాంబులకు లొంగని ఇరాన్...మళ్లీ యాక్టివ్ అయిన భూగర్భ క్షిపణి నగరాలు

అమెరికా, ఇజ్రాయెల్‌ కూటమి ఇరాన్‌పై భీకర దాడులు చేసి, అక్కడి పర్వతాలను బాంబులతో బద్దలు కొట్టినప్పటికీ ఆ దేశ రహస్య క్షిపణి నిధి సురక్షితంగానే ఉంది. ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్నికోల్పోలేదు.

Indian-origin pilot : పచ్చని పందిట్లో మృత్యుఘోష: పెళ్లయిన కొద్ది గంటలకే..భారతసంతతి పైలట్‌ మృతి

జీవితాంతం కలిసి నడవాలంటూ ఆ దంపతులు వేసిన ఏడడుగుల బంధం పట్టుమని పది గంటలైనా గడవలేదు. నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ దంపతుల జీవితంలోకి మృత్యువు హెలికాప్టర్ ప్రమాద రూపంలో దూసుకొచ్చి, పెళ్లి పీటల నుంచి నేరుగా చితిపైకి నెట్టింది.

Strait of Hormuz : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు... హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు

పశ్చిమాసియాలో శాంతి ఒప్పంద ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయనే ఆశలు మళ్లీ అడియాసలయ్యాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దళాల మధ్య పరస్పర దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరాయి.

Balendra Shah : భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది: నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు

నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలేంద్ర షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలపై ఎదురైనా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదని, నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని వ్యాఖ్యానించారు.

Peyushkian : పశ్చిమాసియా ఉద్రిక్తత వేళ..ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం..అధ్యక్షుడు రాజీనామా?

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాల మితిమీరిన జోక్యంపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

CM Revanth Reddy : జూన్ 15 తర్వాత తేల్చుకుంటాం.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  TGPSC మూడు నోటిఫికేషన్లు!

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీని జెట్ స్పీడ్‌తో పూర్తి చేయడంతో పాటు, ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా సరికొత్త సిస్టమ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. 

BIG BREAKING :  ఆన్‌లైన్ బెట్టింగ్ ..  11 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డాఫాబెట్ ద్వారా దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ CID అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

CBSE : తెలంగాణలో అతిపెద్ద ఎగ్జామ్ స్కామ్.. !

2019లో ఏం జరిగిందో  గుర్తుందా?   తెలంగాణ ఇంటర్ విద్యార్థుల రక్తాన్ని తాగిన ఆ రాబందు గుర్తుందా?  3లక్షల 80వేల మందిని అన్యాయంగా ఫెయిల్ చేసి..  20 మందికి పైగా అమాయక విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న అదే దుర్మార్గపు సంస్థ 'గ్లోబరేనా'!

Kalvakuntla Kavitha : "అధికారంలోకి రాగానే ఆంధ్రా నేతల విగ్రహాలు పార్సల్ చేస్తాం"...కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

"తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం" అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.

Employees Health scheme : తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. పాత EHS స్థానంలో సరికొత్త 'హెల్త్ కేర్ ట్రస్ట్'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గతంలో ఉన్న పాత ఆరోగ్య పథకం (EHS) స్థానంలో మరింత పారదర్శకమైన, పటిష్టమైన Employees Health Care Trust (EHCT) అనే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.

EHS : ఈ నెల నుంచే..ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ ? ఉద్యోగసంఘాలు ఏమంటున్నాయంటే?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య భద్రతకు సంబంధించిన కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే ఈ పథకంపై తుది కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చింది.

Janasena : తెలంగాణలో జనసేన సభ రద్దు ..  ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్!

పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

South Coast Railway Zone : సాకారమైన 4 దశాబ్దాల కల.. నేటి నుంచే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌’!

ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన 'దక్షిణ కోస్తా రైల్వేజోన్‌' నేటి నుంచి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Chittoor : చిత్తూరులో అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ గుట్టు రట్టు

ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు, వైద్యశాఖ అధికారులు రట్టు చేశారు. బంగారుపాళ్యం మండలం చంద్రశేఖరపురం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో ఈ అక్రమ కేంద్రం నడుస్తుంది.

Mantralayam : మంత్రాలయం తుంగభద్రలో విషాదం.. ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతు

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద ఆదివారం ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పవిత్రమైన తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఐదుగురు యువకులు, యువతులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తిరుపతికి వెళ్తున్నారా.. శ్రీవాణి దర్శన టికెట్ల రూల్స్ మార్చిన TTD!

తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేసింది.

Weather Update: డేంజర్ బెల్స్.. దూసుకొస్తున్న తుపాను.. రెండు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 'జాంగ్మీ' తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

CM Chandrababu : రికార్డులు సృష్టించడం టీడీపీకే సాధ్యం.. కార్యకర్తలకు చంద్రబాబు పాదాభివందనం!

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల మహానాడు మహోత్సవం అత్యంత అద్భుతంగా, విజయవంతంగా ముగిసిందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->