PM Narendra Modi : దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు: ఎన్డీఏ సమావేశంలో మోడీ కీలక వ్యాఖ్యలు

దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకోవడం వల్లే ఎన్డీఏకు వరుసగా మద్దతు లభించిందని ఆయన పేర్కొన్నారు.

Mamata Banerjee :మమత బెనర్జీ సంచలన నిర్ణయం...కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

Amaravati : అమరావతికి కేంద్ర కేబినెట్ వరాల జల్లు.. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి.. సుమారు రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Raghava Lawrence : భారతీరాజా మృతితో...రాఘవ లారెన్స్ ప్రకటన వాయిదా?

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై గురువారం ఉదయం కీలక ప్రకటన చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే దర్శకుడు భారతీరాజా మృతితో తన నిర్ణయాన్ని మరో రోజుకు వాయిదా వేసుకున్నారు.

Google Data Centre : ఢిల్లీ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు బ్రేక్

భారత్‌లో గూగుల్ క్లౌడ్‌ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక థర్డ్‌ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో నెట్‌వర్కింగ్ పరికరాలు షట్‌డౌన్ అయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

NIFT 2026 Leak : ఎగ్జామ్‌కు వెళ్లకపోయినా ప్రెజెంట్.. పరీక్ష రాసినోళ్లకు ఆబ్సెంట్ : NTA దెబ్బకు విద్యార్థులు షాక్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్లీ వార్తల్లోకెక్కింది. నీట్ వివాదం మరువక ముందే.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT 2026) ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలపైనా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

BIG BREAKING : దీదీకి మరో బిగ్ షాక్ : పార్టీని వీడిన ఫైర్‌బ్రాండ్ లీడర్.. నమ్ముకున్నోళ్లే హ్యాండ్ ఇస్తున్నారు!

మమతా బెనర్జీ క్యాంప్‌లో ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలు చేజారిపోతున్నారు. కేవలం వారం రోజుల క్రితమే దీదీకి అత్యంత ఆప్తుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస

ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలు నగరాన్ని అట్టుడికించాయి. ముసుగులు ధరించిన ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి కార్లు, ఇళ్లు, ఇతర ఆస్తులపై దాడులు చేశారు.

Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరి ముస్లింల తిరుగుబాటు.. పీఓకేలో ఉధృతమవుతున్న అసంతృప్తి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రజా అసంతృప్తి తాజాగా మరింత ఉధృతరూపం దాల్చింది. ముఖ్యంగా రావల్‌కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు తమ రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు.

POK : పాకిస్తాన్ ఏం దాస్తోంది?

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, మళ్లీ అగ్నిగుండంలా మారింది. వీధుల్లో వేలాది మంది నినాదాలు. ఆందోళనలు. భద్రతా బలగాలతో ఘర్షణలు. మరణాలు. గాయాలు.ఇంటర్నెట్ ఆంక్షలు. POKలో ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఇది స్వాతంత్య్ర ఉద్యమమా? పాకిస్తాన్ వ్యతిరేక తిరుగుబాటా?

BREAKING: పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన Mi-17 మీడియం-లిఫ్ట్ రవాణా హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 21 మంది మిలిటరీ సిబ్బంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

Tracking India : చైనాతో కలిసి భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లతో నిఘా..!

గడచిన 16 నెలల స్వల్ప వ్యవధిలోనే పాక్ ఏకంగా ఆరు 'ఎర్త్-అబ్జర్వేషన్' (భూపరిశీలన) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించింది. భారత భూభాగాన్ని, వ్యూహాత్మక కదలికలను పర్యవేక్షించేందుకే పాకిస్తాన్ ఈ సరికొత్త శాటిలైట్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Afghanistan : అఫ్గానిస్థాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు: నిద్రలోనే 11 మంది చిన్న పిల్లలు దుర్మరణం!

అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భయానక వైమానిక దాడుల్లో 11 మంది అమాయక చిన్న పిల్లలు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

POK : ఈ నలుగురిని పట్టిస్తే కోటి రూపాయిలు..  పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన!

POKలో గత వారం నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన నలుగురు ముఖ్య నాయకులను పట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం కోటి పాకిస్తానీ రూపాయల భారీ బహుమతిని ప్రకటించింది.

Neethu Bhai : ఐటీ కారిడార్‌లో ‘గంజాయి సామ్రాజ్యం’.. మరోసారి తెరమీదకు "నీతూబాయ్'

హైదరాబాద్ ఐటీ కారిడార్‌గా పేరొందిన గచ్చిబౌలి–నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతూబాయ్ అలియాస్ కాలావతి పేరు మరోసారి సంచలనంగా మారింది.

Pawan Kalyan : హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు..తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పవన్ ఫైర్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌ ఎవరి జాగీరు కాదని, తనను తెలంగాణలోకి రావద్దనడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన ఘాటుగా స్పందించారు.

Eagle Force : నానక్‌రామ్‌గూడలో ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి.. 50 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్! లేడీ డాన్ పరార్..

'ఈగల్ ఫోర్స్' నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. సాధారణ కిరాణం షాపు మాటున నిర్వహిస్తున్న భారీ గంజాయి దందాను బట్టబయలు చేసింది. ఈ దాడిలో 50 మంది ఐటీ ఉద్యోగులు పట్టుపడగా, లేడీ డాన్ నీతూభాయ్ పరారీలో ఉంది.

DGP CV Anand : 44వ జాతీయ రహదారిపైనే ప్రమాదాలు ఎక్కువ..కారణం ఇదే..డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని డీజీపీ సీ.వీ. ఆనంద్ వెల్లడించారు.ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారిపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అక్రమ పార్కింగే కారణమన్నారు.

Meenakshi Natarajan :  మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ రిజెక్ట్.... ఇంతకు ఆమె మీదున్న కేసు ఏంటి?

 వాస్తవానికి ఒక కోర్టు కేసులో ఆమెకు సమన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ విషయాన్ని ఆమె తన నామినేషన్ పత్రాల్లో చూపించలేదనే కారణంతోనే ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు.

BIG BREAKING : పవన్ కల్యాణ్ కు బిగ్ షాకిచ్చిన అమిత్ షా!

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో చిట్‌చాట్ జరిపారు.

CM Revanth Reddy : మీనాక్షిపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు : సీఎం రేవంత్ రెడ్డి

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా బీజేపీ చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు.

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2  విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Bigg Boss 10 Season: 'బిగ్‌బాస్ 10' సరికొత్త సామ్రాజ్యం: దశాబ్ది సీజన్‌ అఫీషియల్ ప్రోమోతో హోరెత్తించిన నాగార్జున!

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాన్‌స్టాప్ వినోదాన్ని పంచిన ఈ సూపర్ హిట్ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

BIG BREAKING : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతలకు కీలక బాధ్యతలు!

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిచారు.

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. కేబినెట్ మీటింగ్ మధ్యలో.. హైటెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరిగిన క్యాబినెట్ (మంత్రిమండలి) సమావేశానికి హాజరైన ఆయన, మధ్యలోనే తీవ్రమైన నడుము నొప్పి, తీవ్ర అలసట కారణంగా సమావేశం నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు.

Nandu World : యూకేలో ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు.. ‘నందూస్‌ వరల్డ్‌’ దంపతులపై కేసు

ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->