Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక హిల్ స్టేషన్ ముస్సోరీ (Mussoorie)లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్ర (హనీమూన్)కు వెళ్లిన 27 ఏళ్ల తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హోమ్‌స్టే గదిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది.

TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్‌ షాక్‌...బెంగాల్...‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ, సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఎంసీకీ గుడ్ బై చెప్పిన 20 మంది ఎంపీలు ఏ మాత్రం గుర్తింపులేని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI)లో విలీనమైనట్లు ప్రకటించారు.

Uddhav Thackeray : వెళ్లాలనుకునే ఎంపీలు శుభ్రంగా వెళ్లిపోవచ్చు..  ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ పేరుతో జరుగుతున్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. శివసేన పార్టీకి చెందిన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వైపు వెళ్తారనే ఊహాగానాల మధ్య, ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన ఎంపీలతో జరిపిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

US- Iran War: ముగిసిన వార్.. పెట్రోల్, గ్యాస్ తో పాటు ఇండియాలో ఈ 10 వస్తువులు ధర డమాల్!

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ తో పాటు. పాలు, కూరగాయల నుండి విమాన టిక్కెట్ల వరకు ప్రతి ఒక్కటి ఖరీదైనవిగా మారాయి. ఈ ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్ సాధారణ స్థితికి వస్తోంది.

నాగ్‌పూర్‌లో ఘోరం: IAF అధికారి భార్యపై అత్యాచారం.. చేతబడి, బ్లాక్‌మెయిల్‌తో బలవంతపు మతమార్పిడి!

నాగ్‌పూర్‌లోఐఏఎఫ్‌ అధికారి భార్యపై జరిగిన దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. తన పాత క్లాస్‌మేట్, అతని స్నేహితులు తనపై అత్యాచారం చేశారని, బ్లాక్‌మెయిల్ చేస్తూ క్షుద్రపూజలు, బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

CM Vijay : రైతులందరికీ రుణమాఫీ... సీఎం విజయ్ సంచలన ప్రకటన!

తమిళనాడు సీఎం విజయ్  సంచలన ప్రకటన చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ పథకంలో కొన్ని మార్పులు చేస్తూ సవరించిన కొత్త నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు.

NEET: నీట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అభ్యర్థుల అకౌంట్లు హ్యాక్

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షలో భారీ మోసం బయటపడింది. నీట్ అభ్యర్థులకు అందాల్సిన రీఫండ్ డబ్బులను కొట్టేయాలని ప్రయత్నించిన మోసాన్ని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

G7 Summit : ఫ్రాన్స్ జీ7 సదస్సులో మోదీ, ట్రంప్ షేక్ హ్యాండ్ - VIDEO VIRAL

ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు.

Times Square : న్యూయార్క్ నిక్స్ విజయోత్సవాల్లో కాల్పులు.. రణరంగంగా మారిన టైమ్స్ స్క్వేర్

అమెరికా బాస్కెట్‌బాల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన న్యూయార్క్ నిక్స్ (New York Knicks) జట్టు సాధించిన అద్భుత విజయం.. న్యూయార్క్ నగరంలో తీవ్ర విషాదాన్నినింపింది. అభిమానుల సంబరాలు అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా హింసాత్మకంగా మారి కాల్పులకు దారి తీశాయి.

US- Iran War: ముగిసిన వార్.. పెట్రోల్, గ్యాస్ తో పాటు ఇండియాలో ఈ 10 వస్తువులు ధర డమాల్!

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ తో పాటు. పాలు, కూరగాయల నుండి విమాన టిక్కెట్ల వరకు ప్రతి ఒక్కటి ఖరీదైనవిగా మారాయి. ఈ ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్ సాధారణ స్థితికి వస్తోంది.

ఎడ్యుకేషన్ పై AI ఎఫెక్ట్.. ఆ 12 వేల కోర్సులు ఔట్.. యూనివర్సిటీల సంచలన నిర్ణయం!

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలోని యూనివర్సిటీలు తమ విద్యా విధానాన్ని భారీగా మార్చేస్తున్నాయి. కాలం చెల్లిన కోర్సులను రద్దు చేస్తూ, కొత్త టెక్నాలజీ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Donald Trump : పేద దేశాలకు అమెరికాలో నో ఎంట్రీ...వలసదారులపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలోని అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తన చర్యలను మరింత తీవ్రతరం చేసింది. పేద దేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు అమెరికాకు వస్తే, ఇక్కడి వనరులపై భారం పడి భవిష్యత్తులో అమెరికా కూడా పేద దేశంగా మారే ప్రమాదం ఉందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

America-Iran: సుప్రీం లీడర్ సంతకం లేకుండానే అమెరికా-ఇరాన్ ఒప్పందం.. అసలు చెల్లుబాటు అవుతుందా?

ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ సంతకం పెట్టరని అమెరికా అత్యున్నత అధికారి తెలిపారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో, సర్వోన్నత నాయకుడు అంతర్జాతీయ ఒప్పందాలపై నేరుగా ఎప్పుడూ సంతకాలు చేయరన్నారు.

America-Iran: యుద్ధం ఎఫెక్ట్.. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. పునర్నిర్మాణానికి రూ.25 లక్షల కోట్లు!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 107 రోజుల పాటు సాగిన భయంకర యుద్ధం ఎట్టకేలకు శాంతి ఒప్పందంతో ముగిసింది. అయితే ఇరాన్ మళ్లీ కోలుకుని.. తనను తాను తిరిగి నిర్మించుకోవడానికి కనీసం 300 బిలియన్ డాలర్లు (సుమారు 25.05 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చవుతుందని తెలుస్తోంది.

Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, అస్తిత్వానికి సమున్నత ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ (లష్కర్) శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది (2026) నిర్వహించబోయే బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదల చేశారు.

BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూమి రికార్డుల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Unemployees : దిల్‌సుఖ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత..నిరుద్యోగుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లింది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వందలాది మంది అభ్యర్థులు అకస్మాత్తుగా ప్రధాన చౌరస్తాలోకి దూసుకొచ్చి మెరుపు ధర్నాకు దిగారు.

Eagle Force : డ్రగ్స్, గంజాయి మూలాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం...రాష్ట్రవ్యాప్తంగా దాడులు

తెలంగాణలోని వివిధ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల (డ్రగ్స్) విక్రయాలు, వినియోగంపై వస్తున్న వరుస ఫిర్యాదులపై 'ఈగల్ ఫోర్స్' తీవ్రంగా స్పందించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో మెరుపు దాడులు (రైడ్స్) నిర్వహించింది.

Adluri Laxman : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సవాల్

హరీష్ రావు చేసిన కామెంట్స్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, కోడిగుడ్ల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ హరీశ్ రావు చేసిన ఆరోపణలు చేశారు.

TG Jobs: ములుగు సమ్మక్క-సారక్క యూనివర్సిటీలో జాబ్స్.. ఖాళీలు, అర్హతల వివరాలివే!

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Fire accident : మూసాపేట్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఈవీ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ గూడ్స్ షెడ్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (EV) నిల్వ గోదాంలో (Warehouse) ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి.

APSRTC : ఏపీఎస్‌ ఆర్టీసీలో ప్రైవేటు ఈ బస్సుల ప్రవేశం...కార్మిక సంఘాల ఆందోళన బాట

ఏపీ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం అందిస్తున్న పీఎం ఈ-బస్' పథకం కింద వీటిని ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ చేత నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Crime News : సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్‌చల్‌... పోలీసుల ఫైరింగ్‌

తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మహిళల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను లాక్కుని రైలు ఆపి పారిపోతుండగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

Srisailam : శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి అక్రమాలు.. దేవస్థానం కాటేజీల కబ్జా?

శ్రీశైలం దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దేవస్థానానికి సంబంధించిన వీఐపీ కాటేజీల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Jnaneshwari : చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. చనిపోయిన కుక్క!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) మిస్సింగ్ కేసు ఇప్పుడు మరింత మిస్టరీగా, అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

Anna Lezhneva : పవన్ కల్యాణ్‌ను చూస్తే గర్వంగా ఉంది..  అన్నా లెజినోవా ఎమోషనల్ కామెంట్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన, అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.

Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరించింది.

Gyaneshwari : తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ ...కిడ్నాప్ కోణంలో దర్యాప్తు!

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేస్తూ కిడ్నాప్ కోణంలో విచారిస్తున్నారు.

Gold Rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.3 వేలు పెరిగి రూ.1,52,200కు చేరుకుంది. కేజీ వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.9,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది.

SpaceX IPO: రికార్డు స్థాయిలో స్పేస్‌ఎక్స్ ఐపీఓ.. ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఆర్డర్లు!

ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే 70 బిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.4,300 తగ్గి.. రూ.1,48,850గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గి.. రూ.1,36,440 గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->