రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. పుతిన్ సంచలన ప్రకటన

గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో నిర్వహించిన రష్యా 'విక్టరీ డే' వేడుకల సందర్భంగా ప్రసంగించారు.

Vijay Vs Stalin: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు

తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలసిందే. అనంతరం డీఎంకే అధినేత విజయ్ ప్రసంగంపై ఫైర్ అయ్యారు. మొదటి ప్రసంగంలోనే ప్రభుత్వం వద్ద లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

keerthana : విజయ్‌ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి...ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ ...

తమిళనాడు సీఎం గా 'దళపతి' జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక యువ మహిళా మంత్రి కీర్తన. కేవలం 29 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి, విజయ్ తొలి కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు కీర్తన.

Tamil Nadu CM Vijay : ఉచిత విద్యుత్‌ పై తొలి సంతకం..మహిళా భద్రతకు పెద్దపీట...పాలనలో విజయ్‌ మార్క్‌

ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే సీఎం విజయ్ నేరుగా పాలనపై తన మార్క్ చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వేదికపైనే మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేసి సంచలనం సృష్టించారు. వాటిలో ఉచిత విద్యుత్, మహిళా భద్రతా, డ్రగ్స్ నిషేధం పైళ్లు ఉన్నాయి.

Tamil Nadu CM Vijay : తెలంగాణ సీఎం రేవంత్‌ను కాపీ కొడుతున్న తమిళనాడు నూతన సీఎం విజయ్? నెట్టింట హాట్ టాపిక్!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ప్రసంగం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్క్‌ను పొలిఉండటంతో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Trisha : విజయ్‌ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష...అభివాదం చేస్తూ..

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ తో పాటు మరో విశిష్ట వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే.. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్.

Chief Minister : విజయ్ అను నేను.. సీఎంగా ప్రమాణం!

తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. .

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Denver Airport Accident : అమెరికాలో దారుణం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం

అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం (DEN)లో గుండెలవసే విషాదం చోటుచేసుకుంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి అనుమతి లేకుండా రన్ వే రావడంతో ఈ ప్రమాదం జరిగింది.

Telangana : లండన్‌లో కౌన్సిలర్‌గా తెలంగాణ యువతి..11 మందిని ఓడించి విజయం

లండన్‌ స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా లండన్ లో మే 7న జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కొన్కటి పూజిత అద్భుత విజయం సాధించి వార్తల్లో నిలిచారు.

Strait of Hormuz : హార్మూజ్‌లో దారుణం...నావలో మంటలు...భారతీయుడి మృతి

హార్మూజ్ జలసంధి  పరిధిలో జరిగిన ఒక ఘోర ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఇక్కడ ప్రయాణిస్తున్న ఒక నావలో హఠాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.

Shanghai Marriage Market : ముప్పై దాటినా మీ పిల్లల పెళ్లి కావడం లేదా ? అయితే ‘మ్యారేజ్ మార్కెట్’ గురించి తెలుసా?

మన దేశంలో పిల్లలకు 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోతే తల్లిదండ్రులకు నిద్రపట్టదు. చైనాలో ఈ టెన్షన్ మరో స్థాయికి చేరుకుంది. అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏకంగా పార్కులను ‘పెళ్లిళ్ల సంతలు’గా మార్చి సరికొత్త వ్యాపార సంస్కృతికి తెరలేపారు.

Mosquito Fleet : అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్  ‘దోమల దండు’

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ ఆధిపత్య పోరులో అమెరికా వంటి అగ్రరాజ్య సైనిక బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ సరికొత్త రక్షణ వ్యూహం 'మస్కిటో ఫ్లీట్' (Mosquito Fleet). తెలుగులో దీనిని 'దోమల దండు' అని పిలుస్తున్నారు.

Middle East : అమెరికా -ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు..వచ్చే వారం ఇస్లామాబాద్ వేదికగా కీలక సమావేశం!

పశ్చిమాసియాలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా, ఇరాన్ లు మరోసారి చర్చలకు ముందుకు రాబోతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వచ్చే వారం రెండు దేశాల మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరగనున్నాయి.

Indonesia : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. పేలిన అగ్నిపర్వతం!

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో ఒక్కసారిగా బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీపంలో ఉన్న ముగ్గురు పర్వతారోహకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

BIG BREAKING: స్కూల్‌ విద్యలో ఇంటర్ విలీనం లేనట్లే.. యథావిధిగా ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2026-27)ఇంటర్మీడియట్ అడ్మిషన్లను పాత పద్ధతిలోనే (యథావిధిగా) కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

BIG BREAKING: బండిసంజయ్‌కు బిగ్‌ షాక్‌...మోడీ సభనుంచి ఔట్‌

తెలంగాణ బీజేపీలో అత్యంత క్రియాశీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నగరంలో జరగనున్న ప్రధాని అధికారిక కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం సభ నుంచి బండి సంజయ్ పేరును బీజేపీ అధిష్ఠానం తొలగించింది.

Telangana : లండన్‌లో కౌన్సిలర్‌గా తెలంగాణ యువతి..11 మందిని ఓడించి విజయం

లండన్‌ స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా లండన్ లో మే 7న జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కొన్కటి పూజిత అద్భుత విజయం సాధించి వార్తల్లో నిలిచారు.

BIG BREAKING: నాపై కుట్ర.. కొడుకు ఇష్యూపై బండి సంజయ్ సంచలన ప్రకటన!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా ఆయన సుదీర్ఘ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

BIG BREAKING: ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ!

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్న ప్రధాని మోడీకి.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. నాలుగు అత్యంత కీలకమైన డిమాండ్లను ఆమె ఈ లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

BIG BREAKING: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు.. బీజేపీ షాకింగ్ రియాక్షన్!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అత్యంత వివాదాస్పద పరిణామాలు చుట్టుముట్టాయి. ఒకటి మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు కాగా మరోటి బ్లాక్‌మెయిల్-హనీట్రాప్ కుట్ర ఆరోపణలు. 

karimnagar : కరీంనగర్‌ బంద్‌.. మాజీ మంత్రి గంగుల హౌస్ అరెస్ట్!

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది.

BIG BREAKING : CM చంద్రబాబు గుడ్ న్యూస్.. మే 19 నుండి ఖాతాల్లోకి రూ.20 వేలు!

ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Suicide Case : మూడు సంబంధాలు..ఆరు ప్రేమలు..సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసులో సంచలనం

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురసాని సీతారాంరెడ్డి ఆత్మహత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మృతుడు రాసిన 19 పేజీల సుదీర్ఘమైన మరణ వాంగ్మూలం (సూసైడ్ నోట్) బయటకు రావడంతో, ఈ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Andhra Pradesh : అడ్డంగా దొరికిపోయాడు.. సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు!

వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.

Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->