దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

Pm Modi Speaks To Donald Trump : ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్‌...ఏకంగా 40 నిమిషాల పాటు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మనదేశ ప్రధాని నరేంద్రమోడీ కాల్‌ చేశారు. వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం, మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సింగీతరాయ్ ప్రాంతంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌లు..వీటి సామర్థ్యం, సాంకేతిక విశేషాలు ఏంటంటే?

దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ సాంకేతికతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 14) ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్‌బెడ్‌లను అమరావతిలో ప్రారంభించారు.

Delimitation : డీలిమిటేషన్ పై ముసాయిదా బిల్లు : 850 స్థానాలకు పెంచేందుకు కేంద్రం అడుగులు

డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ సీట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను 850కు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు జారీ చేసింది.

BIG BREAKING: బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఇతనే.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన BJP

బీహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కింగ్ మేకర్‌గా ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నేరుగా సింహాసనాన్ని దక్కించుకుంది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు.

SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌...ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్‌. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Pakistan unpaid hotel bill : చర్చలు విఫలం.. హోటల్ బిల్లు ఎగ్గొట్టి...ఇజ్జత్‌ తీసుకున్నపాక్‌

ఇరాన్‌, అమెరికా యుద్ధం ఏమోగాని పాకిస్థాన్‌ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా పాకిస్థాన్‌ చెల్లించలేక పోయిందట. దీంతో హోటల్‌ యాజమాన్యం ముందు తలదించుకోవలసి వచ్చిందట.  

Russia-China: యుద్ధరంగంలోకి చైనా, రష్యా.. ట్రంప్ టార్గెట్‌గా ప్రపంచ దేశాలు ఏకం!

అమెరికా,ఇజ్రాయెల్‌ Vs ఇరాన్ గా మొదలైన పశ్చిమాసియా యుద్ధం.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పుడు చైనా వార్‌లోకి ఎంటర్ అయ్యింది. హర్ముజ్ జలసంధిలో మా షిప్‌లకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేసింది.

Pm Modi Speaks To Donald Trump : ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్‌...ఏకంగా 40 నిమిషాల పాటు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మనదేశ ప్రధాని నరేంద్రమోడీ కాల్‌ చేశారు. వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం, మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

MALACCA STRAIGHT:  ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి ? ఇండియాకు డేంజర్‌బెల్‌ ?

హార్మూజ్ జలసంధి విషయంలో ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐతే ఓ వైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే..డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండియాకు దగ్గరగా ఉన్న మలాక్కా జలసంధిపై ఫోకస్ పెట్టారు.

Italy: ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన ఇటలీ.. రక్షణ ఒప్పందం రద్దు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. పశ్చిమాసియాలో అశాంతికి, ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు.

గల్ఫ్ దేశాలకు ఇరాన్ బిగ్ ట్విస్ట్.. UNOలో నష్టపరిహారం డిమాండ్

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం ప్రస్తుతం 46వ రోజుకు చేరుకుంది. యుద్ధం కారణంగా ఎదుర్కొన్న నష్టాలకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొదట్లో ఈ డిమాండ్ అమెరికాకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు అది అరబ్ దేశాలకు కూడా పాకింది.

Donald Trump: వైట్‌హౌస్‌కు బర్గర్ ఆర్డర్ పెట్టిన ట్రంప్.. ప్రపంచదేశాల్ని యుద్ధంలో పడేసి ఎంజాయ్

సాధారణంగా దేశాధినేతల ఆహారం అత్యంత భద్రత మధ్య తయారవుతుంది. కానీ, ట్రంప్ తన విధానం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో స్వయంగా పరీక్షించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా మెక్‌డొనాల్డ్స్ నుండి ఒక బర్గర్‌ను ఆర్డర్ చేశారు.

దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

Telangana : తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..ఆ సమయంలో ఎవరు బయటకు రావద్దని హెచ్చరిక

గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

40ఏళ్ల కాంగ్రెస్ ఆత్మగౌరవం KCR కాళ్ల దగ్గర తాకట్టు.. జీవన్ రెడ్డిపై CM సంచలన వ్యాఖ్యలు!

జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Anchor Vishnu Priya: ముదురుతున్న విష్ణుప్రియ వివాదం...ఈజీ మనీ కోసం గలీజ్ దందా

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కరలేదు. సోషల్‌ మీడియాలోనూ తన అందాలతో ఆకట్టుకుంటోంది. అయితే తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని..ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ..డబ్బులు సంపాదిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

Fake CISF Officer : పోలీస్ అధికారినంటూ బిల్డప్‌...పెళ్లి పేరుతో 67 మంది యువతులకు బురిడీ

సీఐఎస్‌ఎఫ్‌అధికారినంటూ నమ్మించి యువతులను మోసం చేస్తున్న ఓ నకిలీ CISF అధికారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇప్పటికే 67 మంది యువతులను పెళ్లిపేరుతో బురిడీ కొట్టించినట్లు తేలడంతో పోలీసులు అవక్కాయ్యారు.

SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌...ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్‌. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట. 

KCR public meeting : 20 జగిత్యాలతో భారీ బహిరంగ సభ..జీవన్‌ రెడ్డి చేరిక సందర్భంగా..జనం ముందుకు కేసీఆర్‌

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేగంగా మారిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఈ నెల20న బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా 20న సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Anchor Vishnu Priya: ముదురుతున్న విష్ణుప్రియ వివాదం...ఈజీ మనీ కోసం గలీజ్ దందా

తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా  చెప్పనక్కరలేదు. సోషల్‌ మీడియాలోనూ తన అందాలతో ఆకట్టుకుంటోంది. అయితే తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని..ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ..డబ్బులు సంపాదిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌...ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోబోతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ షాకిచ్చే వార్త చెప్పింది. అదే.. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్‌. అంటే ఈ ఏడాది దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నాయన్న మాట. 

Singer Mangli: రూ.200 కోట్ల స్కామ్‌లో సింగర్‌ మంగ్లీ పాత్ర ఏంటీ? అసలు సూత్రదారులు ఎవరు?

సింగర్ మంగ్లీ తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. స్టేజ్ మీద స్టెప్పులేసే మంగ్లీ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ 200 కోట్ల కథ ఏంటి? ఎవరిని నమ్మించి ముంచేశారు? ఈ స్కామ్‌లో నిజంగానే మంగ్లీ పాత్ర ఉందా?

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

Vijayawada Infant Baby :  విజయవాడలో అమానుషం..పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలేసిన మహిళ

విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంది. ఆ మహిళ ముక్కుపచ్చలారని శిశువును పబ్లిక్ టాయిలెట్‌లో వదిలివెళ్లింది. కృష్ణలంక దగ్గర బాత్‌రూమ్‌కు వెళ్లిన మహిళ శిశువును లోపల వదిలేసింది. పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్‌లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేసింది.

Keesara Toll Plaza :  కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం...స్పాట్‌లో ?

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో హైకోర్టు సీనియర్ లాయర్‌ బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.

Andhra Pradesh : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు.. పోలీస్ మార్క్ ట్రీట్ మెంటా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్‌మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->