MLA Mallareddy : ప్రధాని మోదీతో మల్లారెడ్డి భేటీ.. కీలక చర్చలో కొడుకు, కొడలు!

మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.ఆయన కొడుకు భద్రా రెడ్డి, కొడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు.

Canada: కెనడా వెళ్లే భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింపు!

కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారతీయుల వీసా అప్లికేషన్లు చాలా వేగంగా క్లియర్ అవుతున్నాయి.

Lenskart Store : లెన్స్‌కార్ట్ వివాదం : స్టోర్‌కెళ్లి తిలకం దిద్దిన బీజేపీ ముస్లిం నేత ఫైర్.. వీడియో వైరల్!

ప్రముఖ కళ్లజోళ్ల కంపెనీ లెన్స్‌కార్ట్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఆఫీసులో హిజాబ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు, తిలకం పెట్టుకోవద్దని కంపెనీ కండిషన్ పెట్టిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

wedding : పెళ్లి విందులో విషాదం.. భోజనం వికటించి 450 మందికి పైగా అస్వస్థత!

పెళ్లి విందులు ఆ ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వేడుకల్లో వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వందలాది మంది అతిథులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరారు.

Aadhaar Card Update : అలర్ట్..   జూన్ 14లోపు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే చార్జీలు తప్పవు!

మీ ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే వెంటనే మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది.

TVK Vijay: విజయ్‌కు మరో బిగ్ షాక్.. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.100 కోట్ల తేడా

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని తెలిపింది.

భారత్ 95వ గ్రాండ్ మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్ సంచలనం!

కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల యువకెరటం అరోణ్యక్ ఘోష్ దేశపు 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆర్థిక ఇబ్బందులు, స్పాన్సర్ల లేమి వంటి అనేక సవాళ్లను అధిగమించి, కేవలం తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి ఆయన ఈ విజయాన్ని సాధించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

china : ఇరాన్‌కు చైనా భారీ షాక్ ..  హార్మూజ్ మీ సొత్తు కాదు.. వెంటనే తెరవండి!

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి వైపే చూస్తున్నాయి. ఈ కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు పుడుతున్నాయి.

Mojtaba Khamenei: అమెరికాతో చర్చలకు మొజ్తబా ఖమేనీ గ్రీన్ సిగ్నల్!

రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న ఈ కీలక చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ ప్రతినిధి బృందానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది.

Donald Trump : చర్చలు విఫలమైతే బాంబుల మోతే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఇరు దేశాల మధ్య కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.

Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. రూ.12,500 కోట్ల డీల్ క్యాన్సిల్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. సూడాన్‌కు యుద్ధ విమానాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) రక్షణ ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది.

ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయిల్

దక్షిణ లెబనాన్‌లో ఓ ఇజ్రాయెల్ సైనికుడు యేసు క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

హర్మూజ్‌లో కలిసిన పాక్ పరువు.. అసీమ్ మునీర్ అట్టర్ ఫ్లాప్.. ఇరాన్ ఏమన్నదో తెలుసా?

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేస్తామని ముందు నడిచిన పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు దేశాలు చీదరించుకుంటున్నాయి. ముస్లీం దేశమైన ఇరాన్ అసీం మునీర్‌ను నమ్మడం లేదు.

Iran: రెండోసారి చర్చల్లో పాల్గొనేది లేదు.. ఇరాన్ సంచలన నిర్ణయం

ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండో రౌండ్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఇర్నా (IRNA) వెల్లడించింది.

MLA Mallareddy : ప్రధాని మోదీతో మల్లారెడ్డి భేటీ.. కీలక చర్చలో కొడుకు, కొడలు!

మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.ఆయన కొడుకు భద్రా రెడ్డి, కొడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు.

Kavitha : జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి..  కేసీఆర్‌ సభపై కవిత సెటైర్లు!

జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

KCRకు ఆ పని చేయకుంటే పేరు మార్చుకుంటా.. సీఎం రేవంత్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేసిన జీవన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయాడని ముఖ్యమంత్రి  అన్నారు.

GOODNEWS: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండో విడత రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు.

BIG BREAKING: హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తాం.. కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తివేస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై విచారణ!

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన భారీ దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని ఎండగడుతూనే, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

BIG BREAKING: రేవంత్‌ పోవాలే.. కేసీఆర్‌ రావాలి.. జగిత్యాల సభలో గర్జించిన జీవన్‌ రెడ్డి

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తాజాగా జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకున్నారు.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

BIG BREAKING: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది.

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Simhachalam : సింహాచలంలో వైభవంగా చందనోత్సవం... నిజరూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం (అక్షయ తృతీయ) అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఏడాది పొడవునా చందన లేపనంతో కప్పబడి ఉండే స్వామివారు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవ ప్రత్యేకత.

Anshu Malika : ప్రతిష్టాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు విజేతగా అన్షు

ఏపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక అంతర్జాతీయ స్థాయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రసిద్ధ 'ఇండియానా యూనివర్సిటీ' ప్రతి ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'హెర్మన్ బి వెల్స్' అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

RK Roja Daughter: తల్లికి మించిన కూతురు.. అన్షు మాలికకు అమెరికా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక అవార్డ్‌!

ఆర్.కె. రోజా కుమార్తె అన్షు మాలికకు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు లభించింది. కంప్యూటర్ సైన్స్‌లో ప్రతిభ చూపిన ఆమెకు ఈ గౌరవం దక్కింది. తల్లి రోజా ఎమోషనల్ గా స్పందిస్తూ గర్వంగా ఉందని, ఇది ఆరంభమేనని తెలిపారు.

Pawan Kalyan Surgery: పవన్ కళ్యాణ్ కు ఏమైంది..? సర్జరీ వెనుక అసలు కారణం ఇదే!

పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ సమస్య కారణంగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లో ముక్కుకు సంబంధించిన సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. వారం విశ్రాంతి తర్వాత పనులు ప్రారంభించవచ్చని డాక్టర్లు సూచించారు.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->