Anna Hazare : కేజ్రీవాల్ క్లీన్ చిట్.. అన్నా హజారే రియాక్షన్ ఇదే!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.

Aravind Kejriwal : బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..కేజ్రీవాల్  సవాల్!

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మోదీ నిజంగా నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో  మళ్లీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు.  

YUVIKA 2026 : స్కూల్ పిల్లలకు ఇస్రో బంపరాఫర్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

ఫ్యూచర్ లో సైంటిస్టులు కావాలని కలలుగనే స్టూడెంట్ల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. యువిక 2026 పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా

Earthquake:  కోల్‌కతాలో భూకంపం.. పరుగులు తీసిన జనం... వీడియోలు వైరల్!

పశ్చిమ బెంగాల్ రాజధాని  కోల్‌కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 1:22 గంటల సమయంలో రిక్టార్ స్కేలుపై 5.0 తీవ్రతతో  నమోదైంది. భూకంపం భయంతో ప్రజలు  ఇళ్ళు, కార్యాలయాలు,  పాఠశాలల నుండి బయటకు పరుగులు తీశారు.  

Liquor Case: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్‌ లభించింది. ఈ కేసులో వాళ్లపై నమోదైన అభియోగాలను రౌస్ అవెన్సూ కోట్టివేసింది.

BIG BREAKING: DMK పార్టీలో చేరిన పన్నీర్‌ సెల్వం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం తాజాగా డీఎంకే పార్టీలో చేరారు.

Maoists: పోలీసులకు లొంగిపోతానన్న మావోయిస్టు హత్య

గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Taliban Conflict: పాక్‌ F-16 ఫైటర్‌ జెట్‌ను కూల్చేసిన అఫ్గానిస్థాన్‌ !.. వీడియో వైరల్

శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ వైమానిక దళాలు పాక్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ గగనతలంలోకి వచ్చిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని అఫ్గాన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు.. పాకిస్థాన్, అఫ్గాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఇవే !

ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పాక్ వైమానిక దళాలు అఫ్గానిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌తో విరుచుకుపడ్డ రష్యా

రష్యా ఉక్రెయిన్‌ మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించింది. 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఇందులో 11 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి.

BIG BREAKING: అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలిపింది.

Indian-Origin Doctor : కూతురిని చంపి డ్రామా ఆడిన లేడీ డాక్టర్..  పోస్ట్‌మార్టంతో అసలు రంగు బయటపడింది!

కన్నబిడ్డను ప్రాణంగా చూసుకోవాల్సిన ఒక డాక్టర్, తన నాలుగు ఏళ్ల కూతురిని కడతేర్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన

India-Israel: భారత్‌ - ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య కీల ఒప్పందాలు కుదిరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు వ్యవసాయ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.

ఇరాన్‌పై అమెరికా యుద్దం ఇక్కడి నుంచే.. ఇజ్రాయెల్‌‌కు చేరుకున్న పన్నెండు F-22 ఫైటర్ జెట్లు

ప్రపంచంలోనే లెటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను అమెరికా ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ప్రమాధాన్ని తిప్పికొట్టడానికి, ఈ ప్రాంతంలో తమ పట్టు నిరూపించుకోవడానికి ఎఫ్ 22 ఫైటర్ జెట్లు మోహరించినట్లు తెలుస్తోంది.

Kavitha: కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

EAPCET: తెలంగాణలో ఎంసెట్ రద్దు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్ ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

KTR: కవిత గారు అంటూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేటీఆర్ సంచలన ట్వీట్ !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఊరట లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక తప్పుడు కథను సృష్టించారని

BIG BREAKING: లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది.

Collector Transfer: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అవ్వడంతో జిల్లాకు చెందిన గిరిజన, బీసీ సంఘాల నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్‌ నిర్ణయాల వల్ల జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని వారు ఆరోపించారు.

KTR : కాంగ్రెస్‌ ది దుర్మార్గమైన ప్రభుత్వం : కేటీఆర్

తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని ప్రభుత్వం తొలగించిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు.

Falcon Group : ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్

ఫాల్కన్‌ ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ స్కీమ్‌ కేసుకు సంబంధించి కీలక పాత్రధారి వికాస్‌ కుమార్‌ను సీఐడీ అధికారులు హైదర్‌షాకోట్‌లో అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న వికాస్ ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది.

Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్‌

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) ఆస్పత్రికి తరలించారు.

Ayesha Meera: అయేషా మీరా కేసు ముగిసిందా .. నిందితులకు శిక్ష పడకపోవడానికి కారణాలేంటి ?

అయేషా మీరా కేసులో అడుగడుగున అనుమానాలు తలెత్తుతున్నాయి. హాస్టల్‌లో ఆమె తోటి విద్యార్థినులను పోలీసులు ఇప్పటికీ విచారించలేదు. ఆ రోజు అయేషా రూమ్‌ తలుపులు ఎవరు తెరిచారు ?, హంతకుడికి హాస్టల్‌లో ఎవరు సహకరించారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూటీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ  ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Rains : అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

BIG BREAKING: ఏపీలో భారీగా గ్రూప్ 1 అధికారులు బదిలీ

ఏపీలో 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో దాఖలైన రిట్‌ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.

Supreme court : తిరుమల లడ్డూ కేసు : ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్!

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని, అందుకే విచారణ ప్రక్రియ ఆగకూడదని అభిప్రాయపడింది.

Vasamsetti Subhash : కేసీఆర్‌కు మంత్రి వాసంశెట్టి వార్నింగ్: ఏపీలో అడుగుపెడితే తన్ని తరిమేస్తాం!

ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->