BIG BREAKING: ఆప్‌కు రాఘవ్ చద్దా రాజీనామా.. బీజేపీలో చేరిక

ఆప్‌ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి తాజాగా రాజీనామా చేశారు. సొంత పార్టీయే తనను మాట్లాడనీయకుండా చేసిదంటూ విమర్శించారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.  

PM Modi: మే 4న తర్వాత ఆ ఫైల్స్‌ బయటపెడతాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మే 4 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యాలకు సంబంధించిన ఫైల్స్‌ అన్నీ బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. 

Terrorists : ఢిల్లీలో దాడులకు ప్లాన్‌...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (UP ATS) దేశ రాజధాని ప్రాంతంలో పెను ప్రమాదాన్ని తప్పించింది. నోయిడాలో మెరుపు దాడి నిర్వహించిన ఏటీఎస్ అధికారులు, పాకిస్థాన్ ఐఎస్‌ఐ (ISI) , అక్కడి గ్యాంగ్‌స్టర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

BREAKING: లోయలో పడ్డ వాహనం.. స్పాట్‌లో 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

BREAKING: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 90 శాతం పోలింగ్ నమోదైంది.

Ambulance: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

BREAKING: అయిదు రాష్ట్రాల్లో గెలుపు వారిదే.. సంచలన ప్రీ పోల్‌ సర్వే నివేదికలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై పలు ప్రీ పోల్ సర్వేలు తమ నివేదికలు వెల్లడించాయి. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BIG BREAKING: అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. H1 బీ వీసా మూడేళ్లు రద్దు !

అమెరికాలో హెచ్‌1 బీ వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్‌1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఒక చిన్న దేశం నుండి సైనిక శిక్షణ పొందుతున్న అమెరికాసైనికులు...ఒకపుడు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా...

ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' వద్ద ఉక్రెయిన్‌కు చెందిన 'స్కై మ్యాప్' (Sky Map) అనే యాంటీ డ్రోన్ సాంకేతికతను అమెరికా మొహరించింది.

Meta : మెటా షాకింగ్ నిర్ణయం...8వేల మందిపై వేటు

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. దీనితో 8,000 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు.

Mojtaba Khamenei : తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ...కాలు తొలగింపు

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా ముఖం,పెదవులు కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం.

ఇండియన్స్‌, చైనీయులు ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’.... మైఖేల్ శావేజ్ జాత్యహంకార వ్యాఖ్యలు

అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారత్, చైనాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, ఆ దేశాల వలసదారులను ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’ అని కించపరిచారు. ఆ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.  

Trump: ఆ నౌకలను కాల్చేయండి.. ట్రంప్‌ సంచలన ఆదేశం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతూ ఆందోళన రేపుతున్న ఇరాన్‌కు నౌకలను కాల్చేయాలని అమెరికా నౌకదళాన్ని ఆదేశించారు.

Watch Video: హిందూ మహాసముద్రంలో ఇరాన్‌ చమురు నౌక సీజ్.. వీడియో వైరల్

హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది.  శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకను సీజ్ చేసింది.

BIG BREAKING: నర్సంపేటలో హైటెన్షన్.. రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు డిపో దాకా తీసుకెళ్లేందుకు యత్నించారు. మృతదేహాన్ని రోడ్డు పైనే ఉంచి నిరసన తెలిపారు.

BIG BREAKING: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, డాక్టర్ ప్రీతిరెడ్డి  బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రావడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే పార్టీలో చేరుతున్నారా? అన్న సందేహాలపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

RTC Driver:భూపాలపల్లిలో మరో విషాదం: డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించిన విషాదం మరువక ముందే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

TGPSC : నిరుద్యోగులకు శుభవార్త.. ఇక నెలకో నోటిఫికేషన్...త్వరలో 2500 పోస్టుల భర్తీకి చర్యలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. ఉద్యోగ భర్తీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, ఇకపై ప్రతి నెలా ఒక నోటిఫికేషన్ ఇచ్చేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.

BIG BREAKING: కేసీఆర్ కు బిగ్ షాక్.. పార్టీ పేరు ప్రకటించిన కవిత!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. సభ ప్రాంగణంలో ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అనే పేరు దర్శనమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది టీఆర్ఎస్ కు దగ్గరగా ఉండటం గమనార్హం.

TGSRTC :  సచివాలయంలో హైడ్రామా...మంత్రులు వస్తేనే చర్చలు.. జేఏసీ నేతల అల్టిమేటం

టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సచివాలయానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అక్కడ మంత్రుల రాక కోసం పట్టుబట్టడంతో పరిస్థితి నాటకీయంగా మారింది.

Shankar Goud : శంకర్ గౌడ్ మృతి..ప్రభుత్వ హత్యే...హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యేనని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు.,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలి అయిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడికి దిగారు.

Paid Subscription: పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ....ఇక అందాల ఆరబోతే

ఇటీవల కాలంలో సినీ తారలు, సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంచుకుంటున్న 'పెయిడ్ సబ్‌స్క్రిప్షన్' మార్గం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న భామలు తమ ఫాలోవర్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.

Crime News : వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం..ట్విస్ట్‌ ఏంటంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. ప్రియుడితో కలిసి తన సుఖానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తనే కడతేర్చాలని ప్లాన్ వేసిన ఓ భార్య ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపింది.

suicide : "నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావడం లేదు" కాబోయే భార్యకు వేధింపులు..ఉరేసుకున్న యువతి

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి.. కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించింది.

Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...

పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.

Pithapuram : పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ..  వర్మపైకి దూసుకెళ్లిన పెండెం దొరబాబు!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

BIG BREAKING: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది.

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. వెంకట్రామిరెడ్డి ఉద్యోగం ‘ఊస్ట్’!

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో, ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

Apple నూతన సీఈఓగా జాన్ టెర్నస్: బాధ్యతల నుండి తప్పుకోనున్న టిమ్ కుక్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) బాధ్యతల నుండి తప్పుకోనున్నారు.

హైదరాబాద్‌లో రూ.14.85 కోట్ల భూకుంభకోణం.. ‘సంధ్యా’ శ్రీధర్ రావుపై EOW కేసు!

వివాదాస్పద భూములను ఎరగా చూపి, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థను కోట్లాది రూపాయలకు ఆరోపణలపై సంధ్యా కన్స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యపై సైబరాబాద్ ఎకనామిక్ అఫన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది.

Flipkart Mobile Offers: ఛార్జింగ్ భయం ఇక లేదు.. బ్యాటరీ బీస్ట్ ఫోన్ల లిస్ట్ ఇదే!

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. 6000mAh, 7000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వివో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఫోన్ల బ్యాటరీ, SOT టెస్ట్ ఫలితాలు పరిశీలించగా ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ కూడా బ్యాటరీ పనితీరులో కీలకం అని తేలింది.

Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->