మాజీ జవాన్ చదువుల యుద్ధం.. 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులు!

సాధారణంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు పీజీలు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఒక మాజీ సైనికుడు మాత్రం విద్యపై తనకున్న మమకారంతో ఏకంగా వందకు పైగా డిగ్రీలను సాధించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.

బిహార్ భవిష్యత్ CM తేలనుంది ఆరోజే.. కొత్త ముఖ్యమంత్రిగా ఆయన పేరు!

రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 14న పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన BJLP నేతను ఎన్నుకోనున్నారు. ఆ నేతే బిహార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

ASHA BHOMSLE : భారతీయ సంగీత శిఖరం.. ఆశా భోంస్లే

కొన్ని గొంతులు గాలిలో కలిసిపోతాయి. కానీ కొన్ని గొంతులు గాలికే సంగీతాన్ని నేర్పుతాయి. దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండె చప్పుళ్లను తన స్వరంతో శాసించిన ఆ మాయావి.. ఆ గాన కోకిల ఆశా భోంస్లే ఇక లేరు. ఇక నుంచి రికార్డింగ్ స్టూడియోలో ఆ చిలిపినవ్వు ఇక కనిపించదు. 

21 గంటలు.. పాక్‌లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని JD వాన్స్.. ఎందుకో తెలిస్తే షాక్!

శాంతి చర్చల కోసం పాక్ వెళ్లిన జేడీ వాన్స్ ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగిన క్షణం నుండి తిరిగి విమానం ఎక్కే వరకు అత్యంత కఠినమైన నిబంధనలను పాటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పాకిస్థాన్‌లో ఒక్క ముద్ద కూడా తినలేదని సమాచారం.

Asha Bhosle: ఇద్దరూ అక్కచెల్లెళ్లే కానీ..ఆశా భోంస్లే,లతా మంగేష్కర్ ల మధ్య గ్యాఫ్ ఎందుకో తెలుసా?

ఆశా భోంస్లే. మరో లెజెండరి సింగర్‌ లతా మంగేష్కర్‌ సొంత అక్కచెల్లెళ్లు అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఒకరితో ఒకరు చాలాకాలం మాట్లాడుకోలేదన్న విషయం ఇపుడు చర్చనీయంశమైంది. ముఖ్యంగా లతా మంగేష్కర్ చాలా రోజుల పాటు ఆశాను దూరం పెట్టారని ప్రచారం సాగింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ తొలగింపు..?

భారత రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

BIG BREAKING: మోనాలిసా కిడ్నాప్.. సంచలన వీడియో!

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె కనిపించకుండా పోవడంతో  కేసు మరింత క్లిష్టంగా మారింది. మోనాలిసా కనిపించడం లేదంటూ ఆమె భర్త ఫర్మాన్‌ సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.  దీంతో ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Russia mediation Iran US : మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం.. అమెరికా, ఇరాన్‌లకు రష్యా ఆఫర్..

పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంతో ఆ దేశంలో జరిగిన  అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం ఫేయిల్‌ కావడంతో మరో దేశం రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది.

US-Israel-Iran War : ఇరాన్  అమెరికా చర్చలు విఫలం...తర్వాత ఏం జరగబోతోంది..?

ఇరాన్  అమెరికా చర్చలు విఫలమయ్యాయి...అయితే, తర్వాత ఏం జరగబోతోంది..? ఇప్పుడంతా ఇదే టెన్షన్...పూర్తిస్థాయి యుద్ధమా...?అమెరికా - ఇరాన్  చర్చలు ఫెయిల్ అవ్వడంతో world wide ఉత్కంఠ నెలకొంది..ఈ అనిశ్చితిపై న్యూయార్క్ టైమ్స్..ఒక కథనాన్ని ప్రచురించింది..

21 గంటలు.. పాక్‌లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని JD వాన్స్.. ఎందుకో తెలిస్తే షాక్!

శాంతి చర్చల కోసం పాక్ వెళ్లిన జేడీ వాన్స్ ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగిన క్షణం నుండి తిరిగి విమానం ఎక్కే వరకు అత్యంత కఠినమైన నిబంధనలను పాటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పాకిస్థాన్‌లో ఒక్క ముద్ద కూడా తినలేదని సమాచారం.

Donald Trump: అమెరికా చేతుల్లోకి హార్ముజ్ జలసంధి.. ‘లాక్డ్ అండ్ లోడెడ్’ అంటున్న ట్రంప్

ఇరాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలం కావడానికి ఆ దేశ మొండివైఖరే కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తన న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను (అణు కార్యక్రమం) వదులుకునేందుకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు.

Erdogan Israel Warning :  ఇజ్రాయెల్‌కు తుర్కియే వార్నింగ్.. అలా చేయకపోతే దాడి తప్పదు..

పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని, మళ్లీ పరిస్తితులు ఉద్రిక్తతకు దారి తీస్తే  ఇజ్రాయెల్‌పై దాడి చేయటానికి ఏ మాత్రం వెనుకాడమని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తేల్చి చెప్పారు. శాంతిని నెలకొల్పడం తమ కర్తవ్యం అని ఆయన అన్నారు.

Iran's Weapon: గజ గజ వణుకుతున్న ట్రంప్.. యుద్ధంలో ఇరాన్‌కు దొరికిన సీక్రెట్ వెపన్ ఇదే!

యుద్ధంలో ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాపై అనుసరిస్తున్న వ్యూహం మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చర్చల దాకా తీసుకురాగలిగింది. అగ్రరాజ్యం, మధ్యప్రాచ్య శక్తి ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి.

US Iran-Talks : హర్మూజ్‌లో మళ్లీ టెన్షన్‌..టెన్షన్‌.. ఆ ట్యాంకర్‌లు యూటర్న్‌

ఇరాన్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు అర్థంతరంగా ముగిశాయి. దీంతో  కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్‌  జలసంధి మీదుగా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించాల్సిన రెండు అతిపెద్ద ఖాళీ సూపర్‌ట్యాంకర్లు ఈ రోజు (అదివారం) వెనక్కి మళ్లాయి.  

Ravindra Bharathi : హైటెక్ సిటీకి సాంస్కృతిక కళ...మాదాపూర్‌లో మరో రవీంద్ర భారతి..

 హైదరాబాద్‌ నగరవాసులకు గుడ్‌ న్యూస్‌..నగరంలో త్వరలోనే మరో రవీంద్ర భారతి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎదురుగా ఉన్న రవీంద్రభారతి తరహాలోనే మాధాపూర్‌ ప్రాంతంలో  కేంద్ర ప్రభుత్వం మరోక సాంస్కృతిక కేంద్రాన్ని  ఏర్పాటు చేస్తోంది.

PNG Supply Hyderabad : ఇక సిలిండర్‌ అక్కరలేదు..నేరుగా ఇళ్లకే గ్యాస్ పైపులైన్లు.. త్వరలోనే ఆ జిల్లాల్లో షురూ..

ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు సహజ వాయువు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి  ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

KTR : మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారనున్న బీఆర్‌ఎస్‌...మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాక నష్టపోయామన్నకేటీఆర్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గానే ఉండాలనుకుంటున్నా మన్నారు.

Mangli case :  పంజాగుట్ట పీఎస్‌కు మంగ్లీ ...తప్పుడు ప్రచారం అంటూ ఫిర్యాదు

మైక్రో ఫైనాన్స్‌ పేరిట సింగర్ మంగ్లీ పలువురిని మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిందని ఇటీవల తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ : ఈసారి కూడా అమ్మాయిలదే హవా!

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్  పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆదివారం విడుదల చేశారు.

Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రిలీజ్.. ఈ లింకుతో చూసుకోండి!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షా ఫలితాలును  ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా రిలీజ్ చేశారు.

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

Love story : రెండు శరీరాలు..ఒక ఆత్మకథ...జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

ఈ భార్యభర్తల కథ వింటే కన్నీళ్లు రావు...కానీ, మన మనసులో కదలిక వస్తుంది.. ఒకరికొకరు కాదు..ఇద్దరూ ఒక్కటే అనే అర్థానికి పరామార్థం చెబుతుందీ కథ..ఈ  కథ చదివితే నిజంగా కళ్లు చెమ్మ గిల్లుతాయి...మనసు తీయని బాధతో నిండిపోతుంది.

Vijayawada Infant Baby :  విజయవాడలో అమానుషం..పబ్లిక్ టాయిలెట్‌లో పసిపాపను వదిలేసిన మహిళ

విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంది. ఆ మహిళ ముక్కుపచ్చలారని శిశువును పబ్లిక్ టాయిలెట్‌లో వదిలివెళ్లింది. కృష్ణలంక దగ్గర బాత్‌రూమ్‌కు వెళ్లిన మహిళ శిశువును లోపల వదిలేసింది. పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్‌లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేసింది.

Keesara Toll Plaza :  కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం...స్పాట్‌లో ?

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తాపడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో హైకోర్టు సీనియర్ లాయర్‌ బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.

Andhra Pradesh : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు.. పోలీస్ మార్క్ ట్రీట్ మెంటా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్‌మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Ration Marts : ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా రేషన్ మార్టులు.. ఎక్కడో తెలుసా?

 రేషన్‌ కార్డు ఉన్న ప్రజలు ఇక మీదట గంటల తరబడి రేషన్ షాపుల ఎదుట నిలబడి సరుకులు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏపీ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Fatal Accident: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.

Minor Girl Killed: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతుకోసి హత్య

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.

Google Pay Pocket Money : గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

గూగుల్ పేలో కొత్తగా వచ్చిన పాకెట్ మనీ ఫీచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనివల్ల ఖాతాల్లోని డబ్బులు దానంతట అవే కట్ అయిపోతున్నాయని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

OpenAI CEO శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై దాడి.. పెట్రోల్ బాంబు విసిరి!

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు పెట్రోల్ బాంబు విసిరాడు.

RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

Oracle : 30 వేల మంది ఉద్యోగులు ఔట్.. నషాల్లో ఓరకిల్ బాస్ .. రూ.18 లక్షల కోట్లు లాస్!

టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు.

Trump Tariffs: అమెరికా 'ఫార్మా' బాంబు: విదేశీ ఔషధాలపై 100% సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Oracle Layoffs: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

ఒరాకిల్‌ 30 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరో బాంబు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న మిగతా లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపించింది. కంపెనీ మూలధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మీలో చాలామంది ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->