BIG BREAKING : మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాక్ :  NDAకు20మంది TMC ఎంపీల మద్దతు!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీలు ఊహించని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన కనీసం 20 మంది అసమ్మతి ఎంపీలు సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ సమర్పించారు.

Ravi Prakash : సామాన్యుడి ప్రాణం.. విలువలేని జీవితమా?

ఈ కథనం చూసి...ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూ, రెక్కాడితే గానీ డొక్కాడకపోయినా,  ప్రతి వస్తువుకూ ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడూ...ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి.  

Supreme Court : పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ బ్యాడ్ కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వారి క్యారెక్టర్ బాలేదని, వారిది చెడ్డ ప్రవర్తన అని ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Praggnanandhaa : టేబుల్‌ పైనే చెస్..  సెకన్లలోనే సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద!

చెన్నై వేదికగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం  విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

Goa boat accident : గోవాలో ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, 64 మంది గల్లంతు

పర్యాటకుల సందడితో ఎప్పుడూ కళకళలాడే గోవా తీరంలో మహా విషాదం నెలకొంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఒక పర్యాటక పడవ సముద్రంలో మునిగిపోవడంతో 23 మంది మరణించగా 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా రక్షించాయి. మరో 64 మంది అచూకీ గల్లంతయింది.

A strange love story : పిల్లను వదిలి ఆమె తల్లితో పెళ్లి.. ఓ దిక్కుమాలిన లవ్ స్టోరీ!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వెలుగుచూసిన ఒక వింత వివాహం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సెన్సేషన్‌గా మారింది.ఒక వ్యక్తి ఏకంగా తన భార్యకు జన్మనిచ్చిన సొంత అత్తనే పెళ్లాడిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విమర్శలకు దారి తీసింది.

Mamata Banerjee: తృణమూల్‌ కాంగ్రెస్‌లో చారిత్రాత్మక సంక్షోభం.. మమతపై 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) నాయకత్వంపై ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

దుబాయ్‌లో తెలంగాణ పండుగ: ETCA ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు!

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక,  సంక్షేమ సంఘం (ETCA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

Chagos Archipelago : హిందూ మహాసముద్రంలోని ద్వీపంపై కన్నేసిన అమెరికా..కారణం తెలిస్తే షాక్‌?

ఇరాన్ సంక్షోభం,పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య హిందూ మహాసముద్రంలోని ఒక వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా కన్నుపడింది. మారిషస్ సమీపంలో ఉన్న 'చాగోస్ దీవుల సమూహాన్ని' (Chagos Archipelago) కొనుగోలు చేయడానికి అమెరికా ప్రణాళికలు రచిస్తోంది.

PoK : పాక్ పాపం పండింది.. POKలో పోలీసులను కొట్టి చంపిన ప్రజలు.. అసలేం జరుగుతోంది?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న హింసాత్మక నిరసనలు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సైన్యం కాల్పులు, లాఠీఛార్జ్ మూలంగా ఐదుగురు పోలీసులు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Iran-Israel War : పశ్చిమాసియాలో మళ్లీ క్షిపణుల కలకలం: ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర హెచ్చరికలు..

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దౌత్యపరమైన ప్రయత్నాలకు, కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది.

Philippines Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ‘7.8’  భూకంపం... వణికిన జనరల్‌ శాంటోస్‌ నగరం..

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. తీవ్రమైన భూప్రకంపనల ధాటికి ప్రముఖ ట్యూనా ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, జనరల్‌ శాంటోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Israel Attacks Iran : ట్రంప్‌ హెచ్చరికలు బేఖాతరు: ఇరాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్‌!

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ఉదయం ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి భీకరమైన వైమానిక దాడులకు దిగింది.

Elon Musk Trilinear : కోటి కోట్ల మస్క్.. ప్రపంచపు తొలి 'మహాక్షోణాధిపతి' దిశగా ఎలోన్ అడుగులు!

అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఆధునిక మానవ చరిత్రలోనే ఎవరూ ఊహించని, అందుకోలేని ఒక అద్భుతమైన మైలురాయి దిశగా వేగంగా దూసుకుపోతున్నారు. లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటడం ద్వారా ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (Trillionaire) కానున్నారు.

Poisonous fish : విషపు చేపలు :  ఇవి తింటే క్యాన్సర్ వచ్చి పోతారు.. తస్మాత్ జాగ్రత్త!

ఆరోగ్యం కోసం చేప తింటే.. అనారోగ్యమే కానుకగా వస్తోంది. గుండెకు మంచిదని, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతుండటంతో సామాన్యుడు ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్న ‘చేప’.. ఇప్పుడు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.

Telangana : భారీగా భూ దందాలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్ : మంత్రి పొంగులేటి కీలక కామెంట్స్!

హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013 నుంచి 2018 వరకు హౌసింగ్ బోర్డులో పనిచేసిన కాలంలో రాము నాయక్ భారీగా భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Telangana Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 5 వేల పోలీస్ ఉద్యోగాలు!

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక మంచి తీపి కబురు చెప్పబోతోంది. రాష్ట్రంలో కొత్తగా 5 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

T20 League : TG20 లీగ్ సమరం రెడీ... వేలంలో 'తిలక్' రికార్డు.. మైదానంలోకి తెలంగాణ సైన్యం!

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న టీజీ20 క్రికెట్‌ లీగ్‌ (TG20 League) కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి.

Telangana : తెలంగాణ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా సెలవులు ఎన్ని రోజులంటే?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 227 రోజుల పాటు పని చేయనున్నాయి.

Big BREAKING : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు...తిరిగి ఎప్పుడు ఓపెన్ అంటే....

తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు వారాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకునిసెలవులను మరో మూడు రోజులు పొడిగించింది. దీంతో స్కూల్స్ జూన్ 12 తేదీకి బదులుగా 15వ తేదీన ప్రారంభం కానున్నాయి.

Bigg Boss 10 Season: 'బిగ్‌బాస్ 10' సరికొత్త సామ్రాజ్యం: దశాబ్ది సీజన్‌ అఫీషియల్ ప్రోమోతో హోరెత్తించిన నాగార్జున!

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాన్‌స్టాప్ వినోదాన్ని పంచిన ఈ సూపర్ హిట్ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది.

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2  విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Bigg Boss 10 Season: 'బిగ్‌బాస్ 10' సరికొత్త సామ్రాజ్యం: దశాబ్ది సీజన్‌ అఫీషియల్ ప్రోమోతో హోరెత్తించిన నాగార్జున!

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని నాన్‌స్టాప్ వినోదాన్ని పంచిన ఈ సూపర్ హిట్ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

BIG BREAKING : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతలకు కీలక బాధ్యతలు!

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిచారు.

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. కేబినెట్ మీటింగ్ మధ్యలో.. హైటెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరిగిన క్యాబినెట్ (మంత్రిమండలి) సమావేశానికి హాజరైన ఆయన, మధ్యలోనే తీవ్రమైన నడుము నొప్పి, తీవ్ర అలసట కారణంగా సమావేశం నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు.

Nandu World : యూకేలో ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు.. ‘నందూస్‌ వరల్డ్‌’ దంపతులపై కేసు

ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->