BJPని వీడిన అన్నామలైకి భారీ మద్దతు: 24 గంటల్లోనే 14 లక్షల మంది!

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకి, బీజేపీ అధిష్ఠానానికి మధ్య గత 18 నెలలుగా తమిళనాడు రాజకీయ వ్యూహాలపై తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.

Mumbai : రూ.156 ఆటో బిల్లుకు రూ.15,682 కట్టేసాడు.. డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే సలాం కొట్టాల్సిందే!

ముంబైలో ఉండే ఒకతను అర్జంటుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌కు వెళ్లే కంగారులో, ఆటో డ్రైవర్‌కు ఆన్‌లైన్‌లో పొరపాటున రూ. 156కు బదులు ఏకంగా రూ. 15,682 ట్రాన్స్‌ఫర్ చేసేశాడు.

Cockroach Janata Party : నీట్ అక్రమాలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' సమరభేరి: వేలాది మంది యువతతో దేశరాజధాని షేక్

NEET పేపర్ లీక్, CBSE ఓఎస్‌ఎం వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Big shock for Trump : గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్... ట్రంప్ వలస ఆంక్షలకు ఫెడరల్ కోర్టు బ్రేక్

అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వలసదారులకు అమెరికా ఫెడరల్ కోర్టు భారీ ఊరటనిచ్చింది. గ్రీన్‌కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు చెల్లుబాటు కావంటూ కోర్టు తీర్పు నిచ్చింది.

Natural Gas :‘సముద్ర మంథన్ మిషన్’లో ఆయిల్ ఇండియా ఘనత.. అండమాన్ సముద్రంలో భారీ సహజ వాయువు నిక్షేపాలు గుర్తింపు

భారతదేశ ఇంధన రంగంలో కీలక ముందడుగు పడింది. అండమాన్ సముద్రంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) చేపట్టిన అన్వేషణలో సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. భారత్ ఆఫ్-షోర్ (సముద్ర తీర) ప్రాంతాల్లో చేస్తున్న పరిశోధనల్లో ఈ ఆవిష్కరణ కీలక మైలురాయిగా నిలిచింది.

Cockroach Janta Party : సీజేపీ ధర్నాకు లైన్ క్లియర్... పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు, అనుమతించిన పోలీసులు

'కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)' దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు మార్గం సుగమమైంది. ఈ నిరసనను అడ్డుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ధర్నాకు అనుమతిచ్చారు.

Big breaking : జంతర్‌ మంతర్‌ వద్ద  హై టెన్షన్....ఢిల్లీలో అడుగుపెట్టిన CJP అధ్యక్షుడు  అభిజీత్ దీప్కే

నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) తో పాటు CUET, SSC GD తదితర పోటీ పరీక్షల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున గళమెత్తుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని నగరంలో హైటెన్షన్ నెలకొంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

PoK : పాక్ అణచివేతపై ‘పీఓకే’ అగ్నిగుండం.. ఇంటర్నెట్ బంద్, పర్యాటకులకు నో ఎంట్రీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశ పోకడలు, సైనిక అణచివేత పతాక స్థాయికి చేరాయి. అక్కడ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న పౌర హక్కుల సంస్థ 'జమ్మూ-కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JKJAAC)పై షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిషేధం విధించింది.

US-Iran War: ట్రంప్ వాదనలు అబద్ధం? ఇరాన్ వద్ద 70% మిసైళ్లు భద్రం?

మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా జరిపిన దాడుల కారణంగా ఇరాన్ మిసైల్ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని, ఆ దేశం కాళ్ల బేరానికి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.

Norway Chess 2026 : నార్వే చెస్‌లో సరికొత్త చరిత్ర... టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద చదరంగ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'నార్వే చెస్ 2026' టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

Sahara Desert : సహారా ఎడారిలో ఘోర విషాదం: దాహంతో 49 మంది మృతి

పశ్చిమాఫ్రికాలోని నైజర్ దేశంలో అత్యంత దారుణమైన, హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారి నడిబొడ్డున తాగేందుకు చుక్క నీరు దొరక్క, తీవ్రమైన ఎండలను తట్టుకోలేక మహిళలు, పిల్లలతో సహా మొత్తం 49 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.

Middle East : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు... ఇరాన్ డ్రోన్లు,రాడార్ సైట్లపై బాంబుల వర్షం..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వైరం తాజాగా మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' పరిసర ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి చెలరేగాయి..

Russia : భారత్‌కు ఐదో తరం 'సు-57' యుద్ధ విమానాలు.. పుతిన్ కీలక ప్రతిపాదన!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రతిపాదనలు చేశారు. భారత్‌కు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధ విమానమైన సుఖోయ్‌ సు-57 (Su-57) అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ప్రకటించారు.

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఒమన్‌ చమురు టర్మినల్‌పై ఇరాన్ డ్రోన్‌ దాడి

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తన యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని అత్యంత కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ లక్ష్యంగా భారీ డ్రోన్ దాడి జరిగింది.

CM Revanth Reddy : బ్లూ కాలర్ ఉద్యోగాలే ప్రత్యామ్నాయం..  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త దారులను వెతుక్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని అంతా టెన్షన్ పడుతున్నారు.

Telangana congress : రాహుల్‌ గాంధీతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ..ఢిల్లీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ  ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది.

BIG BREAKING :   ఫ్రీ స్కూల్ బస్సు.. సీఎం రేవంత్ కొత్త స్కీమ్!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూపర్ స్కీమ్‌ను ప్రకటించారు. సర్కారు బడి పిల్లలకు త్వరలోనే ఉచితంగా స్కూల్ బస్ సదుపాయం కల్పించబోతున్నట్లు సీఎం వెల్లడించారు.

Hyderabad: చేప ప్రసాదం.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు!

ఈనెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఇచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం పరిశీలించారు.

Kalvakuntla Kavitha : కాంగ్రెస్ హయాంలో లక్ష కోట్ల భూదందా..టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పెద్దలు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల జాతర.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోవడం ఎలాగంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

BIG BREAKING : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతలకు కీలక బాధ్యతలు!

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిచారు.

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. కేబినెట్ మీటింగ్ మధ్యలో.. హైటెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరిగిన క్యాబినెట్ (మంత్రిమండలి) సమావేశానికి హాజరైన ఆయన, మధ్యలోనే తీవ్రమైన నడుము నొప్పి, తీవ్ర అలసట కారణంగా సమావేశం నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు.

Nandu World : యూకేలో ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు.. ‘నందూస్‌ వరల్డ్‌’ దంపతులపై కేసు

ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

BIG BREAKING : తెలంగాణ ఎన్నికల్లో  పోటీపై పవన్ కల్యాణ్ యూటర్న్!

తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.

CM Chandrbabu: తెలంగాణ లీడర్లు రెచ్చగొడుతున్నారు..  చంద్రబాబు సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->