BIG BREAKING: భారీ వర్షాలు.. ఒక్కరోజులోనే 89 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాలు, గాలిదుమారం రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. బుధవారం అక్కడ కురిసిన భారీ వర్షానికి, పిడుగల ఘాటికి ఏకంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా ఇరాన్పై దాడులు చేయాల్సిన పరిస్థితులు వస్తే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండానే కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్' అనే పేరు మార్చి దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తళపతి విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలపై క్రాక్డౌన్ ప్రారంభించింది.
సీఎం రేసులో బలంగా నిలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా స్పందించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను.
కరీంనగర్లోని ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం, జైలు నుండి సూత్రధారి ప్లాన్, దొంగలకు జీతాలు, ఇన్సెంటీవ్లు ఇవ్వడం వంటి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి
సతీశన్ రాజకీయ ప్రస్థానం ఆయన స్కూల్, కాలేజీ రోజుల్లోనే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన KSU (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
దేశీయంగా చక్కెర ధరలను అదుపులో ఉంచడంతో పాటు, స్థానికంగా తగినంత నిల్వలు ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ (Prohibited) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తారు.
తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం రాష్ట్ర బీజేపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయారు.
కేరళ సీఎంగా వీడీ సతీషన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత్.. ఒడిశా నుంచి MIRV సాంకేతికతతో కూడిన అధునాతన అగ్నిక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో MIRV సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది.
మీకు అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2 సినిమా గుర్తింది కదా.. అందులో పెళ్లి సీన్ ఉంటుంది. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న విలన్లు.. పైకి నవ్వుతూనే లోపల ఒకరి మీద ఒకరు ఎన్ని అనుమానాలతో ఉంటారు.
ఫ్లోర్ టెస్టులో వీరు అనుసరించిన వైఖరి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన పళనిస్వామి, వారి స్థానంలో కొత్త జిల్లా కార్యదర్శులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్కు ఇంధన భద్రత విషయంలో ఊరట లభించింది. భారత్కు భారీ ఎత్తున వంట గ్యాస్ (LPG)ను తీసుకువస్తున్న 'ఎమ్వీ సన్షైన్' (MV Sunshine) అనే నౌక అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్లో ప్రకృతి ప్రకోపం పెను బీభత్సాన్ని సృష్టించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా సంభవించిన బలమైన ధూళి తుఫానులు, ఈదురుగాలులు, భారీ వడగళ్ల వాన,పిడుగుల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు సంచలనంగా మారింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.