CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయాలు...రైతులకు పూర్తి రుణమాఫీ.. సినిమాలకు ఐదో షో అనుమతి!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ సోమవారం జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు, సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీతో పాటు, సినిమా ఐదు షోలకు అనుమతించారు.

Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన జనాభా మార్పులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) వేగంగా పడిపోతోంది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ట్రెండ్‌లోకి ప్రవేశించింది. దేశంలో జనాభా వృద్ధి రేటు నిరంతరం మందగిస్తోంది.

India Pak Border : భారత్‌-పాక్ సరిహద్దు.. అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? మైండ్ బ్లాయింగ్ వీడియో వైరల్!

ఇండో-పాక్ బార్డర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇరు దేశాల మధ్య ఉండే ఉద్రిక్తతలు, పహారా కాసే సైనికులు, ముళ్ల కంచెలు. కానీ, రాత్రివేళ ఆకాశం నుంచి చూస్తే ఈ సరిహద్దు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఊహించారా? ఆ అరుదైన దృశ్యాన్ని ఓ పైలట్ వీడియోతీశాడు. అది వైరల్ అవుతోంది.

Karnataka CM change : కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం...మరోసారి తెరమీదకు కుర్చీలాట

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో, రాష్ట్రంలో నాయకత్వ మార్పు (CM Change) ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి.

AIADMK : అన్నాడీఎంకేకు బిగ్‌ షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని భారీ సంచలనం నమోదైంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) కు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తమ శాసనసభ సభ్యత్వాలకు ఈ ముగ్గురు నేతలు రాజీనామా చేశారు.

Nirmala Sitharaman : వాహనదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌... లీటర్‌పై రూ.10 తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న చమురు ధరల ప్రభావం దేశీయ వినియోగదారులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

Danger: 11,000 మందిని బలిగొన్న ప్రమాదకరమైన వైరస్.. 101 పాజిటివ్ కేసులతో తిరిగొచ్చింది!

ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన 'ఎబోలా వైరస్' (Ebola Virus) మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్, ఇప్పుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మళ్లీ కలకలం రేపుతోంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్రమైన జనాభా మార్పులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) వేగంగా పడిపోతోంది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ట్రెండ్‌లోకి ప్రవేశించింది. దేశంలో జనాభా వృద్ధి రేటు నిరంతరం మందగిస్తోంది.

RUS UKRAINE : ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. వందలాది మిస్సైల్స్‌,డ్రోన్లతో తెగబడ్డ రష్యా

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మళ్లీ రక్తం ఏరులై పారుతోంది. రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై చరిత్రలోనే ఎన్నడూ లేనంత భీకర దాడులతో విరుచుకుపడింది. ఈసారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 90 క్షిపణులు, 600 డ్రోన్లతో దాడి చేసింది.

Mojtaba Khamenei : అజ్ఞాతంలోనే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ..శాంతి చర్చలకు తీవ్ర విఘాతం

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, 'హార్ముజ్ జలసంధి' వద్ద ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అజ్ఞాతంలో ఉండటంతో చర్చలపై ప్రభావం పడుతోంది.

Danger: 11,000 మందిని బలిగొన్న ప్రమాదకరమైన వైరస్.. 101 పాజిటివ్ కేసులతో తిరిగొచ్చింది!

ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన 'ఎబోలా వైరస్' (Ebola Virus) మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్, ఇప్పుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మళ్లీ కలకలం రేపుతోంది.

White house: ప్రపంచంలోనే నంబర్ 1 సెక్యూరిటీ ఫెయిల్.. వైట్ హౌస్ వద్ద కాల్పుల వెనుక అసలు కారణాలివే!

అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ చుట్టూ హైలెవల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి వైట్ హౌస్ పరిసరాల్లో కాల్పులు జరుగుతున్నాయి.

Mojtaba Khamenei: అండర్‌ గ్రౌండ్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్.. రహస్య ప్రదేశం నుంచే నెట్‌వర్క్.. ఇంతకీ ఎక్కడంటే?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు బయటి ప్రపంచానికి కనిపించలేదు. దీంతో అతను కూడా చనిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Donald Trump: భారత ప్రధాని గ్రేట్.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ఈ ఏడాది జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

Crime News : సినిమా ఫక్కీలో బీఆర్ఎస్ నేత మధు హత్య...మర్డర్ వెనుక 19 ఏళ్ల పాతకక్ష..

సూర్యాపేట జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2007లో హత్యకు గురైన మిద్దె రవిందర్ కొడుకు మిద్దె జీవన్ ప్రధాన నింధితుడిగా పోలీసులు తేల్చారు.

sunstroke : వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి!

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు వడగాడ్పులు, వడదెబ్బ కారణంగా 100 మందికి పైగా మరణించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ప్రకటించింది. ఈ పరిహారం లభించాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Chiranjeevi :చిరంజీవితో టాలీవుడ్‌ నిర్మాతలు,ఎగ్జిబిటర్ల భేటీ...రేపు పవన్‌తోనూ చర్చలు..ఎందుకంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కీలక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సోమవారం హై-వోల్టేజ్ సమావేశాలు జరిగాయి. థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల కష్టాలు, ఇండస్ట్రీ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.

Telangana: తెలంగాణలో భానుడి భగభగలు.. వడదెబ్బతో విలవిల.. 144 మంది మృతి!

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. తీవ్రమైన వడగాడ్పులు, ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Petrol Prices: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా సామాన్యులపై మరోసారి పెట్రోల్, డీజిల్ భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Telangana : మేడిగడ్డ వద్ద భారీ అగ్నిప్రమాదం..  క్యాంపు కార్యాలయంలో మంటలు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ క్యాంపు కార్యాలయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Telangana Temperatures : భగ్గుమంటున్న భానుడు..పిట్టల్లా రాలుతున్న జనాలు

తెలంగాణ రాష్ట్రాన్ని భానుడు తన ప్రచండ రూపంతో అతలాకుతలం చేస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాలులతో జనం విలవిల్లాడుతున్నారు. వడ దెబ్బతో రాష్ట్రంలో ఒక్కరోజే 51 మంది మరణించారు.

Pawan Kalyan : శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు... ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలనం!

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన వివాదంపై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన..కుల రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలు, సొంత పార్టీలోని లోపాలపై ఘాటుగా స్పందించారు.

Visakapatnam : విశాఖలో దారుణం.. చున్నీతో భర్త హత్య.. ఆపై వడదెబ్బంటూ డ్రామా

విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.

Bakrid Holiday : బక్రీద్ పండుగ సెలవు మార్పు.. బక్రీద్‌ సెలవు ఎప్పుడంటే?

ఈ ఏడాది బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగ ప్రభుత్వ సెలవు దినం మారింది. గతంలో  ప్రభుత్వ సెలవుమే 27, 2026 (బుధవారం)న ప్రకటించగా దాన్ని మే 28, 2026 (గురువారం)సెలవు వర్తించేలా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Pawan Kalyan : నీకు 4 వారాలే గడువు.. ఆ జనసేన MLAకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం ఇదే!

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, చిర్రి బాలరాజు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి పనితీరుపై పవన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం అరవ శ్రీధర్‌ విప్‌ పదవికి రాజీనామా చేయగా, చిర్రి బాలరాజుకు నాలుగువారాల సమయం ఇచ్చారు.

AP News : ఏపీలో కొత్త నిప్పుల కొలిమిగా మారిన 'లైమ్‌సిటీ'.. దానికి గల కారణాలు ఇవే!

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'రెంటచింతల' ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాన్ని ఇపుడు 'పిడుగురాళ్ల' భర్తీ చేసింది. తాజాగా రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డుల కెక్కింది.

Crime News : ప్రకాశం జిల్లాలో ఘోరం: కూతురితో సన్నిహితంగా ఉన్నాడని ముక్కలుగా నరికి...

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో  ఒళ్ళు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తి, ఒక యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసాడు.

Abhinay Darshan : అభినయ్‌ దర్శన్ 'హత్యాయత్నం' డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై 'హత్యాయత్నం' కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి ఘటన ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆడిన హైడ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సంచలన నిజాలను వెల్లడించారు.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. ఏడాదికి రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌ ఏకంగా 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15 లక్షల కోట్లు) భారీ వేతనాన్ని టెస్లా బోర్డు ప్రకటించింది.

Bank Holidays : మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. లిస్ట్ ఇదిగో!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇందులో జాతీయ పండుగలు, రాష్ట్రాల వారీగా వచ్చే ప్రాంతీయ సెలవులతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం,  ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తమ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టమని తెలిపింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->