karimnagar : కరీంనగర్ బంద్.. మాజీ మంత్రి గంగుల హౌస్ అరెస్ట్!
కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది.
కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో ఉలిక్కిపడింది. జ్యోతినగర్లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న PMJ జ్యువెలరీ షాపులోకి ఐదుగురు సాయుధ దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన భారీ దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని ఎండగడుతూనే, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. జీవన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరోసారి వేగంగా మారిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల20న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా 20న సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
తెలంగాణ రాజకీయ చరిత్రలో రేపు కీలక సమీకరణాలు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ. జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి భేటీ కాబోతున్నారు.
సింగరేణి సంస్థలో మైనింగ్ అప్రెంటీస్ చేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రవి అనే సూపర్ వైజర్ గనిలో తనను వేధింపులకు గురిచేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి మేనేజర్ కు ఫిర్యాదు చేసింది
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి 1024 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దానికి "పోలీస్ మామలు’ అని పేరు పెట్టుకున్నారు. అనుకోకుండా గ్రూపులోకి ఎస్ఐ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాకయ్యారు.