Ap Politics : రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు.. ఏ పార్టీలోకి అంటే?
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు.
విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.
ఏపీలో మొంథా తుపాను బీభత్సం సృష్టించడంతో అధికారులు, నాయకులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అండగా ఉంటామని, సాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ఏపీలో పలుచోట్ల చెట్లు రోడ్డుపై పడిపోవడంతో వాటిని అధికారులు తొలగించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని ఆరోపించారు.
పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు పేరిట మేఘా కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని రిటైర్డ్ ఐపీఎస్, ఆలోచనాపరుల వేదిక సభ్యులు ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు నేటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయ్ చేరుకున్న చంద్రబాబుకు తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాథ్ తదితరులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది.