అప్పులకు బలైన రైతు.. పంట దిగుబడి రాక బావిలోకి దూకి!
మహబూబాబాద్లో పంట దిగుబడి రాక బానోతు హచ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.10 లక్షలు అప్పు చేసి మిర్చి, వరి పంట హచ్య సాగు చేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చలేనని భయంతో వ్యవసాయ భూమి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.