BREAKING: తెలంగాణ, ఏపీలో సర్ ఎప్పుడంటే ?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పోక్సో కేసులో అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. ఈ కేసులో కీలకమైన బాధితురాలి పుట్టినరోజు తేదీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పరీక్ష రద్దు నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పేపర్ లీకేజీ, రద్దుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
కరీంనగర్లోని ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం, జైలు నుండి సూత్రధారి ప్లాన్, దొంగలకు జీతాలు, ఇన్సెంటీవ్లు ఇవ్వడం వంటి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి
తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం రాష్ట్ర బీజేపీలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు సంచలనంగా మారింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.
తెలంగాణలోని ప్రముఖ నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పురపాలక శాఖను ఆదేశించారు.