BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
దక్షిణ సూడాన్ లో విమానం హైజాక్ కావడం కలకలం రేపింది. ఒక సహాయక విమానాన్నిహైజాక్ చేశాడు. అనంతరం హైజాకర్ ఆ విమానాన్ని చాద్కు మళ్లించాలని పైలట్ను బెదిరించాడు. అయితే తెలివిగా ఆలోచించిన పైలట్ విమానంలో ఇంధనం లేదని చెప్పి మరో ప్రాంతంలో దించి హైజాకర్ను
టెక్నికల్గా ఎంతో పట్టున్న ఐ బొమ్మ రవికి పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవి తెలివి తేటలు మెచ్చి సైబర్ క్రైమ్లో ఉద్యోగం ఆఫర్ చేశారని చర్చ సాగుతోంది. అయితే పోలీసుల ఆఫర్ని రవి తిరస్కరించాడని సమాచారం.
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను సోమవారం గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అమాయకులపై పంజా విసిరి కోట్లల్లో దోచుకుంటున్నారు. తాజాగా 'ఫోన్ కాల్' మోసానికి తెరలేపారు. ఈస్కామ్లో ఒక్క ఫోన్ కాల్తో మీ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
హైదరాబాద్ నగరంలో చోరీ కేసు సంచలనం సృష్టించింది. నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు ఏకంగా రూ. 40 లక్షల నగదును దొంగిలించుకుపోయారు.