న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు తెలియడంతో అతడిని వెళ్లిపోవాలని ఆదేశించింది.Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. Short News | Latest News In Telugu | నేషనల్
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ఉగ్రవాది పట్టుబడ్డట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ వీడియో తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu
మనం సాయం చేస్తే మనకే వెన్నుపోటు పొడిచిన టర్కీకి ఇప్పడు సోషల్ మీడియాలో నిరసన సెగ తగులుతోంది. బాయ్కట్ టర్కీ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్ Short News
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి భారత్ను హెచ్చరించారు. సిందూ నది జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. Latest News In Telugu | Short News not