TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.