బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని..దీని ద్వారా పసిడి ధరలు తగ్గే చాన్స్ ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో అరుదైన సంఘటన జరగబోతోంది. 26 ఏళ్ళ తర్వాత చరిత్ర పునరావృతం అవబోతోంది. ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఈసారి బడ్జెట్ పై చాలానే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్ 30 శాతం కంటే పెంచాలని అడుగుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్ లో యుతపై భారీ ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
2026 ఏడాదికి సంబంధించి ఈరోజు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఈ సారి బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై డీజీసీఏ ప్రాథమిక నివేదిక సమర్పించింది. రెండు తప్పులు కారణంగానే విమాన కుప్ప కూలిపోయిందని సీనియర్ పైలెట్లు చెబుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్.. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై టాప్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెల్త్ రోజురోజుకూ దెబ్బ తింటోందని...కంటి చూపు పోయే ప్రమాదం ఉందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వర్గాలు చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్, ఈయూ ట్రేడ్ డీల్ స్టాక్ మార్కెట్లో జోష్ ను నింపింది. దీంతో సూచీలు లాబాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 82,344 వద్ద ముగిసింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/28/gold-2026-01-28-20-55-52.jpg)
/rtv/media/media_files/2026/01/23/budget-26-2026-01-23-11-06-07.jpg)
/rtv/media/media_files/2026/01/21/budget-2026-01-21-11-32-45.jpg)
/rtv/media/media_files/2026/01/13/union-budget-2026-01-13-20-12-35.jpg)
/rtv/media/media_files/2025/02/01/HTkkjrXZQL0PAvufYUE1.jpg)
/rtv/media/media_files/2026/01/28/plane-2026-01-28-19-45-35.jpg)
/rtv/media/media_files/2025/12/18/h1b-visa-2025-12-18-16-32-39.jpg)
/rtv/media/media_files/2026/01/28/pawar-2026-01-28-18-10-10.jpg)
/rtv/media/media_files/2025/11/27/imran-khan-2025-11-27-11-54-08.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)