IND vs SA: భారత్ ఘన విజయం..
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ లలో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా వన్డేలు గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. మూడు మ్యాచ్ లవన్డే సీరీస్ లో భాగంగా ఈరోజు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈ రోజు వైజాగ్ లో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారీ లక్ష్యాన్నిచ్చినా సఫారీలు దాన్ని ఛేదించేశారు. దీనికి కారణం భారత ఆటగాళ్ళ చెత్త ఫీల్డింగే అంటున్నారు. బౌలర్లు సైతం ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు.
సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోచ్ గౌతీతో సయోధ్య తప్పదని అంటున్నారు.
భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ దీనికి వేదికైంది.
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే పోరు ఈ రోజు నుంచే మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటూ జడేజా లాంటి వాళ్ళు కూడా ఆడుతున్నారు.
గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా..ఇద్దరి చేతిలోనూ టీమ్ ఇండియా వైట్ వాష్ అయింది. స్వదేశాల్లో టెస్ట్ లలో చిత్తుగా ఓడి విమర్శలు పాలైంది. అసలేమౌతోంది..టీమ్ ఇండియా టెస్ట్ లను ఎందుకు ఆడలేకపోతోంది.