Crime: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి తన భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. దీంతో అతడు మద్యానికి బాగా బానిసయ్యాడు. ఈ క్రమంలోనే తనకున్న పొలాన్ని అమ్ముకుని.. దాంతో వచ్చిన డబ్బుతో తాగుడు, జల్సాలు చేసేవాడు. అతడి నాగరాజు అనే స్నేహితుడు ఉన్నాడు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కూతురును తనకు దూరం చేయడంతో పాటు కూతురు, అల్లుడు తన ఇంటికి రావడం లేదని కక్ష పెంచుకున్న అత్త అల్లున్ని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు కేసును చేధించారు.
గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్బ్యాగ్, సెల్ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కులం, మతం, ఆస్తి కోణంలో జరిగిన పరువు హత్యలను చూశాం. కానీ బాపట్ల జిల్లాలో జరిగిన హత్యకు విచిత్ర కారణం కావడం సంచలనం రేపింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది.
గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది. చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న. పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్ ప్రాణాలు తీశాడు
ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.