BIG BREAKING: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీలపై TDP జెండా!
ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. గతంలో ఈ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా.. అవిశ్వాస తీర్మానాలతో ఆ పార్టీ అభ్యర్థులు పదవులు కోల్పోయారు.