ఆంధ్రప్రదేశ్ AP High Court: పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్షాక్! సోషల్ మీడియాలో వ్యంగ్య వీడియో పోస్టుచేసిన ప్రేమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేయడంపై APహైకోర్టు ఫైరయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడింది. అలా అయితే సినిమా హీరోలను, విలన్లను కూడా అరెస్ట్ చేయాలంటూ పేర్కొంది. By Seetha Ram 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: గుంటూరులో హై టెన్షన్ .. యువకుడిపై ఎస్సై తుపాకీతో దాడి గుంటూరులోని ఫిరంగిపురంలో ఎస్సై ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. స్థలం ఫోర్జరీ చేసుకున్నారనే విషయంలో గొడవ జరుగుతుండగా యువకుడు వీడియో తీశాడు. దీంతో ఎస్సై తుపాకీతోొ దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ఎన్టీఆర్ జిల్లాలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini vs Lavu Sri Krishna Devarayalu : విడుదల రజినికి ఎంపీ లావు కౌంటర్.. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారంటూ..! చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. నువ్వు కబ్జా చేసావంటే....నువ్వు వసూళ్లకు పాల్పడ్డావు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుటున్నారు. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఏపీలో దారుణ హత్య.. మహిళను రేప్ చేసి, మెడ కోసిన దుర్మార్గులు! ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళను రేప్ చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్ దొరికినట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు నా కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశారు.. దీని వెనుక ఉంది MP క్రిష్ణ దేవరాయలే : విడదల రజిని మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు నమోదుపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇది పరాకాష్ఠఅని అన్నారు. ఈ అక్రమ కేసుకు డైరెక్టర్ ఎంపీ లావు కృిష్ణదేవరాయులు అని ఆరోపించారు. ఇలాంటి కేసులకు తాను బయపడనని చెప్పుుకొచ్చారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini : రూ.2.20 కోట్లు వసూలు..మాజీ మంత్రి విడదల రజినిపై ఎసీబీ ఎఫ్ఐఆర్ వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవోపల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKIBG: జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల పోసాని కృష్ణ మురళి బెయిల్పై విడుదల అయ్యారు. గుంటూరు జైలు నుంచి శనివారం ఆయన్ని రిలీస్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Marri Rajasekhar : వైసీపీకి మరో బిగ్ షాక్..ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn