BIG BREAKING: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్పై ప్రశ్నించారు. కేసీఆర్ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఎప్సెట్, పీజీఈసెట్ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ఱయించింది. విద్యార్థులు ఆధార్ సెంటర్కు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
రైతుల కోసం హైదరాబాద్ నగరంలో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ట్విస్ట్ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని అంటూనే అధికారుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల లేఖను రాశారు.
తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రేపు నందినగర్ లో విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.