Iran: ఇరాన్కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు నేలకూల్చాయి.
చైనాలో జంతువులకు సోకుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మన పొరుగు దేశమైన చైనాలో 'ఫుట్ అండ్ మౌత్' (గాలికుంటు వ్యాధి) వేగంగా వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది
అమెరికా సైన్యంలో పెను సంచలనం నమోదైంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు.
పాకిస్థాన్లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే అది గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని, తాము భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తామని బెదిరించారు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.