E85 Petrol: వాహనదారులకు గుడ్ న్యూస్... రూ.82 లకే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?

న్యూఢిల్లీలో సరికొత్త 'E85' ఇంధనాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త ఇంధనం ధర లీటరు కేవలం రూ. 82 లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది ఏకంగా రూ.20లు తక్కువ.

UNO Rules: UNO నుంచి పాక్ ఔట్.. రూల్స్ ఏంటో తెలుసా?

ఐక్యరాజ్యసమితిలో కొన్ని శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. మిగతావి మాత్రం తాత్కాలికంగా ఉంటాయి. ఎందుకు తాత్కాలిక సభ్య దేశాలకు కాలపరిమితి కేవలం రెండేళ్లు ఉంటుంది? అసలు ఈ ఐక్యరాజ్య సమితి రూల్స్ ఏంటి? ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. 

Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం త్వరలో ఒక రాజకీయ పార్టీని స్థాపించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Ebola : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్‌...లక్షణాలు ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించే వైరస్‌లలో 'ఎబోలా' (Ebola) అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రాణాంతకమైన రక్తస్రావ జ్వరానికి (Hemorrhagic Fever) కారణమవుతుంది. ఈ వైరస్ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

Karnataka : కర్ణాటక సీఎం శివకుమార్‌ కు షాక్‌...మంత్రి పదవికి సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా!

కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజుల్లోనే తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

Delimitation Bill :దేశ రాజకీయాల్లో కీలక మార్పులు : మరోసారి తెరమీదకు డీలిమిటేషన్ బిల్లు ?

భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

Naga Chaitanya : నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టు బిగ్ రిలీఫ్... పర్సనాలిటీ రైట్స్‌కు రక్షణ..

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కృత్రిమ మేధ(AI) సాయంతో రూపొందించిన ఆయన చిత్రాలను అసభ్య సన్నివేశాల్లో వినియోగించడాన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ జ్యోతిసింగ్ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఒమన్‌ చమురు టర్మినల్‌పై ఇరాన్ డ్రోన్‌ దాడి

గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తన యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని అత్యంత కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ లక్ష్యంగా భారీ డ్రోన్ దాడి జరిగింది.

UNO Rules: UNO నుంచి పాక్ ఔట్.. రూల్స్ ఏంటో తెలుసా?

ఐక్యరాజ్యసమితిలో కొన్ని శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. మిగతావి మాత్రం తాత్కాలికంగా ఉంటాయి. ఎందుకు తాత్కాలిక సభ్య దేశాలకు కాలపరిమితి కేవలం రెండేళ్లు ఉంటుంది? అసలు ఈ ఐక్యరాజ్య సమితి రూల్స్ ఏంటి? ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. 

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్:  చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!

భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ తన రక్షణ సమీకరణాలు వేగంగా మార్చుకుంటోంది. సరికొత్త రక్షణ వ్యూహాలకు రూపకల్పన చేస్తోంది. దానిలో భాగంగా చైనా, టర్కీల నుంచి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని చూస్తోంది.

Mina Ala Fahal terminal : ఒమన్‌ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్‌ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!

గల్ఫ్ రీజియన్‌లో ఇరాన్ జరుపుతున్న డ్రోన్ దాడులతో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఒమన్‌లోని కీలకమైన 'మినా అల్ ఫహల్' ఆయిల్ టెర్మినల్‌ లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ డ్రోన్ దాడి వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు ఆరోపించారు.

Donald Trump : ట్రంప్‌కు షాక్: ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా సభ బ్రేక్!

ఇరాన్‌పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరిస్తూ ఆ దేశ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)  కీలకమైన యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పర్షియన్ గల్ఫ్ నుండి అమెరికా బలగాలను ట్రంప్ ఉపసంహరించాల్సి ఉంటుంది,

Frankfurt Airport : ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం: పార్కింగ్‌లో ఉండగానే కుప్పకూలిన విమానం!

జర్మనీలోని అత్యంత రద్దీగా ఉండే ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక భారీ బోయింగ్ విమానం రన్‌వే పక్కన పార్క్ చేసి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది.

Russia : మూడు దశాబ్దాల తర్వాత సముద్రంలోకి రష్యా మహా యుద్ధనౌక..వణికిపోతున్న నాటో దేశాలు!

రష్యా అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు మళ్లీ సముద్రపు అలలను చీల్చుకుంటూ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే కిరోవ్ క్లాస్‌కు చెందిన అడ్మిరల్ నఖిమోవ్ అనే ఈ భారీ క్రూజర్ యుద్ధనౌక సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది.

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల జాతర.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోవడం ఎలాగంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

MMTS : రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌...MMTS ఉచిత ప్రయాణానికి బ్రేక్.. రైల్వే బోర్డు కీలక షరతులు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. అయితే ఎంఎంటీఎస్ సేవలు భారీ నష్టాలతో నడుస్తున్నందున ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చి చెప్పింది.

Government Doctors Strike : జీఓ 38 వివాదం: తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలిచిన ఓపీ సేవలు!

తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగుల బదిలీలకు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం. 38 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన బాట పట్టింది. వైద్యులు విధులను బహిష్కరించి ఆకస్మిక సమ్మెకు దిగారు.

Drug racket : థాయ్‌లాండ్ టు ముంబై.. వయా హైదరాబాద్ ...అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

తెలంగాణ ‘ఈగల్’ ప్రత్యేక బృందం రెండు నెలల పాటు అత్యంత రహస్యంగా జరిపిన సుదీర్ఘ ఆపరేషన్‌తో ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేసింది. థాయ్‌లాండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, దీనితో సంబంధాలున్న ముంబై మాఫియా మూలాలను సైతం కదిలించింది.

Miryalaguda : మిర్యాలగూడలో పెను విషాదం.. షార్ట్‌ సర్య్కూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురి మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుదాఘాతం (షార్ట్ సర్క్యూట్) సంభవించింది. మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుకుని పేలిపోవడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు.

Ebola Virus : రాష్ట్రంలో ఎబోలా కలకలం: గాంధీ ఆస్పత్రికి రెండు అనుమానిత కేసులు

హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కేసులు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలతో నగరంలోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Weather Update: రుతుపవనాల ఎఫెక్ట్-.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వారం రోజుల పాటు దంచుడే దంచుడు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల వల్ల వచ్చే వారం రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Seed balls : పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేశారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

BIG BREAKING : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ నేతలకు కీలక బాధ్యతలు!

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిచారు.

BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. కేబినెట్ మీటింగ్ మధ్యలో.. హైటెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో జరిగిన క్యాబినెట్ (మంత్రిమండలి) సమావేశానికి హాజరైన ఆయన, మధ్యలోనే తీవ్రమైన నడుము నొప్పి, తీవ్ర అలసట కారణంగా సమావేశం నుంచి అర్థంతరంగా నిష్క్రమించారు.

Nandu World : యూకేలో ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు.. ‘నందూస్‌ వరల్డ్‌’ దంపతులపై కేసు

ప్రముఖ యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

BIG BREAKING : తెలంగాణ ఎన్నికల్లో  పోటీపై పవన్ కల్యాణ్ యూటర్న్!

తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.

CM Chandrbabu: తెలంగాణ లీడర్లు రెచ్చగొడుతున్నారు..  చంద్రబాబు సంచలన కామెంట్స్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రూ.5 లక్షలతో కొత్త ఇళ్లు.. కేవలం 12 రోజుల్లోనే.. ఎలాగంటే?

తెలంగాణలో కేవలం 12 రోజుల్లోనే ఒక పూర్తి స్థాయి ఇల్లును నిర్మించి ఇంజనీర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ అద్భుతాన్ని సాకారం చేశారు. 

Bank Holidays : జూన్ 2026లో బ్యాంక్ సెలవుల లిస్ట్: ఏకంగా 11 రోజులు బంద్!

కొత్త నెల జూన్ వచ్చేస్తోంది. గత నెలలతో పోలిస్తే జూన్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Pulsar N160: కొత్త రంగులు.. కొత్త ఫీచర్లు.. 2026 న్యూ పల్సర్ N160 లుక్ చూసేయండి!

2026 బజాజ్ పల్సర్ N160 కొత్త ఫీచర్లతో విడుదలైంది. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, గోల్డ్ USD ఫోర్క్స్, LED హెడ్‌ల్యాంప్, ABS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. 164.82cc ఇంజిన్‌తో 15.5 bhp పవర్ అందిస్తుంది.

GOLD RATES : బిగ్ షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి

PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

MODI CONGVOY REDUCE : ప్రధాని మోడీ పొదుపు మంత్రం..సొంత కాన్వాయ్‌పై సంచలన నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా మోదీపై ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: బంగారం కొనద్దన్న మోదీ.. భారీగా పతనమైన పసిడి షేర్లు

ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనద్దని కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో పసిడి షేర్లు భారీగా పడిపోయాయి. ప్రముఖ సంస్థ టైటాన్ షేర్ విలువ 7 శాతం పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 9 శాతానికి పైగా పతనమయ్యింది.

Holi Color Removal : హోలీ రంగులు వదలడం లేదా? ఇలా చేసి చూడండి

హోళీ పండుగ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కలసి సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాత చర్మం, గోళ్లపై రంగులు అంటుకుంటాయి. ఆ రంగులను వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    Join out Whatsapp Channel
    -->