Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Dr BR. Ambedkar:అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన!

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బాబా సాహెబ్ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆఫీసులు ఏప్రిల్ 14న సెలవు పాటించాలని సూచించింది. 

Kunal Kamra: కుణాల్‌ కామ్రాకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రాకు మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు న్యాయస్థానం ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కుణాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Restaurant Service Charges: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు..సర్వీస్ ఛార్జీలపై ఆదేశాలు

హోటళ్ళు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని కచ్చితంగా చెల్లించాలని అనడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని కస్టమర్ల ఛాయిస్ కే వదిలేయని చెప్పింది. 

Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు!

పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. 

DA Hike: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..డీఏ పెంపు

కేంద్ర ఉద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వారికి 2 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.  దీంతో పాటూ దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పథకం పీఎల్ఐకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Web Stories
web-story-logo Blood pressure వెబ్ స్టోరీస్

బీపీ ఉన్నవారు తినాల్సిన పదార్థాలివే

web-story-logo garlic peel వెబ్ స్టోరీస్

వెల్లుల్లి తొక్క తీయకుండా తింటే ఏమవుతుందో తెలుసా?

web-story-logo Pot water వెబ్ స్టోరీస్

కుండలోని నీటిని తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే

web-story-logo salt water వెబ్ స్టోరీస్

చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

web-story-logo Green mango వెబ్ స్టోరీస్

పచ్చి మామిడి ప్రయోజనాలు తెలుసా?

web-story-logo Tanning వెబ్ స్టోరీస్

టానింగ్ నివారించడానికి ఉత్తమ మార్గాలు

web-story-logo Jogging వెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉంటే జాగింగ్‌ అస్సలు చేయొద్దు

web-story-logo Remedy with lemon juice వెబ్ స్టోరీస్

ఉదయాన్నే నిమ్మరసం తాగడం మంచిదేనా?

web-story-logo fainting children వెబ్ స్టోరీస్

ఏ వయసు వారికి మూర్ఛ వ్యాధి ఎక్కువగా వస్తుంది?

web-story-logo Krithi Shetty multi color dress వెబ్ స్టోరీస్

సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న కృతి

Advertisment

USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్

ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. 

Mynmar Earthquake: మయన్మార్ లో తరుచూ భూకంపాలు..అక్కడ భూమి కింద ఏముంది?

మయన్మార్ లో భూకంపం విలయం సృష్టించింది. భవనాలు, కట్టడాలు నేలకూలాయి. వందల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి కారణం అక్కడి సగాయింగ్ ఫాల్ట్ అనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అసలేంటీ సగాయింగ్ ఫాల్ట్? ఇది ఎలా ఉంటుంది?

Earthquake: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య

మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపాల ధాటికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. మయన్మార్‌లో ఇప్పటిదాక 103 మంది మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు థాయ్‌లాండ్‌లో నలుగురు మృతి చెందగా.. 50 గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

Nepal: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్

నేపాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ మళ్లీ నిరసనలు జరిగాయి. ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిరసనకారులపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు.

🔴 Myanmar Earthquake Live Updates: బ్యాంకాక్ లో భూకంపం.. ఎమెర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. లైవ్ అప్డేట్స్!

బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.

Earthquake: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ ..

బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు.

Advertisment

Telnagana: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన.. కార్డు లేకున్నా..!

కొత్త రేషన్ కార్డులకు ఎంతమందికి కావాలన్నా కూడా అర్హతను బట్టి ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. కార్డు లేకపోయినా కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్నట్లయితే బియ్యం ఇస్తామని తెలిపారు.

Pastor Praveen Death Mistery: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు.

Paster Praveen: ప్రవీణ్‌ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. 

Palamuru Project: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదం కోర్టులో ఉందని తెలిపింది. అందుకే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.

Earth Quake: జస్ట్ మిస్..భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలంగాణ ఎమ్మెల్యే

థాయ్ లాండ్, మయన్మార్ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. దీని ధాటికి ఆ దేశాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. దీని నుంచి రామగుండం ఎమ్మెల్యే, ఆయన ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్నారు. 

Betting App Case: బెట్టింగ్ కేసులో.. విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్!

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. అయితే విష్ణుప్రియ ఆమె పై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది.

Advertisment

Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష వాయిదా

ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

Paster Praveen: ప్రవీణ్‌ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. 

KA Paul: పాస్టర్ ప్రవీణ్ చావుకు పవన్ కల్యాణే కారణం.. ఇదే సాక్ష్యం అంటున్న కేఏపాల్!

పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.

Pastor Praveen: ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!

ప్రవీణ్ పగడాలది హత్యే అని తనకు అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ ప్రయాణించిన దారిలో సీసీ టీవీ ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ ఎర్ర కారు ఎవరిదో ఎందుకు చెప్పడం లేదన్నారు.

Ap Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఏకంగా 42 డిగ్రీలు..ఈ జిల్లాల వారికి మాడు పగులుతుందంతే!

ఏపీలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో 42.4, నెల్లూరు జిల్లాలో 42.2, కడప జిల్లాలో 42.1 డిగీ్రల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం తో పాటు 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Suryalanka Beach : కేంద్రం గుడ్‌ న్యూస్.. ఏపీలోని ఆ బీచ్‌కు మహర్దశ..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో  శుభవార్త వినిపించింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది.

Advertisment

Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు నష్టంతో 77,444 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ఉన్నాయి. 

ఏప్రిల్‌ 1 నుంచి న్యూ రూల్స్.. కొత్త పన్ను శ్లాబులు, యూపీఐ, క్రెడిట్‌ కార్డులో మార్పులు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, టీడీఎస్, టీసీఎస్, యూపీఐ సర్వీసులకు సంబంధించిన వాటిలో నిబంధనలు మారనున్నాయి. ఇవన్నీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.

Jiohotstar Plans: కెవ్వు కేక.. రూ.100లకే 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.. IPL ఫ్రీగా చూసేయొచ్చు

ప్రముఖ టెలికం దిగ్గజం జియో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.100లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అలాగే 5GB హై-స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.

OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!

రైడ్ హైయిరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ తీసుకురానుంది. మరో కొన్ని నెలల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తామని అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించారు. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.

Infosys Lays Off : ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. 40 మందిని పంపించేసింది!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది.  ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది.

Trump: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్

విదేశాల్లో తయారు చేసిన కార్లపై టారిఫ్ సుంకాన్ని అమెరికా పెంచింది. అమెరికాలో ఇతర దేశాల కార్లు దిగుమతి చేసుకుంటే 25 శాతం పన్ను కట్టాలి. అమెరికాలో తయారు చేసిన కార్లపై అయితే ఎలాంటి ట్యాక్స్ లేదని ట్రంప్ ప్రకటించాడు. ఈ పన్నులు ఏప్రిల్ 3 నుంచి అమలు కానున్నాయి.

Advertisment

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisment