Indonesia : ఇండోనేషియా సంచలన నిర్ణయం ..సోషల్ మీడియా బంద్!
పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
మ్యాచ్ జరుగుతుండగా తెల్లటి బంతి హఠాత్తుగా పింక్ కలర్లోకి మారిపోయింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే.. హైదరాబాద్ కింగ్స్మెన్ ఆటగాళ్లు బంతిని మెరుగు పెట్టడం కోసం తమ ప్యాంట్లకు రుద్దినప్పుడల్లా, ఆ బట్టల రంగు బంతికి అంటుకుంది.
నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరో కొత్త రకం కోవిడ్ వెరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి శాస్త్రీయంగా BA.3.2 అని పేరు పెట్టారు.
అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు అదిరిపోయే గుడ్ న్యూస్ .. హెచ్-1బీ వీసా నిబంధనలను భారీగా సవరించాలని అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.
మిడిల్ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
మిడిల్ఈస్ట్లో జరుగుతన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.10 తగ్గించింది.