Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు..
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది.
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది.
నిరంతర నిద్ర మెరుగైన జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి తోడ్పడే ముఖ్యమైన గాఢ నిద్రా దశలను పూర్తి చేయడానికి సహాయపడుతుంది కాబట్టి ఆధునిక జీవనశైలికి ఇది అత్యంత అనుకూలమైనది. యితే నిద్ర నాణ్యత, నిరంతరత తగ్గకుండా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేసినప్పుడు మాత్రమే కాదు.. సాధారణ సమయాల్లో కూడా తుమ్ములు వస్తుంటాయి. కానీ చాలా మంది ఈ తమ్ములు ఎందుకు వస్తాయనే విషయం తెలియదు. మరి ఈ తుమ్ములు ఎందుకు వస్తాయనేది తెలుసుకుందాం.
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు.
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.