Floods: భారీ వరదలు.. 17 మంది మృతి
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. శుక్రవారం రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ను పహిల్వాన్గా, కుస్తీ పోటీకి వెళ్తున్నట్లు చూపించారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది.
రాముల వారి తలంబ్రాలను భక్తులు భద్రాచలం అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే 'Mutyala Talambralu' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అన్ని వివరాలు నమోదు చేస్తే మీరు పెట్టిన అడ్రెస్కు వస్తాయి.
శ్రీరామ నవమి నాడు భక్తులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. భక్తిశ్రద్ధలతో రాముడిని కొలిచే ఈ శుభదినాన పొరపాటున కూడా మాంసాహారం, మద్యం సేవించరాదు. అలాగే పండుగ రోజున తయారు చేసే వంటలలో అల్లం, వెల్లుల్లి ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు.
శ్రీరామ నవమికి ముఖ్యంగా పెట్టాల్సిన నైవేద్యం పానకం. ఇందులో బెల్లం, మిరియాలు, యాలకులు వేసి తయారు చేశారు. ఈ పానకం సూర్య, అగ్ని తత్వాలకు సంకేతంగా చెప్పుకుంటారు. వడపప్పు, చలిమిడిని నైవేద్యంగా పెడతారు. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
శ్రీరామ నవమి నుంచి మేషం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
శ్రీరామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా మార్చి 27వ తేదీన జరుపుకోనున్నారు. అయితే ఈ శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.