Iran: ఇరాన్కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. అధికారులను వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులు మళ్లీ దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లకు పాక్ నిఘా సంస్థ (ISI)తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్ రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూట్ను అమరావతి మీదుగా వెళ్లేలా అధికారులు డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ చేశారు. ఈ రైలు మార్గం అమరావతిలోని పశ్చిమ బైపాస్, N6 రోడ్డు గుండా వెళ్లనుంది.
నిజామాబాద్ మాజీ మేయర్,మాజీ మంత్రి డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని నిరాశ చెందుతున్నారు. అయితే తను పార్టీ మారుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని, కాకపోతే తనకు పదవి ఇవ్వాలంటున్నారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు నేలకూల్చాయి.