Fire Accident: రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ టీంకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటన ప్రాంతంలో మూడు 9 ఎంఎం బుల్లెట్లు దొరికాయి. వీటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్లు కాగా, ఒకటి ఖాళీ షెల్గా గుర్తించారు.
ప్రశాంత్ కిషోర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.
లాలూ కుమార్తె, తేజస్వి యాదవ్ సోదరి అయిన రోహిణీ ఆచార్య తన సొంత కుటుంబం, ముఖ్యంగా తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహిత సహాయకులపై తీవ్రమైన, సంచలన ఆరోపణలు చేశారు.
బీహార్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైంది.
గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్ అడవులు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా కాల్పులతో దద్దరిల్లాయి.సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ను ఐసీయూలో చేర్చారు. సౌతాఫ్రికాతో టెస్ట్ ఆడుతున్న సమయంలో గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా నొప్పి అధికం కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. కులతత్వ విషాన్ని చిమ్మే వాళ్లను, ముస్లిం లీగ్ మావోయిస్టు భావాజాలం ఉన్నవాళ్లను బీహార్ ప్రజలు తిరస్కరించారని ధ్వజమెత్తారు.