Shaheen Afridi : అమెరికా-ఇరాన్ ఒప్పందంపై అఫ్రిది సంచలన పోస్ట్!
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిలో టోల్ వసూళ్ల కోసం ఇరాన్తో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేపట్టే ఆలోచనలో ఉన్నట్లుగా వెల్లడించారు.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు చెప్పింది. ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది.
ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ గుండా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ 'టీఏఎస్ఎస్' (TASS) కు వెల్లడించాయి.
ఇరాన్, లెబనాన్లతో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ వద్ద ఉన్న రెండు 'బ్రహ్మాస్త్రాలు' వాడుతోంది. అవే ఒకటి హెర్మెస్ 450, రెండోది హెర్మెస్ 900 డ్రోన్లు. ఈ మానవరహిత వైమానిక వాహనాలు గాజా నుంచి ఇరాన్ సరిహద్దుల దాకా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
ఇటీవల పార్లమెంటులో కీలక ప్రశ్నలను లేవనెత్తిన ఆప్ నేత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా పార్టీ పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాఘవ్ చద్దా షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది.
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 75 శాతం పోలింగ్, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదైంది.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. సీజ్ఫైర్ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 15 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించింది. ఈ విధానాన్ని పాటించడం మహిళలపై చూపిస్తున్న వివక్ష కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమని తెలిపింది.