BIG BREAKING: దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత తెలంగాణలోని హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండ్రోజుల్లో ఏకంగా రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సిలిండర్లు మరో 2-3 రోజుల వరకే సరిపోనున్నాయి.
చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగలు LPG సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేయడం కలకలం రేపుతోంది. ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచింది. LPG సిలిండర్పై రూ.50 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పెట్రల్, డీజిల్ పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే.
దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గించాయి.