Mamata Banerjee : 74 మంది ఎమ్మెల్యేలకు దీదీ షాక్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
సినీ నటి రేణు దేశాయ్ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్హౌస్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. గతంలో రాజకీయ సంచలనాలకు వేదికైన ఈ ఫామ్హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.
వెస్ట్ బెంగాల్ లోని ఒక స్కూల్ ప్రోగ్రామ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోల్కతాలోని జీవన్ జ్యోతి మోడల్ స్కూల్ లో జరిగిన ఒక సాంస్కృతిక
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి వద్ద రక్షణ కల్పించేందుకు సుమారు ఏడు దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
ఆస్కార్ వేదికపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలవడంతో టైగా ముగిసింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఏడోసారి కావడం విశేషం.
ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
సొంత వాహనాలపై నేషనల్ హైవేలపై నిత్యం ట్రావెల్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నంత పని చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించగా, వారి కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.