PM Modi : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన.. తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు
రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.
కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్కు బిగ్ షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పాలక్కాడ్లోని ఓ హోట్ల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓ సాధారణ యాచకుడి దగ్గర లక్షల కొద్దీ క్యాష్ బయటపడటం అందర్ని షాక్కు గురించేసింది. కేరళలోని అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేసే వ్యక్తి దగ్గర ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ బయటపడింది.
కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెయిడ్-పార్కింగ్ షెడ్లో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం దక్కించుకుంది.
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశ్ వ్యక్తిగా పొరబడి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్ నారాయణ్ బఘేల్(31)గా గుర్తించారు.
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.