కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు ఊరట లభించింది. గతేడాది నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్లో ఉన్న ఆమెకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి.
కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. ఓ హత్య కేసులో చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు విధించింది.
కర్ణాటకలోని అధికార కాంగ్రెస్లో మళ్లీ ముసలం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.
కర్ణాటకలోని అటవీ ప్రాంతాలు, కొండల్లో ట్రెక్కింగ్ వెళ్తున్న వారు వరుసగా అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు రోజుల పాటు అడవిలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఊహించని మలుపు తిరిగింది. వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా ఆమె అడ్డు చెప్పింది. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక గుర్తుతెలియని వ్యక్తి అర్థరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి, కేవలం మహిళల లోదుస్తులను మాత్రమే దొంగిలిస్తుండటంతో కాలనీవాళ్లు షాక్ అవుతున్నారు.