నేషనల్ Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్! కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Honey Trap: కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలో మంత్రులు సహా చాలామంది హనీట్రాప్లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హానీట్రాప్లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sex Education: విద్యార్థులకు శృంగార పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విద్యాసంస్థల్లో సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టనుంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యా్ర్థులకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ను అమలు చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ KS: కర్ణాటకలో హనీ ట్రాప్..మంత్రులతో సహా.. కర్ణాటకలో హనీ ట్రాప్ భయపెడుతోంది. మంత్రులు, రాజకీయ నేతలే లక్ష్యంగా హనీ ట్రాప్ చేస్తున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలతో సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయం దుమారం రేపుతోంది. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ ! చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్ కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి రెండు బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పెళ్లయిన నెలకే విడిపోయాం... రన్యారావు భర్త సంచలన విషయాలు నటి రన్యారావు వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తనను అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ కోర్టులో ఆమె భర్త జతిన్ హుక్కేరి పిటిషన్ వేశారు. రన్యారావు, జతిన్లు గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్నారని, అయితే డిసెంబరు నుంచి విడిగా ఉంటున్నారు. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు.. లవ్ జిహాద్ అని ఆరోపిస్తున్న హిందూ సంఘాలు కర్ణాటకలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇది లవ్ జిహాద్ అని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హత్యను ఖండిస్తూ రేపు బంద్కు పిలుపునిచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్ టోకరా.. రూ.50 లక్షలు మోసం కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ వృద్ధ దంపతుల నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. చివరికి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాంకు మేనేజర్ను అరెస్టు చేశారు.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: బట్టతలపై భార్య హేళన చేయడంతో.. భర్త ఆత్మహత్య కర్ణాటకలో భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. భర్తకు బట్టతల ఉందని, దీంతో బయటకు ఎక్కడికి కలిసి వెళ్లలేకపోతున్నానని మాటలతో అతన్ని అవమానించేంది. ఇవన్నీ భరించలేక ఆ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పుట్టిన కొన్ని నెలలకే తల్లితో పాటు జైల్లో పిసిపాప కర్ణాటకలో ఓ విషాద ఘటన జరిగింది. పుట్టిన కొన్ని నెలలకే ఓ చిన్నారి తల్లితో పాటు జైల్లో చేరింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మైసూర్లో దారుణం.. మ్యాచ్ గెలిపించాడని అతి కిరాతకంగా ఏం చేశారంటే? కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో క్రికెట్ టీమ్ను గెలిపించినందుకు యువకుడిని చంపిన ఘటన జరిగింది. ఓడిపోయిన మ్యాచ్ను ఆ యువకుడు గెలిపించాడని ప్రత్యర్థి టీం వాళ్లు ఆగ్రహంతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: రోజుకో రకంగా వాంగ్మూలం..తికమక పెడుతున్న రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన రన్యారావు రోజుకో రకంగా వాంగ్మూలం ఇస్తూ డీఆర్ఐ పోలీసులను తికమక పెడుతోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని..తనను 24 సార్లు చెంపదెబ్బలు కొట్టారని..బలవంతంగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఇలా రకరకాలుగా చెబుతోంది. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించిన ఎస్ఐ..పాపం చివరికి! బీజేపీ నేత, సబ్-ఇన్స్పెక్టర్ ల మధ్య గొడవ మాటలతో మొదలై చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోట్లాడుకున్న బీజేపీ నేత, పోలీస్ అధికారి.. వీడియో వైరల్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ పోట్లాడుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Muslims: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపింది. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn