CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఓ ఐటీ ప్రొఫెషనల్ను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో 43 ఏళ్ల రోషన్ బాలకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ఆయన తన పదవికి గుడ్బై చెప్పారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరికాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో పాటు మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి రంగం సిద్ధమైంది. మే 30వ తేదీ శనివారం నాడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం వెలుగుచూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులమంటూ నమ్మించి, 74 ఏళ్ల వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.24 కోట్లు దోచేసారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. నదిలో గుల్లలు ఏరుకోవడానికి వెళ్లిన వారిలో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో మరికొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. అదే ఊపులో కర్ణాటక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతున్నాడట.