Karnataka : కన్నడ యువకుడికి జాక్పాట్.. రూ.49 కోట్ల లాటరీ!
అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత బిగ్ టికెట్ రాఫిల్ డ్రాలో ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ ఏకంగా 20 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు.
అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత బిగ్ టికెట్ రాఫిల్ డ్రాలో ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ ఏకంగా 20 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఒక విచారకరమైన ఘటన జరిగింది. ఇన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్న ఇరుగుపొరుగు వారి మధ్య ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడిపై దాడికి దారితీసింది.
బెంగళూరుకు చెందిన ఒక కిలాడీ లేడీ తన అందం, తెలివితేటలతో ఏకంగా ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మాయలేడి బాధితులే స్వయంగా ఆమె అసలు
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్.మమతారాణి మృతి చెందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమత వరంగల్ హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు.
కర్ణాటకలోని డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడటం దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అక్కడి ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. రామచంద్రరావును సస్పెండ్ చేసింది.
కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ కె. రామచంద్రరావుకు సంబంధించి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన అధికారిక కార్యాలయంలో, యూనిఫాంలో ఉన్న సమయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా..
బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టీల్ సిటీ బళ్లారిలో రెండు రెడ్ల టైకూన్లు ఢీ కొడుతున్నాయి. ఒకరు గాలి జనార్దన్ రెడ్డి మరొకరు నారా భరత్రెడ్డి..ఉనికి కాపాడుకోవడానికి ఒకరు..భవిష్యత్ నిర్మించుకోవడానికి మరొకరు..దీనికి సందర్భం వాల్మీకి జయంతి..బళ్లారి సెంటర్ఎస్పీ సర్కిల్ ఇందుకు అడ్డా..
బెంగళూరులోని సిరా-హిరియూరు హైవేపై ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న బస్సు కంటెయినర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు వ్యాపించాయి. 13 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు.