Hyderabad: కడసారి చూపు కూడా వీడియో కాల్ లోనే...భగవంతుడా ఇంతటీ దయనీయ పరిస్థితి ఎవరికి వద్దయ్యా!
నేపాల్ కు చెందిన ప్రేమ్ చాలా కాలం క్రితం కుటుంబంతో వచ్చి నగరంలో స్థిరపడ్డాడు.ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు బాలేక రాలేకపోయారు. అంత్యక్రియలను వీడియోకాల్ లో చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరునెలల క్రితమే సతీష్ అనే వ్యక్తిని గోవాలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వరకట్న వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
Wife Murder: హైదరాబాద్ మలక్పేట్లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే!
హైదరాబాద్లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్పేట్ జమున టవర్స్లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్
మలకపేట్లో వివాహిత మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. భర్త, అత్త మామ కొట్టి ఆమెను చంపి, గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వివాహిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.
SLBC Tunnel: కొనసాగుతున్న చర్యలు.. రోజురోజుకు కష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్
పదవ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రోజురోజుకీ ఈ ఆపరేషన్ కష్టంగా మారుతుంది. నీటి ఊట రావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో అవసరమైతే రోబోలు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Crime: 33 ఏళ్ల ఆంటీ.. 22 ఏళ్ల కుర్రాడితో జంప్.. వాడిలో అదే నచ్చిందట!
ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
రెచ్చిపోయిన దొంగలు.. నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కట్ చేసి ..
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో ఎస్బీఐ ఏటీఎం మిషిన్ ను కట్ చేసి రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న రూ. 30లక్షల ఉబ్బుతో ఉడాయించారు.
/rtv/media/media_files/2025/03/04/1hGL7M7swYvhsUPsFEHf.jpg)
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/03/04/ZRZp14LjsLOvnSHE3ZeX.jpeg)
/rtv/media/media_files/2025/03/03/DPitMHOaESzHoOHfXBtm.jpg)
/rtv/media/media_files/2025/03/03/sA7GQkIME5G226eZ48Tu.jpg)
/rtv/media/media_files/2025/02/26/DA3VHZbm5P42qRiB8EYf.jpeg)
/rtv/media/media_files/2025/03/02/a6x6IennrkaQxILl0xkz.jpg)
/rtv/media/media_files/2025/03/02/C8j6U8X2uv0Sy9MrEkSd.jpg)
/rtv/media/media_files/2025/03/01/msq0LLHih0EsftshBhi9.jpg)