author image

Bhavana

By Bhavana

అక్టోబర్‌ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి రింగ్‌ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Bhavana

మధ్య ప్రదేశ్‌ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్‌ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ విజయవాడ

By Bhavana

పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశా లున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. short News | Latest News In Telugu

By Bhavana

పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

యూపీలో పాఠశాల అభివృద్ది చెందాలని స్కూల్‌ హాస్టల్‌ లోనే ఏడు సంవత్సరాల బాలుడ్ని బలి ఇచ్చింది స్కూల్‌ యాజమాన్యం. వారం కిందట ఈ ఘటన జరగగా..తాజాగా వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

By Bhavana

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ప్రతి22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. బిజినెస్ | Latest News In Telugu | Short News

By Bhavana

స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ ప్లాంట్‌ నుంచి ఔట్ కానున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు