author image

Bhavana

By Bhavana

బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌ వరంగల్‌ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం వద్ద బన్నీ పోస్టర్‌ ఒకటి వైరల్‌ గా మారింది. దాని మీద అల్లు అర్జున్‌ డైలాగ్‌ కూడా ఉంది.Short News | Latest News In Telugu | తెలంగాణ

By Bhavana

శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యాకు ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.పోప్‌ ఫ్రాన్సిన్‌ అంత్యక్రియల నేపథ్యంలో జెలెన్ స్కీ,ట్రంప్‌ లు భేటీ అయ్యారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు ఎల్‌ అండ్‌ టీ అధికారుల చెబుతున్నారు.కొన్ని మార్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడం మెట్రో సంస్థను కలవరపెడుతోంది.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By Bhavana

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తాజాగా దీని పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.పాక్‌కు భారత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

పాక్‌ విదేశాంగ మంత్రి ఇశాక్‌ దార్‌ తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఫోన్‌ లో మాట్లాడినట్లు సమాచారం. ఢిల్లీ-ఇస్లామాబాద్‌ ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

మస్క్‌ ప్రపంచ కుబేరుడనే సంగతి తెలిసిందే. కొంతకాలంగా అమెరికా ప్రభుత్వంలో తన పరపతిని పెంచుకున్నప్పటికీ ..అక్కడి ప్రజల్లో మాత్రం ఇటీవల ఆదరణ కోల్పోయినట్లు తాజా సర్వే వెల్లడించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Bhavana

B12 లోపం కారణంగా, శరీరంలో అలసట అధికంగా మారుతుంది. నిజానికి, ఈ విటమిన్ లోపం వల్ల, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు