MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. ‘అప్పటి కల్లా సెట్ అవ్వాలి’
MLC ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్లో ఓటమికి కారణం పార్టీలో సమన్వయలేకపోవడమని నిర్ణారించారు. సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
KBHPలో అమ్మాయిలు రచ్చ రచ్చ.. ముగ్గురు యువతులు మద్యం తాగి రాత్రి యువకుడిపై
కేబీహెచ్బీలో ముగ్గురు అమ్మాయిలు ఫుల్గా తాగి నానా హంగామా చేశారు. కారు నడుపుతూ రోడ్డుపై బైక్లకు ఢీకొట్టి కొట్టారు. ఇదేంటని అడిగిన యువకుడిపై బూతులతో రెచ్చిపోయారు. ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 212 రీడింగ్ వచ్చింది.
Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ఏరియాల్లో వాటర్ బంద్
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మార్చి 8 శనివారం రోజున నీటి సరఫరా ఉండదని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా నీటి సరఫరాకి అంతరాయం కలగించనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు.
Hyderabad: మంచి నీళ్లతో బైక్ కడిగాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. ఏకంగా జరిమానా!
హైదరాబాద్లో తాగునీటితో బైక్ కడిగినందుకు ఓ వ్యక్తికి జలమండలి రూ.1000 జరిమానా విధించింది. ఈ క్రమంలో తాగునీటిని వృథా చేయవద్దని తెలిపింది. తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఇలా వృథా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
అక్రమ సంబంధం... భార్య రాగానే గోడ దూకి భర్త పరార్!
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. అయితే స్పాట్ లో ఆమెకు భర్త ప్రియురాలు దొరకడంతో చితకబాదింది. అయితే ఆమె భర్త ముందే విషయం తెలుసుకుని చెప్పులు చేతిలో పట్టుకుని సైలెంట్ గా గోడ దూకి పరారయ్యాడు.
Malakpet Sirisha : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
శిరీష హత్య కేసులో ఆడపడుచే హంతకురాలని పోలీసులు తేల్చారు. గుండెపోటని నమ్మించిన ఆమె భర్త వినయ్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే అనుమానం రావడంతో శిరీష మేనమామ మధుకర్ ఫిర్యాదుతో కథ మొత్తం అడ్డం తిరిగింది.
మలక్పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మత్తుమందు ఇచ్చి లేపేశారు!
శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం రిపోర్టులో వెల్లడైంది. శిరీష భర్త వినయ్, అతని సోదరి సరిత కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.
Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 05వ తేదీన మొదలై 25 వ వరకు జరగనున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్, గురువారం సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
/rtv/media/media_files/2025/03/07/AV5Adtp2cjuIX74oUbR4.jpg)
/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)
/rtv/media/media_files/2025/03/07/V94L1cPp9c8VeBnwlWJ2.jpg)
/rtv/media/media_files/2025/03/06/upnzsQoQA9TuQ9P7Au8L.jpg)
/rtv/media/media_files/2025/03/06/HJAqpqyMIMN9msRkKXj5.jpg)
/rtv/media/media_files/2025/03/05/uI9Rl0nam9DGfqUWLq7R.jpg)
/rtv/media/media_files/2025/03/05/3rp2hpdnGHCIltPkt2Lu.jpg)
/rtv/media/media_files/2025/03/05/GtjqSVYHXu4L0Eai1wMM.jpg)
/rtv/media/media_files/2025/03/05/bg6udZwfdl60UmTJBylE.jpg)