భారత్ vs జింబాబ్వే: BCCI షెడ్యూల్ రిలీజ్!
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో తన అద్భుత ప్రదర్శనతో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టిన జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి, ఫైనల్లో న్యూజిలాండ్పై 4/15 గణాంకాలతో అదరగొట్టాడు.
టీ20 వరల్డ్కప్-2026 విజేత అయిన భారతజట్టుకు బీసీసీఐ భారీ నగదును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ. 131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు ఐసీసీ టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి రూ. 27.48 కోట్లు లభించాయి.
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని టీమిండియా ప్లేయర్లను రియల్గా చూసి తెగ మురిసిపోతుంటారు. వారితో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని ఎంతో తహతహలాడుతుంటారు. దీనికోసం టీమిండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్తుంటారు. అలాంటి వారికి బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ తర్వాత టీమ్ ఇండియా వన్డే సీరీస్ లో పాల్లొననుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఈ రోజు భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఎవరన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.