హ్యాట్సాఫ్ అరవ్: క్యాన్సర్ను ఎదిరించి CBSEలో 96.6 శాతం మార్కులు
నిన్న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు,
నిన్న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు,
స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన యువతి జెస్సికా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో స్నేహితులు ఆమెపై దాడి చేయడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
పవర్ సోప్స్ లిమిటెడ్ సంస్థపై ఆమె దాఖలు చేసిన రూ.కోటి నష్టపరిహారం దావాను కోర్టు కొట్టివేసింది. తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ పవర్ సోప్స్ సంస్థపై నటి తమన్నా భాటియా చేసిన అప్పీల్ను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా(ఎల్ఈటీ) సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై లాహోర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ల్లో తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కీలక ప్రకటన చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలు వలన ఏ రాష్ట్రానికి గానీ, ఏ పురుషుడికి గానీ ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు.
రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.
పాకిస్థాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్- ఇ తొయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా పై కాల్పులు జరిగాయి. లాహోర్లోని ఓ న్యూస్ ఛానల్ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు.