BREAKING: అయోధ్య రామాలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.వైజాగ్ నుండి ఢిల్లీకి (6E 579) బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా ఇంజన్ వైఫల్యం చెందినట్లు పైలట్లు గుర్తించారు.
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి బరిలోగి దిగనుంది. ఇక మిగతా 70 స్థానాలు మిత్రపక్ష పార్టీలకు కేటాయించింది.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో తాము గెలిచాకా దేశంలో ఇతర పార్టీలతో కలిసి బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు.
అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లైన పురుషుడు మరో స్త్రీతో సహజీవనం చేయడం నేరం కాదని వెల్లడించింది. చట్టానికి, నైతికతకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆకాశంలో ఉన్న సమయంలోనే ఇంజిన్లో సాంకేతికసమస్య తలెత్తడంతో ఫైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఆఫరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమాన్ని చావుదెబ్బతీసింది. కేంద్రం ప్రకటించినట్లు ఈ నెల 31తో ఆఫరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది.