పదో అంతస్తు నుంచి పడి ప్రాణాలతో బయటపడ్డాడు.. వీడియో వైరల్
గుజరాత్లోని సూరత్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
గుజరాత్లోని సూరత్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. నకిలీ పాన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) దీన్ని తప్పనిసరి చేసింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
2017 జూన్ 4న దేశ చరిత్రలోనే అత్యంత దారుణం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ఉన్నారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. గణేష్ పై కోటికి పైగా రివార్డు ఉంది.
అది 2017 జూన్ 4.. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారణం జరిగిన రోజు. ఉద్యోగం కోసం వెళ్లిన మైనర్ బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసుగా ఎన్నో మలుపులు తిరిగింది.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు, కానీ తాజాగా వచ్చిన ఓ అధ్యయనంలో షాకింగ్ నిజాలను వెల్లడించింది. కేవలం అతిగా తాగే వారికే కాకుండా, తక్కువ మొత్తంలో మద్యం సేవించే వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.