AI టెక్నాలజీని వాడొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ వ్యవస్థలో ఏఐ వాడటాన్ని నిషేధించింది.
రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ వ్యవస్థలో ఏఐ వాడటాన్ని నిషేధించింది.
దేశంలో మరో భారీ ఉగ్ర నెట్వర్క్ బట్టబయలైంది. టెర్రరిస్టులకు పాస్పార్టులు, ఆధార్, ఓటరు, పాన్ కార్డు తదితర ఫేక్ గుర్తింపు కార్డులును అందిస్తున్న ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు.
సాధారణంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు పీజీలు ఉంటేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ, రాజస్థాన్కు చెందిన ఒక మాజీ సైనికుడు మాత్రం విద్యపై తనకున్న మమకారంతో ఏకంగా వందకు పైగా డిగ్రీలను సాధించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 14న పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన BJLP నేతను ఎన్నుకోనున్నారు. ఆ నేతే బిహార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.
కొన్ని గొంతులు గాలిలో కలిసిపోతాయి. కానీ కొన్ని గొంతులు గాలికే సంగీతాన్ని నేర్పుతాయి. దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండె చప్పుళ్లను తన స్వరంతో శాసించిన ఆ మాయావి.. ఆ గాన కోకిల ఆశా భోంస్లే ఇక లేరు. ఇక నుంచి రికార్డింగ్ స్టూడియోలో ఆ చిలిపినవ్వు ఇక కనిపించదు.
శాంతి చర్చల కోసం పాక్ వెళ్లిన జేడీ వాన్స్ ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగిన క్షణం నుండి తిరిగి విమానం ఎక్కే వరకు అత్యంత కఠినమైన నిబంధనలను పాటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పాకిస్థాన్లో ఒక్క ముద్ద కూడా తినలేదని సమాచారం.
ఆశా భోంస్లే. మరో లెజెండరి సింగర్ లతా మంగేష్కర్ సొంత అక్కచెల్లెళ్లు అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఒకరితో ఒకరు చాలాకాలం మాట్లాడుకోలేదన్న విషయం ఇపుడు చర్చనీయంశమైంది. ముఖ్యంగా లతా మంగేష్కర్ చాలా రోజుల పాటు ఆశాను దూరం పెట్టారని ప్రచారం సాగింది.
భారత రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.