/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Mar 28, 2025 20:49 IST
Telangana: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం.. కేంద్రం సంచలన ప్రకటన
-
Mar 28, 2025 20:48 IST
Paster Praveen: ప్రవీణ్ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!
-
Mar 28, 2025 20:47 IST
CSK Vs RCB: చెయ్యి కాదు మిషన్.. రెప్పపాటులో ధోనీ అద్భుత స్టంపింగ్.. వీడియో చూశారా?
-
Mar 28, 2025 10:10 IST
అయ్యో బెలూన్తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి
-
Mar 28, 2025 10:09 IST
వరంగల్లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్ హల్చల్
-
Mar 28, 2025 10:08 IST
ఉక్రెయిన్ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం!
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు.
-
Mar 28, 2025 10:08 IST
‘మీ అమ్మాయిని చంపి సూట్కేస్లో పెట్టిన’ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు
-
Mar 28, 2025 08:11 IST
కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్
-
Mar 28, 2025 08:10 IST
కసాయి తల్లి.. కన్న బిడ్డను చంపి ప్రమాదంగా చిత్రీకరణ
హైదరాబాద్లో రెండు రోజుల క్రితం14 రోజుల పాప అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. ఆ పాప చంపింది తల్లిదండ్రులేనని తేల్చారు. బిడ్డను బకెట్లో ముంచి ఊపిరి తీసినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Mar 28, 2025 08:10 IST
కామారెడ్డి జిల్లాలో దారుణం.. బాకీ అడిగితే కట్టేసి కిరాతంగా దాడి
కామారెడ్డిలో రమేష్ అనే వ్యక్తి పోచయ్యకు కారును విక్రయించాడు. ఈఎంఐ కట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బులు కట్టకపోవడంతో రమేష్ కారును తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీంతో పోచయ్య తన అల్లుడితో కలిసి స్తంభానికి కట్టేసి కొట్టడంతో రమేష్ మృతి చెందాడు.
-
Mar 28, 2025 08:10 IST
అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి పిల్లలకు తినే అన్నంలో విషం కలిపి పెట్టింది. నిద్రలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణం తెలియాల్సిఉంది.
-
Mar 28, 2025 08:09 IST
ఏఐ వచ్చినా..ఆ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు: బిల్ గేట్స్!
-
Mar 28, 2025 08:08 IST
ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత దేశం చొరబాటుదారులకు ధర్మసత్రం కాదని అన్నారు. లోక్సభలో గురువారం మ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 కు సభ్యులు అమోదం తెలిపారు. దేశాభివృద్ధికి తోడ్పడే వలసలను మాత్రమే మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అమిత్ షా అన్నారు.
immigration bill 2025 Photograph: (immigration bill 2025) -
Mar 28, 2025 08:08 IST
మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
-
Mar 28, 2025 08:07 IST
అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !