CV Anand: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంతం.
బీఆర్ఎస్ మనుగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా వచ్చే రాజకీయ పార్టీల గురించి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న పార్టీని ఉంచుతారో లేక మూసివేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడీషియల్ కమిషన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) తుది తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు కోసం రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రజతోత్సవ వేడుకల ముగింపు దశలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే తాను ఢిల్లీ వెళ్లానని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు .ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడ సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపానని హరీశ్రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) సమ్మె సైరన్ మోగించింది. అయితే సమ్మెను విరమింప జేయడానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది.
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో, ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్ రావు అనూహ్యంగా ఢిల్లీకి పయనమవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.