Balochistan : పాక్ సైన్యానికి సింహస్వప్నం .. ఎవరీ మజీద్ బ్రిగేడ్? ఎందుకంత పవర్ ఫుల్?
పాకిస్థాన్లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.
పాకిస్థాన్లో మరోసారి తిరుగుబాటు మంటలు రేగుతున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న వరుస దాడులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.
అజిత్ పవార్ అంత్యక్రియల వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.