Russian : భారత్ మాకు ఏమీ చెప్పలేదు.. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్షన్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.
ట్రంప్ టారిఫ్ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్పై 18 శాతానికి టారిఫ్ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ ఒప్పకున్నట్లు వెల్లడించారు.
తమకు స్వాతంత్ర్యం కావాలని పాకిస్థాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇద్దరు బలూచ్ మహిళల వీర మరణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF అప్పగించారు.
2026 బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చవిచూసింది. గత సంవత్సరం దీనికి రూ.1.2 బిలియన్లు కేటాయించగా, దానిని రూ.60 కోట్లకు తగ్గించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గత సంవత్సరం కేటాయించిన రూ.1.2 బిలియన్లలో రూ.34 కోట్లు మాత్రమే ఉపయోగించింది.