Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ పదో తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. పడా (PADA) కార్యాలయంలో ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.
రేషన్ కార్డు ఉన్న ప్రజలు ఇక మీదట గంటల తరబడి రేషన్ షాపుల ఎదుట నిలబడి సరుకులు తీసుకోవలసిన అవసరం లేదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.