author image

Manoj Varma

By Manoj Varma

ఈ మధ్య కాలంలో  సైబర్ క్రైం, అకౌంట్లు హ్యాక్ వంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ కావడం సంచలనంగా మారింది. హ్యాకర్లు ఏకంగా సుప్రీం కోర్టు ఇండియా అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను పేరును రిప్పల్ అని మార్చారు. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

By Manoj Varma

ఐఫోన్ ప్రేమికులు ఎంతగానే ఎదురుచూసే 16 సిరీస్ ఫోన్లను యాపిల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manoj Varma

ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News : జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

By Manoj Varma

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

By Manoj Varma

Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ : ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-4 వద్దు మహాగణపతి నిమజ్జనం నిర్వహించారు. గంగ ఒడికి మహాగణపతి చేరే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు.

By Manoj Varma

Short News | హైదరాబాద్ | తెలంగాణ : ఈ యేడాది బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి RTVతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ తన కొలన్ ఫ్యామిలీ తొమ్మిది సార్లు లడ్డూ దక్కించుకుందని.

By Manoj Varma

Short News | తెలంగాణ : విద్య వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డ్ పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP) అమలు చేయాలని భావిస్తోంది.

By Manoj Varma

Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు.

By Manoj Varma

1994నుంచి ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఎప్పటిలాగే ఘనంగా జరిగింది. ఈ యేడాది బాలాపూర్ లడ్డూ భారీ ధర పలికింది. భారీ అంచనాలనడుమ 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.

By Manoj Varma

Short News | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ : ముంబై నటి జెత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. జెత్వానీ వేధింపుల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు