IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు.
గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియన్ రైల్వే రంగలోకి దిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్లను జోడించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆయన ఢిల్లీలో ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు వాచీలంటే ఇష్టమట. అందులోనూ అత్యంత ముఖ్యమైంది మొసలి తోలు గడియారం.
డిసెంబర్ 6, 1992న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారతదేశ రాజకీయ, సామాజిక నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. సంవత్సరాల విచారణల తర్వాత, సుప్రీంకోర్టు చివరకు 2019లో తన తీర్పును వెలువరించింది. న్యాయ పోరాటం చివరకు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ మంచి స్నేహితులన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఆ స్నేహం, భారత్ మీద ఉన్న నమ్మకంతోనే పుతిన్ తన ఫ్యాలెస్ ఆన్ ద వీల్స్ ను వదిలేసిన మరీ మోదీ ఫార్చ్యూనర్ లో వెళ్ళారు.
శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. గాజుసీసాతో షాపు యజమాని.. ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు భక్తుడిపై దాడి చేశాడు. దీంతో షాపు వద్ద అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతున్నారు.