Rahul Gandhi : మోడీ కాంప్రమైజ్ .. దేశాన్ని అమ్మేశాడు.. రాహుల్ సంచలన ఆరోపణలు!
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. హైస్పీడ్ కారిడార్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడ్జెట్లో భాగంగా తెలంగాణ రైల్వేకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
చిరుతిండి మోమోలు అంటే 7వ తరగతి చదువుతున్న ఓ బాలుడికి చాలా ఇష్టం. ప్రతిరోజూ బడికెళ్లేటప్పుడు తిని వెళ్లేవాడు.ఈ విషయం గుర్తించిన మోమోస్ అమ్మే వ్యాపారులు.. అతడిని ట్రాప్ చేసి ఏకంగా రూ.85 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను బాలుడి నుండి వ్యాపారులు కాజేశారు.
ఈ మధ్యకాలంలో 4 AM బిర్యానీ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అంటే తెల్లవారుజామునే బిర్యానీ తినడం. ఈ కొత్త ట్రెండ్ బాగున్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం రిస్క్ తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో బిర్యానీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.
కేంద్రబడ్జెట్లో తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్రం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం చిల్లీగవ్వ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టులకు భారీ కేటాయింపులుంటాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.
UGC కొత్త రూల్స్ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంతకీ యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి ?. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF అప్పగించారు.
2026 బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చవిచూసింది. గత సంవత్సరం దీనికి రూ.1.2 బిలియన్లు కేటాయించగా, దానిని రూ.60 కోట్లకు తగ్గించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గత సంవత్సరం కేటాయించిన రూ.1.2 బిలియన్లలో రూ.34 కోట్లు మాత్రమే ఉపయోగించింది.
నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మార్చి 31ని గడువుగా నిర్ణయించిన కేంద్రం, దానికోసం బడ్జెట్లో నిధుల వర్షం కురిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏకంగా రూ.3,610 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ అంచనాల కంటే 20 శాతం కంటే ఎక్కువ.