మూగ మహిళను వేధించిన దుండగుడు.. గుండు గీసీ ఊరేగించిన స్థానికులు
బిహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు.
బిహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు.
2023లో జరిగిన హింసాత్మక ఘటనల్లో PTI పార్టీకి చెందిన 47 మంది అగ్రనేతలకు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ తలా 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధురాలి కూతురు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది.
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చెరువులో శవాలై తేలడం తీవ్ర కలకలం రేపింది. కాగా వారి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది.
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
గగిల్లాపూర్ – నర్సాపూర్ హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బ్లడ్ ప్లాస్మా వాహనంపై అనుమానం వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా, లోపల ప్లాస్మాకు బదులుగా అత్యంత ఖరీదైన 'గ్లెన్లివెట్' బ్రాండ్కు చెందిన 24 ప్రీమియం లిక్కర్ బాటిళ్లు కనిపించాయి.
తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్లో ఆదివారం తెల్లవారుజామున ఒక బార్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఆస్టిన్ నగరంలోని సిక్త్స్ స్ట్రీట్ సమీపంలోని 'బ్యూఫోర్డ్స్' బార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.