Accident: ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ByB Aravind

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu

Infosys: ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. క్లారిటీ ఇచ్చిన CEO సలీల్‌ పరేఖ్‌
ByB Aravind

ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం వల్ల చాలా టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్‌ ఐటీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. Short News | బిజినెస్ | Latest News In Telugu

చైనాలో కుదేలైన రియల్ ఎస్టేట్.. కారణం ఏంటి? భారత్ పై ఎఫెక్ట్ ఉంటుందా?
ByB Aravind

చైనాలో రియల్ ఎస్టేడ్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఆ దేశ జీడీపీలో 25 శాతం రియల్‌ స్టేట్‌ రంగం వాటానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

ఇరాన్‌పై దాడులు చేయొద్దు.. ట్రంప్‌కు పుతిన్ సంచలన వార్నింగ్
ByB Aravind

ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు  చేయడం ప్రమాదకరమని అన్నారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు.. విజయ్‌కు అమిత్ షా ఫోన్ !
ByB Aravind

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్‌ మేకర్‌గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్‌కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Pakistan: ఇరాన్‌కు సాయం చేస్తున్న పాకిస్థాన్ ?.. అమెరికాకు వెన్నుపోటు..
ByB Aravind

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో TMCదే అధికారం.. సునీల్‌ మౌర్య సంచలన సర్వే
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ మాత్రం ఈసారి కూడా టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. నేషనల్ | Short News | Latest News In Telugu

15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ByB Aravind

15 ఏళ్ల బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఈ కేసులో సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఆ బాలికకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ | Short News | Latest News In Telugu

Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
ByB Aravind

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది. Short News | Latest News In Telugu

Heavy Rain: భారీ వర్షం.. గోడ కూలి ఏడుగురు మృతి
ByB Aravind

బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు