Congress: లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం!
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.
జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని ఎదురుచూసిన వేళ, చివరకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.
వివిధ కారణాలతో వాయిదా పడ్డ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీల్లో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరిగింది. కాగా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది.
సాధారణంగా జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కగానే మన చేతిలో ఉన్న లగేజీని బస్సులో ఉన్న ర్యాక్ మీద పెడుతుంటాం. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అలాంటి ర్యాకులు ఉండవు. సిటీ బస్సుల్లో కూడా సామగ్రి పెట్టుకునే అటకలు(ర్యాక్స్) ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
రాజకీయాల్లో బంధాల కంటే పదవులకే విలువా? తండ్రి కంటే నాయకుడే ముఖ్యమా? ప్రస్తుతం సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఒక ట్వీట్ చూస్తుంటే సగటు కార్యకర్తకు కలుగుతున్న సందేహాలివి.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
దరాబాద్లోని మణికొండలో నగరానికి తాగునీరు అందించే భారీ పైప్లైన్ పగిలి కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. సింగూరు నుంచి హైదరాబాద్కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పగిలిపోయింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తల మధ్య వచ్చి విభేధాల నేపథ్యంలో భర్తను భార్య కత్తితో నరికి చంపింది. భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా నమోదు చేయించుకోవడం వివాదస్పదమైంది. కావ్య ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా ఉన్నారు.