హర్ముజ్ జలసంధి నుంచి భారత్కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
సికింద్రాబాద్లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్లో ఈ పోస్టు చేశారు.
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.
కుంభమేళాలో ఒక్క ఫోటోతో ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోసలే పెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్ఫారమ్లను పరిశీలించగా ఇండక్షన్ కుక్టాప్ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన బ్లింకిట్లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు.
కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ఎట్టకేలకు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలో పెళ్లి చేసుకుంది. మతాంతరం వివాహం కావడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించింది. స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఇప్పటికే ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పునిచ్చినారని కోర్టుకు తెలిపారు.
హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భారత్ వైపు వస్తున్న నౌకపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో ముగ్గురు గల్లంతయ్యారు. UAE నుంచి థాయ్లాండ్కు చెందిన కార్గో నౌక.. హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది.