పాకిస్థాన్కు ఇక చుక్కలే.. మరో దాడికి సిద్ధమవుతున్న భారత్
భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్ను కూడా రూపొందించింది.
భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్ను కూడా రూపొందించింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది. అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది.
మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది జమాతే ఇ ఇస్లామీని పూర్తిగా నిషేధించింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇ ఇస్లామీపై ఉన్న నిషేధాన్నిఎత్తివేసింది. దీంతో బంగ్లాలో మతపరమైన దాడులు చెలరేగాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వల్ల కొన్ని రాశుల వారికి మంచి, చెడులు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ముగిసే సరికి బుధ గ్రహం తన ప్లేస్ను మార్చనుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది పట్టిందల్లా బంగారమేనని పండితులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.
మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నియోజకవర్గంలోని నాయుడు పేటలో వంగవీటి మోహనరంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మరికొన్నిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. రూల్స్ ఉల్లంఘించి హోటల్స్, రెస్టరెంట్లు, పబ్లు నడిపిస్తే వాటి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం దక్కించుకుంది.
సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.