Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్రెడ్డి , ప్రతిపక్షనేత కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్లో ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.
తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
అభిమానుల అత్యుత్సాహంతో దళపతి, టీవీకే అధినేత విజయ్ చెన్నై విమానశ్రయంలో ఇబ్బంది పడ్డారు. విజయ్ని చూడడం కోసం అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు.
పిల్లల పెంపకంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రమశిక్షణతో పిల్లలను పెంచే బాధ్యతను తల్లి పట్టించుకోకపోతే కుటుంబం, సమాజం పునాదులు కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఓ పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.