Crime: దారుణం.. అంగన్వాడీ టీచర్, కుమారుడి హత్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్ చూపించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్షాక్ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాలను 18 శాతం తగ్గిస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లికున్న వైకల్యం కారణంగా తనకు పెళ్లి జరగడం లేదని ఓ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. చివరికి హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. చేసిన తప్పులకు అధికారులు నోటీసులు పంపిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
గ్రీన్లాండ్ అంశంలో అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తడంతో తాజాగా యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం చర్చనీయమవుతోంది. దీనిపై స్పందించిన EU ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ సైన్యం ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను అందించాలని సూచనలు చేశారు. అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.