Neelakanta Movie: ఆకట్టుకుంటున్న మాస్టర్ మహేంద్రన్ 'నీలకంఠ'మూవీ
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ' నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ' నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
కొత్త సంవత్సరం వేళ ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా పాకిస్థాన్ మాత్రం తన దొంగబుద్ధిని మాత్రం వదలలేదు. జనవరి 1న జమ్మూకశ్మీర్లోని పూంచ్కు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని పంపించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూనస్ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. అక్రమ దోపిడీదారులు దేశ ప్రజలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని మండిపడ్డారు.
అఫ్ఘనిస్థాన్లో భారీ వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో 17 మంది మ-ృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 29 నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.
తైవాన్, చైనా మధ్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మళ్లీ చెలరేగింది. ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం దుమారం రేపింది.
కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మరో 12 వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా రైలు కోల్కతా-గుహవాటి మధ్య అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.