Indiramma Houses : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!
ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5 లక్షల మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఫస్ట్ ఫేజ్లో లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున జమవుతాయని సమాచారం.
Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
కలగణనకు అమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.
GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది.
Alcohol: మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది.
TG Govt:అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్!
తాజా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. ఇకనుంచి సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. దీంతో త్వరలో రిలీజ్ కాబోతున్న 'గేమ్ ఛేంజర్' తదితర పెద్ద సినిమాలకు ఇది ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
TG Govt: టాలీవుడ్ కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. ఇక వాటికి నో పర్మిషన్
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు.
TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!
రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
Bhatti Vikramarka: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు
రాష్ట్రంలో భూములు లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు. ఆ రోజే లబ్ధిదారుల అకౌంట్లోకి తొలి విడత కింద రూ.6 వేలు జమ చేయనున్నారు.
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2025/02/09/EaM787uaElOdeev6dmZ8.jpg)
/rtv/media/media_files/2025/01/04/UITzfDPLkYgwo7qQ5yCh.jpg)

/rtv/media/media_files/2024/12/28/wR92dYdlz2QMACYZVsA4.jpg)
/rtv/media/media_files/2024/12/21/LYqPc1T8nOEa72Ba0Qob.jpeg)
/rtv/media/media_files/2024/12/21/hGNJK66rHjzf3ZwVNT8x.jpg)
/rtv/media/media_files/2024/11/29/CckCh1o0JdR8xyRJn4Ld.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Bhatti-Vikramarka-jpg.webp)